బడుగు, బలహీన వర్గాలు నివసించే ప్రాంతాల్లో భజన మందిరాలు, దేవాలయాల నిర్మాణాలకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వాణి ట్రస్టు నిధులు మం జూరుచేస్తోంది. ఎవరైనా ఆలయాలు నిర్మా ణం చేయదలుకుంటే దేవదాయ ధర్మదాయ శాఖ అధికారులను సంప్రదించాలి.
ఆర్టీసీ పెట్రోల్ బంకులో స్కామ్కు సంబంధం లేని ఉద్యోగులకు ఇచ్చిన సస్పెన్షన్ ఆర్డర్ను వెనక్కి తీసుకోవాలి.
చినవెంకన్న మూల విరాట్ ను ఓ భక్తుడు సెల్ఫోన్ ద్వారా ఫొటోలను తీసి తన వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోవ డం స్థానికంగా కలకలం రేపింది.
తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన బర్నికల సత్యనారాయణ వయసు 40 ఏళ్లు. నాలుగేళ్ల క్రితం బ్రెయిన్ స్ర్టోక్ వచ్చి మెదడులో నరా లు కట్ అయ్యాయి.
జిల్లాలో భూముల రీ సర్వే ప్రహసనంలా సాగుతోంది. ఈ నెలాఖరు నాటికి మూడో విడత సర్వే పూర్తి చేయడానికి సర్వే, రెవెన్యూ శాఖల అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
పంజాబ్ వెరైటీ రకం పీఆర్ 126 వరి ప్రతికూల వాతావరణాన్ని, తెగుళ్లను తట్టుకు ంటుంది. ఆశించిన దిగుబడినిస్తుంది.
ఏలూరులో మావోయిస్టుల అరెస్టు నేపథ్యంలో వారు నివసించిన ఇంటి పరిసర ప్రాంతంలోని స్థానికులను పోలీసులు విచారిస్తున్నారు. ఈ సందర్భంగా పలు కీలకాంశాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఈ మార్గశిరమాసంలో వివాహాలను చేసు కునేందుకు శుక్రమౌఢ్యమి కారణంగా అతి తక్కువ ముహూర్తాలు ఉన్నాయి.
ఐఎస్ జగన్నాథపురంలోని సుందరగిరిపై కొలువుతీరిన లక్ష్మీనారసింహుని ఆలయంలో జరిగే పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ఈనెల 24న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రానున్నారు.
:ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ఎన్టీఆర్ ఉచిత వైద్యసేవలకు రోగులనుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న కారణాలపై జిల్లాలోని రెండు నెట్వర్క్ ఆసుపత్రులకు కలెక్టర్ వెట్రిసెల్వి జరిమానా విధించారు.