• Home » Andhra Pradesh » West Godavari

పశ్చిమ గోదావరి

గుడులు కట్టేద్దాం..!

గుడులు కట్టేద్దాం..!

బడుగు, బలహీన వర్గాలు నివసించే ప్రాంతాల్లో భజన మందిరాలు, దేవాలయాల నిర్మాణాలకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వాణి ట్రస్టు నిధులు మం జూరుచేస్తోంది. ఎవరైనా ఆలయాలు నిర్మా ణం చేయదలుకుంటే దేవదాయ ధర్మదాయ శాఖ అధికారులను సంప్రదించాలి.

ఆర్టీసీ బంకు స్కామ్‌పై సమగ్ర విచారణ చేయాలి

ఆర్టీసీ బంకు స్కామ్‌పై సమగ్ర విచారణ చేయాలి

ఆర్టీసీ పెట్రోల్‌ బంకులో స్కామ్‌కు సంబంధం లేని ఉద్యోగులకు ఇచ్చిన సస్పెన్షన్‌ ఆర్డర్‌ను వెనక్కి తీసుకోవాలి.

సెల్‌ఫోన్‌తో దర్జాగా చినవెంకన్న ఆలయంలోకి..

సెల్‌ఫోన్‌తో దర్జాగా చినవెంకన్న ఆలయంలోకి..

చినవెంకన్న మూల విరాట్‌ ను ఓ భక్తుడు సెల్‌ఫోన్‌ ద్వారా ఫొటోలను తీసి తన వాట్సాప్‌ స్టేటస్‌గా పెట్టుకోవ డం స్థానికంగా కలకలం రేపింది.

బ్రెయిన్‌ స్ర్టోక్‌ వస్తేయాక్సిడెంట్‌ సర్టిఫికెట్‌

బ్రెయిన్‌ స్ర్టోక్‌ వస్తేయాక్సిడెంట్‌ సర్టిఫికెట్‌

తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన బర్నికల సత్యనారాయణ వయసు 40 ఏళ్లు. నాలుగేళ్ల క్రితం బ్రెయిన్‌ స్ర్టోక్‌ వచ్చి మెదడులో నరా లు కట్‌ అయ్యాయి.

సా..గుతున్న రీసర్వే

సా..గుతున్న రీసర్వే

జిల్లాలో భూముల రీ సర్వే ప్రహసనంలా సాగుతోంది. ఈ నెలాఖరు నాటికి మూడో విడత సర్వే పూర్తి చేయడానికి సర్వే, రెవెన్యూ శాఖల అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

పీఆర్‌ 126పై నీలినీడలు!

పీఆర్‌ 126పై నీలినీడలు!

పంజాబ్‌ వెరైటీ రకం పీఆర్‌ 126 వరి ప్రతికూల వాతావరణాన్ని, తెగుళ్లను తట్టుకు ంటుంది. ఆశించిన దిగుబడినిస్తుంది.

Maoists Arrest: మావోయిస్టుల అరెస్టులో కీలకాంశాలు

Maoists Arrest: మావోయిస్టుల అరెస్టులో కీలకాంశాలు

ఏలూరులో మావోయిస్టుల అరెస్టు నేపథ్యంలో వారు నివసించిన ఇంటి పరిసర ప్రాంతంలోని స్థానికులను పోలీసులు విచారిస్తున్నారు. ఈ సందర్భంగా పలు కీలకాంశాలు వెలుగులోకి వస్తున్నాయి.

ముంచుకొస్తున్న మౌఢ్యమి

ముంచుకొస్తున్న మౌఢ్యమి

ఈ మార్గశిరమాసంలో వివాహాలను చేసు కునేందుకు శుక్రమౌఢ్యమి కారణంగా అతి తక్కువ ముహూర్తాలు ఉన్నాయి.

24న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రాక

24న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రాక

ఐఎస్‌ జగన్నాథపురంలోని సుందరగిరిపై కొలువుతీరిన లక్ష్మీనారసింహుని ఆలయంలో జరిగే పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ఈనెల 24న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రానున్నారు.

ఉచిత వైద్యసేవకు సొమ్ములు వసూళ్లు

ఉచిత వైద్యసేవకు సొమ్ములు వసూళ్లు

:ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ఎన్టీఆర్‌ ఉచిత వైద్యసేవలకు రోగులనుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న కారణాలపై జిల్లాలోని రెండు నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు కలెక్టర్‌ వెట్రిసెల్వి జరిమానా విధించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి