• Home » Andhra Pradesh » West Godavari

పశ్చిమ గోదావరి

ముందు అమ్మేద్దాం

ముందు అమ్మేద్దాం

మనవాళ్లకు ఎన్ని ఆస్తులున్నా బంగారమంటేనే మక్కువ. బంగారం లేని ఇల్లు ఉండదు. సంపన్నులు అవసరానికి మించి కొనుగోలు చేసి దాచుకుంటారు.

కొల్లేరును ఏంచేస్తారో?

కొల్లేరును ఏంచేస్తారో?

కొల్లేరు ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపరిచేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు త్వరలో ఫలించనున్నాయి.

ఆక్వా రైతుల ఆందోళన

ఆక్వా రైతుల ఆందోళన

రొయ్యల మేత ధరలను నియంత్రించాలని ఆక్వా రైతులు మంగళవారం నిరసన తెలిపారు.

మద్ది ఆంజనేయుడికి అష్టోత్తర పూజలు

మద్ది ఆంజనేయుడికి అష్టోత్తర పూజలు

గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామిని మంగళవారం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామికి ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలను అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు.

వృద్ధుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన  జాతీయ విధానాన్ని అమలుపర్చాలి

వృద్ధుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ విధానాన్ని అమలుపర్చాలి

వృద్ధుల సంక్షేమం, రక్షణ, సౌక ర్యాలు, ఆర్థిక ఆదరణకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ విధానాన్ని అమలు పర్చాలని ఏపీ సీనియర్‌ సిటిజన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వెంపరాల నారాయణమూర్తి, నూతన అధ్యక్షుడు కుకు నూరు రామచంద్రరావు డిమాండ్‌ చేశారు.

ఉపాధి హామీకి రామ్‌.. రామ్‌

ఉపాధి హామీకి రామ్‌.. రామ్‌

రెండు దశాబ్దాలుగా గ్రామీణ ప్రాంత ప్రజలను ఆదుకున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కాలం చల్లిపోనుంది.

అనాథలపై.. వాత్సల్యం!

అనాథలపై.. వాత్సల్యం!

అనాఽథలను అక్కున చేర్చుకుని వారి జీవితాలకు భరోసాగా మిషన్‌ వాత్సల్య పథ కం నిలుస్తోంది. తల్లి లేదా తండ్రి లేకపోవ డం, సమాజంలో ఆలనాపాలనా కరువైన 18 ఏళ్లలోపు బాల, బాలికలకు ఈ పథకం ఓ వరం. 2021 వరకు ఇంటిగ్రేడేట్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ స్కీమ్‌గా (ఐసీపీఎస్‌) ఉన్న దీనిని మిషన్‌ మోడ్‌ కింద మార్చారు.

నాగలి పట్టి.. ట్రాక్టర్‌ నడిపి..

నాగలి పట్టి.. ట్రాక్టర్‌ నడిపి..

రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని గృహ నిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.

గ్రామస్థాయి నుంచి జనసేన బలోపేతమే లక్ష్యం

గ్రామస్థాయి నుంచి జనసేన బలోపేతమే లక్ష్యం

:గ్రామస్థాయి నుంచి జనసేన బలో పేతమే లక్ష్యమని ఏలూరు పార్లమెంట్‌ అబ్జర్వర్‌, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు.

యనమదుర్రు.. కాలకూటం

యనమదుర్రు.. కాలకూటం

కేంద్ర ప్రభుత్వం భీమవరం ప్రాంతాన్ని బ్రాకిష్‌ వాటర్‌ క్లస్టర్‌గా ప్రకటించింది. సముద్రపు నీరు, మంచినీరు కలిసే ఉప్పునీటి సాగుకు జిల్లాలో అవకాశం ఉందని గుర్తించింది. కానీ యనమదుర్రు డ్రెయిన్‌లో కాలుష్యం దీనికి పెద్ద అవరోధంగా మారింది. ఎగువ ప్రాంతాల నుంచి పరిశ్రమల వ్యర్థాలన్నీ యనమదుర్రు లోకే విడచిపెడుతున్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి