ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తయిందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. 2027 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే లక్ష్యంతో డయాఫ్రం వాల్ పూర్తయి మెయిన్ డ్యామ్ పనులు జరుగుతున్నాయన్నారు.
పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి కావడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. పోలవరం నిర్మాణంలో మరో కీలక ఘట్టం పూర్తయ్యిందని అన్నారు.
పంచాయతీ పాలకవర్గాల ఐదేళ్ల పదవీ కాలం నేటితో ముగియ నుంది. సర్పంచ్లు ఇకపై మాజీలు కానున్నారు. రేపటి నుంచి ప్రత్యేక అధికా రుల పాలన రానుంది.
పశు సంవర్ధక శాఖలో అవినీతికి అంతు లేకుండా పోతోంది. అప్కాస్ ఉద్యోగాల పేరిట లక్షలాది రూపాయలు చేతులు మారినట్టు ఆరోపణలు వస్తున్నాయి.
పంచాయతీ పాలకవర్గాల ఐదేళ్ల పదవీ కాలం నేటితో ముగియనుంది. సర్పంచ్లు ఇకపై మాజీలు కానున్నారు. రేపటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన రానుంది.
ఆక్వా విశ్వవిద్యాలయానికి మంచి రోజులు రానున్నాయి. బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.35 కోట్లు కేటాయించింది.
నిరుద్యోగ యువత ఉపాధి మార్గాలకు అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి. నిర్ధేశిత లక్ష్యం ప్రకారం ఉపాధి యూనిట్ల గ్రౌండింగ్ ఈ ఏడాది జరగలేదు.
ఆంధ్రజ్యోతి–ఏబీఎన్ ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ సదస్సుకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది.
ఆక్వా సాగులో రాయితీలు రావాలన్నా, మరిన్ని ప్రోత్సాహకాలు అందాలన్నా ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన అప్సడా అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి.
రాష్ట్ర ప్రభుత్వం నేతన్నలకు ఆర్థిక భరోసా కార్యక్రమం కింద చేనేత, పవర్ లూమ్ రంగాలకు చేయూత నిచ్చేందుకు ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలులోకి రానుంది.