• Home » Andhra Pradesh » West Godavari

పశ్చిమ గోదావరి

ఇంధన కొరత లేకుండా సమీక్షలు నిర్వహిస్తున్నాం: మంత్రి నాదెండ్ల

ఇంధన కొరత లేకుండా సమీక్షలు నిర్వహిస్తున్నాం: మంత్రి నాదెండ్ల

ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం నెలకున్న నేపథ్యంలో ఇంధన ధరలను ఆయిల్ కంపెనీలు పెంచాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

కుర్చీ వదిలి కదలరు!

కుర్చీ వదిలి కదలరు!

సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పంచాయతీరాజ్‌ వ్యవస్థ బలోపేతానికి సంస్కరణలు పర్వం కొనసాగిస్తున్నారు.

అన్నదాతలకు ఊరట

అన్నదాతలకు ఊరట

2026–27 ఖరీఫ్‌ మార్కెటింగ్‌ సీజన్‌కు సంబంధించి 14 రకాల పంటలకు మద్దతు ధర (ఎంఎస్‌పీ) పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అన్నదాతల్లో స్వల్పఊరట కలిగించింది.

24 గంటల్లో రిజిస్ర్టేషన్‌ !

24 గంటల్లో రిజిస్ర్టేషన్‌ !

వాహనాల రిజిస్ర్టేషన్‌ను ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. ఆన్‌లైన్‌ రిజిస్ర్టేషన్లలో మరో అడుగు ముందుకేసింది. కొనుగోలు చేసిన వెంటనే రిజిస్ర్టేషన్‌ అయిపోవాలి.24 గంటలు మాత్రమే అందుకు గడువు విధించింది.

ఏసీబీ వలలో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌

ఏసీబీ వలలో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌

ప్రేమ వ్యవహారంలో తప్పుడు కేసు పెడతానని బెదిరించి రూ.70 వేలు లంచం తీసుకుంటూ తాడేపల్లిగూడెం పట్టణ ఎస్సై పి.నాగరాజు, కానిస్టేబుల్‌ వెంపల్లి బాల రామచంద్రరావు ఏసీబీ అధికారులకు చిక్కారు.

అన్నదాతల ఆనందం

అన్నదాతల ఆనందం

దాళ్వా పంటలో అధిక దిగుబడులు సాధించి ఆనందంగా ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. వరికి మద్దతు ధర క్వింటాకు రూ. 72 పెంచింది.

వైన్ షాపు వద్ద దారుణం.. వంద రూపాయల కోసం..

వైన్ షాపు వద్ద దారుణం.. వంద రూపాయల కోసం..

ఏలూరు జిల్లా ముసునూరు మండలం చింతలవల్లి వైన్ షాపు వద్ద దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు ఘర్షణకు దిగారు. వంద రూపాయల కోసం గంగయ్య అనే వ్యక్తిపై నిందితుడు రాయితో దాడి చేశాడు.

వాడకం తగ్గేనా..!

వాడకం తగ్గేనా..!

ఇరాన్‌తో అమెరికా యుద్ధం తర్వాత వంట నూనెలు ధరలు సలసలా కాగాయి. సంక్షోభం నుంచి దాదాపుగా బయటపడ్డాం. ఇదే విషయంపై ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ సైతం వంట నూనెలు వాడకం తగ్గించాలని ఇటీవల చేసిన ప్రకటన అందరిలో ఆలోచన రేకెత్తించింది.

తెలుగుదేశం జిల్లా సంబరం

తెలుగుదేశం జిల్లా సంబరం

తెలుగుదేశం జిల్లా సంబరాలకు సన్నాహాలు జరుగుతున్నాయి.నెల్లూరులో నిర్వహించే మహానాడుకు సమాయత్తమయ్యేలా జిల్లాలో నియోకవర్గ, జిల్లా మినీ మహానాడులు ఏర్పాటు చేయనున్నారు.

సమగ్రశిక్షలో ఏం జరుగుతోంది?!

సమగ్రశిక్షలో ఏం జరుగుతోంది?!

సమగ్రశిక్ష జిల్లా కార్యాలయాన్ని బుధవారం మధ్యాహ్నం కలెక్టర్‌ వెట్రిసెల్వి ఆకస్మికంగా సందర్శించడం చర్చనీయాంశమైంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి