గత ప్రభుత్వ హయాంలో జగ నన్న కాలనీల నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుంది.
ఏలూరు కార్పొరేషన్, నూజివీడు, జంగా రెడ్డిగూడెం పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు 15వ ఆర్థిక సంఘం నిధులు 2024–25 కింద రూ.8.36 కోట్ల విలువైన పనులకు నిధులు మంజూరయ్యాయి.
కేఆర్ పురం ఐటీడీఏ పరిధిలోని అటవీ ప్రాంతాల్లోని మన్యం రోడ్లకు మోక్షమెప్పుడని అధికారులను గిరిజనులు ప్రశ్నిస్తున్నారు.
ఏలూరు నగరంలో ఐదు కిలోమీటర్ల మేర కృష్ణా కాల్వ కబ్జాకు గురై బక్కచిక్కుతోంది.
తమ దీర్ఘకాలిక డిమాండ్ల పరిష్కారం కోసం పీఏసీఎస్ ఉద్యోగుల అసోసియేషన్ చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం నుంచి ప్రాథమిక వ్యవసా
మహా శివరాత్రి రోజున ఆగర్తిపాలెం శ్మశానవాటికలో ఆదివారం మంత్రి నిమ్మల రామానాయుడు గ్రామస్తులతో కలిసి శ్రమదానం చేశారు.
ఉమ్మడి పశ్చిమలో 19 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం నరసాపురం పరిధిలో ఉంది.
జిల్లా వ్యాప్తంగా 1,31,436 ఎకరాల్లో ఆక్వా సాగు విస్తరించి ఉంది. 90వేల ఎకరాల్లో రొయ్య, 41 వేల ఎకరాలకు పైగా చేపల సాగు చేస్తున్నారు.
నరసాపురంలో వరుస బైక్ చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగ మాన్యం మణికంఠ వంశీని శనివారం పోలీసులు అరెస్టు చేశారు.
పెదవేగి లోని డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ గురుకుల విద్యాల యంలో ఈ నెల 7న ఆత్మహత్య చేసుకున్న పదో తరగతి విద్యార్థి ఈపుచర్ల అజిత్ (15) మృతిపై కలెక్టర్ కె.వెట్రిసెల్వి మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారని ఆర్డీవో అచ్యుత్ అంబరీష్ తెలిపా రు.