ఏలూరు జిల్లాలో గత పరిస్థితులను పరిశీలిస్తే ఎంతో మంది డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులు గంజా యికి బానిసలై పోలీసు కేసుల్లో చిక్కుపడ్డారు. ఒకనా డు గంజాయి తాగుతూ దానికి బానిసలై.. తర్వాత వారే విశాఖ, ఒడిశా ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లి గంజా యిని తీసుకువచ్చి విక్రయదారులుగా మారిపోతు న్నారు.
కెపిపాలెం, పేరుపాలెం సాగర తీరాలు ఆది వారం సందర్శకులతో కిటకిటలాడాయి.
పాలకొల్లు పట్టణంలో తీవ్ర తాగునీటి ఎద్దడి నేపథ్యంలో ఉన్నతాధికారులపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పారిశుధ్య పనుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై చర్యలు తీసుకుంటానని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి కొలుసు పార్థ సారథి హెచ్చరించారు.
జిల్లాలో ఏలూరు కార్పొరేషన్లో డివి జన్లు, నూజివీడు, జంగారెడ్డిగూడెంల్లో వార్డుల పునర్విభజన పూర్తయింది.
2018, ఆగస్టు 19వ తేదీని గుర్తు చేస్తేనే అప్ల్యాండ్ ఏరియా ప్రజలంతా హడలెత్తిపోతారు. రెండు, మూడు రోజులపాటు భారీ కుండపోత వర్షం కురవడంతో పశ్చిమ ఏజెన్సీతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని వాగులు వంకలు పొంగిపొర్లి నేరుగా వరద నీరు కొంగువారిగూడెం కరాటం కృష్ణమ్తూర్తి ఎర్రకాలువ జలాశయం వైపు పరుగు పెట్టింది.
జిల్లా ’సహకార మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్) కూటమి ప్రభుత్వంలో వ్యాపారాల విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది.
జిల్లాలో 22ఏ నిషేధిత జాబితాలో చేర్చిన భూములకు సత్వరం విముక్తి కల్పించేందుకు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన మెగామేళాకు విశేష స్పందన లభించింది.
ఏపీఎస్ ఆర్టీసీలో సిబ్బంది కొరత వెంటాడుతోంది. ఉద్యోగుల పదవీ విరమణ, పదోన్నతులతో ఖాళీ అవుతున్న పోస్టుల్లో కొత్తగా భర్తీలు జరగక పోవడంతో బస్సు సర్వీసులు నడిపేందుకు అధికారులు ఆపసోపాలు పడుతున్నారు.
స్థానికసంస్థల ఎన్నికలపై జిల్లాలో జోష్ మొదలైంది. మున్సిపాలిటీ, పంచా యతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు ఇదే ఏడాది నిర్వహిస్తారంటూ రాజకీయ పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. అధికార యంత్రాంగాన్ని కూడా ఎన్నికల సంఘం అప్రమత్తం చేసింది. ఇప్పటికే పంచాయతీల ఓటర్లు జాబితాను ప్రకటించారు.