ఆకివీడు నగర పంచాయతీకి టౌన్ ప్లానింగ్ అధికారి లేరు. మరి వార్డుల విభజన ఎవరు ? ఎలా ? చేస్తారనే ప్రశ్న ఇప్పుడు పట్టణంలో చర్చనీ యాంశంగా మారింది.
జిల్లాలో రోజురోజుకు వేడిగాలుల తీవ్రత పెరుగుతోంది. శనివారం బుట్టాయిగూడెం, పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు వడగాడ్పుల తీవ్రత పెరుగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఒక ప్రకటనలో హెచ్చరించింది.
నరసాపురం పట్టణ జనాభా 60 వేలు. రోజుకు 32 టన్నుల చెత్త వస్తుంది. డంపింగ్ యార్డు సమస్య కారణంగా గడిచిన పది రోజులుగా దీనిని రోడ్లపై నుంచి తొలగించడం లేదు.
రబీ సీజన్కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు శనివారం నుంచి ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. శుక్రవారం నిడదవోలులో మంత్రి మనోహర్ విలేకర్లతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం1,917 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పోలవరం ప్రాజెక్టు పర్యటన ఆద్యంతం ఉల్లాసంగా సాగింది. ప్రాజెక్ట్ చరిత్రలో ఓ గవర్నర్ పర్యటించడం ఇదే తొలిసారి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి బిల్లు పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదం పొందడంపై సర్వత్రా హర్షం వ్యక్తమైం ది. జిల్లావ్యాప్తంగా గురువారం ర్యాలీలు, కేక్ కటింగ్లు, బాణ సంచా కాల్పులు, కొవ్వొత్తుల ప్రదర్శనలతో కూటమి శ్రేణులు, ప్రజలు సంబరాలు జరుపుకున్నారు.
రైస్ పుల్లింగ్ వ్యవ హారంలో రూ.కోట్లు ఆదాయం వస్తుందంటూ తమను నమ్మించి నట్టేట ముంచారని నూజివీడుకు చెందిన బాధితులు వాపోతు న్నారు.
పంట బోదెలు, పంట కాలువల్లో దూకుతూ, ఈదుతూ వేసవి తాపానికి చెక్ పెడతున్నారు.
ఆంధ్రరాష్ట్ర రాజధానిగా అమరావతికి జిల్లాలో జై కొట్టారు. కూటమి శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా బాణసంచా కాల్పులతో హోరోత్తించారు. కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించి తమ ఆనందాన్ని పంచుకున్నారు.
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు గురువారంతో ముగిశాయి. చివరిరోజు ఇంగ్లిష్ పరీక్ష జిల్లాలో 132 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు.