• Home » Andhra Pradesh » West Godavari

పశ్చిమ గోదావరి

ఇక్కడా.. ఉక్కు.. తుక్కే!

ఇక్కడా.. ఉక్కు.. తుక్కే!

గత ప్రభుత్వ హయాంలో జగ నన్న కాలనీల నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుంది.

ఆర్థిక ఊరట!

ఆర్థిక ఊరట!

ఏలూరు కార్పొరేషన్‌, నూజివీడు, జంగా రెడ్డిగూడెం పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు 15వ ఆర్థిక సంఘం నిధులు 2024–25 కింద రూ.8.36 కోట్ల విలువైన పనులకు నిధులు మంజూరయ్యాయి.

మన్యం రోడ్లకు మోక్షమెప్పుడు..?

మన్యం రోడ్లకు మోక్షమెప్పుడు..?

కేఆర్‌ పురం ఐటీడీఏ పరిధిలోని అటవీ ప్రాంతాల్లోని మన్యం రోడ్లకు మోక్షమెప్పుడని అధికారులను గిరిజనులు ప్రశ్నిస్తున్నారు.

ఆక్రమణల కోరల్లో కాల్వ పరిసరాలు

ఆక్రమణల కోరల్లో కాల్వ పరిసరాలు

ఏలూరు నగరంలో ఐదు కిలోమీటర్ల మేర కృష్ణా కాల్వ కబ్జాకు గురై బక్కచిక్కుతోంది.

 పోరుబాట

పోరుబాట

తమ దీర్ఘకాలిక డిమాండ్ల పరిష్కారం కోసం పీఏసీఎస్‌ ఉద్యోగుల అసోసియేషన్‌ చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం నుంచి ప్రాథమిక వ్యవసా

శ్మశానవాటికలో మంత్రి నిమ్మల శ్రమదానం

శ్మశానవాటికలో మంత్రి నిమ్మల శ్రమదానం

మహా శివరాత్రి రోజున ఆగర్తిపాలెం శ్మశానవాటికలో ఆదివారం మంత్రి నిమ్మల రామానాయుడు గ్రామస్తులతో కలిసి శ్రమదానం చేశారు.

కోస్టల్‌ కారిడార్‌ కల!

కోస్టల్‌ కారిడార్‌ కల!

ఉమ్మడి పశ్చిమలో 19 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం నరసాపురం పరిధిలో ఉంది.

ఆక్వా రైతులు ఎక్కడ?

ఆక్వా రైతులు ఎక్కడ?

జిల్లా వ్యాప్తంగా 1,31,436 ఎకరాల్లో ఆక్వా సాగు విస్తరించి ఉంది. 90వేల ఎకరాల్లో రొయ్య, 41 వేల ఎకరాలకు పైగా చేపల సాగు చేస్తున్నారు.

 అంతర్‌ రాష్ట్ర బైక్‌ల దొంగ అరెస్టు

అంతర్‌ రాష్ట్ర బైక్‌ల దొంగ అరెస్టు

నరసాపురంలో వరుస బైక్‌ చోరీలకు పాల్పడుతున్న అంతర్‌ రాష్ట్ర దొంగ మాన్యం మణికంఠ వంశీని శనివారం పోలీసులు అరెస్టు చేశారు.

 గురుకుల విద్యార్థి ఆత్మహత్య ఘటనపై 19న మెజిస్టీరియల్‌ విచారణ

గురుకుల విద్యార్థి ఆత్మహత్య ఘటనపై 19న మెజిస్టీరియల్‌ విచారణ

పెదవేగి లోని డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ గురుకుల విద్యాల యంలో ఈ నెల 7న ఆత్మహత్య చేసుకున్న పదో తరగతి విద్యార్థి ఈపుచర్ల అజిత్‌ (15) మృతిపై కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి మెజిస్టీరియల్‌ విచారణకు ఆదేశించారని ఆర్డీవో అచ్యుత్‌ అంబరీష్‌ తెలిపా రు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి