• Home » Andhra Pradesh » West Godavari

పశ్చిమ గోదావరి

శ్రీవారి హుండీల ఆదాయం రూ.12 లక్షలు

శ్రీవారి హుండీల ఆదాయం రూ.12 లక్షలు

ఏలూరు– రామచంద్రరావు పేటలోని వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీలను 96 రోజులకుగాను గురువా రం లెక్కించగా 12 లక్షల 22 వేల 50 రూపాయల ఆదాయం లభించినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లూరి సతీష్‌కుమార్‌, ధర్మకర్తల మండలి చైర్మన్‌ పాలడుగు వెంకట రమాదేవి తెలిపారు.

వా'నో' కాలం!

వా'నో' కాలం!

ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో చినుకుల జాడ అంతంత మాత్రంగానే ఉంది. వర్షాలు కురియాల్సిన జూన్‌లో జిల్లాలో సాధారణం కన్నా తక్కువగానే వర్షపాతాలు నమోద య్యాయి.

అమ్మాయిలదే హవా

అమ్మాయిలదే హవా

ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఈఏపీ (ఎప్‌) సెట్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు మెరుగైన ఫలితాలను సాధించారు.

చింతలపాడులో పెద్దపులి దాడి.. ఆవు మృతి

చింతలపాడులో పెద్దపులి దాడి.. ఆవు మృతి

అనుకున్న ట్లే పెద్దపులి కావడిగుండ్ల అటవీ మార్గం నుంచి వేలే రుపాడు మండలం సిద్ధారం గ్రామ సమీపంలోకి బుధవారం తెల్లవారుజామున ప్రవేశించింది.

నర్సాపురం–అరుణాచలం ఇక రెగ్యులర్‌

నర్సాపురం–అరుణాచలం ఇక రెగ్యులర్‌

స్పెషల్‌ రైలుగా నడుస్తున్న నరసాపురం– అరుణాచలం (తిరువణ్ణామలై) ఎక్స్‌ప్రెస్‌ ఇక రెగ్యులర్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ నడవనున్నది.

మా పొట్టలు కొట్టొద్దు..!

మా పొట్టలు కొట్టొద్దు..!

రిజిస్ర్టేషన్ల శాఖలో భారీ సంస్కరణలు దిశగా కూటమి ప్రభుత్వం అడు గులు వేస్తోంది. ఇప్పటికే వేగవంతంగా అన్ని రిజిస్ర్టేషన్ల కార్యాలయాల్లో స్లాట్‌ బుకింగ్‌ వ్యవస్థతో లావాదేవీలను చేస్తోంది.

స్వచ్ఛమైన తాగునీరు అందించండి

స్వచ్ఛమైన తాగునీరు అందించండి

పట్టణంలోని 31వ వార్డులో స్వచ్ఛమైన తాగునీరు అందించాలని సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం ప్రజలు సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వద్ద అందోళన చేశారు.

 శ్రీవారి ఆరు లడ్డూల బాక్స్‌ అమ్మకాలు

శ్రీవారి ఆరు లడ్డూల బాక్స్‌ అమ్మకాలు

చినవెంకన్న ఆలయంలోని ప్రసా దాల కౌంటర్లలో ఆరు లడ్డూల బాక్స్‌ల విక్రయాలు బుధ వారం ప్రారంభమ య్యాయి.

ఏలూరు జిల్లాలో పెద్దపులి కలకలం.. ఆవుపై దాడి చేసి చంపిన పులి

ఏలూరు జిల్లాలో పెద్దపులి కలకలం.. ఆవుపై దాడి చేసి చంపిన పులి

ఏలూరు జిల్లాలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తోంది. వేలేరుపాడు మండలంలోని చింతలపాడు గ్రామ సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఓ ఆవుపై పెద్దపులి దాడి చేసి చంపింది.

రఘురామకు బెదిరింపులు.. జడ శ్రావణ్ కుమార్‌పై కేసు

రఘురామకు బెదిరింపులు.. జడ శ్రావణ్ కుమార్‌పై కేసు

జై భీమ్ రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై నేరపూరిత బెదిరింపులకు పాల్పడటంతో పాటు మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి