మట్టి రోడ్లతో విసిగిపోయిన పల్లె ప్రజలకు తీపి కబురే ఇది. గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మించాలని కూటమి సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది.
బుట్టాయ గూడెం వైసీపీ ఎంపీపీ కారం శాంతిపై సొంత పార్టీ నేతలే అవిశ్వాసం ప్రకటించారు. సభ్యుల నిర్ణయంతో ఆర్డీవో ఎం వి.రమణ బుధవారం మండల పరిషత్ సమావేశ మంది రంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఏలూరులో ఉమ్మడి పశ్చిమ గోదావరి జడ్పీ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ అధ్యక్షతన మం గళవారం జడ్పీ సర్వ సభ్య సమావేశం జరిగింది.
జల వనరుల శాఖలో ఇంజనీర్ల కొరత వేధిస్తోంది. ఏళ్ల తరబడి ఖాళీలు భర్తీ కాకపోవడంలో కీలకమైన మైనర్, మేజర్ ప్రాజెక్టుల పర్యవేక్షణ కష్టతరంగా మారింది.
పెన్షన్ల కోసం అర్హుల జాబితాలో ఉన్న లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. రెండేళ్లుగా కొత్త పెన్షన్ అవకాశం కల్పించకపోవడంతో దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. కలెక్టరేట్, ఆర్డీవో, మండల కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్లలో పెన్షన్ల కోసం వినతులు వస్తున్నాయి.
రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని పూర్తిగా విద్యార్థులతో రాష్ట్ర విద్యాశాఖ అమరావతి శాసనసభ మీటింగ్ హాలులో బుధవారం స్టూడెంట్ మాక్ అసెంబ్లీ నిర్వహిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉంగుటూరు నియోజకవర్గ పర్యటన ఖరారైంది.
రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ పరిధిలోని పరిధిలోని ట్రిపుల్ ఐటీలలో విద్యార్థు లకు మెరుగైన భోజన సౌకర్యాలు అందించే క్రమంలో నూతన మెస్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన అది నూజివీడు ట్రిపుల్ క్యాంపస్లో బెడిసి కొడుతోం దని చెప్పవచ్చు. విద్యార్థులు ఆహారం కోసం రోడ్డెకుతున్నారు.
చీకటి పడితే చాలు.. పట్టణాన్ని పొగ కమ్మేస్తోంది. అది కూడా భరించలేని వాసనతో కూడిన పొగ.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిసెంబరు 1న జిల్లా పర్య టనకు రానున్నారు.