దివ్యాంగులకు ఆత్మస్థైర్యం కల్పించడానికి తోడుగా, అండగా మేము ఉన్నామంటూ ప్రభుత్వాలు వారిని ఆర్థికంగా ఆదుకోవడానికి పెన్షన్ పథకం చేపట్టింది.
ఆకివీడు ఖాకీ నీడలోకి చేరింది. పట్టణంలో దాదాపు 600 మంది పోలీసులు మోహరించారు. ఆకివీడు పెదపేట రామాలయ నిర్మాణానికి మద్దతుగా హిందువులు, ఆలయం వద్దంటూ క్రైస్తవులు కొందరు చలో ఆకివీడు అంటూ వాట్సప్, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో పోలీసులు ముందుగానే అప్రమత్తం అయ్యారు.
రబీ ధాన్యం కొనుగోలుకు మార్గం సుగమమైంది. ఈ క్రాప్ పోర్టల్లో రైతుల జాబితాను ప్రభుత్వం ప్రకటించింది.
‘ప్రభుత్వ సంక్షేమ, పథకాలను దిగువస్థాయిలో ప్రజలకు పారదర్శకంగా అందిస్తూనే.. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమష్టిగా నిర్ణయాలను తీసుకుని ప్రజల్లో ప్రభుత్వంపై సానుకూలత (పబ్లిక్ పర్ ఫెక్షన్)కు పెద్దపీట వేయాలి’ అని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ దిశానిర్దేశం చేశారు.
ఇటీవల కాలంలో చాలా మంది అనారోగ్యాల బారిన పడుతున్నారు. చిన్నా, పెద్దా తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్యతో డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు.
తమ గ్రామం మీదుగా రహదారి నిర్మించే ముందు రహదారి వెంబడి గల ఆక్రమణలు తొల గించి రహదారి నిర్మాణం పూర్తి చేయాలని కోరుతూ గ్రామస్థులు రహదారి నిర్మాణ పనులు అడ్డుకుని రహదారిపై ధర్నా నిర్వహిం చారు.
ఇరాన్– ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ ప్రభావంతో వంటనూనెల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఒకే సారి ధరలు పెరగటంతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాల వారు ఆర్థిక ఇబ్బందులు ఎదు ర్కోవాల్సి వస్తోంది.
పదవ తరగతి పాసైన వారుకానీ, పరీక్షలు రాసి ఫలితాలు కోసం ఎదురుచూసే విద్యార్థులు గానీ పాలిసెట్ రాయడానికి అర్హులు.
జిల్లాలో పలు నియోజకవర్గాలో మట్టి మాఫియా బరితెగించి అక్రమంగా ప్రైవేట్ స్థలాల్లో, ప్రభుత్వ భూముల్లో మట్టి, గ్రావెల్ను తరలిస్తున్నారు.
ప్రజల హక్కు లకు భరోసా కల్పిస్తూ సుపరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్య మని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థ సారథి అన్నారు.