• Home » Andhra Pradesh » West Godavari

పశ్చిమ గోదావరి

విద్యుత్‌ ఆదాపై భీమవరం మునిసిపాల్టీకి పురస్కారం

విద్యుత్‌ ఆదాపై భీమవరం మునిసిపాల్టీకి పురస్కారం

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎనర్జీ కన్జర్వెన్సీ అవార్డు (ఎస్‌ఈసీఏ) 2025 ఎంపికలో భీమవరం మునిసిపాల్టీకి సిల్వర్‌ అవార్డు ప్రకటించారు.

సారూ..ఇటు చూడరూ !

సారూ..ఇటు చూడరూ !

అసలే చలికాలం.. మరోపక్క ఇటీవల చలిగాలులు వణికిస్తున్నాయి.

ఇంకిన భూగర్భజలం!

ఇంకిన భూగర్భజలం!

భూగర్భ జలాల మట్టాలు ఇంకిపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మునుపెన్నడూ లేని విధంగా గోదావరి చెంతనే ఉన్న గత నవంబరు నెలాఖరు నాటికి జిల్లా సగటు 16.22 మీటర్లకు నీటి మట్టాలు చేరాయి.

కలెక్టరేట్‌ వద్ద యూటీఎఫ్‌ ధర్నా

కలెక్టరేట్‌ వద్ద యూటీఎఫ్‌ ధర్నా

ఇన్‌సర్వీస్‌ టీచర్లకు టెట్‌ రద్దు చేయాలని విద్యా హక్కు చట్టం సవరించాలని, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో రివ్యూ పిటీషన్‌ దాఖలు చేయాలని తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వ హించారు.

మార్పు భేష్‌ !

మార్పు భేష్‌ !

ఏలూరు జిల్లాలో సారా నిర్మూలనకు చేపట్టిన ‘మార్పు’ కార్యక్రమం భేష్‌ అంటూ సీఎం చంద్రబాబు నాయుడు కితాబునిచ్చారు.

ప్రభుత్వ విధానాలపై పశ్చిమ ప్రజల్లో సంతృప్తి

ప్రభుత్వ విధానాలపై పశ్చిమ ప్రజల్లో సంతృప్తి

కూటమి ప్రభుత్వ విధానాలపై పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల్లో సంతృప్తి స్థాయి అధికంగానే నమోదైంది.

పల్లెలకు రోడ్లు

పల్లెలకు రోడ్లు

గ్రామ పంచాయతీల రూపురేఖలు మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన పాలనాపరమైన సంస్కరణలతో పల్లెలు అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నాయి.

గోదావరి జిల్లాలో.. భూగర్భ జలాలు అడుగంటడమా..!

గోదావరి జిల్లాలో.. భూగర్భ జలాలు అడుగంటడమా..!

ఏలూరు జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటడంపై సీఎం చంద్రబాబు నాయు డు కలెక్టర్‌ కె.వెట్రిసెల్విని ఆరా తీశారు.

మనల్ని ఎవడ్రా ఆపేది..!

మనల్ని ఎవడ్రా ఆపేది..!

మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అడ్డూ అదుపు లేకుండా యఽథే చ్ఛగా మట్టిని తరలిస్తున్నారు. చింతలపూడి ఎత్తిపోతల కాలువ గట్టును సైతం తవ్వేస్తున్నారు.

మావుళ్లమ్మ నిజరూప దర్శనం నిలిపివేత

మావుళ్లమ్మ నిజరూప దర్శనం నిలిపివేత

భీమవరం మావుళ్లమ్మ 62వ వార్షిక మహోత్సవాలు వచ్చే నెల 13 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అమ్మ వారికి అలంకారం నిమిత్తం నిజరూపదర్శనం బుధవారం నుంచి నిలిపివేశారు. తిరిగి ఈ నెల 29న పునఃదర్శనం కల్పిస్తారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి