• Home » Andhra Pradesh » West Godavari

పశ్చిమ గోదావరి

డిజి లక్ష్మి.. కటాక్షమెప్పుడు?

డిజి లక్ష్మి.. కటాక్షమెప్పుడు?

పురపాలక సంఘాల్లో డ్వాక్రా సంఘాల్లో చదువుకున్న వారి లక్షాధికారులను చేయాలన్న దృఢ సంకల్పంతో శ్రీకారం చుట్టిన డిజిటల్‌ లక్ష్మి పథకానికి బాలారిష్టాలు వెంటాడు తూనే ఉన్నాయి.

 మందుల్లేవ్‌..!

మందుల్లేవ్‌..!

పశువైద్యశాలల్లో మందుల కృత్రిమ కొరత సృష్టిస్తున్నారంటూ పాడిపశు రైతులు, పెంపుడు జంతువుల యజమానులు ఆరోపిస్తున్నారు. అనారోగ్యంగా ఉన్న మూగ జీవాలను పశువుల ఆసుపత్రికి తీసుకెళ్తే జేబులు ఖాళీ అవు తున్నాయని వాపోతున్నారు.

ఉప్పునీటి గండం!

ఉప్పునీటి గండం!

ఉప్పుటేరులోకి ముందస్తుగానే సముద్రపు ఉప్పునీరు రావడంతో కొండంగి 1, 2 ఎత్తిపోతల పథకాల ద్వారా నీటి సరఫరా నిలుపుదల చేశారు. దీంతో చేపలసాగు ప్రశ్నా ర్థకంగా మారింది.

‘సహకార’  సమరం

‘సహకార’ సమరం

సహకార సంఘాల ఉద్యోగుల నిరసనలు మిన్నం టాయి. జిల్లాలోని కార్యాలయాల వద్ద ఉద్యోగులు ఆందోళన చేశారు. డిమాండ్లు తీర్చాలంటూ కొన్ని రోజులుగా సాగుతున్న నిరసనలు నిరవధిక సమ్మెకు దారితీశాయి.

కారుమూరిపై కేంద్ర మంత్రి భూపతిరాజు తీవ్ర ఆగ్రహం

కారుమూరిపై కేంద్ర మంత్రి భూపతిరాజు తీవ్ర ఆగ్రహం

మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుపై కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గోమాతను రక్షించడం ఆర్ఎస్ఎస్‌దేనా బాధ్యత.. కారుమూరికి బాధ్యత లేదా అని ప్రశ్నిచారు.

అరటి ధరలు ఆకాశాన్నంటాయి

అరటి ధరలు ఆకాశాన్నంటాయి

చక్రకేళి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. గెల ధర ఏకంగా రూ.1000 ఎగబాకింది.

రొయ్యల చెరువులో ఏరియేటర్‌కు చీర చిక్కుకుని తల్లి, కుమార్తె మృతి

రొయ్యల చెరువులో ఏరియేటర్‌కు చీర చిక్కుకుని తల్లి, కుమార్తె మృతి

ఏలూరులో విషాదం చోటు చేసుకుంది. రొయ్యల చెరువులో మేత వేసేందుకు వెళ్లిన తల్లి, కూతురు అనుకోని ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.

పనిభారం తగ్గించండి..

పనిభారం తగ్గించండి..

విధి నిర్వహణ లో పెరుగుతున్న పని భారం తగ్గించాలని కోరుతూ సోమవారం భోజన విరామ సమయంలో జిల్లావ్యాప్తంగా గ్రామ వీఆర్వోలు తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద నిరసనలు తెలిపారు.

సొంతింటి కల సాకారమయ్యేలా..

సొంతింటి కల సాకారమయ్యేలా..

గ్రామీణ ప్రాంతంలో సొంతింటి కల సాకారం అయ్యేందుకు ప్రభుత్వం సహ కారం అందిస్తోంది. యూనిట్‌ కాస్ట్‌ను పెంచుతూ క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు.

 సహకారం బంద్‌!

సహకారం బంద్‌!

తమ డిమాండ్ల పరిష్కా రాన్ని కోరుతూ ఏపీ పీఏసీఎస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్ల ఐక్య వేదిక పిలుపు మేరకు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సం ఘాల ఉద్యోగులు సోమవారం నిరవధిక సమ్మెను చేపట్టారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి