డ్వాక్రా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తృప్తి క్యాంటీన్లను ప్రోత్సహిస్తున్నామని ఏపీ మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. మహిళలను పారిశ్రామిక వేత్తలను చేసేందుకు తీసుకున్న నిర్ణయంలో భాగంగానే తృప్తి క్యాంటీన్లు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంలో మూడు రోజులపాటు జరగనున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ రాష్ట్ర మహాసభలు శుక్రవారం ప్రారం భమయ్యాయి.
పోలవరం నియోజకవర్గ జనసేన పార్టీలో అంతర్గత కుమ్ములాటలు రోడ్డున పడ్డాయి. ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు, సీనియర్ నేతలకు మధ్య పెరిగిన అంతరం.. తాజాగా పతాక స్థాయికి చేరింది.
ప్రాథమిక విద్యాబోధనలో ఫౌండేషనల్, లిటరసీ, న్యూమరసీ (ఎఫ్ఎల్ ఎన్) విధానాన్ని అమలు చేయడం ద్వారా బాలబాలికల్లో అభ్యసన స్థాయిలు, ఫలితాల మెరుగుదలకు ఉపాధ్యాయులు, అంగన్వాడీ కేంద్రాల టీచర్లు సమన్వయంతో కృషిచేయాలని సమగ్రశిక్ష జిల్లా ఏపీసీ కె.పంకజ్కుమార్ సూచించారు.
ఉమ్మడి జిల్లాలోని హైస్కూల్ ప్లస్ (జడ్పీ జూనియర్ కళాశాల)ల్లో డిప్యుటేషన్లపై ఇంటర్మీడియట్ సబ్జెక్టులను బోధించేందుకు పీజీటీల నియామకాలకు శుక్రవారం స్థానిక డీఈవో కార్యాల యంలో వర్క్ అడ్జస్ట్మెంట్ కౌన్సెలింగ్ నిర్వహించారు.
తాడేపల్లిగూడెం నియోజకవర్గ కూటమి పార్టీల్లో నేతల మధ్య అంతరం నానాటికి పెరుగుతోంది.
వర్షాకాలంలోనూ మంచినీళ్ల కోసం జిల్లాలోని గ్రామాలు, పట్టణాల్లో జనం ఇబ్బందులు పడుతు న్నారు. కుళాయిల ద్వారా సురక్షితమైన తాగునీరు చాలా ప్రాంతాల్లో అందడం లేదు. పైప్లైన్లు పగిపో వడం, లీకేజీలు, ట్యాంక్లను శుభ్రం చేయకపో వడం తదితర కారణాలతో తాగునీరు కలుషిత మవుతోంది. దీంతో సొమ్ములు చెల్లించి ప్రైవేటు ఆర్వో ప్లాంట్ల నుంచి నీళ్లు కొనుగోలు చేస్తున్నారు.
ఏలూరు– రామచంద్రరావు పేటలోని వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీలను 96 రోజులకుగాను గురువా రం లెక్కించగా 12 లక్షల 22 వేల 50 రూపాయల ఆదాయం లభించినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లూరి సతీష్కుమార్, ధర్మకర్తల మండలి చైర్మన్ పాలడుగు వెంకట రమాదేవి తెలిపారు.
ఎల్నినో ప్రభావంతో జిల్లాలో చినుకుల జాడ అంతంత మాత్రంగానే ఉంది. వర్షాలు కురియాల్సిన జూన్లో జిల్లాలో సాధారణం కన్నా తక్కువగానే వర్షపాతాలు నమోద య్యాయి.
ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఈఏపీ (ఎప్) సెట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు మెరుగైన ఫలితాలను సాధించారు.