భానుడి భగభగలతో జిల్లా అట్టుడుకుతోంది. కొన్ని రోజులుగా జిల్లాలో తారస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోద వుతుండడంతో ప్రజలు ఎండతీవ్రత తట్టుకోలేక పోతు న్నారు.
సహకార సంఘ ఉద్యోగులు నిరసన బాట పట్టారు. జేఏసీ పిలుపు మేరకు జిల్లాలోని అన్ని సహకార సంఘాల బ్రాంచీల వద్ద సోమవారం నిరసనలు తెలిపారు.
ఏలూరులో డ్రెయిన్లు, రహదారులు, ఫుట్పాత్లపై యథేశ్ఛగా ఆక్ర మణలు జరుగుతున్నప్పటికీ కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని సామాజిక కార్యకర్త స్వర్ణలత ఆరోపించారు.
ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అఽథారిటీ(ఈడా) పరిధిలో అన ధికారికంగా వెలిసిన 31 లే–అవుట్లలో ప్లాట్లకు వేసిన సరిహద్దు రాళ్లను అధికారులు సోమ వారం ధ్వంసం చేశారు.
ఏళ్ల తరబడి మాకు న్యాయం జరగడం లేదు. ఇక్కడే పుట్టి పెరిగిన మాకు పరిహారం అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు వాపోతున్నారు.
ఎరువుల ధరలు పెరిగాయి. అమెరికా–ఇరాన్ యుద్ధ ప్రభావం ఎరువుల ఉత్పత్తిపైనా పడింది. కంపెనీలు కొత్త ధరలను ప్రకటించాయి. గతంలోనే పెంచిన ఎమ్మార్పీలతో ఎరువులను జిల్లాకు సరఫరా చేశాయి
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం కొత్తాటలో దారుణం జరిగింది. ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులను కొడుకు తీవ్రంగా కొట్టాడు.
సెల్ ఫోన్కు ఏ విధంగా ముందుగానే సొమ్ము చెల్లించి సర్వీసులను వినియోగించుకుంటున్నామో అదే విఽధంగా ముందుగా విద్యుత్ బిల్లు చెల్లించి విద్యుత్ వాడుకునే ప్రీపెయిడ్ విధానం అమలులోకి రానుంది.
గ్రామ సచివాలయాలను స్వర్ణ గ్రామంగా పేరు మారుస్తూ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఉత్తుర్వులు ఇచ్చినా, ఇంకా సచివాలయాలుగానే కొనసాగుతుండడంతో క్షేత్రస్థాయిలో గందరగోళం నెలకొంది.
నూజివీడు మున్సిపల్ పరిధిలో వార్డుల పెంపుకు సంబంధించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఆదివారం పబ్లిష్ చేశారు.