• Home » Andhra Pradesh » West Godavari

పశ్చిమ గోదావరి

పంటల సంరక్షణకు సీడ్‌ పెలెటైజేషన్‌ బాల్స్‌

పంటల సంరక్షణకు సీడ్‌ పెలెటైజేషన్‌ బాల్స్‌

నేలలో తేమశాతం పెరుగుదలకు, చీడపీడల నుంచి పంటల సంరక్షణకు ‘సీడ్‌ పెలెటైజేషన్‌ బాల్స్‌’ ఉపయో గపడతాయని ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ బి.వెంకటేశ్‌ తెలిపారు.

మందులు బంద్‌

మందులు బంద్‌

అఖిల భారత కెమిస్టు సమాఖ్య పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా బుధవారం చేపట్టిన మెడికల్‌ షాపుల బంద్‌ విజయవంతమైంది.

కొనలేం.. తాగలేం

కొనలేం.. తాగలేం

వేసవిలో దాహం తీర్చేందుకు, ఆరోగ్య సమస్యలకు సంబంధించి ఎక్కువగా ఉపయోగించే కొబ్బరి బొండాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

మితిమీరిన వేగంతోనే రోడ్డు ప్రమాదాలు

మితిమీరిన వేగంతోనే రోడ్డు ప్రమాదాలు

‘మితిమీరిన వేగంతో వెళ్లడం వల్ల జిల్లాలో గత ఏడాది జనవరి నుంచి ఏప్రిల్‌ వరకూ 240 రోడ్డు ప్రమాదాలు జరిగితే 113 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది ఇదే సమయంలో 194 ప్రమాదాలు జరగ్గా 154 మంది చనిపోయారు. అతి వేగంతో వెళ్లే వాహనాలను గుర్తించి కేసులు నమోదు చేయాలి’ అని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల దుర్వినియోగంపై రఘురామ ఫైర్

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల దుర్వినియోగంపై రఘురామ ఫైర్

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల దుర్వినియోగంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘరామకృష్ణరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై కొంతమంది ఇప్పటికే ఆరు తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు.

దివ్యమైన కానుక

దివ్యమైన కానుక

ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఎన్నికల హామీలను దశలవారీగా అమలు చేస్తోంది.

మట్టికి రెక్కలు

మట్టికి రెక్కలు

జిల్లాలో మట్టి మాఫియా బుసలు కొడుతోంది. ట్రాక్టర్లు, ఇతర భారీ వాహ నాల్లో పరిమితికి మించి మట్టిని తరలిస్తున్నారు.

ముందుకు కదలని నీరు

ముందుకు కదలని నీరు

గోస్తనీ వేల్పూరు కాలువ(జీవీ కెనాల్‌)కు మురుగు కాలువ మధ్య మిగులు జలాల పారుదల కోసం వున్న లీడింగ్‌ చానల్‌ పూడుకుపోయి ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోకపోవడంతో రైతులకు ముంపు బాధలు తప్పడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మావుళ్లమ్మ స్వర్ణ ప్రాజెక్టు కమిటీ ఏర్పాటు

మావుళ్లమ్మ స్వర్ణ ప్రాజెక్టు కమిటీ ఏర్పాటు

మావుళ్లమ్మను స్వర్ణమయంతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సంపూర్ణ స్వర్ణ అమ్మవారు ప్రాజెక్టుకు కమిటీని నియమిస్తూ జీవోను విడుదల చేసిం ది.

భానుడి భగభగలు

భానుడి భగభగలు

భానుడి భగభగలతో జిల్లా అట్టుడుకుతోంది. కొన్ని రోజులుగా జిల్లాలో తారస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోద వుతుండడంతో ప్రజలు ఎండతీవ్రత తట్టుకోలేక పోతు న్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి