ఆస్తి పన్ను వసూళ్లలో రాష్ట్రంలోనే భీమవరం మున్సిపాలిటీ మొదటి ఐదు ర్యాంకుల్లో ఉండేది.
పశ్చిమ డెల్టాలో కాలువ నెట్వర్క్ ఏర్పడి 150 ఏళ్లయ్యింది. అప్పట్లో జలరవాణా ఉండేది.
స్తేజంగా ఉన్న రియల్ ఎస్టేట్ రంగానికి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఖాళీ స్థలాలపై 50 శాతం పన్ను రాయి తీ ఇవ్వడానికి అసెంబ్లీలో చట్ట సవరణ చేపట్టింది.
జిల్లాలో ఏదో మూల అసాంఘిక కార్యకలాపాలు అరికట్టేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉన్నారు.
పట్టణ, నగర ప్రాంతాల్లోని ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరిచి వారికి ఆరోగ్యం..ఆహ్లాదం అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 22వ తేదీ నుంచి హ్యాపీ సండే కార్యక్రమం అమలు చేయాలని సంకల్పించింది.
ఆస్తి పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలి. మండలంలో ఆస్తి పన్నుల వసూళ్లు అతి తక్కువగా ఉన్నాయి. నిర్దే శించిన లక్ష్యాన్ని చేరుకోవాల్సిన బాధ్యత మీకు లేదా..?
పురపాలక సంఘాల్లో డ్వాక్రా సంఘాల్లో చదువుకున్న వారి లక్షాధికారులను చేయాలన్న దృఢ సంకల్పంతో శ్రీకారం చుట్టిన డిజిటల్ లక్ష్మి పథకానికి బాలారిష్టాలు వెంటాడు తూనే ఉన్నాయి.
పశువైద్యశాలల్లో మందుల కృత్రిమ కొరత సృష్టిస్తున్నారంటూ పాడిపశు రైతులు, పెంపుడు జంతువుల యజమానులు ఆరోపిస్తున్నారు. అనారోగ్యంగా ఉన్న మూగ జీవాలను పశువుల ఆసుపత్రికి తీసుకెళ్తే జేబులు ఖాళీ అవు తున్నాయని వాపోతున్నారు.
ఉప్పుటేరులోకి ముందస్తుగానే సముద్రపు ఉప్పునీరు రావడంతో కొండంగి 1, 2 ఎత్తిపోతల పథకాల ద్వారా నీటి సరఫరా నిలుపుదల చేశారు. దీంతో చేపలసాగు ప్రశ్నా ర్థకంగా మారింది.
సహకార సంఘాల ఉద్యోగుల నిరసనలు మిన్నం టాయి. జిల్లాలోని కార్యాలయాల వద్ద ఉద్యోగులు ఆందోళన చేశారు. డిమాండ్లు తీర్చాలంటూ కొన్ని రోజులుగా సాగుతున్న నిరసనలు నిరవధిక సమ్మెకు దారితీశాయి.