కలెక్టరేట్లో వివిధ విభాగాల రేషనలైజేషన్ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
ప్రేమించింది... అతడే సర్వస్వం అనుకుంది.. అతడు ఏం కావాలన్నా కాదనకుండా సమకూర్చింది. కానీ అతనికి అంతకు ముందే వివాహమైంది. ఈ విషయం చెప్పకుండా మోసం చేశాడని తెలిసి తట్టుకోలేకపోయింది. దీంతో అతడిని దూరం పెట్టింది. ఆ ద్వేషంతోనే ఆమెను ఇప్పుడు ఈలోకం నుంచి దూరం చేశాడు.. కత్తితో పొడిచి దారుణంగా హత మార్చాడు..
ఏలూరు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఉంగుటూరు మండలం చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.
జిల్లాలో రేషన్ మాఫియా చెలరేగిపోతోంది. నెలకు వేల మెట్రిక్ టన్నుల పేదల బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ రూ.లక్షల్లో గడిస్తున్నారు. కొన్నిచోట్ల డీలర్ల స్థాయి నుంచి దందా కొన సాగుతోంది. స్థానిక మిల్లులతో పాటు ఒడిశా, చత్తీస్ఘడ్ రాష్ర్టానికి తరలించి సొమ్ము చేసు కుంటున్నారన్న ఆరోపణలున్నాయి.
రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీల్లో ఉద్యోగులు, అధికారుల ఉద్యోగ విరమణ వయో పరిమితిని 60 నుంచి 62కు పెంచ డంతో రిటైర్డు ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించి వారిని స్వశక్తితో ఆర్థికంగా ఎదిగేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పి.నారాయణ అన్నారు.
‘నాటికలు సజీవమని, మన సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక విలువలను భావితరాలకు చేర వేసే శక్తి నాటకానికి ఉందని, సమాజాన్ని మేలుకొల్పేవే నాటికలు’ అని ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ డిప్యూటీ సూపరిం టెండెంట్ జి.పాండు రంగారావు అన్నారు.
రొయ్యల్లో 'వైట్ గట్' వ్యాధి లక్షణాలపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. అధికారులను అప్రమత్తం చేస్తూ క్షేత్రస్థాయిలో విస్తృత పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.
డ్వాక్రా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తృప్తి క్యాంటీన్లను ప్రోత్సహిస్తున్నామని ఏపీ మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. మహిళలను పారిశ్రామిక వేత్తలను చేసేందుకు తీసుకున్న నిర్ణయంలో భాగంగానే తృప్తి క్యాంటీన్లు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంలో మూడు రోజులపాటు జరగనున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ రాష్ట్ర మహాసభలు శుక్రవారం ప్రారం భమయ్యాయి.