• Home » Andhra Pradesh » West Godavari

పశ్చిమ గోదావరి

కోడళ్లకు అత్తింట సర్‌ చిక్కులు

కోడళ్లకు అత్తింట సర్‌ చిక్కులు

కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌) కార్య క్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.

పీఎఫ్‌ సమస్య పరిష్కరించండి..

పీఎఫ్‌ సమస్య పరిష్కరించండి..

తమ ప్రావిడెంట్‌ఫండ్‌ ఖాతాల సమస్యను పరిష్కరిం చడంలో అధికారులు ఏళ్ల తరబడి జాప్యం చేస్తున్నారని నిరసిస్తూ పంచాయతీరాజ్‌ ఓల్డ్‌ పెన్షన్‌ స్కీము ఉద్యోగులు, ఉపాధ్యాయులు సోమవారం కైకలూరు జడ్పీ పీఎఫ్‌ బా

గ్రీన్‌సిగ్నల్‌

గ్రీన్‌సిగ్నల్‌

ఏలూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఇడా) పరిపాలనా వ్యవస్థ గాడిలో పడుతోంది. గత వైసీపీ హయాంలో పనులు కేటాయించినా.. ఆశిం చిన మేర అభివృద్ధి చేసి చూపించలేక పోయా రు.

అనారోగ్యంతో గిరిజన బాలిక మృతి

అనారోగ్యంతో గిరిజన బాలిక మృతి

నా బిడ్డ మరణానికి ముమ్మాటికి వైద్యుల నిర్లక్ష్యమే కారణం. ప్రాణాలతో తీసుకొచ్చిన బిడ్డను శవంగా ఇంటికి పంపారు’ అంటూ కొండరెడ్డి మహిళ కన్నీరుమున్నీరుగా విలపిస్తూ వైద్యులను నిలదీసిన ఘటన బుట్టాయగూడెం సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద సోమవారం చోటు చేసుకుంది.

మూడే ట్రాక్టర్లు.. 30 టన్నుల చెత్త

మూడే ట్రాక్టర్లు.. 30 టన్నుల చెత్త

పురపాలకంలో చెత్త సేకరించే ట్రాక్టర్లు షెడ్‌కు చేరాయి. నెలలు గడుస్తున్నా వాటిని రిపేర్‌ చేయడం లేదు.

కళలు.. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి

కళలు.. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి

కళలు మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని, కళాపరిషత్‌ల ద్వారా ప్రదర్శించే నాటికలకు సమాజాన్ని చైతన్యవంతం చేసే శక్తి ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు.

అల్లం కిలో రూ.250

అల్లం కిలో రూ.250

మార్కెట్లో అల్లం ధరలు మండుతున్నాయి. గత వారం కిలో రూ.200 ఉన్న అల్లం ఇప్పుడు ఏకంగా రూ.250కు పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లోకి కొత్త అల్లం రావడం లేదు. పాత అల్లంనే విక్రయిస్తున్నారు.

అయ్యో..ఎంత ఘోరం..!

అయ్యో..ఎంత ఘోరం..!

బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్తున్నాం.. కొంచెం ఇల్లు చూస్తూ ఉండండి... అంటూ పక్కింటి వారికి చెప్పి వెళ్లిన ఆ కుటుంబం రైలు ప్రమాదంలో మృతి చెందింది.. ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పుష్కర నిధులొచ్చాయ్‌..

పుష్కర నిధులొచ్చాయ్‌..

పుష్కర నిధుల విడుదలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. జిల్లాలోని నరసాపురం, పాలకొల్లు పురపాలక సంఘాలకు తొలి విడతగా రూ.20 కోట్లు ప్రకటించింది.

 హైవేను కబళిస్తున్న చెరువు

హైవేను కబళిస్తున్న చెరువు

ముదినేపల్లి – భీమవరం స్టేట్‌ హైవేను వడాలి వద్ద పంచాయతీ చెరువు కబళించేస్తోంది. నీటికోతకు గురై ఈ ప్రధాన రహదారి మార్జిన్‌ పూర్తిగా చెరువులో కలిసి పోయింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి