తణుకు టీడీఆర్ బాండ్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బాండ్లు కొనుగోలు చేసినవారు వినియోగించుకునేందుకు వీలుగా హైకోర్టు ఆదేశాలకనుగుణంగా మునిసిపల్ , పట్టణాభివృద్ధి శాఖ అనుమతి ఇచ్చింది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో వ్యవసాయానికి తీరని నష్టం జరిగిందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలోని ఐదేళ్లలో గోదావరి జిల్లాల్లో కాలువలో కనీసం మట్టి కూడా ఎందుకు తీయలేదని ప్రశ్నించారు.
జిల్లా పౌర సరఫరాల శాఖ పనితీరు నానా టికీ తీసికట్టుగా మారుతోంది. ప్రభుత్వంపై ప్రజల్లో సేవలపై సానుకూలత (పబ్లిక్ ఫర్ పెక్షన్)పై ఇటీవల ఐవీఆర్ఎస్ సర్వేలను చేపట్టింది.
నరసాపురం పట్టణంలో పేరుకుపోయిన చెత్తకు తాత్కాలికంగా ఉపశమనం లభిం చింది. కలెక్టర్ నాగరాణి చొరవతో రోడ్లపై పేరుకుపోయిన చెత్తను మంగళవారం జిల్లాలోని ఇతర పురపాలక సంఘాల్లోని డపింగ్ యార్డులకు తరలించే పని చేప ట్టారు.
ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు ఈనెల 17వ తేదీలోగా ప్రకటించే అవకాశాలున్నాయి. ఇంట ర్ జవాబుపత్రాల మూల్యాంకనం, మార్కుల నమోదుకు స్కానింగ్ ప్రక్రియలు ఏకకాలంలో జరుగుతుండగా బుధవారంతో ఈ రెండూ ముగియనున్నాయి.
మరో పది రోజులు గడిస్తే మొక్కజొన్న పంట కోత పూర్త వుతుంది. ఇంతలో మాయదారి గాలివాన పంటను నేలపాలు చేసింది. మండలంలో ఈ రబీ సీజనులో 5,821వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరిగింది.
పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరులో ప్రాంతీయ వ్యవసాయ పరిశో ధనా స్థానం 1925లో స్థాపించారు. బ్రిటిష్ ప్రభుత్వానికి చెందిన మద్రాస్ ప్రెసిడెన్సీ సూపరింటెండెంట్ సి.ఆర్. శ్రీనివాస అయ్యంగార్ ఈ పరిశోధనా స్థానానికి మొట్టమొదటి అధిపతిగా నియమితుల య్యారు.
రాష్ట్రంలోని మరో రెండు ప్రముఖ దేవాలయాలకు ట్రస్ట్ బోర్డు చైర్మన్, సభ్యులను ప్రభుత్వం నియమించింది. ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం చైర్మన్గా ఎన్.వి.సుధాకర్ రావుతోపాటు 16 మంది ట్రస్ట్ బోర్డు సభ్యులను నియమించింది.
వ్యవసాయ భూములను భూమార్పిడి చేయకున్నా, చేసినట్లు చూపుతూ కొంద రు రియల్టర్లు అనధికారికంగా లే–అవుట్లు వేసి అమ్మేస్తున్నారు.
వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా మంచినీటి చెరువుల నింపుకునేందుకు ఎనిమిది రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది.