పాపికొండల నేషనల్ పార్కులో అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ చలపతి , రాజమహేంద్రవరం అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ నీలకంఠనాఽథ్రెడ్డి, ప్రత్యేక వన్యప్రాణి విభాగ అధికారి బీఎన్ మూర్తి శుక్రవారం పర్యటించారు
కొబ్బరి ధర పతనమైంది. తమిళనాడు నుంచి ఇబ్బడి ముబ్బడిగా దిగుమతితో పాటు, పండగలు లేక పోవడం దీనికి ప్రధాన కారణంగా వ్యాపా రులు చెబుతున్నారు.
మధ్యాహ్న భోజనం అమలు తీరును పరిశీలించేందుకు జిల్లావ్యాప్తంగా 916 పాఠశాలల్లో కలెక్టర్, జేసీ మొదలుకొని మండలస్థా యి వరకు 916 మంది అధికారులు బుధవారం తనిఖీలు చేశారు.
ఇటీవల రియల్ ఎస్టేట్ రంగం కాస్త ఊపందుకుంటోంది. రిజిస్ర్టేషన్ శాఖ ఆదాయం పెరిగింది.
పురపాలక సంఘ పరిధిలో వీధి కుక్కలకు కుటుంబ నియంత్ర ణ(కు.ని) శస్త్ర చికిత్సలు ప్రహసనంగా మారాయి.
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సం ఘాల ఉద్యోగులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం నాలుగు రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మె కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో సహకార సంఘాల కార్యకలాపాలు స్తంభించాయి.
జిల్లా పరిధిలోని కొల్లేరు అభయారణ్యం సరిహద్దులు రెవెన్యూ, సర్వే, అటవీశాఖల సంయుక్తంగా కలిసి తనిఖీలు చేసి తేల్చాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.
ఆస్తి పన్ను వసూళ్లలో రాష్ట్రంలోనే భీమవరం మున్సిపాలిటీ మొదటి ఐదు ర్యాంకుల్లో ఉండేది.
పశ్చిమ డెల్టాలో కాలువ నెట్వర్క్ ఏర్పడి 150 ఏళ్లయ్యింది. అప్పట్లో జలరవాణా ఉండేది.
స్తేజంగా ఉన్న రియల్ ఎస్టేట్ రంగానికి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఖాళీ స్థలాలపై 50 శాతం పన్ను రాయి తీ ఇవ్వడానికి అసెంబ్లీలో చట్ట సవరణ చేపట్టింది.