• Home » Andhra Pradesh » West Godavari

పశ్చిమ గోదావరి

ఖండాలు దాటినా.. చెదరని రాఖీ బంధం !

ఖండాలు దాటినా.. చెదరని రాఖీ బంధం !

రాఖీ పండుగ వేళ ‘అన్నా చెల్లెళ్లు’ ఆత్మీయ అనుబంధానికి దూరాలు అడ్డంకిగా నిలవకుండా తపాలా శాఖ ప్రత్యేక సదుపాయం కల్పిస్తోంది.

చిన వెంకన్న క్షేత్రంలో భక్తుల రద్దీ

చిన వెంకన్న క్షేత్రంలో భక్తుల రద్దీ

ఓం నమో వేంకటేశాయ.. అనే నామస్మరణతో చినవెంకన్న క్షేత్రం మార్మోగింది.

పోలవరం జిల్లా బొడుగూడెం వద్ద రోడ్డు ప్రమాదం.. కారు, లారీ ఢీకొని..

పోలవరం జిల్లా బొడుగూడెం వద్ద రోడ్డు ప్రమాదం.. కారు, లారీ ఢీకొని..

పోలవరం జిల్లా చింతూరు మండలం బొడుగూడెం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతిచెందారు.

ఈ సారైనా చూస్తామా ?

ఈ సారైనా చూస్తామా ?

ఆ గ్రామాల్లో ఎన్నికలు జరిగి సుమారు 12 ఏళ్లు దాటుతోంది. అన్ని గ్రామాల్లో ఎన్నికలు జరుగుతున్నా, ఆ గ్రామాల ప్రజలు మాత్రం వారి పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయా లేదా అనే సందిగ్ధంలో పడిపోయారు.

స్పందించకుంటే ఓటు గల్లంతే!

స్పందించకుంటే ఓటు గల్లంతే!

జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(సర్‌)లో ఇంటి పేర్లు తప్పు, మార్పులకు సంబంధించిన నోటీసులు ఇచ్చారు.

కొండంగి ఎత్తిపోతలు పునఃప్రారంభం

కొండంగి ఎత్తిపోతలు పునఃప్రారంభం

ఆరు నెలల కిందట నిలిపి వేసిన కొండంగి 1, 2 ఎత్తిపోతల పథకాలను శుక్రవారం ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ పునః ప్రారంభించారు.

ఎక్కడో చంపేసి.. మృతదేహాన్ని ఉప్పుటేరులో పడేశారు

ఎక్కడో చంపేసి.. మృతదేహాన్ని ఉప్పుటేరులో పడేశారు

ఓ మహి ళ హత్య కేసులో ఒక చిన్న స్ర్కూ.. హతు రాలిని గుర్తించేలా చేసింది. ఎక్కడో చంపేసి.. మృతదేహాన్ని ఉప్పుటేరులో పడేస్తే.. శవం ఆచూకీ ఎవరూ గుర్తుపట్టలేరని భావించిన హంతకుడిని పట్టించింది.

ఏం చేద్దాం..?

ఏం చేద్దాం..?

భీమవరం మున్సిపల్‌ ఎన్నికలపై కూటమి నేతలు రంగంలోకి దిగారు.

ఉప రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్ల పరిశీలన

ఉప రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్ల పరిశీలన

ముసునూరు మండలం కాట్రేనిపాడులో భారత ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్‌ ఈనెల 27న పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై ఏలూరు రేంజ్‌ ఐజీ జీవీజీ అశోక్‌ కుమార్‌, కలెక్టర్‌ వెట్రిసెల్విల నేతృత్వంలోని అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు.

మేమిస్తాం.. మాకిష్టం లేదు!

మేమిస్తాం.. మాకిష్టం లేదు!

పోలవరం ప్రాజె క్టు నిర్మాణంలో భాగంగా 41.15 కాంటూరు లెవల్‌ పరిధిలో మొదటి దశలో భాగంగా పునరావాసం, భూసేకరణ ప్రక్రి య ప్రభుత్వం వేగవంతం చేస్తోంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి