ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్ పరిధిలోని మూడు డెల్టాల పరిధిలోని వరి సాగు ఒక పద్ధతిలో సాగడం లేదు. పంట ప్రకృతి వైపరీత్యాల బారిన పడకూడదంటే ముందుగానే పంట సాగు మొదలుపెట్టాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. గతంలో మే నెలలోనే నారుమళ్లకు సిద్ధం చేసుకుని, జూన్ నెలలో నాట్లు మొదలు పెట్టేవారు.
పశ్చిమ గోదావరికి భీమవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (బీవీడీఎం) ఏర్పాటు చేయాలని కలెక్టర్ నాగరాణి గతంలో తణుకు వచ్చిన సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకుని వెళ్లారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు.
తమ ప్రభుత్వంలో పింఛన్ల పంపిణీకి ఏడాదికి రూ.33వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో వందమందిలో పదమూడు మందికి పెన్షన్లు ఇస్తున్నామని.. వారిలో 59శాతం మంది మహిళలే ఉన్నారని వివరించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం ఉంగుటూరు మండలం గొల్లగూడెంకు ఆయన హెలికాప్టర్లో చేరుకుంటారు.
జిల్లాలో వరి కోతలు ముమ్మరంగా జరుగు తున్నాయి. ఈ సమయంలో భారీగా వర్షాలు కురిస్తే వరి పంట దెబ్బతింటుందన్న ఆందోళన రైతులు ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నాలుగోసారి సోమవారం జిల్లా పర్యటనకు విచ్చేస్తున్నారు. ఉంగుటూరు నియోజక వర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొనున్నారు.
పచ్చ బొట్టు చెరిగిపోదులే నా రాజా... అని ఓ సినిమాలో హీరో హీరోయిన్ తమ ప్రేమ గురించి చెప్పుకుంటే తణుకు మండలం పైడిపర్రుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ తాను పెంచుకున్న కుక్క బొమ్మనే కాలిపై పచ్చబొట్టు వేయిం చుకున్నాడు.
రాష్ట్రంలోని అన్ని దేవాల యాల్లో భక్తుల సౌకర్యార్థం డిజిటల్ సేవలు మరింత అందుబాటులోకి తేవాలని దేవదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ నిర్ణయించారు.
జీవిత బీమా సంస్థను అన్నివిధాలు గా అగ్రగామిగా నిలపడం ఉద్యోగులుగా మనందరి బాధ్యత అని ఎస్సీజెడ్ఐ ఈఎఫ్ ప్రధాన కార్యదర్శి రవీంద్రనాథ్ అన్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో ఇరిగేషన్ వ్యవస్థను విధ్వంసం చేశారని ఫైర్ అయ్యారు.