Home » Andhra Pradesh » West Godavari
పచ్చళ్ల సీజన్కు ఎన్నికలు అడ్డుపడ్డాయి. పోలింగ్ ముగియడంతో ఆవకాయ పచ్చడిపై మహిళలు దృష్టి సారించారు.
పోలింగ్ ముగిసిన తరువాత ఈవీఎంల తరలింపులో గందరగోళం నెలకొంది.
మేనమామను మేనల్లుడు మోటార్ సైకిల్పై తీసుకువెళుతుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కాపాడు కోవ డానికి తాము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ, ఉమ్మడి కూటమి అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ అన్నారు.
ఏలూరు జిల్లా వట్లూరులోని సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూమ్కు ఈవీఎంలు చేరుకున్నాయి. జిల్లాకు సంబంఽధించి 1,744 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలను ఇక్కడ భద్రపరచటం జరిగింది.
ఎన్నికలు ముగిశాయి. సోమవారం అర్ధరాత్రి సమయానికి ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేసిన విష్ణు విద్యాసంస్థలు, ఎస్ఆర్కే ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలకు సోమవారం రాత్రి తరలించా రు.
సార్వత్రిక ఎన్నికల తరువాత వైసీపీలో స్తబ్ధత నెలకొంది. వైసీపీ సొంత సర్వేలోను జిల్లాలో ఆ పార్టీకి దెబ్బతగలనుందని అంచనాకువచ్చారు. ఎన్నికలు జరుగుతున్నప్పుడే అభ్యర్థుల్లో అనుమానాలు రేకెత్తాయి.
జిల్లాలో ఏడు అసెంబ్లీ నియో జకవర్గాల పరిధిలో ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ తెలిపారు.
ఓటు వేసేందుకు పోలింగ్ బూత్కు వచ్చిన వ్యక్తి గుండెపోటుతో మృతి చెందిన ఘటన కైకలూరు మండలం వింజరం గ్రామంలో జరిగింది.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం జరిగిన పోలింగ్లో ఓటర్లు పెద్ద ఎత్తున కదిలి వచ్చారు. ఉద యం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ కేంద్రాలు కిక్కిరిశాయి. ఆరంభం నుంచి ముగింపు వరకు ఏ క్షణం విరామం లేకుండా ఎన్నికల సిబ్బంది విధులు నిర్వర్తించాల్సి వచ్చింది.