ఏలూరు నగరంలో హేలాపురి కళాపరిషత్, వైఎంహెచ్ఏ ఆధ్వర్యంలో నిర్వహించిన 18వ జాతీయ స్థాయి నాటిక పోటీల విజేతలను న్యాయనిర్ణేతలు మంగళవారం రాత్రి ప్రకటించారు.
ఏలూరు జిల్లా నూజివీడు, దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పోలవరం కాలువ గట్లను కొల్లగొట్టేస్తున్నారు. గోరంత అనుమతి పొంది కొండంత మట్టిని తరలిస్తు న్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం మేరకు 2027 లోపలే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కంకణబద్ధులై పని చేస్తు న్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.
ప్రభుత్వం స్థానిక సంస్థలకు ట్రాన్స్ఫర్ డ్యూటీ (సర్చార్జి) నిధులు జమచేయడం లేదు.ఏకంగా 26 నెలల నుంచి నిధులు విడుదల కాక స్థానిక సంస్థల్లో ప్రగతి పడకేసింది.
చేపల వేట ద్వారా జీవనం సాగించే మత్స్యకారుల ఉపాధికి బ్రేక్ పడింది.
అన్నదమ్ముల మధ్య భూవివాదం రక్తపాతానికి దారితీసింది. కుటుం బాల మధ్య కక్షను పెంచి గొడవలు, కేసులు చివరికి ఒక వ్యక్తి ప్రాణాలను బలిగొంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక సాంస్కృతిక సమితి, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ, హేలాపురి కళాపరిషత్, ఏలూరు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి నాటిక పోటీలు నాలుగోరోజు మంగళవారం ఉత్సాహపరిచే వాతావరణంలో ముగిశాయి.
భీమవరం పట్టణంలోని ఓవర్ బ్రిడ్జిపై మంగళవారం మధ్యాహ్నం ఒక కారు బీభత్సం సృష్టించింది.
ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలం పెరంపేట గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
తాడేపల్లిగూడెం డివిజన్లో ఓ వర్తకుడు ఇటీవల రూ.8.50 కోట్ల విలువైన మందులను ఎలాంటి బిల్లులు లేకుండా విక్రయించాడు.