కైకలూరు మండలం లో కొల్లేరు గ్రామాలకు తాగునీరందించే పెంచికలమర్రు లోని సీపీడబ్ల్యూఎస్ స్కీమ్లో 40 ఎకరాల్లో అక్రమంగా చేపలు, రొయ్యల సాగు నిరాటకంగా సాగిపోతోంది.
పచ్చని పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరం వేడిసెగలు కక్కే ప్రాంతంగా రికార్డులకెక్కడం ఆందోళన కలిగిస్తోంది.
జిల్లాలో శనివారం విభిన్న వాతావరణం నెలకొంది. ఉదయం 6గంటల నుంచి 12 గంటల వరకు సూరీడు కొంత శాంతిం చాడు. ఉదయం సమయంలో జిల్లాలోని చాలా ప్రాంతాల్లో మబ్బులతో కూడిన గాలులు వీచాయి. ఇక మధ్యాహ్నం నుంచి భానుడి ప్రతాపం చూపాడు.
సుర్రుమంటున్న సూరీడి తాపాన్ని సైతం లెక్కచేయకుండా వేలాది మంది భక్తులు శనివారం శ్రీవారి క్షేత్రాన్ని సందర్శించారు.
నిమ్మ ధరలు హఠాత్తుగా పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతనెలలో 50 కేజీల బస్తా రూ.8,500 ఉండేది ప్రస్తుతం అదే బస్తా రూ.3,500కు అమాం తంగా పడిపోయింది.
జనాభా గణనలో భాగంగా కీలకమైన గృహగణన కార్యక్రమం జిల్లాలో తుది దశకు చేరింది.
‘దశల వారీ గా రెవెన్యూ వివాదాలు లేని గ్రామాలుగా రూపొందించడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం. ఆ దిశగా దృష్టి పెట్టా’మని కలెక్టర్ కె.వెట్రిసెల్వి పేర్కొన్నారు.
తాడేపల్లిగూడెంలో విమానాశ్రయం ఏర్పా టుపై ప్రజలతో పాటు ప్రజా ప్రతినిధులు ఆశతో ఎదురు చూస్తున్నారు.
భానుడి ప్రతాపానికి విద్యుత్ అంతరా యాలు తోడవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కి రవుతున్నారు. ప్రజలు బయటకు రావా లంటే ఎండలు.. ఇళ్లల్లో విద్యుత్ అంతరా యంతో ఏసీలు, ఫ్యాన్లు మూగబోవడంతో ఉక్కపోతతో వారు పడే అవస్థలు అన్నీ ఇన్నీ కావు.
జిల్లాలో శుక్రవారం ఉదయం ఏడు గంటల నుంచే భానుడి ప్రతాపం మొదలైంది. తీవ్ర వడగాడ్పులు, ఉక్కపోతతో జనం అవస్థలు పడ్డారు. రాత్రి 8 గంటల వరకు వేడిగాలుల తీవ్రత కొనసాగింది.