• Home » Andhra Pradesh » West Godavari

పశ్చిమ గోదావరి

సంక్రాంతికి టిడ్కో ఇళ్లు

సంక్రాంతికి టిడ్కో ఇళ్లు

టిడ్‌కో ఇళ్ల్ల లబ్ధిదారులకు ఈ సంక్రాంతి కాంతులు నింపనున్నది. ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెరపడనుంది. ఈ సంక్రాంతికి లబ్ధిదారులకు ఇళ్లు అంది స్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది.

రెండు నెలలు ఆగాల్సిందే !

రెండు నెలలు ఆగాల్సిందే !

చించినాడ వంతెన పనులు నత్తనడకన సాగుతున్నాయి. మరమ్మతుల నిమిత్తం వంతెన మూసి మూడు నెలలు దాటింది.

నడిరోడ్డుపై ముచ్చటైన మాతృత్వం!

నడిరోడ్డుపై ముచ్చటైన మాతృత్వం!

రోజంతా ఎండనకా.. వాన నకా.. తిరుగుతుంది ఆ గోమాత. కాస్తంత మేత, గుక్కెడు నీళ్లకోసం పడే పాట్లు అన్నీ, ఇన్నీ కావు. తనకోసం ఆశగా చూసే తన ముగ్గురి బిడ్డలను చూడగానే ఆమె పడుతున్న కష్టమంతా మంచులా కరిగిపోతుంది.

రెవె న్యూ!

రెవె న్యూ!

రెవెన్యూలో సరికొత్త ప్రయోగాలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జిల్లా యంత్రాంగం వివిధ సమస్యలను పరిష్కరిస్తున్నా.. ప్రజల్లో సరైన సంతృప్తి కానరావడం లేదు.

ఏఎంసీ ! ఏమిటీ దుస్థితి

ఏఎంసీ ! ఏమిటీ దుస్థితి

భీమవరం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పేరుకే గొప్పగా ఉంటోంది. యార్డులో గోదాములు శిథిలావస్థకు చేరుకున్నాయి. రైతులకు ప్రయోజనం లేకుండా పోయాయి.

మన్యం బంద్‌ విజయవంతం

మన్యం బంద్‌ విజయవంతం

పోలవరం–రంపచోడవరం నూతన జిల్లాలో పోలవరం నియో జక వర్గాన్ని కలపాలని కోరుతూ జిల్లా సాధన కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా సోమవారం జరిగిన మన్యం బంద్‌ విజయవంతమైంది.

గ్రావెల్‌ వేశారు.. తారు మరిచారు!

గ్రావెల్‌ వేశారు.. తారు మరిచారు!

పట్టణంలోని శ్రీనివాసపురం బీటీ ఆలస్యమ వడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. నవంబరు లో గ్రావెల్‌ పోసి తారు వేయకపోవడంతో రోడ్డు పై రాళ్లు పైకి లేచి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నా రు.

విత్తన సాగులో టాప్‌

విత్తన సాగులో టాప్‌

రబీలో ఏలూరు జిల్లాలో ఎక్కువగా మొక్కజొన్న విత్తన ఉత్పత్తి సాగు అవుతున్నది. జిల్లాలో మొక్కజొన్న విత్తన సాగు సాధారణ విస్తీర్ణం 75 వేలు ఎకరాలు కాగా ఏటా జిల్లాలో 53 వేల ఎకరాలకు పైగా మొక్కజొన్న విత్తనం సాగు అవుతోంది.

 YSRCP  Violence: మరోసారి బరితెగించిన వైసీపీ మూకలు.. ఏం చేశారంటే..

YSRCP Violence: మరోసారి బరితెగించిన వైసీపీ మూకలు.. ఏం చేశారంటే..

వైసీపీ శ్రేణులు యథేచ్ఛగా రెచ్చిపోతున్న ఘటన మరోసారి వెలుగులోకి వచ్చింది. వైసీపీ హయాంలో బరితెగించిన కార్యకర్తలు, కూటమి ప్రభుత్వంలోనూ అదే ధోరణి కొనసాగిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Ram Mohan Naidu: వాజ్‌పేయి గురించి నేటి యువత తెలుసుకోవాలి: రామ్మోహన్ నాయుడు

Ram Mohan Naidu: వాజ్‌పేయి గురించి నేటి యువత తెలుసుకోవాలి: రామ్మోహన్ నాయుడు

నేటి యువత వాజ్‌పేయి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. . విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు అని పేర్కొన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి