తమ్మిలేరు కాల్వను ఆక్రమించి ఇళ్లను నిర్మించారు. కాల్వ రక్షణ గోడకు కన్నాలు పెట్టి.. ఆపై తమ మరుగుదొడ్ల నుంచి పైపులను నేరుగా ఇందులోకి వదిలేశారు.
అమరవరం అటవీ రేంజ్ అక్రమార్కులకు వరంగా మారింది. మారుజాతి కలపను సైజులుగా కోసి సరిహద్దు దాటిస్తున్నారు.
జీలుగుమిల్లిలో మట్టి మాఫియా రెచ్చిపోతోం ది. ఆంరఽధా తెలంగాణ సరి హద్దు ప్రాంత పామాయిల్ తోటల్లో రాత్రి వేళ టిప్పర్లతో తీసుకొచ్చి టన్నుల కొద్దీ అక్రమంగా నిల్వ చేశారు.
ఒక స్తంభం నుంచి మరో సంభానికి భారీ విద్యుత్ వైర్లను పైకి తీసు కెళ్లి కలుపుతూ ముందుకు వెళ్లడం చాలా కష్టతరమైన పని.
పంచాయతీలకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. పంచాయతీ నిధులపై ఆంక్షలను తొలగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 15వ ఆర్థిక సంఘం నిధులు వినియోగించుకునేందుకు అనుమతి ఇచ్చింది.
జయలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేగిరాజు శివవర్మ ప్రాతాళ్లమెరక గ్రామంలో చేస్తున్న అభివృద్ధి అభినందనీయమని డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు.
నేరస్తులు శిక్ష తప్పించు కోకూడదని, బాధితులు న్యాయం పొందేలా ముద్దాయిలకు శిక్షపడేలా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని జిల్లా అదనపు ఎస్పీ ఎన్.సూర్యచంద్రరావు ఆదేశించారు.
రాష్ట్రంలో జననాలు, మరణాల నమోదులో ప్రభుత్వం కొత్త నిబం ధనలు అమల్లోకి తెచ్చింది. ఇకపై జనన, మరణాలు సంభవిస్తే తప్పనిసరిగా 21 రోజుల్లో నమోదు చేయించు కోవాలి.
జంగారెడ్డిగూడెంలో మెడికల్ షాపు పెట్టుకోవాలని ఓ వ్యక్తి డ్రగ్ ఇన్స్సెక్టర్ను కలిస్తే రూ.20 వేలు లంచం అడిగాడు..
జిల్లాలో వివిధ ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న ఉద్యో గుల సమస్యలు తీర్చేందుకు శుక్రవారం కలెక్టరేట్లో ప్రత్యేకంగా నిర్వహించిన ఉద్యోగుల గ్రీవెన్స్కు 46 అర్జీలు అందాయి.