• Home » Andhra Pradesh » West Godavari

పశ్చిమ గోదావరి

బిల్లులు పెండింగ్‌

బిల్లులు పెండింగ్‌

పశ్చిమ డెల్టా పరిధిలో గత ఏడాది చేపట్టిన పనులకు బిల్లుల చెల్లింపులో మళ్లీ ఝలక్‌ తగిలింది.

నేటినుంచి ‘విర్డ్‌’లో ఆర్థోపెడిక్‌ ప్రత్యేక క్యాంపు

నేటినుంచి ‘విర్డ్‌’లో ఆర్థోపెడిక్‌ ప్రత్యేక క్యాంపు

ద్వారకాతిరుమల విర్డ్‌ ఆసుప త్రిలో ప్రజలకు నాణ్య మైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నా మని ఈనెల 24 నుంచి 27 వరకు వైద్య నిపుణులతో చారిటబుల్‌ ఆర్దోపెడిక్‌ క్యాంపు నిర్వహిస్తున్నామని ట్రస్ట్‌ చైర్మన్‌ రాజా ఎస్వీ సుధాకరరావు తెలిపారు

ఉద్యమంతోనే ఉద్యోగుల సమస్యల పరిష్కారం

ఉద్యమంతోనే ఉద్యోగుల సమస్యల పరిష్కారం

ఉద్యో గుల హక్కుల సాధనకు ఉద్యమమే శరణ్యమని, అందరూ ఉద్యమానికి సిద్ధం కావాలని ఏపీ జేఏసీ అమరావతి ఏలూరు జిల్లా చైౖర్మన్‌ కె.రమేష్‌కుమార్‌, పశ్చిమగోదావరి జిల్లా చైర్మన్‌ ఐవీవీ సత్యనారాయణ పిలుపునిచ్చారు.

చంద్రబాబు, ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా ఆవిష్కరించనున్న తొలి నాన్ జీఎంఓ పాప్‌కార్న్ హైబ్రిడ్ వంగడం

చంద్రబాబు, ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా ఆవిష్కరించనున్న తొలి నాన్ జీఎంఓ పాప్‌కార్న్ హైబ్రిడ్ వంగడం

భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌తో కలిసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లాలో సోమవారం పర్యటించనున్నారు. ముసునూరులో జరిగే కార్యక్రమంలో దేశంలో తొలి నాన్ జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ (జీఎంఓ) పాప్‌కార్న్ మెయిజ్ హైబ్రిడ్ విత్తనాన్ని వీరు ఆవిష్కరిస్తారు.

స్థానిక ఎన్నికల్లో కొత్త ఒరవడికి శ్రీకారం

స్థానిక ఎన్నికల్లో కొత్త ఒరవడికి శ్రీకారం

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో కూటమి ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టనుంది. గ్రామ పంచాయతీలు, మండల, జిల్లాస్థాయి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కేటాయింపును మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు ఆన్‌లైన్‌ విధానాన్ని అమలు చేయనున్నట్టు సమాచారం.

ఉప రాష్ట్రపతి పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు

ఉప రాష్ట్రపతి పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు

ముసునూరులో ఈనెల 24న ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్‌ పర్యటించనున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశించారు.

  సన్నబియ్యం కొనడం లేదేమి?!

సన్నబియ్యం కొనడం లేదేమి?!

నాణ్యమైన సన్నబియ్యం పేదలకు, మధ్యతరగతి ప్రజలకు అందుబాటు లోకి తెచ్చే ఉద్దేశ్యంతో ఈ నెల మొదటి వారం లో రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా అమ్మకాలు ప్రారంభించగా, అవన్నీ నామ మాత్రంగానే సాగుతున్నాయి.

అయ్యో.. ఆక్వా రైతు !

అయ్యో.. ఆక్వా రైతు !

వాతావరణంలో మార్పులతో ఆక్సిజన్‌ అందక రొయ్యలు చనిపోతున్నాయి. వైరస్‌ను అరికట్టే అవకాశం లేక ఆక్వా రైతులు హడావిడిగా రొయ్యల పట్టుబడులను నిర్వహిస్తున్నారు.

 ప్రజల ఆశీర్వాదమే నా బలం: మంత్రి నిమ్మల

ప్రజల ఆశీర్వాదమే నా బలం: మంత్రి నిమ్మల

పాలకొల్లు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదమే నాబలం. నియోజకవర్గ అభి వృద్ధే నా అజెండా. ప్రజల రుణం తీర్చు కుంటా.... ఎవరితోనూ చెప్పించుకునే స్థాయిలో లేను’ అని మంత్రి నిమ్మల రామా నాయుడు అన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల జనసేన రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎమ్మెల్యే పత్సమట్ల

స్థానిక సంస్థల ఎన్నికల జనసేన రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎమ్మెల్యే పత్సమట్ల

ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజుకు జనసేన పార్టీ మరో బృహత్తర బాధ్యతను పార్టీ అధిష్టానం అప్పగించింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి