పెనుగొండ గ్రామం పేరు వాసవి పెనుగొండగా మార్చడానికి క్యాబినెట్లో పాస్ చేసి జీవో తెప్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్యవైశ్యుల తరుపున ధన్యవాదాలు తెలుపుతున్నామని అఖిల భారత్ శ్రీ వాసవి పెనుగొండ టెంపుల్ ట్రస్టు అధ్యక్షుడు డాక్టర్ పీఎన్ గోవిందరాజులు అన్నారు.
అభి వృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి జిల్లాను ప్రగతి బాటలో తీసుకు వెళుతున్నాం. ప్రజల సంతృప్తిస్థాయిని పెంచి, ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను సాఽధించి రెండో స్థానంలో నిలిపాం. అన్ని రంగాల్లోను ప్రథమ స్థానంలో నిలిపేలా పోటీ పడుతున్నాం’ అని కలెక్టర్ నాగరాణి అన్నారు.
పశ్చిమ డెల్టాకు వచ్చే నెల మొదటి వారం నుంచి సాగు నీటి సరఫరాలో వంతుల వారీ విధానాన్ని అమలు చేయనున్నారు.
దేశ స్వాతం త్య్ర సముపార్జనలో ఎన్నో త్యాగాలు చేసిన స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో జిల్లాను అన్ని రంగాల్లో పురోభివృద్ధి చెందేలా ప్రతీ ఒక్కరూ పునరంకితం కావాలని కలెక్టర్ వెట్రిసెల్వి పిలుపునిచ్చారు.
కనివినీ ఎరుగని రీతిలో.. చరిత్ర చూడని జాతరను ఏలూరు ప్రజలు, ఇతర ప్రాంతాల ప్రజలు పోటెత్తి చరిత్రను తిరగ రాశారు. అనుకోని రీతిలో వేలల్లో జనాభా ఏలూరుకు దూర ప్రాంతాల నుంచి తరలిరావడంతో శనివారం నుంచి సోమవారం వరకు నగరం జనసంద్రమైంది.
జిల్లాలో భూముల విలువ పెరగనున్నది. ప్రభుత్వం మార్కెట్ విలువ పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. సబ్ రిజిస్ర్టార్ కార్యా లయాల పరిధిలో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
గంగానమ్మ జాతర ముగింపు సందర్భంగా ఆదివారం ఏలూరు నగరం జనసంద్రమైంది. మహాకుంభ నివేదనల్లో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.ఎటు చూసినా.. జనం సందడితో ప్రధాన రోడ్లు, వీధులు కిక్కిరిశాయి.
చాటపర్రు చిన్నోడుగా జిల్లావాసులకు సుప్రసిద్ధుడు.. విలక్షణ పాత్రలతో వెండితెరపై వెలుగులు విర జిమ్మిన సినీనటుడు, మాజీ ఎంపీ మాగంటి మురళీ మోహన్ను పద్మశ్రీ వరించింది.
గత 2024వ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి అనే భూతాన్ని ఒక సీసాలో పెట్టి బిరడా బిగించామని, సీసాలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి బయటకు రాకపోవడమే ప్రజలకు శ్రీరామరక్ష అని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.
రాష్ట్ర పౌరసరఫరలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మామ గారి గ్రామం పెరుగుగూడెంలో కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు.