• Home » Andhra Pradesh » West Godavari

పశ్చిమ గోదావరి

లక్ష్యం దిశగా..

లక్ష్యం దిశగా..

మార్చి మాసాంతానికి అనుకున్నట్టుగా రెవెన్యూ రప్పిం చేందుకు రిజిస్ర్టేషన్‌ శాఖలో మల్లగుల్లాలు పడుతున్నారు. ఫిబ్రవరి మాసాంతానికి రూ.425 కోట్లు ఆదాయం సమకూరింది. లక్ష్యంలో దాదాపు 90 శాతం చేరుకోగలి గారు.

అక్షరం అండగా .. సమస్యల పరిష్కారం

అక్షరం అండగా .. సమస్యల పరిష్కారం

ప్రజల సమస్యలపై ఏబీఎన్‌ – ఆంధ్రజ్యోతి అక్షర యుద్ధం చేస్తోంది.. నగరాల్లో ప్రధాన సమస్యలు ఉన్న వార్డులను ఎంపిక చేసుకుని పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది.. అక్షరమే ఆయుధమై ప్రజల చెంతకే వెళుతోంది.. ఏలూరు 19వ డివిజన్‌ గ్రీన్‌సిటీలో తిష్ఠ వేసిన సమస్యల పరిష్కరానికి ‘ఆంధ్రజ్యోతి’ ముందడుగు వేసింది..

నామినేటెడ్‌పై ఆశలు..

నామినేటెడ్‌పై ఆశలు..

ఉగాది నాటికి నామినేటెడ్‌ పదవుల భర్తీ చేస్తానని సీఎం చంద్రబాబు ఇటీవల చేసిన ప్రకటనతో జిల్లాలోని సీనియర్‌ నేతల్లో ఆశలు చిగురించాయి.

ప్రాణాలు తీసిన ఈత సరదా

ప్రాణాలు తీసిన ఈత సరదా

బుట్టాయగూడెం మండలంలోని జల్లేరు జలాశయంలో ఇద్దరు యువకులు ఈతకు దిగి గల్లంతై చివరకు మృత్యువాత పడిన ఘటన ఆదివారం రాత్రి జరిగింది.

పంచాయతీ జోష్‌

పంచాయతీ జోష్‌

పంచాయతీలకు గ్రేడింగ్‌ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీ నిధులు మళ్లించకుండా సొంతంగా వినియోగించుకునే వెసులుబాటు కల్పించింది.

ప్రగతి రథం అమృత్‌ భారత్‌

ప్రగతి రథం అమృత్‌ భారత్‌

కామాఖ్య–చర్లపల్లి అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈశాన్య రాష్ట్రాలను దక్షిణ భారతానికి కలిపే ప్రగతి వారధి అని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు.

అధ్యక్షా.. ఐదేళ్లలో ఏమీ చేయలేకపోయాం..

అధ్యక్షా.. ఐదేళ్లలో ఏమీ చేయలేకపోయాం..

మునిసిపల్‌ పాలకవర్గం గడువు ముగియనుంది. మరికొద్ది గంటల్లో ఎన్నికైన 31 మంది కౌన్సిలర్ల ఐదేళ్ల కాల పరిమితి పూర్తికానుంది.

టీచర్ల పదోన్నతులకు సిద్ధం

టీచర్ల పదోన్నతులకు సిద్ధం

ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల టీచర్లకు పదోన్నతి కల్పించేందుకు ఉద్దేశించిన సీనియార్టీ జాబితాలను జిల్లా విద్యా శాఖ శనివారం విడు దల చేసింది.

పోలవరం.. సూపర్‌ వేగం

పోలవరం.. సూపర్‌ వేగం

పోలవ రం ప్రాజెక్టు నిర్మాణంలో అతి కీలకమైన కుడి ప్రధాన కాలువ కనెక్టివిటీ పనుల కోసం కేంద్ర మంత్రి మండలి రూ.23.47 కోట్ల అదనపు నిధులు అందించడానికి ఆమోదం తెలిపింది.

అనుమతులకు మించి గ్రావెల్‌ తవ్వకాలు

అనుమతులకు మించి గ్రావెల్‌ తవ్వకాలు

మండలంలో గ్రావెల్‌ను యథేచ్ఛగా తవ్వుతున్నారు. కనసానపల్లిలో సర్వే నెం.1606, 1608 లలో మైనింగ్‌ అధికారుల నుంచి విఐ ఎంటర్‌ ప్రైజెస్‌ సంస్థ వారు లీజు పొందారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి