ఏలూరు నగరంలోకి ఉద యం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు భారీ వాహనాలకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ కేపీఎస్ కిశోర్ ఆదేశాలు జా రీ చేశారు.
ప్రభుత్వం చెప్పే మాటలు నీటిమాటలుగానే మిగిలిపోతున్నాయి. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యంను మిల్లుకు తోలలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లాలో కొన్ని రోజులుగా డీజిల్, పెట్రోలుకు కటకట ఏర్పడింది. పశ్చిమాసియాలో యుద్ధ పరిణామాల నేపథ్యంలో జిల్లాలో ఇంధన గందరగోళ పరి స్థితులు ఏర్పడ్డాయి.
జాతర.. పెళ్లి.. షష్టి పూర్తి కార్యక్రమం ఏదైనా లక్షలు ఖర్చు పెట్టి భోజనాలు పెట్ట డమే కాదు.. రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేయాల్సిందే..! చుక్క ఏసి.. డ్యాన్సులు చేయాలి. ఇదీ జిల్లాలో ప్రస్తుతం పెరు గుతున్న ట్రెండ్కు నిదర్శనం.
ఏపీ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో వివిధ తరగతుల్లో ప్రవేశాలకు శుక్రవారం ఏలూరులో నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి.
పోలవరం ప్రాజెక్టు 45.72 కాంటూరు లెవెల్లో 2వ దశ నిర్మాణానికి లైన్ క్లియర్ అయినట్టు ఈనెల 22న ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో వచ్చిన కథనం మూడు రోజులుగా ఏలూరు జిల్లాలోని నిర్వాసిత గ్రామాల్లో చర్చనీయాంశ మైంది.
అంగన్వాడీ ప్రీస్కూల్లో విద్యా కార్య క్రమాన్ని పూర్తి చేసుకున్న చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కలెక్టర్ వెట్రిసెల్వి సూచించారు. పోణంగి అంగన్ వాడీ ప్రీస్కూల్లో చిన్నారులకు శుక్రవారం అంగన్వాడీ గ్రాడ్యూయేషన్ సర్టిఫికెట్లు అం దించి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒక టో తరగతిలో చేర్పించే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
మద్యం రవాణా కుంభకోణంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారు డు సునీల్పై సిట్ అధికారుల కేసు నమోదు చేసి, విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేయడంతో తణుకు వైసీపీలో కలవరం మొదలైంది.
డీజిల్ కష్టాలు శుక్రవారం మరింత పెరిగాయి. అమె రికా–ఇరాన్ యుద్ధం నేపథ్యంలో కొద్ది రోజులుగా బంకులకు డీజిల్ సరఫరాలో కోత విధించారు.
ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు దెందు లూరు నియోజకవర్గ పర్యటన వాయిదా పడింది.