• Home » Andhra Pradesh » West Godavari

పశ్చిమ గోదావరి

పట్టాలిచ్చారు.. స్థలం మరిచారు!

పట్టాలిచ్చారు.. స్థలం మరిచారు!

భూసేకరణ పూర్తి చేయ కుండానే పట్టాలు ఇచ్చారు. కానీ స్థలాలు ఇవ్వడం మరిచారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకానికి దోసపాడులో 42 దళిత పేద కుటుంబాలు ఇబ్బందులు పడుతు న్నాయి.

 నరకయాతన!

నరకయాతన!

కుక్కునూరు–భద్రాచలం, కుక్కునూరు– అశ్వారావుపేట ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారి గోతులమ యంగా మారింది. గత దశాబ్ద కాలంగా ప్రజలు ఈ రహదారిలో అష్ట కష్టాలు పడుతున్నారు.

 ముంచేస్తున్నారు

ముంచేస్తున్నారు

ప్రతి ఒక్కరి కల.. సొంతింటి నిర్మాణం. ఉద్యో గమో, వ్యాపారమో చేసి రూపాయి రూపాయి కూడబెట్టుకునేది జీవిత చరమాంకంలో సొంతింటిలో సేద తీరుదామని..

నరసాపురం–చెన్నై వందేభారత్‌ ప్రారంభం

నరసాపురం–చెన్నై వందేభారత్‌ ప్రారంభం

నరసాపురం– చెన్నై సెంట్రల్‌ మధ్య సోమవారం నుంచి నడిచే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు.

వినతులు సకాలంలో పరిష్కరించాలి

వినతులు సకాలంలో పరిష్కరించాలి

పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన వినతులు నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించాలని కలెక్టర్‌ నాగరాణి అన్నారు.

పండగ ఇళ్లు

పండగ ఇళ్లు

పండుగ నాటికి లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు అప్పగించేందకు ప్రభుత్వం లక్ష్యాలు నిర్దేశించింది. మిగిలిన నిర్మాణ పనులు, మౌలిక వసతుల కల్పనలో వేగం పెంచిది.

ఘాటెక్కిన ఉల్లి

ఘాటెక్కిన ఉల్లి

మార్కెట్‌లో ధరలు మండిపోతున్నాయి. ఉల్లి ఒక్కరోజులో ధర పెరిగింది. తాడేపల్లిగూడెం హోల్‌సేల్‌ మార్కెట్‌లో ధర క్వింటా రూ.500 పెరగడంతో రిటైల్‌ ధరల్లో భారీ వ్యత్యాసం వచ్చింది.

ఏలూరుకు వన్నె తెచ్చిన రేలంగి సుధారాణి

ఏలూరుకు వన్నె తెచ్చిన రేలంగి సుధారాణి

ఏలూరు నగరానికి చెందిన రేలంగి సుధారాణికి అత్యున్నత పదవి దక్కింది. కేంద్ర ప్రభుత్వం నియమించిన ఎనిమిది మంది కేంద్ర సమాచార కమిషనర్లలో ఆమె ఒకరు.

రబీ సాగునీటికి ఢోకా లేనట్టే!

రబీ సాగునీటికి ఢోకా లేనట్టే!

రబీ పంటకు సాగునీటికి ఢోకా లేకుండా జలవనరుల శాఖ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగు తోంది.

కాలు దువ్వుతున్న కోఢీ

కాలు దువ్వుతున్న కోఢీ

సంక్రాంతికి పందెం కోళ్లు కాలు దువ్వుతున్నాయి. పందెం రాయుళ్లను ఆకట్టుకోవడానికి నిర్వాహకులు వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి