• Home » Andhra Pradesh » West Godavari

పశ్చిమ గోదావరి

పీజీఆర్‌ఎస్‌లో 145 దరఖాస్తులు

పీజీఆర్‌ఎస్‌లో 145 దరఖాస్తులు

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి అర్జీని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్‌ చదలవాడ నాగరాణి ఆదేశించారు.

ఇల్లు ఇవ్వండి..

ఇల్లు ఇవ్వండి..

ఇళ్ల నిర్మాణానికి గతంలో తక్కువ రాయితీ కావడంతో ఏ ఒక్కరూ ముందుకు రాలేదు.

 జోష్‌

జోష్‌

నియోజకవర్గ, జిల్లా మినీ మహానాడుల రద్దు చేసినా, ఆ జోష్‌ ఎక్కడా తగ్గకుండా ప్రత్యేక ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు.

రోహిణీ సెగ

రోహిణీ సెగ

రోహిణీ కార్తె ప్రభావం జిల్లాలో ప్రస్ఫుటంగా కనిపించింది. తొలిరోజే సెగ చూపించింది. ఉదయం 7గంటలకే భానుడి ప్రతాపం కనిపించింది.

తల్లిదండ్రులకు ప్రాణహాని అనంత శ్రీరామ్ ఆందోళన.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు

తల్లిదండ్రులకు ప్రాణహాని అనంత శ్రీరామ్ ఆందోళన.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు

తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందంటూ పశ్చిమగోదావరి జిల్లా ఉన్నతాధికారులను ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ ఆశ్రయించారు.

టూరిజానికి కొత్త కళ..

టూరిజానికి కొత్త కళ..

జిల్లాలో టూరిజానికి కొత్త కళ సంతరించుకోనున్నది. గత ప్రభుత్వ హయాంలో జిల్లా టూరిజం పూర్తిగా నిర్వీర్యమైంది.

నిప్పులగుండం

నిప్పులగుండం

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఆదివారం నిప్పులగుండంగా మారింది. అధిక ఉష్ణోగ్రత లతో ప్రజలు విలవిలలాడారు.

చావలిపాడులో ఎంఎస్‌ఎంఈ పార్కు

చావలిపాడులో ఎంఎస్‌ఎంఈ పార్కు

కైకలూరు నియో జకవర్గం మండవల్లి మండలం చావలిపాడులో ఎంఎస్‌ ఎంఈ పార్కును ఏర్పాటు చేస్తున్నారు. ఏపీఐ ఐసీ ఆధ్వర్యంలో రూ.14.80 కోట్లు అంచనా వ్యయంతో ప్లాటెడ్‌ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ నిర్మాణా నికి సోమవారం ఉదయం 9 గంటలకు ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు.

ఇళ్లలోకి వరదనీరు వచ్చేలా తూరల ఏర్పాటు..!

ఇళ్లలోకి వరదనీరు వచ్చేలా తూరల ఏర్పాటు..!

జాతీయ రహదారి నిర్మాణంలో ఇటీవల భాగంగా పలుచోట్ల రోడ్డుకు ఇరువైపులా వరదనీరు పారేలా ఎన్‌హెచ్‌ అధికారు లు పనులు చేపట్టారు.

పగిలిన సత్యసాయి పైపులైన్‌

పగిలిన సత్యసాయి పైపులైన్‌

రేపల్లెవాడ గ్రామంలో రోడ్డు పక్కన ఉన్న సత్యసాయి పైపులైను పగిలిపోయి గోదావరి జలాలు గ్రామంలో వరదలా ప్రవహిస్తున్నాయి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి