ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి అర్జీని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.
ఇళ్ల నిర్మాణానికి గతంలో తక్కువ రాయితీ కావడంతో ఏ ఒక్కరూ ముందుకు రాలేదు.
నియోజకవర్గ, జిల్లా మినీ మహానాడుల రద్దు చేసినా, ఆ జోష్ ఎక్కడా తగ్గకుండా ప్రత్యేక ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు.
రోహిణీ కార్తె ప్రభావం జిల్లాలో ప్రస్ఫుటంగా కనిపించింది. తొలిరోజే సెగ చూపించింది. ఉదయం 7గంటలకే భానుడి ప్రతాపం కనిపించింది.
తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందంటూ పశ్చిమగోదావరి జిల్లా ఉన్నతాధికారులను ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ ఆశ్రయించారు.
జిల్లాలో టూరిజానికి కొత్త కళ సంతరించుకోనున్నది. గత ప్రభుత్వ హయాంలో జిల్లా టూరిజం పూర్తిగా నిర్వీర్యమైంది.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఆదివారం నిప్పులగుండంగా మారింది. అధిక ఉష్ణోగ్రత లతో ప్రజలు విలవిలలాడారు.
కైకలూరు నియో జకవర్గం మండవల్లి మండలం చావలిపాడులో ఎంఎస్ ఎంఈ పార్కును ఏర్పాటు చేస్తున్నారు. ఏపీఐ ఐసీ ఆధ్వర్యంలో రూ.14.80 కోట్లు అంచనా వ్యయంతో ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణా నికి సోమవారం ఉదయం 9 గంటలకు ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు.
జాతీయ రహదారి నిర్మాణంలో ఇటీవల భాగంగా పలుచోట్ల రోడ్డుకు ఇరువైపులా వరదనీరు పారేలా ఎన్హెచ్ అధికారు లు పనులు చేపట్టారు.
రేపల్లెవాడ గ్రామంలో రోడ్డు పక్కన ఉన్న సత్యసాయి పైపులైను పగిలిపోయి గోదావరి జలాలు గ్రామంలో వరదలా ప్రవహిస్తున్నాయి.