సనాతన ధర్మంపై జగన్ దర్శకత్వంలో వైసీపీ శ్రేణులు ప్రణాళిక ప్రకారం కొంతకాలంగా దాడులు చేస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు ధ్వజమెత్తారు.
బీసీ వర్గాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.52 వేల కోట్లను ఖర్చు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.
‘వారం రోజుల్లోగా కోకో ధరల నిర్ణయ కమిటీని సమావేశపర్చి కోకో గింజల ధరను నిర్ణయించి రైతులకు న్యాయం చేయాలి.
మున్సిపాలిటీల్లో ఓటర్ల జాబితా ప్రచురణకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జాబితా సిద్ధం చేసే పనిలో అధికారుల నిమగ్నమయ్యారు.
తీరం వెంబడి 216 జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా అభివృద్ధికి కేంద్రం పచ్చజెండా ఊపింది.
కొల్లేటికోట పెద్దింటి అమ్మవారి జాతర మహోత్సవాల్లో ఐదోరోజు ఆదివారం భక్తులతో ఆలయం కిటకిటలాడింది.
మెడిసిన్, ఇంజనీరింగ్, డిగ్రీ, తదితర ఉన్నత విద్యాకోర్సుల్లోకి గేట్వేగా భావిం చే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు సోమవారం నుంచి నిర్వహించేందుకు జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాధారణంగా 15 నుంచి 18 రోజుల్లోగా పూర్తయ్యే ఇంటర్ పరీక్ష లు ఈ దఫా నెలరోజుల పాటు అంటే మార్చి 24 వరకు సుదీర్ఘంగా కొనసాగనున్నాయి.
మార్కెట్లో పచ్చిమిర్చి ధరలు పెరుగుతున్నాయి. గత వాతం తాడేపల్లిగూడెం మార్కెట్లో కిలో రూ.50 ఉండే పచ్చిమిర్చి ప్రస్తుతం కిలోకు రూ.20 పెరిగి రూ.70కు చేరింది.
విద్యుత్ సమస్యలు తెలపడానికి, విద్యుత్ శాఖ పనితీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (ఐవీఆర్ఎస్) కాల్స్ ద్వారా ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి లడ్డూను కల్తీ చేసిన జగన్కి తిరుపతి పేరు ఎత్తే అర్హత లేదని ధ్వజమెత్తారు..