గృహ వినియోగ గ్యాస్ పక్కదారి పడుతోంది. బ్లాక్లో జోరుగా విక్రయాలు జరుగుతున్నాయి. గృహ వినియోగదారులకు బుకింగ్ చేసుకున్న మరుసటిరోజే సరఫరా అవుతున్నాయి.
పాపికొండల అభయారణ్యంలో క్రమేపీ పెద్ద పులుల సంఖ్య పెరుగుతోంది. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరిగే పులుల గణన ఇటీవల పూర్తయ్యింది.
ఆకివీడు నగర పంచాయతీ అవినీతికి అడ్రస్గా మారింది. టెండర్ల ప్రక్రియలో అక్రమాలు, నిధులు దుర్వినియోగం జరుగుతున్నాయి.
ఓటర్ల సవరణ కోసం ప్రభుత్వం చేపట్టిన సర్ ప్రకియపై ప్రజల్లో అనేక అపోహలు, అనుమానాలు ఉన్నాయి..
ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ప్రతీ ఓటరును బీఎల్వోలు వారి ఇంటి వద్ద మూడుసార్లు కలుసుకోవాలి. ఒక్కసారి కూడా తమ ఇంటికి కాదు కదా.. తమ చుట్టపక్కల ఇళ్లకు కూడా బీఎల్వోలు ఎవరూ రాలేదని పలువురు చెబుతున్నారు.
అభివృద్ధికి రూ.420 కోట్లు మంజూరు చేయాలని నాలుగేళ్ల క్రితమే ఏపీ నిట్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. అధికారుల సూచనల మేరకు దీనిని మళ్లీ సవరించి పంపించారు.
సీఎం చంద్రబాబునాయుడు ఈ నెల 13న పోల వరం ప్రాజెక్ట్ పనుల పరిశీలనకు రానున్నారు.
పట్టిసీమ ఎత్తిపోతల పథకం కరువు కాలంలో కల్పతరువులా మారి కృష్ణా డెల్టాకు ఊపిరిపోసిందని రాష్ట్ర భారీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.
పులిరాముడు గూడెం, రెడ్డికోపల్లె గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలబా లికల పాఠశాలలను పాత పద్ధతిలో కొనసాగించేలా ప్రభుత్వానికి నివేదిక పంపుతానని కలెక్టర్ కె.వెట్రిసెల్వి హామీ ఇచ్చారు.
‘పేరంపేట గ్రామంలో మంగళవారం హత్యకు గురైన టీడీపీ కార్యకర్త కారుమూరి దుర్గారెడ్డి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని, హత్యకు కారకులైన దోషులకు కఠిన శిక్ష పడేలా చేస్తాం’ అని ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్కుమార్ అన్నారు