పంచాయతీ నిధు లు దుర్వినియోగం, ఒక ఇంటి అదనపు ప్రహరీ కూల్చి వేత విషయంలో నిబంధనలు పాటించకపోవడంతో భీమడోలు పంచాయతీ కార్యదర్శి కేవీఎల్ తనూజపై సస్పెన్షన్ వేటు పడింది.
సకాలానికి విధులకు హాజరుకావడంలో విఫలమవుతున్న 21 మంది పీహెచ్సీలు, యూహెచ్సీల వైద్యాధికారులకు డీఎంహెచ్వో డాక్టర్ శోభ శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
నూజివీడు నియో జకవర్గంలోని ఆగిరిపల్లిలో బయోమస్ పవర్ప్లాంట్ ఏర్పా టుకు మార్గం సుగమం అయ్యింది.
జిల్లాలో 22ఏ నిషేధిత జాబితాలో చేర్చిన భూములకు మోక్షం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో త్వరలో వీటి పరిష్కారానికి మార్గదర్శకాలు విడుదలవుతాయని అధికారులు చెబుతు న్నారు.
ఏపీ పోలీసులు మహిళలకు అండగా వున్నారు. వారు తమ సమస్యలను నిర్భయంగా చెప్పుకునేలా స్నేహపూరిత వాతావరణం కల్పించాం’ అని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలోని తేతలి వై.జంక్షన్లో నిర్మించే ఫ్లైఓవర్ నిర్మాణ పనులు తీవ్ర జాప్యం జరుగుతుంది.
ఏపీ పోలీసులు మహిళలకు అండగా వున్నారు. వారు తమ సమస్యలను నిర్భయంగా చెప్పుకునేలా స్నేహపూరిత వాతావరణం కల్పించాం’ అని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు.
జిల్లాలో త్వరలో ప్రారంభమయ్యే జనాభా గణనపై 30 చోట్ల శిక్షణ కార్య క్రమాలు గురువారం ప్రారంభమయ్యాయి.
ప్రభుత్వం నిషేధించిన కలుపు మందు గ్లైసెల్ 360 లీటర్లను వ్యవసాయ అధికారులు సీజ్ చేసి గురువారం స్వాధీనం చేసుకున్నారు.
జిల్లాలో జలవనరుల శాఖను ఇంజనీర్ల కొరత వెంటాడుతోంది. ఎస్ఈతో పాటు, ఏలూరు, కోట రామచంద్రాపురం డివిజన్లలో ఏఈ పోస్టులు భర్తీ కాకపోవడంతో ఈ భారం డీఈలపై పడుతోంది.