• Home » Andhra Pradesh » West Godavari

పశ్చిమ గోదావరి

భర్తే హంతకుడు

భర్తే హంతకుడు

మందపాడు రోడ్డులో ఉప్పుటే రు గట్టుపక్కన ఈ నెల 15న లభ్యమైన గుర్తు తెలియని మహిళ మృతదేహం కేసులో మిస్టరీ వీడింది.

కాస్త ఆలస్యమైనా నదుల అనుసంధానం పక్కా: ఉపరాష్ట్రపతి  రాధాకృష్ణన్

కాస్త ఆలస్యమైనా నదుల అనుసంధానం పక్కా: ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరులో నాన్‌-జీఎంఓ పాప్‌కార్న్‌ హైబ్రిడ్‌ విత్తనాన్ని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు.

శాస్త్రవేత్తలు కరవును తట్టుకునే విత్తనాలు తయారు చేయాలి: ఏపీ గవర్నర్..

శాస్త్రవేత్తలు కరవును తట్టుకునే విత్తనాలు తయారు చేయాలి: ఏపీ గవర్నర్..

భారతదేశానికి రైతులే వెన్నెముక అని ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ అన్నారు. ఇతర రంగాల్లో సంక్షోభం ఉన్నా వ్యవసాయం దానిని స్థిరీకరించిందని పేర్కొన్నారు. వ్యవసాయం, దాని అనుబంధ ఉత్పత్తులు మన దేశ ఆర్థిక వ్యవస్థలో 17 శాతం ఉన్నట్లు గవర్నర్‌ తెలిపారు.

సాధిక్ ఖాన్ కరుడుగట్టిన నేరస్థుడు: విజయసాయి రెడ్డి

సాధిక్ ఖాన్ కరుడుగట్టిన నేరస్థుడు: విజయసాయి రెడ్డి

కాకినాడ జిల్లా పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ టిల్లపూడి నూకరాజు కేసులో నిందితుడు సాధిక్ ఖాన్‌పై మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

వేటకు వెళ్లి 21 రోజులు.. తిరిగిరాని కోనసీమ జిల్లా ఏడుగురు మత్స్యకారులు

వేటకు వెళ్లి 21 రోజులు.. తిరిగిరాని కోనసీమ జిల్లా ఏడుగురు మత్స్యకారులు

అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించిన ఏడుగురు మత్స్యకారులు ఈ నెల 3వ తేదీన సముద్రంలోకి వేటకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, 21 రోజులు దాటినా వారి ఆచూకీ ఇంకా కానరాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

పదవీ కాలం ముగుస్తోంది గౌరవ వేతనం ఏదీ?

పదవీ కాలం ముగుస్తోంది గౌరవ వేతనం ఏదీ?

మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ సభ్యుల ప్రదవీ కాలం మరో నెల రోజుల్లో ముగియనుంది. వారికి మూడేళ్లకు పైగా గౌరవ వేతనం చెల్లించలేదు.

పదవీ కాలం ముగుస్తోంది గౌరవ వేతనం ఏదీ?

పదవీ కాలం ముగుస్తోంది గౌరవ వేతనం ఏదీ?

మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ సభ్యుల ప్రదవీ కాలం మరో నెల రోజుల్లో ముగియనుంది. వారికి మూడేళ్లకు పైగా గౌరవ వేతనం చెల్లించలేదు.

సా..గుతోంది!

సా..గుతోంది!

ఎల్‌నినో ప్రభావం అనుకున్న దానికన్నా చాలా తీవ్రంగా ఉండడంతో కనీసస్థాయిలో కూడా వర్షాలు పడడం లేదు.ఖరీఫ్‌ సీజన్‌లో సగం కాలం దాటినా వాన జాడ లేదు.

సముద్రంలో వేట జోష్‌

సముద్రంలో వేట జోష్‌

మత్స్యకారుల పంట పండింది. సముద్రంలో మత్స్యకారుల వలకు టైగర్‌ రొయ్య భారీగా చిక్కుతోంది.

 నేడు ముసునూరుకు ఉప రాష్ట్రపతి రాక

నేడు ముసునూరుకు ఉప రాష్ట్రపతి రాక

భారత ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్‌ ఏలూరు జిల్లా పర్య టనకు సోమవారం విచ్చేయనున్నారు



తాజా వార్తలు

మరిన్ని చదవండి