మందపాడు రోడ్డులో ఉప్పుటే రు గట్టుపక్కన ఈ నెల 15న లభ్యమైన గుర్తు తెలియని మహిళ మృతదేహం కేసులో మిస్టరీ వీడింది.
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరులో నాన్-జీఎంఓ పాప్కార్న్ హైబ్రిడ్ విత్తనాన్ని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు.
భారతదేశానికి రైతులే వెన్నెముక అని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. ఇతర రంగాల్లో సంక్షోభం ఉన్నా వ్యవసాయం దానిని స్థిరీకరించిందని పేర్కొన్నారు. వ్యవసాయం, దాని అనుబంధ ఉత్పత్తులు మన దేశ ఆర్థిక వ్యవస్థలో 17 శాతం ఉన్నట్లు గవర్నర్ తెలిపారు.
కాకినాడ జిల్లా పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ టిల్లపూడి నూకరాజు కేసులో నిందితుడు సాధిక్ ఖాన్పై మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించిన ఏడుగురు మత్స్యకారులు ఈ నెల 3వ తేదీన సముద్రంలోకి వేటకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, 21 రోజులు దాటినా వారి ఆచూకీ ఇంకా కానరాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
మండల పరిషత్, జిల్లా పరిషత్ సభ్యుల ప్రదవీ కాలం మరో నెల రోజుల్లో ముగియనుంది. వారికి మూడేళ్లకు పైగా గౌరవ వేతనం చెల్లించలేదు.
మండల పరిషత్, జిల్లా పరిషత్ సభ్యుల ప్రదవీ కాలం మరో నెల రోజుల్లో ముగియనుంది. వారికి మూడేళ్లకు పైగా గౌరవ వేతనం చెల్లించలేదు.
ఎల్నినో ప్రభావం అనుకున్న దానికన్నా చాలా తీవ్రంగా ఉండడంతో కనీసస్థాయిలో కూడా వర్షాలు పడడం లేదు.ఖరీఫ్ సీజన్లో సగం కాలం దాటినా వాన జాడ లేదు.
మత్స్యకారుల పంట పండింది. సముద్రంలో మత్స్యకారుల వలకు టైగర్ రొయ్య భారీగా చిక్కుతోంది.
భారత ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ ఏలూరు జిల్లా పర్య టనకు సోమవారం విచ్చేయనున్నారు