నగరపాలక సంస్థ, మున్సిపాల్టిల పరిధిలో ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.
గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం మరింత ఊరటనిచ్చింది. పల్లెల్లో ఇళ్లు నిర్మించుకుంటే రూ.2.39 లక్షలు సాయంగా అందించేది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మొత్తాన్ని భరించేవి.
తాడేపల్లిగూడెం మున్సిపల్ సర్వేయర్ రౌతు రామకృష్ణ రూ.50 వేలు లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు చిక్కారు.
అన్నదాతలను కూలీ ఖర్చుల భారం వేధిస్తోంది. గత ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం విక్రయించారు.
శ్రీవారి ఆదాయానికి గండిపడే ఘటనలు కేవలం మూడురోజుల వ్యవఽధిలో రెండు చోటు చేసుకున్నాయి.
వశిష్ట గోదావరి ఏటిగట్టు ఎక్కడెక్కడ నెర్రలు తీశాయి అనేవిషయాన్ని అధికారులు పట్టించుకోవడం లేదు.
పదో తరగతి పబ్లిక్ పరీ క్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు జరిగిన తెలుగు పరీ క్షకు రెగ్యులర్, ప్రైవేటు విభాగాల్లో 23,636 మంది విద్యార్థులు దర ఖాస్తు చేసుకోగా 23,120 మంది హాజరయ్యారు.
జిల్లాలో జంగారెడ్డిగూడెం, నూజివీడు పురపాలక సంఘా ల పాలకవర్గాల పదవీ కాలం ఈనెల 17వ తేదీతో ముగియనుంది.
మాఫియా చెలరేగిపోతోంది. ఓ వైపు అడవులను.. మరోవైపు కొండలు, గుట్టలను కొల్లగొట్టేస్తోంది. అధికార పెద్దల అండదండలతో ప్రకృతిని ధ్వంసం చేస్తోంది.
పదో తరగతి తొలి రోజు సోమవారం తెలుగు పరీక్ష జరిగింది. 23,415 విద్యార్థులకు 23,044 (98.42 శాతం) మంది పరీక్ష రాశారు.