• Home » Andhra Pradesh » West Godavari

పశ్చిమ గోదావరి

ఇన్‌చార్జ్‌లే దిక్కు!

ఇన్‌చార్జ్‌లే దిక్కు!

జిల్లాలో వివిధ ప్రభుత్వశాఖల్లో అధికారుల పోస్టుల ఖాళీలు పెరిగిపోతున్నాయి. కీలకమైన పదిశాఖలకు పైనే అధికారుల పోస్టులు ఖాళీలు అనూహ్యంగా ఏర్ప డ్డాయి.

ప్రాణాలకేదీ భద్రత..?

ప్రాణాలకేదీ భద్రత..?

రుద్రమ్మకోట– కూనవరం మధ్య పడవరేవు నిర్వహణ ఇష్టారాజ్యంగా మారింది. నిబంధనలకు విరుద్ధం గా చేపలు తరలించే పడవులపై ప్రయాణికులను తరలిస్తున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో అన్నీ ఉచితమే

ప్రభుత్వ పాఠశాలల్లో అన్నీ ఉచితమే

ఉచితంగా నాణ్యమైన విద్యనందించే ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించే సదుపాయా లపై ప్రజలకు తెలిపి అడ్మిషన్లు పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు కలెక్టర్‌ వెట్రిసెల్వి పిలుపు నిచ్చారు.

క్యూఆర్‌ కోడ్‌ టోకరా

క్యూఆర్‌ కోడ్‌ టోకరా

జనం నుంచి సొమ్ములు కాజేయడానికి మోసగాళ్లు కొత్త అవతారమెత్తుతున్నారు. వసూళ్ల కోసం క్యూఆర్‌ కోడ్‌ పంపుతున్నారు. దానికి సొమ్ములు పంపాలని జనం చెవిలో పూలు పెడుతున్నారు.

సార్వాకు సమాయత్తం

సార్వాకు సమాయత్తం

పంట కాలువలకు నీటిని విడుదల చేయడంతో రైతులు సార్వా సాగుకు నారుమడులను సిద్ధం చేస్తున్నారు.

స్థానిక బీసీ రిజర్వేషన్లపై అధ్యయం

స్థానిక బీసీ రిజర్వేషన్లపై అధ్యయం

:స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు తగు రిజర్వేషన్ల ఖరారుపై అధ్యయ నం చేసేందుకు ప్రభుత్వం నియమించిన డెడి కేషన్‌ కమిషన్‌ గురువారం ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించింది.

 వెలుగు నీడలు

వెలుగు నీడలు

డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ కొలువు తీరి నేటికి రెండేళ్లు. సీఎం చంద్రబాబు పాలనలో జిల్లా పలు అంశాల్లో ప్రగతి బాటలో పయనించింది. ప్రజలకు పారదర్శక పాలన అందించేందుకు ప్రజా ప్రతినిధు లు, అధికారుల భాగస్వామ్యం పెంచింది.

ఖరీఫ్‌కు ఇబ్బంది లేకుండా చర్యలు

ఖరీఫ్‌కు ఇబ్బంది లేకుండా చర్యలు

జిల్లాలో ఖరీఫ్‌ సాగుకు రైతాంగానికి అవసరమైన సాగునీటిని ఎటువంటి ఆటంకాలు లేకుండా అందించేందుకు నీటిపారుదల శాఖ అధికారులు ముందస్తు ప్రణాళికతో పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ నాగరాణి ఆదేశించారు.

పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై దాడికి యత్నం.. వ్యక్తి అరెస్ట్

పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై దాడికి యత్నం.. వ్యక్తి అరెస్ట్

పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై దాడికి యత్నించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యేపై పూనెం వంశీ అనే వ్యక్తి గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నాడు.

ఆక్వా జోష్‌

ఆక్వా జోష్‌

ఆక్వా రైతులకు ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. విద్యుత్‌ రాయితీని విస్తరిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. హామీ ఇచ్చిన ఒక్కరోజు వ్యవధిలోనే ఆక్వా విద్యుత్‌ రాయితీపై సంతకం చేశారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి