ఏళ్ల తరబడి వేధిస్తున్న కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా కూటమి ప్రభుత్వం ముందుకొచ్చింది. కొల్లేరు సమస్యను ప్రభుత్వ సమస్యగా కేంద్రానికి నివేదికను రాష్ట్రప్రభుత్వం అందజేయనుంది.
పదవ తరగతి పరీక్షలకు విద్యాశాఖ సిద్ధం అవుతుంది.
ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర ప్రభుత్వంతో కీలక చర్చలు జరిపారు. పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధి, రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, అలాగే ఉప్పాడ సముద్ర రక్షణ గోడ వంటి అంశాలపై కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు.
ఏలూరు నగర పాలక సంస్థతోపాటు నూజివీడు, జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలు, చింతలపూడి నగర పంచాయతీలకు రూ.464.28 కోట్ల అమృత్ 2.0 నిధులు మంజూరయ్యాయి.
పట్టణాలు, నగరాల్లో అనధికారికంగా ప్లాన్లు లేకుండా నిర్మించిన భవనాల క్రమబద్ధీకరణకు బిల్డింగ్ ఫీనలైజేషన్ స్కీమ్(బీపీఎస్)కు ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని పాలకవర్గాలు, అధికారులు సద్వినియోగం చేసుకోవడం లేదు.
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఆర్థిక స్థితిగతుల ఆధారంగా సంఘాల సీఈవోల బదిలీలు నిర్వహించేందుకు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధికారులు రంగం సిద్ధం చేస్తు న్నారు.
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఏలూరు ప్రాజెక్టు డైరెక్టర్గా ఎం.రాజాబాబు నియమి తులయ్యారు.
వేసవిలో పంట కాలువలు, డ్రెయిన్ల ప్రక్షాళనకు ప్రతిపాదనలు సిద్ధమవు తున్నాయి. ప్రభుత్వం ఆధ్వర్యంలోని కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (కడా) కమిషనర్ ఈసారి ప్రతిపాదనలు పంపాలని దిశా నిర్దేశించారు.
పెనుగొండ గ్రామం పేరు వాసవి పెనుగొండగా మార్చడానికి క్యాబినెట్లో పాస్ చేసి జీవో తెప్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్యవైశ్యుల తరుపున ధన్యవాదాలు తెలుపుతున్నామని అఖిల భారత్ శ్రీ వాసవి పెనుగొండ టెంపుల్ ట్రస్టు అధ్యక్షుడు డాక్టర్ పీఎన్ గోవిందరాజులు అన్నారు.
అభి వృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి జిల్లాను ప్రగతి బాటలో తీసుకు వెళుతున్నాం. ప్రజల సంతృప్తిస్థాయిని పెంచి, ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను సాఽధించి రెండో స్థానంలో నిలిపాం. అన్ని రంగాల్లోను ప్రథమ స్థానంలో నిలిపేలా పోటీ పడుతున్నాం’ అని కలెక్టర్ నాగరాణి అన్నారు.