రాష్ట్రంలోని ఆలయాలకు వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించడంపై ప్రభుత్వం ఐవీఆర్ఎస్ ద్వారా చేపట్టిన తాజా ప్రజాభిప్రాయ సర్వేలో ద్వారకా తిరుమల శ్రీవారి ఆలయం ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది.
శ్రీవారి ప్రధాన ఆలయానికి దత్తత దేవాలయమైన ఐఎస్ జగన్నాఽథపురంలో లక్ష్మీనరసింహస్వామివారి దివ్య కల్యాణ మహోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి.
రహదారులను అభివృద్ధి చేస్తున్నట్లుగానే వంతెనల నిర్మాణాలపైన కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది.
జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కాస్త ఆశాజనకమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
బుట్టాయగూడెం ఎంపీపీ ఎన్నికకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి నోటిఫికే షన్ విడుదలైనట్టు ఎంపీడీవో కె.జ్యోతి బుధవారం తెలిపారు.
ద్వారకాతిరుమల చిన వెంకన్నకు హుండీల సొమ్ము లెక్కింపు ద్వారా రికార్డు స్థాయి ఆదాయం లభించింది. గడచిన 20 రోజుల కాలానికి జరిగిన లెక్కింపులో చినవెంకన్నకు నగదు రూపేణా రూ.2.24 కోట్లు ఆదాయం లభించినట్టు ఆలయ ఈవో యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు.
శ్రీలక్ష్మీ నారసింహుని దివ్యక్షేత్రంలో గురువారం నుంచి ప్రారంభంకానున్న కల్యాణ మహోత్సవాలకు సర్వం సిద్ధమైంది.
ఐఎస్ జగన్నాథపురం సుందర గిరిపై కొలువైన షిర్డీ సాయిబాబా ఆలయాభివృద్ధికి నిర్వాహకులు కొచ్చర్ల కోట వెంకట కామరాజు భార్య కొచ్చర్లకోట లలితమ్మకు రెండెకరాల భూమిని కేటా యిస్తూ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
కుక్కు నూరు, వేలేరుపాడు మండలాలకు ఇప్పటికీ సీహెచ్ సీ మంజూరు కాక ఈ మండలాల ప్రజలకు స్థాని కంగా మెరుగైన వైద్యం అందడం లేదు.
రాబోయే గోదావరి పుష్కరా లను పురస్కరించుకుని ఇరిగేషన్ అధికారులు బుధవారం కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని గోదావరి తీరంలో ఉన్న పుష్కర్ఘాట్లను పరిశీలించారు.