జిల్లాలో డీజిల్ సరఫరా నియంత్రణకు అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టింది.
ఏటా మాదిరిగానే ఈ ఏడాది యంత్రాలతో వరికోత చేపట్టడంతో ఎండుగడ్డి కొరత ఏర్పడి పాడి రైతులకు కష్టాలు మొదలయ్యాయి.
జిల్లాలో డీజిల్ కొరత కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇంధనం కోసం బంకుల వద్ద బారులు తీరే దుస్థితి కాస్త తగ్గింది.జిల్లా వ్యాప్తంగా మంగళవారం డీజిల్పై అలజడి తగ్గింది.
జిల్లాలో నాలుగు మునిసిపాలిటీల్లో విలీన గ్రామాల సమస్యతో ఎన్నికలు నిర్వహించ లేదు. ఇక్కడ ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది.
చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు అందించే పౌష్టికాహారంలో ఎలాంటి అవకతవకలకూ పాల్పడొద్దని రాష్ట్ర బాలల హక్కుల సంఘం సభ్యుడు వి.గాంధీబాబు హెచ్చరించారు.
గత ప్రభుత్వ హయాంలో అర్హులైన తమకు పింఛన్లను తీసివేశారని కొందరు చెబుతున్నారు. అన్ని అర్హతలు వున్నా తమకు ఇవ్వలేదని మరికొందరు వాపోతున్నారు.
ఎంతో మంచి సదుద్దేశంతో దాతలు ఇచ్చిన భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ఏలూరు నగరంలోని అన్నదాన సమాజం ట్రస్టుకు చెందిన భూములు ఇందుకు మినహాయింపేమీ కాదు.
జిల్లాలో డీజిల్ కొరత ఐదో రోజు సోమవారం కూడా కొనసాగింది. కొన్నిచోట్ల నో స్టాక్ బోర్డులు కంటిన్యూ అవుతున్నాయి. అన్ని బంకు ల వద్ద పగలు, రాత్రి తేడా లేకుండా భారీ క్యూలైన్లు కనిపించాయి.
జిల్లాలో మూడు ఆయిల్ కంపెనీల పరిధిలో 232 పెట్రోల్ అవుట్ లెట్లకు గాను 52 చోట్ల నిల్వలు అడుగం టాయి. ఇందులో 22చోట్ల సోమవారం రాత్రికి లోడ్ నింపుతాం. మంగళవారానికి అన్ని సర్దుకుం టాయి. ఎవరూ ఆందోళన పడవద్దు’ అని కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు.
నరసాపురం రైల్వే స్టేషన్కు మహర్దశ పట్టింది.