కూటమి ప్రభుత్వం రెండేళ్ళ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు.
కైకలూరు–ఆకివీడు రైల్వేమార్గంలో కైకలూరు మండలం భుజబలపట్నం నుండి నరసాయిపాలెం వెళ్లే రహదారిలోని రైల్వేగేట్ నెంబర్ 88 మరమ్మతుల కొరకు ఈ నెల 14వ తేదీ నుండి 28వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు రైల్వే ఇంజనీరింగ్ అధికారి ఎండీ అబ్దుల్ రెహమాన్ తెలిపారు.
రొయ్యల మేత(ఫీడ్)ల ధరలను తయారీ సంస్థలు పెంచే శాయి. వనామీ రొయ్య రకానికి ఉపయోగించే మేతపై కిలోకు రూ.10, టైగర్ రొయ్యల మేతపై కిలోకు రూ.12 పెంచడంతో రైతులు ఉలిక్కిప డ్డారు.
చింతపర్రు గ్రామంలో 50రోజుల పాటు వేసవి మండుటెండలో కష్టపడి పనిచేసిన కూలీలకు మంత్రి రామానాయుడు భోజనాలు ఏర్పాటు చేసి స్వయంగా ఆయనే వడ్డించారు.
పట్టణాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అర్బన్ చాలెంజ్ ఫండ్(యూసీఎఫ్)ను కొత్తగా ప్రవేశపెట్టింది. ఇందుకోసం లక్ష కోట్ల రూపాయలను సిద్ధం చేసింది. నిధులు కేటాయింపునకు జిల్లాలోని అర్హత వున్న మున్సిపాలిటీలు భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకులను ఎంపిక చేసింది.
సాంకేతిక పరిజ్ఞానం ఆధారిత దర్యాప్తుతో బాధితులకు వేగవంతమైన న్యాయం అందిస్తూ నిందితులకు తగు శిక్ష పడేలా చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుందని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్కుమార్ అన్నారు.
ఇరాన్ యుద్ధంతో గ్యాస్ కష్టాలు వెంటాడుతున్న నేపథ్యంలో పశ్చిమలో ఇంటింటికి గ్యాస్ పథకంలో కదలిక వచ్చింది.
వేలేరుపాడులో ఈనెల ఒకటో తేదీ అర్ధరాత్రి రెండిళ్లు కాలిపోయి ఆ మంటల్లో చిక్కుకుని ఇద్దరు మహిళలు సజీవ దహనమైన ఘటన సంచలనం రేపిన విషయం విదితమే.
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) కార్య క్రమానికి ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. జూన్ 15 నుంచి సెప్టెంబరు 22 వరకు వివిధ దశల్లో ఈ కార్యక్రమం నిరంతరాయంగా సాగనుంది.
విద్యా సంస్థలు ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. పాఠశాలలు, కళాశాలలకు విద్యార్థులు బయలుదేరుతున్నారు.