వేసవిలో కాలువల ప్రక్షాళనకు నిధులు కేటాయింపు లెక్క తేలింది. ఎమ్మెల్యేలు సిఫారసు చేసిన పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
గోవుల అందాలు, పాల పోటీలు ద్వారకాతిరుమల మార్కెట్ యార్డులో ఈనెల 20 నుంచి 22 వరకు నిర్వహిస్తా మని గోజాతి సంరక్షణ రాష్ట్ర అధ్యక్షుడు యు.చక్రపాణి తెలిపారు.
ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్కుమార్కు అతి ఉత్కృష్ట్ట సేవా పతకం ప్రభుత్వం ప్రకటించింది. 2023 ఏప్రిల్ 12న ఏలూరు రేంజ్ డీఐజీగా బాధ్యతలు చేపట్టిన ఆయన తనదైన శైలిలో పనిచేసి శాంతి భద్రతలు కాపాడడంలో ప్రత్యేక స్థానాన్ని ప్రజల్లో ఇనుమడింపచేసుకున్నారు.
దివ్యాంగులకు ఉచిత ప్రయాణం కల్పించడం ద్వారా వారిని శక్తివంతులను చేయడమే దివ్యాంగ శక్తి పథక ఉద్దేశమని కలెక్టర్ నాగ రాణి అన్నారు.
తాడేపల్లిగూడెం బలుసులమ్మ ఆలయంలో బుధవారం పసుపు కొమ్ములను తీసుకునేందుకు అధిక సంఖ్యలో మహిళలు క్యూకట్టారు. ఈనెల 13వ తేదీన బలుసులమ్మ ఆలయం వద్ద అమ్మవారికి పసుపు కొమ్ములతో ప్రత్యేక పూజలు చేశారు.
అల్పపీడన ప్రభావంతో జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
నూజివీడు నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులు కొందరు దళారుల అవతారం ఎత్తి డబ్బులు వసూలు చేయడంపై మంత్రి పార్థసారధి సీరియస్ అయ్యారు.
ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ప్రభుత్వం ఉచిత ప్రయాణం కల్పించింది. జిల్లాలో ఉగాది కానుకగా దివ్యాంగ శక్తి పథకం వర్తింపజేయడానికి ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది.
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 2026వ సంవ త్సరానికి వివిధ రంగాల్లో విశేష కృషి చేస్తున్న పలువురికి పురస్కారాలను ప్రకటించింది.
జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి బాటలో నిలిపేందుకు ప్రజాప్రతినిధులంతా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతామని ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.