• Home » Andhra Pradesh » West Godavari

పశ్చిమ గోదావరి

టిడ్కో ఫ్ల్లాట్లకు మోక్షం

టిడ్కో ఫ్ల్లాట్లకు మోక్షం

టిడ్కో ఇళ్ల కోసం గతంలో దరఖాస్తు చేసుకుని కొంత సొమ్మును డీడీ రూపంలో అందించినా చాలా మందికి అవి మంజూరు కాలేదు.

ఇప్పుడెలా ?

ఇప్పుడెలా ?

గోదావరి పుష్కరాల పనులకు పశ్చిమ గోదావరి జిల్లాలో వివిధ శాఖలు చేపట్టనున్న పనులకు రూ.2,850 కోట్ల వ్యయం ఖర్చు కానుందని అధికారులు అంచనాలు వేశారు.

ఉమ్మడి పశ్చిమ డీఎస్సీలో   టీచర్‌ పోస్టులు 215

ఉమ్మడి పశ్చిమ డీఎస్సీలో టీచర్‌ పోస్టులు 215

వివిధ ప్రభుత్వ శాఖల్లో 10,060 పోస్టుల భర్తీకి గురువారం జాబ్‌ క్యాలెండరును రాష్ట్ర ప్రభు త్వం ప్రకటించింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పాఠశాల విద్యా శాఖలో 215 ఉద్యోగ నియామకాలు జరుగవచ్చునని ప్రాథమిక అంచ నా.

 ఎట్టకేలకు.. మోక్షం

ఎట్టకేలకు.. మోక్షం

ఉచిత విద్యాహక్కు చట్టం 12(1)సీ నిబంధన కింద బడుగు, బలహీనవర్గాల కుటుంబాల్లో నిర్ణీత అర్హతలు గల పిల్లలకు కార్పొరేట్‌/ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లకు ఉచిత అడ్మిషన్లనిచ్చే సంక్షేమ కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం ఆర్థిక ఊతమిచ్చింది.

రబీ రెడీ..!

రబీ రెడీ..!

ఏప్రిల్‌ మూడో తేదీ నుంచి రబీ ధాన్యం కొనుగోలుకు కార్యాచరణ సిద్ధమైంది.

ఈ ఏడాది మంచి పాలనకు సానుకూలం

ఈ ఏడాది మంచి పాలనకు సానుకూలం

‘శ్రీ పరాభవ నామ సంవత్సరం దేశం సుభిక్షంగా ఉండబోతోంది.

ఉగాది సందడి

ఉగాది సందడి

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో ఉగాది పండుగ పూజలు గురువారం వైభవంగా నిర్వహిం చారు. ఆలయాలకు విచ్చేసిన భక్తులు ఆయా దేవుళ్లను దర్శించుకుని పూజలు చేశారు.

దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రారంభం

దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రారంభం

దివ్యాంగుల అభివృద్ధి, సంక్షేమంతో పాటు వారి ప్రయాణాల కోసం ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ వెట్రిసెల్వి అన్నారు. సత్యనారాయణపురంలో బుధవారం దివ్యాంగులకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆమె ప్రారంభించి ఏలూరు వరకు దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించారు

 ద్రోణి ప్రభావం..  జిల్లాలో వర్షాలు

ద్రోణి ప్రభావం.. జిల్లాలో వర్షాలు

జిల్లాలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు సంభవించాయి. ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయగా జిల్లాలో పలు చోట్ల బుధవారం స్వల్పంగా వర్షాలు కురిశాయి.

పరాభవనామం కరుణించేనా!

పరాభవనామం కరుణించేనా!

తెలుగువారి పండుగల్లో ఉగాదికి ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఒక్కో ఏడాది ఒక్కో పేరు. ఈ ఏడాది పరాభవనామ సంవత్సరం . అయితే రాజకీయ నాయకులకు అంతా శుభాలే నని పండితులు పేర్కొంటున్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి