జిల్లా టీడీపీ నూతన కార్యాలయ భవన నిర్మాణా నికి లైన్ క్లియర్ అయ్యింది. కొద్ది నెలల క్రితం జిల్లా కేంద్రంలో రెండు ఎకరాలలోపు స్థలంలో నిర్మించాలని పార్టీ అఽధిష్ఠానం తీర్మానించింది.
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నగర పంచాయతీ పెదపేటలో రామాలయం నిర్మాణానికి శంకు స్థాపనను అడ్డుకొనేందుకు ప్రయత్నించిన వారికి హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది.
సర్వజగధ్రక్షకుడైన శ్రీవారు సర్వాభరణ భూషితుడై పెండ్లి అలంకారాల్లో ఉండి, నుదుటున కల్యాణ తిలకం...బుగ్గన చుక్కలతో సిగ్గులొలుకుతున్న అలివేలు మంగ, ఆండాళ్ దేవేరులను పరిణయమాడారు.
భానుడి ప్రతాపంతో రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగు తున్నాయి.
వాహన ప్రమాదాలు జరగకుండా ప్రజలు సురక్షితమైన ప్రయాణాలు చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి అన్నారు.
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు ఏళ్ల తరబడి జవాబుదారీతనం లోపిస్తోంది. మాకు సంబంధం లేనట్లుగానే మండల స్థాయిలో అధికారులు తీరు ఉంటోంది.
రైతులకు సొమ్ములు చెల్లించడంలో పరిమి తులు విధించారు. ప్రభుత్వం 48 గంటల వ్యవధిలో సొమ్ములు జమ చేస్తున్నా బ్యాంకుల్లో రైతులకు మొండిచేయి ఎదురవుతోంది.
జిల్లాలో నాలుగు రోజులపాటు అలజడి సృష్టించిన డీజిల్ సమస్య సద్దుమణిగింది.
జిల్లాలో గ్యాస్ సరఫరా చాలా వరకు మెరుగు పడింది. వాణిజ్య గ్యాస్ సిలిండర్లు మినహాయిస్తే గృహా వసర గ్యాస్ సరఫరా సక్రమంగా సాగుతోంది.
కుక్కునూరు మండల రైతుల భూములకు సంబంధించిన వెబ్ల్యాండ్ తొమ్మిదేళ్లుగా ఓపెన్ కాలేదు.