అదొక జాతీయ రహదారి. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తూంటాయి. ట్రాఫిక్ ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. రాత్రయితే మాత్రం ఆ రోడ్డులో మరో సీన్ కనిపిస్తుంది. ఇరువైపులా ద్విచక్ర వాహనాలు, కార్లు పార్కు చేసి కనిపిస్తుంటాయి.సంగ తేంటంటే అక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశా లల్లో సురక్షితమైన తాగునీటి పంపిణీ, నిర్వహణ, పారిశుధ్య, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, స్కూలు నిర్వహణలో సుస్థిరత ప్రధానాంశాలుగా కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ (ఎంహెచ్ఆర్డీ) అందజేసే స్వచ్ఛ్ ఏవం హరిత విద్యాలయ రికగ్నిషన్ (ఎస్హెచ్వీఆర్)–2025 పురస్కారానికి ఏలూరు జిల్లాలోని తడికలపూడి జడ్పీ హైస్కూలు ఎంపికైంది
ఎరువుల విషయంలో రైతులు పడే ఇబ్బందులు వర్ణనాతీతం. దశా బ్దాల కాలంగా ప్రతి పంటల సీజన్ లో ఎరువుల కోసం రైతులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చేది.
జిల్లాలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం ప్రారంభమైంది. ఏడు నియోజకవర్గాలోని 1,714 పోలింగ్ కేంద్రాల వారీగా బీఎల్వోలు ప్రజల్లోకి కదిలారు.
ఇంధనానికి ప్రత్యామ్నాయంగా ఇథనాల్ వినియోగానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇథనాల్ ఉత్పత్తిని పెంచేం దుకు ప్రణాళిక సిద్ధం చేసింది.
జాతీయ రహదారి నుంచి జిల్లా కేంద్రమైన ఏలూరు నగరానికి చేరడానికి ఇరుకుదారిలో వెళ్లాల్సిందే.
వేట నిషేధ ఆజ్ఞలు తొలిగిపోవడంతో తీర ప్రాంత మత్స్యకారులు వేటకు రెడీ అవుతున్నారు.
జిల్లాలో నూనత విద్యా సంవత్సరానికి సంక్షేమ వసతి గృహాలు సిద్ధంగా ఉన్నాయి.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఊళ్లు, ఇళ్లు, భూములను త్యాగం చేసిన నిర్వాసితులు నేడు కనీస వసతుల కోసం ఎదురు చూస్తున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఐదేళ్లు అధికారం ఇస్తే అభివృద్ధిని గాలికొదిలేసి తాడేపల్లి ప్యాలెస్లో గొడ్డలి పార్టీ అధ్యక్షుడు మొద్దు నిద్రపోయారని ఎద్దేవా చేశారు.