• Home » Andhra Pradesh » West Godavari

పశ్చిమ గోదావరి

 టీడీపీ జిల్లా కార్యాలయానికి లైన్‌ క్లియర్‌

టీడీపీ జిల్లా కార్యాలయానికి లైన్‌ క్లియర్‌

జిల్లా టీడీపీ నూతన కార్యాలయ భవన నిర్మాణా నికి లైన్‌ క్లియర్‌ అయ్యింది. కొద్ది నెలల క్రితం జిల్లా కేంద్రంలో రెండు ఎకరాలలోపు స్థలంలో నిర్మించాలని పార్టీ అఽధిష్ఠానం తీర్మానించింది.

రామాలయానికి గ్రీన్‌సిగ్నల్‌

రామాలయానికి గ్రీన్‌సిగ్నల్‌

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నగర పంచాయతీ పెదపేటలో రామాలయం నిర్మాణానికి శంకు స్థాపనను అడ్డుకొనేందుకు ప్రయత్నించిన వారికి హైకోర్టు గట్టి షాక్‌ ఇచ్చింది.

కల్యాణవైభోగమే..

కల్యాణవైభోగమే..

సర్వజగధ్రక్షకుడైన శ్రీవారు సర్వాభరణ భూషితుడై పెండ్లి అలంకారాల్లో ఉండి, నుదుటున కల్యాణ తిలకం...బుగ్గన చుక్కలతో సిగ్గులొలుకుతున్న అలివేలు మంగ, ఆండాళ్‌ దేవేరులను పరిణయమాడారు.

ఊరు వెళ్తున్నారా..? జాగ్రత్త!

ఊరు వెళ్తున్నారా..? జాగ్రత్త!

భానుడి ప్రతాపంతో రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగు తున్నాయి.

 సురక్షిత ప్రయాణం..  కూటమి ప్రభుత్వ లక్ష్యం

సురక్షిత ప్రయాణం.. కూటమి ప్రభుత్వ లక్ష్యం

వాహన ప్రమాదాలు జరగకుండా ప్రజలు సురక్షితమైన ప్రయాణాలు చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు.

 జవాబుదారీతనం ఏదీ..?

జవాబుదారీతనం ఏదీ..?

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)కు ఏళ్ల తరబడి జవాబుదారీతనం లోపిస్తోంది. మాకు సంబంధం లేనట్లుగానే మండల స్థాయిలో అధికారులు తీరు ఉంటోంది.

నో క్యాష్‌ !

నో క్యాష్‌ !

రైతులకు సొమ్ములు చెల్లించడంలో పరిమి తులు విధించారు. ప్రభుత్వం 48 గంటల వ్యవధిలో సొమ్ములు జమ చేస్తున్నా బ్యాంకుల్లో రైతులకు మొండిచేయి ఎదురవుతోంది.

అంతా ఓకే !

అంతా ఓకే !

జిల్లాలో నాలుగు రోజులపాటు అలజడి సృష్టించిన డీజిల్‌ సమస్య సద్దుమణిగింది.

వంట గ్యాస్‌ ఇబ్బంది లేదు

వంట గ్యాస్‌ ఇబ్బంది లేదు

జిల్లాలో గ్యాస్‌ సరఫరా చాలా వరకు మెరుగు పడింది. వాణిజ్య గ్యాస్‌ సిలిండర్లు మినహాయిస్తే గృహా వసర గ్యాస్‌ సరఫరా సక్రమంగా సాగుతోంది.

ఆ భూములు ఎవరివి... ?

ఆ భూములు ఎవరివి... ?

కుక్కునూరు మండల రైతుల భూములకు సంబంధించిన వెబ్‌ల్యాండ్‌ తొమ్మిదేళ్లుగా ఓపెన్‌ కాలేదు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి