• Home » Andhra Pradesh » West Godavari

పశ్చిమ గోదావరి

సిల్వర్‌ షాక్‌..!

సిల్వర్‌ షాక్‌..!

ఆచంట నియోజకవర్గానికి చెందిన ఓ పెద్ద ఆసామి రియల్‌ ఎస్టేట్‌, బ్యాంకు వడ్డీలు తగ్గడంతో వున్న సొమ్మును సిల్వర్‌పై పెట్టాడు. భారీగా కొనుగోలు చేశారు.

కొనేద్దాం.. తాకట్టు పెట్టేద్దాం!

కొనేద్దాం.. తాకట్టు పెట్టేద్దాం!

బంగారు ఆభరణాలపై రుణాలు తెచ్చుకోవడం సాధారణం. అయితే ఇప్పుడు బంగారంపై రుణా లు వ్యాపార ధోరణిలోకి వచ్చాయి.

మురుగు డ్రెయిన్‌ గోడ కూలడంపై రగడ

మురుగు డ్రెయిన్‌ గోడ కూలడంపై రగడ

నూజివీడు మున్సిపల్‌ పరిధిలో మురుగు డ్రెయిన్‌ గోడ కూలడంపై కౌన్సిల్‌ సమావేశంలో వాడి వేడి చర్చ సాగింది.

ఇక్కడ బీటీ రోడ్డు వేయొద్దు..

ఇక్కడ బీటీ రోడ్డు వేయొద్దు..

తమ పరిధిలో బీటీ రోడ్లు నిర్మాణం జరపకూడదని అటవీశాఖ అడ్డుకోవడంతో మండలంలో రెండు రహదారులు అస్తవ్యస్తంగా మిగలడంతో నిత్యం పలు గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు.

ఏం జరిగింది..?

ఏం జరిగింది..?

రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. అలా అనుమతి సాధించిన జాతీయ రహదారుల్లో ఎన్టీఆర్‌ జిల్లాలోని పెడన నుంచి ఏలూరు జిల్లాలోని నూజివీడు మీదుగా కృష్ణా జిల్లాలోని లక్ష్మీపురం వరకు 120.85 కిలోమీటర్ల మేర ఉన్న జాతీయ రహదారి నంబర్‌ 216–హెచ్‌ ఒకటి.

నేటి నుంచి వంతుల వారీగా..

నేటి నుంచి వంతుల వారీగా..

దాళ్వాకు ఆదివారం నుంచి వంతుల వారీ విధానంలో సాగు నీటిని విడుదల చేయనున్నారు. జిల్లాలో ప్రధాన కాలువలైన జీఅండ్‌వీ, అత్తిలి కాలువలకు రెండు వంతులుగా నీరు వదలనున్నారు.

ఆశలు తీర్చేనా..?

ఆశలు తీర్చేనా..?

నేడు కేంద్ర బడ్జెట్‌. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. దీనిపై ఉమ్మడి పశ్చిమ వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

జాతర జోష్‌

జాతర జోష్‌

స్థానిక పడమరవీధిలో ఆదిమహాలక్ష్మీ, గంగానమ్మ, వినుకొండ అంకమ్మ, పోతురాజుబాబుల జాతరలో భాగంగా మేడల వద్ద ఆదివారం మహాకుంభ నివేదన నిర్వహణకు అంతా సిద్ధం చేశారు.

జగన్ అవినీతి మూలాల్లోంచి వైసీపీ పుట్టింది: మంత్రి గొట్టిపాటి రవికుమార్

జగన్ అవినీతి మూలాల్లోంచి వైసీపీ పుట్టింది: మంత్రి గొట్టిపాటి రవికుమార్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి అవినీతి మూలాల్లోంచి పుట్టిన పార్టీ వైసీపీ అని ఎద్దేవా చేశారు.

ఏలూరు జిల్లాలో మరోసారి పెద్దపులి కలకలం.. రెండు దూడలపై దాడి

ఏలూరు జిల్లాలో మరోసారి పెద్దపులి కలకలం.. రెండు దూడలపై దాడి

ఏలూరు జిల్లాలోని పోలవరం మండలం వద్ద పెద్దపులి సంచారం మొదలైంది. ఈ పులి రెండు లేగదూడలపై దాడి చేసి చంపింది. దీంతో ఇటుకల కోట ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనను గురవుతున్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి