ఆచంట నియోజకవర్గానికి చెందిన ఓ పెద్ద ఆసామి రియల్ ఎస్టేట్, బ్యాంకు వడ్డీలు తగ్గడంతో వున్న సొమ్మును సిల్వర్పై పెట్టాడు. భారీగా కొనుగోలు చేశారు.
బంగారు ఆభరణాలపై రుణాలు తెచ్చుకోవడం సాధారణం. అయితే ఇప్పుడు బంగారంపై రుణా లు వ్యాపార ధోరణిలోకి వచ్చాయి.
నూజివీడు మున్సిపల్ పరిధిలో మురుగు డ్రెయిన్ గోడ కూలడంపై కౌన్సిల్ సమావేశంలో వాడి వేడి చర్చ సాగింది.
తమ పరిధిలో బీటీ రోడ్లు నిర్మాణం జరపకూడదని అటవీశాఖ అడ్డుకోవడంతో మండలంలో రెండు రహదారులు అస్తవ్యస్తంగా మిగలడంతో నిత్యం పలు గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు.
రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అలా అనుమతి సాధించిన జాతీయ రహదారుల్లో ఎన్టీఆర్ జిల్లాలోని పెడన నుంచి ఏలూరు జిల్లాలోని నూజివీడు మీదుగా కృష్ణా జిల్లాలోని లక్ష్మీపురం వరకు 120.85 కిలోమీటర్ల మేర ఉన్న జాతీయ రహదారి నంబర్ 216–హెచ్ ఒకటి.
దాళ్వాకు ఆదివారం నుంచి వంతుల వారీ విధానంలో సాగు నీటిని విడుదల చేయనున్నారు. జిల్లాలో ప్రధాన కాలువలైన జీఅండ్వీ, అత్తిలి కాలువలకు రెండు వంతులుగా నీరు వదలనున్నారు.
నేడు కేంద్ర బడ్జెట్. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. దీనిపై ఉమ్మడి పశ్చిమ వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
స్థానిక పడమరవీధిలో ఆదిమహాలక్ష్మీ, గంగానమ్మ, వినుకొండ అంకమ్మ, పోతురాజుబాబుల జాతరలో భాగంగా మేడల వద్ద ఆదివారం మహాకుంభ నివేదన నిర్వహణకు అంతా సిద్ధం చేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి అవినీతి మూలాల్లోంచి పుట్టిన పార్టీ వైసీపీ అని ఎద్దేవా చేశారు.
ఏలూరు జిల్లాలోని పోలవరం మండలం వద్ద పెద్దపులి సంచారం మొదలైంది. ఈ పులి రెండు లేగదూడలపై దాడి చేసి చంపింది. దీంతో ఇటుకల కోట ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనను గురవుతున్నారు.