జిల్లాలో మే 1 నుంచి 30 వరకు ఇళ్ల గణనను చేపట్టారు. 27 మండలాలు, ఏలూరు కార్పొరేషన్, మూడు మున్సి పాల్టీల్లో కలుపుకుని ఇళ్ల గణన చేపట్టేందుకు 3,881 బ్లాక్లుగా ఆయా ప్రాంతాలను విభజించారు.
యోగా ఒక ఉత్తమ జీవనశైలి అని, విద్యార్థి దశ నుంచే ప్రతిఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు.
మావుళ్లమ్మ అమ్మవారి జ్యేష్ఠమాస జాతర మహోత్సవాల ప్రారంభం సందర్భంగా అమ్మవారి గరగలకు ఆలయంలో బుధవారం ఆలయ ప్రధాన అర్చకుడు మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు.
లంకపాకల (కొయిదా) గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాలలో తరగతులను కుదింపును నిరసిస్తూ బుధవారం మాజీ సర్పంచ్ కారం లక్ష్మీ, ఉప సర్పంచ్ చింతల కృష్ణ పాఠ శాల గేటుకు తాళం వేసి ఉపాధ్యాయులు లోపలకు వెళ్లకుండా నిలుపుదల చేసి విద్యాక్థులు, వారి తల్లిదండ్రు లతో కలిసి నిరసన తెలిపారు.
జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు తిష్ఠ వేశాయి. చాలాచోట్ల అద్దె భవనాల్లో కొనసాగుతు న్నాయి. కొన్నిచోట్ల భవనాలు శిథిలావస్థలో ఉండి స్లాబ్లు నీరు కారుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం అభాసుపాలవుతోంది. దళారుల దందాతో సామాన్యులకు ఇసుక అందడం లేదు. ప్రస్తుతం ఆరు యూనిట్ల లారీ ఇసుక రూ.12 వేలకు విక్రయిస్తున్నారు.
ఏలూరులోని ఇండోర్ స్టేడియంలో కూటమి రెండేళ్ల పాలనపై మంగళవారం జరిగిన అన్నదాత– సుఖీభవ సభ మూడు పార్టీల కేడర్లో జోష్ నింపింది.
విద్యా ర్థుల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని పూర్తిస్థాయి లో ఫిట్నెస్ కలిగిన బస్సుల్లోనే విద్యార్థులను తరలించాలని, నిబంధనలు అతిక్రమిస్తే సహించేది లేదంటూ ఇటీవల జిల్లాస్థాయిలో స్కూలు, కాలేజీ బస్సులు కల్గిన ప్రైవేటు విద్యా సంస్థల యాజ మాన్యాలతో అధికారులు సమావేశం నిర్వహించా రు
అభివృద్ధికి ఆమడ దూరంలో మేమున్నామంటూ ఆ గిరిజన గ్రామ వాసులు వాపోతున్నారు. అంకన్నగూడెం పంచాయతీలో మారుమూల గిరిజన గ్రామమైన రామచంద్రాపురం దీనికి నిదర్శనంగా నిలుస్తోంది.
ప్రభుత్వ విద్యా విధానంలో మార్పులు తీసుకువస్తే మంచి ఫలితాలు సాధించిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు పాఠశాల భవనాలకు మహర్దశ తీసుకురానుంది.