నరసాపురం పట్టణంలో మళ్లీ చెత్త సమస్య తలెత్తింది.
ప్రభుత్వ ఆదాయంలో ఎక్సయిజ్ శాఖ కీలకంగా ఉంటోంది. ఇటీవల జిల్లాలో లక్ష్యాన్ని చేరుకోలేక పోతున్నారు. గత ప్రభుత్వ హయాంలోనూ ఇదే పరిస్థితి. ఇప్పుడు కూడా లక్ష్య సాధనలో జిల్లా వెనుకపడి పోయింది.
అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రతి ఏఎంసీ పరిధిలో రూ.1.50 కోట్లు మంజూ రుచేశారు. వీటితో పలు రోడ్లను అభివృద్ధి చేశారు. తర్వాత వచ్చిన వైసీపీ ఐదేళ్ల పాలనలో ఏఎంసీ నిధులను సైతం ప్రభుత్వం సొంతానికి వాడుకుంది.
వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంగా కారణంగా సొంత గూడు కల చెదిరిన పేదలకు ఊరటనిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అవర్తనం కారణంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన ఒక మోస్తరు వర్షం కురిసింది.
చివరి మజిలీలో దహన సంస్కారాల సమయంలో శ్మశాన వాటికల వద్ద సౌకర్యాల విషయంలో స్థానిక సంస్థల కమిషనర్లే బాధ్యత వహించాలంటూ పురపాలక శాఖ ఇటీవల ఆదేశాలను జారీ చేసింది.
‘పూర్వీకులు మనకు సారవం తమైన నేలను వారసత్వంగా ఇస్తే దానిని మనం విషతుల్యం చేస్తున్నామని.. గో ఆధారిత వ్యవసాయంతో దాన్ని ఉత్తేజవంతంగా చేసే భాధ్యత మనపై ఉంది’ అని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు అన్నారు.
సరదా వెనుక ప్రమాదాలు పొంచి వున్నాయి. లోతు తెలియక, ప్రవాహ వేగం అంచనా వేయడంలో విఫలమై జల సమాధి అయిన ఘటనలు ఎక్కువే. నిత్యం ఏదో మూల జల ప్రమాదాలు జరుగుతూనే వున్నాయి.
తాడేపల్లిగూడెంలో శుక్రవారం రాత్రి అమ్మవారి జ్యోతి ఊరేగింపు వైభవంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు.
విలీన గ్రామాల ప్రజల గొంతులు గోదావరి జలాలతో తడవ బోతున్నాయి. చిర కాలంగా ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు ప్రభుత్వం బ్రేక్ వేయనుంది.