పోలవరం ప్రాజెక్టు ముంపునకు గురవుతున్న గ్రామాల్లోని నిర్వాసితులకు వ్యక్తిగత పునరా వాసం, కోల్పోతున్న ఇళ్లకు పరిహారం ఇచ్చి వారు కోరుకున్నట్టు ఇళ్ల నిర్మాణం చేసి ఇవ్వాలి. లేదం టే వారికి ఇంటి స్థలం, పరిహారం ఏది కోరు కుంటే అది ప్రభుత్వం చెల్లించాలి. కాని,
మహాశివరాత్రి ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజె అభిషేక్ గౌడ అన్నారు.
ఏలూరు జడ్పీ కార్యాలయంలో జడ్పీ స్థాయి సంఘ సమావేశాలు మంగళవారం వాడివేడిగా సాగాయి. సమస్యలనే ప్రధానంగా ఈ సమావేశాల్లో జడ్పీటీసీ సభ్యులు ప్రస్తావించా రు.
రెవెన్యూ శాఖ చేస్తున్న తప్పిదాలు రైతుల పాలిట శాపాలుగా మారుతున్నాయి.
దమ్ము చేస్తున్న వరి పొలాల్లో కొంగలు గుంపులుగా దర్శనమిస్తున్నాయి.
తణుకు పట్టణంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాల నాణ్యతపై ప్రజల్లో ఆందోళన పెరుగు తోంది. పలుచోట్ల బోరు నీటికి వాసన రావడం, ఉప్పుతనం ఎక్కువగా ఉండటం, నీటిని వినియోగిం చినపుడు చర్మం దురదల రావడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి.
తణుకు పట్టణాన్ని కాలుష్యం పీడిస్తోంది.. పట్టణంతో పాటు పరిసర గ్రామాలపై ఈ ప్రభావం ఎక్కువుగానే ఉంటోంది.. ఒక పక్క నీటి కాలుష్యం, మరోపక్క వాయు కాలుష్యం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మహిళా సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు చేశారు. సంఘాలకు మంజూరైన కమీషన్ సొమ్ము దుర్వినియోగం అవుతుందన్న ఉద్దేశంతో నాటి పూర్వ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ మహిళా సమాఖ్య భవనాలకు ప్రతిపాదన చేశారు.
ఇరవై నాలుగేళ్లుగా వివాదం కొనసాగుతున్న కాంట్రాక్టు ఎంపీహెచ్ఏ (మేల్) ఉద్యోగుల నియామకాలు తాజాగా మరో మలుపు తిరిగా యి.
మొబైల్ ఫోన్లో రకరకాల యాప్లు దర్శనమిస్తుంటాయి. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ ఇతర సోషల్ మీడి యా యాప్లు ఎన్నో ఉన్నాయి. ఈ యాప్లనే తమ ఆయుధంగా చేసుకుని సైబర్ నేరగాళ్ళు జిల్లా ప్రజ లపై వల వేస్తున్నారు.