ఎరువుల ధరల పెంచేం దుకు కంపెనీలు సమాయత్తమ య్యాయి. కొత్త ధరలు ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి రాయితీ విధానం ప్రకటించిన తర్వాత కంపెనీలు తుది నిర్ణయం తీసుకోనున్నట్టు వ్యాపార వర్గాలు చెపుతు న్నాయి.
జిల్లాలో కాల్వలు, చెరువుల సమస్యకు మోక్షం కలగనుంది. ఓఅండ్ఎం పనులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
వ్యవసాయ యాంత్రీకరణకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నది. సబ్సిడీపై రైతులకు యంత్రాలు అందిస్తోంది. ఈ ఏడాది 2.80 కోట్లు మంజూరు చేసింది.. అయితే గతేడాదితో పోలిస్తే తగ్గింది.
రవాణాను సులభతరం చేయడానికి జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా గ్రీన్ఫీల్డ్ హైవేలు జోరందుకుంటున్నాయి. వేగవంత మైన ప్రయాణాలు, వివిధ వాణిజ్య ఉత్ప త్తులు, ముడిసరుకులను శరవేగంగా గమ్య స్థానాలకు రవాణా చేయడానికి మార్గం సుగమం కానుంది.
ఐదు రాష్ర్టాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలపై జిల్లాలో జోరుగా పందేలు సాగాయి.
‘మీ బాబు పదవ తరగతి పరీక్షలు పాసయ్యాడంట కదా. మా కాలేజీలో జాయిన్ చేయించండి. ఇంటర్మీడియేట్లో మంచి ర్యాంక్లు సాధించేలా చదువు చెబుతాము.
కోకో నర్సరీల అభివృద్ధి, పంట అధిక దిగుబడి సాధన కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా ఉద్యానవన శాఖాధికారి షాజా నాయక్ తెలిపారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక పాలసీ అబాసుపాలు అవుతూనే ఉంది.
ఉమ్మడి పశ్చిమలో పేరుపాలెం బీచ్కు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. నరసాపురం, మొగల్తూరు మండలాల్లో 19 కిలోమీటర్ల మేర విస్తరించిన సముద్ర తీరం పర్యాటకంగా ఎంతో ప్రసిద్ధిగాంచింది.
జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా సెస్ వసూళ్లు గత ఆర్థిక సంవ త్సరంలో ఆశాజనకంగానే అయ్యాయి.