బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో జాతీయ రహదారిపై మినీ వ్యాన్ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
సిద్ధాపురానికి చెందిన రైతు వరుసగా నాలుగు క్రాప్లు నష్టపోయాడు. ఇప్పుడు వేసిన క్రాప్ బాగుంది. 100 కౌంట్లో పట్టడానికి సిద్ధమయ్యాడు.
వాతావరణం అనుకూలించక ఈ ఏడాది మినుము సాగు చేసిన రైతులు పెట్టుబడులు దక్కించుకోలేని పరిస్థితి ఏర్పడింది.
కలెక్టరేట్లో సోమ వారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్ర మానికి అర్జీదారులు పోటెత్తారు. గత సోమవారం పీజీఆర్ఎస్ రద్దయిన నేపథ్యంలో ఈవారం అర్జీదారులు భారీగా తరలి రావడంతో కలెక్టరేట్ ప్రాంగణం కిక్కిరిసింది.
రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాల్లో గుర్తు తెలియని మృతదేహాలు వచ్చినప్పుడు, రోడ్డు పక్కన యాచకులు మృతి చెందితే ఆ మృతదేహాలను మార్చురీల్లో 72 గంటలపాటు ఉంచి వారికి సంబంధించినవారు ఎవరూ రానిపక్షంలో వాటిని ఖననం చేయాల్సిన బాధ్యత సంబంధిత పోలీసులదే.
పిల్లల విక్రయాల కేసులో ఏడుగురిని అరెస్టు చేసినట్లు ఏలూరు జిల్లా కైకలూరు రూరల్ సీఐ వి.రవికుమార్ తెలిపారు.
రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు జరిగితే ఆ ప్రమాదాల్లో మృతి చెందిన వారి పరిస్థితి అగమ్యగోచరమే. గుర్తు తెలియని మృతదేహాలు వచ్చినప్పుడు వాటి కోసం పోలీసులు కొంతవరకు గుర్తించేందుకు ప్రయత్నాలు చేసినా అడ్రస్లు తెలియకపోతే ఇక ఖననం చేసేందుకు నానా అవస్థలు పడతారు.
నల్లిక్రీక్ తవ్వకం పనులు డిజైన్ ప్రకారమే పూర్తిచేయ నున్నారు.
ఏలూరు నగర ంలో ఆదివారం రాత్రి ప్రముఖ సినీ దర్శకుడు సతీష్ అడ్డాల దర్శకత్వంలో నిర్వహించిన ‘క్రౌన్ ఆఫ్ ఏలూరు’ అందాల పోటీ లు అత్యంత వైభవంగా జరిగాయి.
బ్రిటీష్ వారికి ఎదురొడ్డి పోరాడిన వడ్డే ఓబన్న గొప్ప పోరాట వీరుడని వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ మంత్రి సవిత, రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.