ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. మృగశిర కార్తె రాకతో వర్షాలు కరుస్తాయని రైతుల నమ్మకం. భూము లు దుక్కులు దున్ని విత్తనాలు వేయడానికి రైతులు సిద్ధమయ్యారు. కాని, ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటున్నాయే తప్ప చినుకు రాలడం లేదు.
యోగా అనేది కేవలం ఒక వ్యాయామం కాదు, అది భారతీయ సనాతన సంప్రదాయం ప్రపం చానికి అందించిన ఒక అద్భుతమైన జీవన విధానం అని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు.
గోవింద నామస్మరణలతో చిన వెంకన్న క్షేత్రం మార్మోగింది. శ్రీవారికి ఇష్టమైన రోజు కావడంతో శనివారం ఆల యం భక్తజనులతో పోటెత్తింది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రిమినల్స్ రాజ్యాంగ పదవుల్లో కూర్చుని జీవితాలను శాసిస్తామంటే కుదరదని హెచ్చరించారు.
యోగా భారతీయ సంస్కృతిని ప్రపంచానికి అందించిన గొప్ప వరమని కలెక్టర్ నాగరాణి పేర్కొన్నారు.
ఖరీఫ్ సీజన్ నేపథ్యం లో పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడు రైతాంగానికి ప్రభుత్వం నుంచి తీపి కబురందింది.
నూజివీడు నియోజకవర్గం పరిధిలోని చింతలపూడి ఎత్తిపోతల పథకం పరీవాహక రైతు లు మాత్రం ఎన్నికల సమయంలో నారా లోకేశ్ నిర్వహించిన యువగళం పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీని గుర్తు చేసుకుంటున్నారు.
ఏ భూమి రిజి స్ట్రేషన్ చేయాలన్నా లేఖరులదే హవా.. వారన్నుకున్న విధంగా అధికారులను ఒప్పించి ఎలాంటి భూము లకైనా రిజిస్ట్రేషన్లు పక్కాగా జరిపిస్తు న్నారు.
ఏలూరు జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రం పట్టిసీమ ఫెర్రీ రేవులో ప్రభుత్వం నిర్వహించిన యోగాంధ్ర–2026 కార్యక్రమం శుక్రవారం విజయవంతంగా నిర్వహించారు.
బులియన్ మార్కెట్లో శుక్రవారం పసిడి ధర భారీగా తగ్గింది. బిస్కెట్ గ్రాముకు రూ.524, 22 క్యారెట్లు గ్రాముకు రూ.480 చొప్పున తగ్గాయి. మార్కెట్ ముగిసే సమయానికి పది గ్రాముల బిస్కెట్ బంగారం రూ.1.45,860 ఉండగా.. ఆర్నమెంట్ బంగారం రూ.1,33,705 దగ్గర ముగిసింది.