• Home » Andhra Pradesh » West Godavari

పశ్చిమ గోదావరి

వచ్చారు..చూశారు..!

వచ్చారు..చూశారు..!

మొంథా తుఫాన్‌ నష్టాలపై అంచనాకు వచ్చిన కేంద్రబృందం పరిశీలన కార్యక్రమం అరగంటలోనే ముగించేశారు. ఉంగుటూరు మండలంలో నారాయణపురం, ఉంగు టూరు గ్రామాల్లో పర్యటించాల్సినప్పటికి నారాణయపురంతోనే సరి పెట్టేశారు.

వరి కోతలకు వెళ్లి విద్యుత్‌ షాక్‌

వరి కోతలకు వెళ్లి విద్యుత్‌ షాక్‌

వరి కోతలకు వెళుతుండగా విద్యుత్‌ షాక్‌కు గురై ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.

తీరనున్న దాహార్తి

తీరనున్న దాహార్తి

జంగా రెడ్డిగూడెం పట్టణానికి ఎర్రకాలువ జలాశయం నుంచి శుద్ధి చేసిన మంచినీటిని ఇంటింటికీ కుళాయిల ద్వారా అందించడానికి మార్గం సుగమం అయ్యింది.

నిధులు కావలెను

నిధులు కావలెను

జిల్లాను నిధుల కొరత వేధిస్తోంది. పలు అభివృద్ధి పనులు నిలిచి పోయే పరిస్థితి ఏర్పడింది.

నేడు కేంద్ర బృందం రాక

నేడు కేంద్ర బృందం రాక

జిల్లాలో మొంథా తుఫాన్‌ తీవ్రంగా పంట నష్టాలను మిగిల్చిం ది. నష్టపోయిన పంట పొలాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన పరిశీలన బృందం ఈనెల 10వ తేదీ సోమవారం జిల్లాలో పర్యటించ నుంది.

Eluru Medical College: ఎలుకల దాడి ఘటనపై మంత్రి సీరియస్

Eluru Medical College: ఎలుకల దాడి ఘటనపై మంత్రి సీరియస్

ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన విద్యార్థులను ఎలుక కరిచింది. ఈ ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ సీరియస్ అయ్యారు.

 అన్నదాత.. ఆనందం

అన్నదాత.. ఆనందం

ధాన్యం అమ్మిన గంటల వ్యవధిలో ఖాతాల్లో సొమ్ములు జమవుతుండడంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వంలో నెలల తరబడి ధాన్యం సొమ్ముల కోసం ఎదురుచూసే పరిస్థితి వుండేది.

మెప్మా.. జాబ్‌మేళా

మెప్మా.. జాబ్‌మేళా

మెప్మా దృష్టి పెట్టింది. స్వయం సహాయక సంఘాల సభ్యుల పిల్లలతోపాటు మిగిలిన వారికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు.

రూట్‌ మార్చారు!

రూట్‌ మార్చారు!

గోదావరి తీర ప్రాంత ఇసుకకు ఆంధ్రాతోపాటు తెలంగాణలోను డిమాండ్‌ పెరిగింది. దీంతో కొందరు ఇసుకాసురులకు ఇసుక అక్రమ రవాణా కాసుల వర్షం కురిపిస్తోంది.

 ఇంటిపన్నుల మ్యాపింగ్‌లో నిర్లక్ష్యం

ఇంటిపన్నుల మ్యాపింగ్‌లో నిర్లక్ష్యం

ఇంటిపన్నుల వసూళ్లలో పార దర్శకంగా వ్యవహరించేందుకు రాష్ట్ర ప్రభుత్వ నూతనంగా స్వర్ణపంచాయతీ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విధానం ప్రకారం పంచాయ తీల పరిధిలోని పంచాయతీ పన్నులకు సంబంధించి మ్యాపింగ్‌ ప్రక్రియలో కొంతమంది పంచాయతీ కార్యదర్శులు నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించారని పంచా యతీరాజ్‌ ఉన్నతాధికారులు గుర్తించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి