యోగా ఆరోగ్యానికి ఒక దివ్య ఔషధమని, ప్రతి ఒక్కరూ యోగా వైపు అడుగులు వేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు.
మరో ఏడాదిలో గోదావరి పుష్కరాలు రానున్నాయి. ఈసారి పుష్కరాలకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తారన్న అంచనాలతో అన్ని శాఖలు భారీగా ప్రతి పాదనలు తయారు చేశాయి.
పాపికొండల పర్యాటక బోట్లు వారం రోజులుగా నిలిచిపోయాయి.
రాష్ట్రంలో ఎటువంటి ఘటన జరిగినా దానికి కులం అంటగట్టడం, శవ రాజకీయాలు చేయడం వైసీపీ విష సంస్కృతిలో భాగమైందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బడేటి చంటి మండి పడ్డారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా నీట్–యూజీ పునఃపరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది.
నరసా పురం–పాలకొల్లు జాతీయ రహదారి పెట్రోల్ బంకు వద్ద అదివారం ఉదయం మహిళను ఓ ఉన్మాది దారుణంగా కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన తీరంలో కలకలం రేపింది.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతిని(31) మార్గాని రమేశ్ అనే వ్యక్తి అతి దారుణంగా హత్య చేశాడు.
ఎంబీబీఎస్, బీడీఎస్, హోమియోపతి, ఆయుర్వేద, యునాని, తదితర వైద్య విద్య కోర్సులు, బీఎస్సీ నర్సింగ్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో ఆదివారం జరగనున్న నీట్–యూజీ పునఃపరీక్ష నిర్వహణకు ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి.
గత ప్రభుత్వ విధ్వంసం వైపు పయనిస్తే కూటమి ప్రభుత్వం వికాసం వైపు పయనిస్తోందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.
నరసాపురం మండలం నల్లీ క్రీక్ ఆనుకుని వున్న భూముల్లో రొయ్యల సాగు చేస్తే నాణ్యమైన దిగుబడులు అధికంగా ఉంటాయి. ఇలాంటి దిగుబడి జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కనిపించదు.