• Home » Andhra Pradesh » West Godavari

పశ్చిమ గోదావరి

జ్వరంతో గిరిజన బాలిక మృతి

జ్వరంతో గిరిజన బాలిక మృతి

మండలంలోని కోర్సావారిగూడేంకు చెందిన గిరిజన బాలిక కారం సంగీత (8) జ్వరంతో బాధపడుతూ మృతి చెందింది.

ఇంకెన్నాళ్లు సారూ..!

ఇంకెన్నాళ్లు సారూ..!

గత జగన్‌ ప్రభుత్వంలో త్వరితగతిన రీసర్వే పూర్తి చేయాలని హడావుడి చేయడంతో ఉన్నతాధి కారులు గ్రామస్థాయి అధికారులపై ఒత్తిడి చేయడంతో అధికారులు ఇష్టారాజ్యంగా క్షేత్ర స్థాయిలో భూముల వద్దకు వెళ్లకుండా, రైతు లకు సమాచారం ఇవ్వకుండా రీసర్వే చేశారం టూ రైతులు ఆరోపిస్తున్నారు.

వైసీపీలో నిస్తేజం !

వైసీపీలో నిస్తేజం !

జిల్లా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో నిస్తేజం అవరించింది. పార్టీ అధినాయకత్వం నుంచి కూడా ప్రజా సమస్యలపై పిలుపులు లేకపోవడంతో ఏదో ఉనికి కోసం వైఎస్‌ ఆర్‌ వర్ధంతి, జయంతి కార్యక్రమాల నిర్వహణతోనే కాలం గడుపుతున్నారు.

కొత్త జోన్‌..కొత్త ఆశలు

కొత్త జోన్‌..కొత్త ఆశలు

విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్‌ ఏర్పడటంతో జిల్లాలోని రైల్వేస్టేషన్లు ఈ కొత్త జోన్‌ పరిధిలోకి వచ్చేశాయి. ఇప్పటివరకు సికింద్రాబాద్‌ కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉండేవి. రాష్ట్ర విభజన హామీలో భాగంగా ఏర్పడిన ఈ కొత్తజోన్‌ జిల్లాలోని పెండింగ్‌ రైల్వే ప్రాజె క్టులను పరుగులు పెట్ట్టిస్తుందన్న ఆశ సర్వత్రా నెలకొంది.

ఈఎస్‌ఐ ఆస్పత్రికి సుస్తీ

ఈఎస్‌ఐ ఆస్పత్రికి సుస్తీ

పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన తణుకు పట్టణంలో ఈఎస్‌ఐ డిస్పెన్సరీ సమస్యలతో సతమతమవుతోంది.

ముగిసిన కస్టడీ.. పోలీసులకు సహకరించని అనంత బాబు

ముగిసిన కస్టడీ.. పోలీసులకు సహకరించని అనంత బాబు

వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు పోలీస్ కస్టడీ ముగిసింది. ఈరోజు వైద్య పరీక్షల నిమిత్తం ఎమ్మెల్సీని జీజీహెచ్‌ ఆస్పత్రికి పోలీసులు తీసుకొచ్చారు.

ఎరువుల దుకాణాల్లో కేంద్ర బృందం తనిఖీ

ఎరువుల దుకాణాల్లో కేంద్ర బృందం తనిఖీ

జిల్లాలో యూరియా, డీఏపీ నిల్వలు, అమ్మకాలపై ప్రభుత్వం దృష్టి సారిం చింది.

పాలిసెట్‌లో బాలికలే టాప్‌ !

పాలిసెట్‌లో బాలికలే టాప్‌ !

పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్ష పాలిసెట్‌ ఫలితాల్లో బాలికలే ముందంజలో నిలిచారు.

పామాయిల్‌   అ‘ధర’హో..

పామాయిల్‌ అ‘ధర’హో..

పామా యిల్‌ ధర రూ.23,656 పెరిగింది. పామా యిల్‌ చరిత్రలోనే ఇది అత్యధికం.

చోరీ సొత్తు ఇంటికే..!

చోరీ సొత్తు ఇంటికే..!

జిల్లాలో వివిధ నేరాల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న సొత్తును ప్రాజెక్టు రీస్టోర్‌లో భాగంగా పోలీసులు బాధితుల ఇళ్ల వద్దకే వెళ్లి అప్పగించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి