చాట్రాయి మండలం టి.గుడిపాడు గ్రామం వద్ద గురువారం ఉదయం ప్రైవేటు స్కూల్ బస్సు రోడ్డు పక్క కందకంలోకి దూసుకెళ్లి, ఓ పక్కకు ఒరిగిన ఘటనలో 8 మంది వి ద్యార్థులకు స్వల్ప గాయాలయ్యా యి.
ఇటీవల కల్తీ నెయ్యి వివాదంలో ఆ పార్టీ నేతల డొల్లతనం, అక్రమాలు బయటపడడంతో.. అక్కసు వెల్లగక్కేందుకు కూటమి నేతలను రెచ్చ గొట్టేలా పార్టీ మండల, నియోజకవర్గ నేతలతో కయ్యానికి కాలు దువ్వేలా వైసీపీ చర్యలకు దిగుతోంది.
జిల్లాలో ఎట్టకేలకు ఖాళీగా ఉన్న ఏలూరు, జంగారెడ్డిగూడెం ల్లోని ఏడు బార్లు భర్తీ అయ్యాయి.
పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక బోధనతోపాటు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో వెనుకబడిన వారిపై దృష్టి పెట్టింది. ప్రణాళిక సబ్జెక్టులకు హాజరు కాని వారిని గుర్తించి విద్యాబోధన విధానంలో మార్పులపై విద్యా శాఖ అడుగులు వేస్తోం ది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై నూరు నుంచి 18 శాతానికి సుంకాలు తగ్గించాడు. భారత్ ఈయూతో చారిత్రాత్మక ట్రేడ్ ఒప్పందం చేసుకుంది.
ఒక పక్క డాలర్తో రూపాయి మారక విలువ పడిపోవడం, వేరుశనగ దిగుబడి తగ్గిపోవడం కారణంగా వంట నూనెల సలసల కాగుతున్నాయి. సంక్రాంతి పండుగ వరకు ధరల బాగానే అదుపు ఉన్నాయి.
ఇటీవల దేశాన్ని కుదిపేసిన లంపిస్కిన్ వ్యాధి మండలంలోని పలు గ్రామాల్లో విస్తరిస్తూ తెల్ల పశువులను పాకింది.
వ్యవసాయ సాగులో రైతులకు అత్యవసర మైనది ఈ–పంట నమోదు అని చెప్ప వచ్చు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న ప్రతీ రాయితీకి ఈ–పంట నమోదు తప్పనిసరి. జిల్లాలో ప్రస్తుతం రబీ సీజన్లో ఈ– పంట నమోదు ముమ్మరంగా సాగుతోంది.
ద్వారకాతిరుమల కొండపై వున్న శ్రీవారి ప్రధాన ఆలయానికి ఉపాలయమైన శివదేవుని ఆలయంలో మహాశివ రాత్రి బ్రహ్మోత్సవాలు ఈనెల 12 నుంచి 18వ తేదీ వరకు నిర్వహిస్తామని ఆలయ ఈవో యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు.
సాయంత్రమైతే చాలు బజ్జీల బళ్లు, నూడిల్స్, ఫ్రైడ్ రైస్, నాన్ వెజ్ ఐటమ్ల హోటల్స్, బళ్లు జనంతో కిటకిటలాడ తాయి. ఎంతో రుచిగా, స్పైసీగా తయారు చేసే ఈ వంటకాలను ఎంతో ఇష్టంగా తింటారు. కాని, వీటి తయారీ కి ఉపయోగించే పదార్థాలపై ఎవరికీ దృష్టి ఉండదు. కాని,