• Home » Andhra Pradesh » West Godavari

పశ్చిమ గోదావరి

ఆరోగ్య యోగం

ఆరోగ్య యోగం

యోగా ఆరోగ్యానికి ఒక దివ్య ఔషధమని, ప్రతి ఒక్కరూ యోగా వైపు అడుగులు వేయాలని కలెక్టర్‌ వెట్రిసెల్వి అన్నారు.

రూ.191 కోట్లు.. 201 పనులు

రూ.191 కోట్లు.. 201 పనులు

మరో ఏడాదిలో గోదావరి పుష్కరాలు రానున్నాయి. ఈసారి పుష్కరాలకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తారన్న అంచనాలతో అన్ని శాఖలు భారీగా ప్రతి పాదనలు తయారు చేశాయి.

పర్యాటక బోటు కదిలేదెప్పుడు?

పర్యాటక బోటు కదిలేదెప్పుడు?

పాపికొండల పర్యాటక బోట్లు వారం రోజులుగా నిలిచిపోయాయి.

వైసీపీ శవ రాజకీయాలు

వైసీపీ శవ రాజకీయాలు

రాష్ట్రంలో ఎటువంటి ఘటన జరిగినా దానికి కులం అంటగట్టడం, శవ రాజకీయాలు చేయడం వైసీపీ విష సంస్కృతిలో భాగమైందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బడేటి చంటి మండి పడ్డారు.

 ప్రశాంతంగా నీట్‌

ప్రశాంతంగా నీట్‌

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా నీట్‌–యూజీ పునఃపరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది.

నరసాపురంలో హత్య

నరసాపురంలో హత్య

నరసా పురం–పాలకొల్లు జాతీయ రహదారి పెట్రోల్‌ బంకు వద్ద అదివారం ఉదయం మహిళను ఓ ఉన్మాది దారుణంగా కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన తీరంలో కలకలం రేపింది.

ప.గో.జిల్లా నరసాపురంలో దారుణం.. యువతిని కత్తితో పొడిచి హత్య చేసిన యువకుడు..

ప.గో.జిల్లా నరసాపురంలో దారుణం.. యువతిని కత్తితో పొడిచి హత్య చేసిన యువకుడు..

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతిని(31) మార్గాని రమేశ్ అనే వ్యక్తి అతి దారుణంగా హత్య చేశాడు.

నిఘా నీడలో..

నిఘా నీడలో..

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, హోమియోపతి, ఆయుర్వేద, యునాని, తదితర వైద్య విద్య కోర్సులు, బీఎస్సీ నర్సింగ్‌లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో ఆదివారం జరగనున్న నీట్‌–యూజీ పునఃపరీక్ష నిర్వహణకు ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి.

కూటమి పాలనలో వికాసం

కూటమి పాలనలో వికాసం

గత ప్రభుత్వ విధ్వంసం వైపు పయనిస్తే కూటమి ప్రభుత్వం వికాసం వైపు పయనిస్తోందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.

రొయ్యల రుచికి

రొయ్యల రుచికి

నరసాపురం మండలం నల్లీ క్రీక్‌ ఆనుకుని వున్న భూముల్లో రొయ్యల సాగు చేస్తే నాణ్యమైన దిగుబడులు అధికంగా ఉంటాయి. ఇలాంటి దిగుబడి జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కనిపించదు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి