ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్లో జరు గుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతలో రాజీ పడబోమని, అవసరమైతే విజిలెన్స్ విచారణ జరిపిస్తామంటూ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ తెలిపారు.
జిల్లాలోని 34 లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లు, ఒక మహిళా పోలీస్ స్టేషన్, రెండు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పనితీరును బట్టి పోలీస్శాఖ మార్కులను కేటాయించింది.
ఏలూరు జిల్లాలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. గురుకుల పాఠశాలలో టెన్త్ చదవుతున్న అజిత్.. హాస్టల్ గదిలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
నూజివీడు సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిం చాలని, ప్రజా సమస్యల పరిష్కా రంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇంటికి పంపి స్తా మని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను హెచ్చ రించారు.
తడికలపూడి పోలీస్స్టేషన్ ఎదురుగా గల ఫైరింగ్ ప్రాక్టీస్ ఆవరణలో శుక్రవారం ఏలూరు రేంజ్ పరిధి లో సంవత్సరాంతపు క్రైం మీటింగ్ను పురస్కరించుకుని ఫైరింగ్ క్లాసులను నిర్వహించారు.
పర్యావరణ పరిరక్షణ కోసం ఓ వైపు ప్రభుత్వం కోట్లాది రూపాయ లు ఖర్చు చేస్తూ చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తుండగా మరోవైపు అటవీ అధికారుల నిర్వాకంతో దట్టమైన అడవులు ఖాళీ అవుతున్నాయి.
ఒక కుటుంబం – ఒక వ్యాపారవేత్త పఽథకంలో ‘చాయ్ రాస్తా’ అవుట్ లెట్లు ప్రారంభం కానున్నాయి. మెప్మా ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళల కోసం మార్చి నెలాఖరు నాటికి జిల్లాలోని ఆరు పట్టణాల్లో ఆరు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించింది.
సర్కారు బడులకు పూర్వ వైభవం తెచ్చేందుకు ఇటు ప్రభుత్వం, అటు ఉపాధ్యాయ సంఘాలు రూటు మార్చాయి. 2025–26 విద్యా సంవత్సరంలోనే ఎన్నో మార్పులు తీసుకువచ్చిన ప్రభుత్వానికి ఉపాధ్యాయులు బాసటగా నిలుస్తున్నారు.
కొబ్బరి ధర కూడా బంగారం, వెండిలానే దోబూచులాడుతోంది. రెండు నెలల కాలంలో ఎన్నడూ లేని విధంగా కొబ్బరి ధర రోజురోజుకూ పెరిగి రైతులకు కాసుల వర్షం కురిసింది. వెయ్యి కాయలు రూ.25 వేలకుపైనే ధర పెరగడంతో అటు రైతులు ఒక్కసారిగా తమ ఆనందం వ్యక్తం చేసి ఎంతో సంతోషించారు.
ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.