పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం ఈడూరు గ్రామంలో తండ్రి చేతిలో కుమారుడు దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అడ్డగోలు లాభాలు ఆర్జించాలని ఉందా ? కోట్లకు పడగలెత్తేయాలని ఆశపడుతున్నారా ?
రాష్ట్రవ్యాప్తంగా కీలకమైన ప్రగతి సూచికల్లో 97 పాయింట్లను నమో దు చేసి ఏలూరు జిల్లా టాప్–2 ర్యాంకు దక్కించు కుంది. జిల్లాలో ప్రగతి పరంగా ప్రధా నంగా గర్భిణులు, బాలిం తలు, చిన్నారుల ఆరోగ్యం, సరైన బరువు తూగడం, ప్రీ స్కూల్స్లో చిన్నారులు చేరిక తదితర అంశాలకు మార్కులు వేసి ర్యాంకు కేటాయించారు.
ఏజె న్సీ ప్రాంతాల్లో అనుమతుల్లేకుండా ప్రజలకు వైద్యసేవలు అందిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి డా.శోభా రాణి స్పష్టం చేశారు.
రాష్ట్ర స్థాయిలో బెస్ట్ రికవరీ అవార్డును ఎస్పీ కేపీ ఎస్ కిశోర్ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీజీపీ హెచ్కే గుప్తా చేతుల మీదుగా అందుకున్నారు.
తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ గురువారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు.
అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వ ర్యంలో రెండు రోజుల పాటు జరిగే జిల్లా కలెక్టర్ల సదస్సు గురువారం ప్రారంభమైంది.
జిల్లాలో కీలకమైన ముఖ్య ప్రణాళికశాఖ (సీపీవో)లో గణాంకాధికారులు పోస్టుల ఏళ్ల తరబడి ఖాళీగా ఉండడంతో పనితీరు గతి తప్పుతోంది.
విద్యా సంస్థల బస్సులు ఇటీవల ప్రమాదాలకు గురవుతున్నాయి. విద్యార్థులు స్వల్ప గాయాలతోనే, క్షేమంగానో బయట పడుతు న్నారు.
ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం కోర్సవారిగూడెంలో ఆర్ఎంపీ చేసిన వైద్యం వికటించి ఎనిమిదేళ్ల బాలిక మృతి చెందింది. బాలికకు జ్వరం రావడంతో తల్లిదండ్రులు తొలుత దొరమామిడి పీహెచ్సీకి తరలించగా సాధారణ జ్వరమని వైద్యులు చికిత్స అందజేశారు.