ప్లాస్టిక్ వ్యర్థాలతో జీవావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడడంతోపాటు మానవ మనుగడకు పెను ప్రమాదమని జిల్లా పంచాయతీ అధికారి జీవీకే మల్లికార్జునరావు అన్నారు.
జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను విమర్శించే స్థాయి గొడ్డలి పార్టీ నాయకులకు లేదని భీమవరం ఎమ్మెల్యే అంజిబా బు మండిపడ్డారు.
శ్రీవారి శేషాచలాన్ని, సుందరగిరి నారసింహుని క్షేత్రాన్ని ఇంటర్లింక్ చేసి 22 కిలోమీటర్ల మేర రూ.30 కోట్లతో డబుల్ రోడ్డును నిర్మించి అభివృద్ధి చేసేలా ప్రణా ళికలు రూపొందిస్తున్నట్టు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి, ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు తెలిపారు.
స్థానిక సం స్థల ఎన్నికల్లో కూటమి విజయఢంకా మోగించాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కోరారు.
ఇరాన్– అమెరికా యుద్ధం నేపథ్యంలో ఇటీవల దేశంలో గ్యాస్ సంక్షోభం తలెత్తడంతో పాటు గ్యాస్ ధరలు భారంగా మారాయి. దీంతో అంగన్వాడీల్లో బాలింతలు, చిన్నారులు, గర్భిణులు వంటకు ఇక్కట్లు లేకుండా ఇండ క్షన్ స్టౌలను అందించాలని ఇటీవల నిర్ణయించగా ప్రభు త్వం సత్వరం వాటిని కొని ఐసీడీఎస్ శాఖకు అందిం చింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం సోమవారం జిల్లాలో అట్టహాసంగా ప్రారంభ మైంది. సోమవారం నుంచి ఆరురోజుల పాటు వ్యవసాయ శాఖాధికారులు, ఉద్యోగులు రైతుల ఇంటింటికీ వెళ్లి అవ గాహనా కార్యక్రమాలు నిర్వహించడం ఈ కార్యక్రమం ముఖ్యో ద్దేశ్యం.
వ్యవసాయ మార్కెట్ కమిటీలకు ఈ ఏడాది సెస్ వసూళ్ల లక్ష్యాన్ని నిర్దేశించింది.
జిల్లాలో యూరియా, డీఏపీ నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. ఇతర జిల్లాలకు తరలించాల్సి వస్తే అధికారుల అనుమతి ఉండాలి.
దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన దోపిడీ దొంగల గ్యాంగ్లు ఉమ్మడి జిల్లాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ నుంచి దోపిడీ దొంగలు తెలుగు రాష్ట్రాలను ఎంచుకుంటున్నారు. ఖాళీ ప్రదేశాల్లోని నివాసాలు, అపార్ట్మెంట్లు టార్గెట్గా చేసుకుని పగలు రెక్కీ నిర్వహించి రాత్రిపూట దొంగతనాలకు పాల్పడుతుంటారు.
పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాం.. ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఇస్తుందని గత వైసీపీ ప్రభుత్వం ఊదర గొట్టింది.