ఆంధ్రా–తెలంగాణ రాష్ట్ర సరిహద్దు తాటియాకులగూడెం వద్ద చెక్పోస్టు ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేస్తున్నట్టు పోలవరం డీఎస్పీ బి.వెంకటేశ్వరావు చెప్పారు.
భవన నిర్మాణ కార్మిక సంఘ నేత, ఏ ఐటీయూసీ, సీపీఐ నాయకులు యింటి వీరన్న(86) గురువారం తణుకులోని ఆయన నివాసంలో మృతి చెందారు.
ప్రస్తుత పాలకవర్గంలో ఏలూరు నగర పాలక సంస్థ చివరి బడ్జెట్ సమావేశం మేయర్ షేక్ నూర్జహాన్ అధ్యక్షతన గురువారం జరిగింది.
భీమవరం ఉప కారాగారాన్ని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్ ఎస్.శ్రీదేవి గురు వారం ఆకస్మికంగా సందర్శించి ఖైదీలతో మాట్లాడారు.
గ్రామ సర్పంచ్ల పదవీ కాలానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరో వారం రోజుల్లో పదవుల నుంచి వైదొలగనున్నారు.
ఇంధన కంపెనీల ప్రతినిధులు గడచిన కొన్నేళ్లుగా క్రెడిట్ విధానాన్ని ప్రోత్సహించారు. ఇప్పుడు కంపెనీలు క్రెడిట్ ఇవ్వకపోవ డంతో బంకుల్లో నోస్టాక్ బోర్డులు వెలుస్తున్నాయి.
జంగారె డ్డిగూడెం పట్టణంలోని 18, 32 పొగాకు వేలం కేంద్రా ల్లో బుధవారం పొగాకు అమ్మకాలను బోర్డు చైర్మన్ సిహెచ్. యశ్వంత్కుమార్ ప్రారంభించారు.
విద్యార్థుల ను పాస్ చేయించడమే లక్ష్యంగా నూజివీడులో పదో తరగతి పరీక్ష కేంద్రాలు మాస్ కాపీయింగ్కు కేంద్ర బిందువులుగా మారుతున్నాయి.
అభివృద్ధి, సంక్షేమ పథకాలను రెండు కళ్లుగా భావిస్తూ నిధుల కొరత లేకుండా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.
ఏలూరులోని ఆర్టీసీ పెట్రోల్ బంకులో రూ.82 లక్షల పైబడి ప్రజా దుర్వినియోగంపై సరైన రీతిలో విచారణ సాగడం లేదన్న ఆరో పణలు వ్యక్తమవుతున్నాయి. అసలు కారకులెవ రనేది ఇంకా ప్రశ్నగానే మిగిలింది. స్వాహా అయిన సొమ్ములో మెజార్టీ మొత్తాలను జమ చేయించి చేతులు దులుపుకునే యత్నమే సా గింది.