‘ఆసుపత్రులు అంటే కేవలం మందులు, రోగుల మూలుగులే కాదు. అవి మానసిక ఉల్లాసం.. ఆహ్లాదకర వాతావరణం కల్పిం చే కేంద్రాలుగా మారాలి.’ అని కలెక్టర్ ప్రభాకర్రెడ్డి పేర్కొ న్నారు.
బొబ్బిలి మున్సిపాలిటీలో అనేక సమస్య లు రాజ్యమేలుతున్నాయి. పట్టణంలోని రోడ్లు విస్తరణకు నోచుకోవడం లేదు. క్రీడా మైదానం,
: సుమారు 23 సంవత్సరాల కిందట తండ్రి న్యాయాధికారిగా ఎంపిక కాగా, ఇప్పుడు కుమారుడు న్యాయాధికారిగా ఎంపికయ్యా రు. గ
Ban Imposed ఉమ్మడి జిల్లాగా ఉన్న సమయంలో.. విధులు నిర్వహించకుండానే అక్రమంగా బకాయి వేతనాలు పొందిన 13 మంది ఉపాధ్యాయులపై వేటు పడింది. ఈ మేరకు శుక్రవారం వారిని విధుల నుంచి తొలగించారు. దీనిపై అప్పట్లోనే విచారణ జరగ్గా.. తాజాగా విద్యాశాఖ అధికారులు బాధ్యులపై చర్యలు తీసుకున్నారు.
Will Basic Infrastructure Be Provided? పురపాలక సంఘాల్లో వార్డుల సంఖ్యను పెంచుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పార్వతీపురం మున్సిపాల్టీలో ఉన్న 30 వార్డుల సంఖ్య తాజాగా 36కు చేరింది. అయితే వార్డుల పెంపు విషయం పక్కన పెడితే.. మౌలిక వసతుల కల్పన ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
No Demand… No Price గతేడాది సంభవించిన మొంథా తుఫాన్ ప్రభావం.. పసుపు పంటపై పడింది. పంట నాణ్యతతో పాటు దిగుబడి కూడా తగ్గిపోవడంతో సాలూరు ఏజెన్సీలో పసుపు రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Scorching Heatwave జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఉష్ణోగ్రతలు అమాంతం పెరగడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాలేకపోతున్నారు.
Rabid Dog on the Rampage నాగూరు గ్రామంలో శుక్రవారం ఓ పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. ముగ్గురిని గాయపరిచి.. దూడలపైనా దాడి చేసింది. దీంతో ఆ గ్రామస్థులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.
Accelerating Industrial Development జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యువరాజ్ తెలిపారు. అల్యూమినియం స్మెల్టర్ యూనిట్ ఏర్పాటు కోసం శుక్రవారం పెదకంచూరులో స్థల పరిశీలన చేశారు.
బీజేపీ బలోపేతానికి ప్రతీ ఒక్కరూ కృష చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్మ పిలుపు నిచ్చారు.