• Home » Andhra Pradesh » Vizianagaram

విజయనగరం

  యాతపేటలో బంగారం చోరీ

యాతపేటలో బంగారం చోరీ

చల్లవానితోట పంచాయతీలో గల యాతపేటలో ఆదివారం జరిగిన చోరీలో పెద్దఎత్తున బంగారం పోవటంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

ద్విచక్ర వాహనం నుంచి జారిపడి..

ద్విచక్ర వాహనం నుంచి జారిపడి..

ద్విచక్ర వాహనం నుంచి జారిపడిన ఓ బాలు డు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు.

రోడ్డు ప్రమాదంలో యువతి మృతి

రోడ్డు ప్రమాదంలో యువతి మృతి

నెల్లిమర్ల నగర పంచాయతీ జర్జాపుపేటకు చెందిన కాళ్ల దీపిక(21) అనే యువతి రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది.

కాశీబుగ్గలో జిల్లావాసి ఆత్మహత్య

కాశీబుగ్గలో జిల్లావాసి ఆత్మహత్య

కుటుంబ కలహాల వల్ల ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది.

ఐకమత్యంగా ఉందాం

ఐకమత్యంగా ఉందాం

హక్కుల సాధన కోసం ఐకమ త్యంగా ఉందామ కళింగవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, కళింగ కోమటి కార్పొ రేషన్‌ చైర్మన్‌ బి.గోవిందరాజులు అన్నారు.

మండల కేంద్రాల్లో ‘మహానాడు’

మండల కేంద్రాల్లో ‘మహానాడు’

మండల కేంద్రాల్లో 27, 28 తేదీల్లో మహానాడును నిర్వ్వహించాలని నాయకులకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సూచించారు.

 super Museum అదరహో బొబ్బిలి మ్యూజియం

super Museum అదరహో బొబ్బిలి మ్యూజియం

super Museum బొబ్బిలి యుద్ధం ఎలా జరిగింది.. ఎలాంటి ఆయుధాలు ఉపయోగించారు.. ఎవరెవరు పాల్గొన్నారు... నాటి రాజులు వినియోగించిన సింహాసనాలు, పరికరాలు ఎలా ఉంటాయి.. రాజులు వేటాడిన జంతువుల చర్మాలు చూడాలనుకుంటున్నారా... అరుదైన చాయాచిత్రాలు, పల్లకీల కథాకమామీషు తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే బొబ్బిలి కోటలోని మ్యూజియం చూడాల్సిందే. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం పురస్కరించుకుని ప్రత్యేక కథనం.

For so many years! ఎన్నాళ్లకెన్నాళ్లకు!

For so many years! ఎన్నాళ్లకెన్నాళ్లకు!

For so many years! బొబ్బిలి ప్రజల చిరకాల కోరిక త్వరలోనే నెలవేరనుంది. దశాబ్దాల పాటు పుర ప్రజల తాగునీటి అవసరాలను తీర్చే పథకం పట్టాలెక్కనుంది. గత టీడీపీ ప్రభుత్వంలో మంజూరై వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పడకేసిన పనులు మొదలయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.

చికిత్సపొందుతూ మహిళ మృతి

చికిత్సపొందుతూ మహిళ మృతి

విశాఖప ట్నం-రాయపూర్‌ జాతీయ రహదారిపై మండలంలోని గింజేరు గ్రామ సమీపంలో ఈనెల 15న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహి ళ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది.

Rajam.. as it is. రాజాం.. యథాతథం

Rajam.. as it is. రాజాం.. యథాతథం

Rajam.. as it is. రాజాం మున్సిపాలిటీకి మరోసారి మొండిచేయి మిగిలింది. విజయనగరం కార్పొరేషన్‌తో పాటు బొబ్బిలి మున్సిపాలిటీ, నెల్లిమర్ల నగర పంచాయతీలలో వార్డుల విభజనకు సోమవారం అధికారిక ప్రకటన జారీ అవుతోంది. రాజాంను విస్మరించారు. ఇప్పటికే రెండు దశాబ్దాలుగా రాజాం ప్రత్యేకాధికారి పాలనలోనే ఉంది. ఇకపైనా అదే పరిస్థితి కొనసాగనుంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి