• Home » Andhra Pradesh » Vizianagaram

విజయనగరం

గిరిజన అభివృద్ధే లక్ష్యంగా..

గిరిజన అభివృద్ధే లక్ష్యంగా..

గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి చెందడమే లక్ష్యంగా ప్రభుత్వం గిరిజన సహకార సంఘాలు (జీసీసీ) ద్వారా చర్యలు తీసుకుంటోంది.

శివారు భూములకు సాగునీరు అందట్లే!

శివారు భూములకు సాగునీరు అందట్లే!

జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల ద్వారా శివారు గ్రామాలకు నీరు అందడం లేదు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా ఇంకా సాగునీటి కొరత వేధిస్తోంది.

 ఇక ప్రత్యక్ష పద్ధతిలోనే

ఇక ప్రత్యక్ష పద్ధతిలోనే

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో బీసీల రిజర్వేషన్‌తో పాటు పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు సంబంధించి చైర్మన్ల ఎన్నికను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించారు

వెల్‌కమ్‌ టు భోగాపురం

వెల్‌కమ్‌ టు భోగాపురం

‘‘వెల్‌కమ్‌ టు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు’’ అంటూ వచ్చిన ప్రకటన ప్రయాణికులకు ప్రత్యేకమైన మధురానుభూతి కలిగించింది. ఉత్తరాంధ్ర ప్రగతికి కీలకమైన ఈ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం నుంచి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.

‘భోగాపురం’ దూరాభారం

‘భోగాపురం’ దూరాభారం

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం నుంచి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజున.. తొలి విమానం ల్యాండింగ్‌తో ఆనందోత్సహాలు ప్రారంభం కాగా.. మరోవైపు మొదటి రోజునే బాలారిష్టాలు ఎదురయ్యాయి.

ఆ రోడ్డు.. ఇంక అంతేనా?

ఆ రోడ్డు.. ఇంక అంతేనా?

మక్కువ మండలం బాగుజోల నుంచి సిరివర రోడ్డుకు 2024 డిసెంబరులో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ శంకుస్థాపన చే శారు.

ఉద్యమకారులపై కక్షపూరిత చర్యలు తగవు

ఉద్యమకారులపై కక్షపూరిత చర్యలు తగవు

రాష్ట్రంలో విద్యా రంగ సమస్యలపై పోరాడుతున్న ఉద్యమకారులపై ప్రభుత్వాలు కక్షపూరిత చర్యలు ఆపా లని ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ప్రతినిధులు డి.రాము, చినబాబులు డిమాండ్‌ చేశారు.

క్షణికావేశంలో బలవన్మరణం

క్షణికావేశంలో బలవన్మరణం

ప్రేమించిన అమ్మాయి విషయంలో తన తల్లిదండ్రులు, అమ్మాయి కుటుంబీకుల చర్చల మధ్య నలిగిపోయి.. ఎటూ తేల్చుకోలేక.. క్షణికావేశంతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

అదే ఆఖరి పిలుపు

అదే ఆఖరి పిలుపు

సాలూరు పట్టణం రెల్లివీధిలో నివాసం ఉంటున్న అశ్వని, సుమన్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు. కూతుళ్లలో ఒకరు బీఫార్మసీ, ఇంకొకరు ఇంటర్‌ చదువుతున్నారు.

డబ్బులిస్తావా.. చంపేయాలా?

డబ్బులిస్తావా.. చంపేయాలా?

డబ్బులిస్తా వా.. చంపేయాలా అని ఓ షాపు యజమానిని బెదిరిం చిన రౌడీషీటర్‌ను పోలీసు లు అరెస్టు చేసిన ఘటన రాజాంలో చోటుచేసుకుంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి