• Home » Andhra Pradesh » Vizianagaram

విజయనగరం

ఇక 9 రోజులే Only 9 days left.

ఇక 9 రోజులే Only 9 days left.

Only 9 days left. ఓటర్ల జాబితా స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(సర్‌)ఇంటింటి సర్వేకు మరో 9 రోజులు మాత్రమే గడువుంది. జిల్లాలోని ఓటర్లకు ఎన్యూమరేషన్‌ ఫారం(ఈఎఫ్‌)ల పంపిణీ 99.8శాతం పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. ఓటర్ల వివరాలు డిజిటలైజేషన్‌ జరిగింది కేవలం 44.8శాతం మాత్రమే. ఈనెల 14వ తేదీలోగా డిజిలైజేషన్‌ చేయించుకోకపోతే ఓట్లు గల్లంతేనని నిపుణులు చెబుతున్నారు.

   ఎన్నికల్లో సమష్టిగా పనిచేయాలి

ఎన్నికల్లో సమష్టిగా పనిచేయాలి

w

సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్‌

సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్‌

ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్‌ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ అన్నారు.

పింఛన్ల మంజూరులో సాంకేతిక సమస్యలు తొలగించాలి

పింఛన్ల మంజూరులో సాంకేతిక సమస్యలు తొలగించాలి

ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు అన్నారు.

విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టిన ఆటో

విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టిన ఆటో

విద్యుత్‌ స్తంభాన్ని ఆటో ఢీకొట్టిన ఘటనలో ఐదుగురికి గాయాలయ్యా యి.

రైతు సంక్షేమమే కూటమి లక్ష్యం

రైతు సంక్షేమమే కూటమి లక్ష్యం

రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్‌ జగదీశ్వరి అన్నారు.

భార్యను ప్రసవం కోసం ఆసుపత్రిలో చేర్చి..

భార్యను ప్రసవం కోసం ఆసుపత్రిలో చేర్చి..

నిండు గర్భిణి అయిన తన భార్యను ప్రసవం కోసం ఆస్పత్రిలో చేర్చి.. తిరిగి ద్విచక్ర వాహ నంపై వస్తుండగా కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడిక క్కడే మృతిచెందాడు.

పాఠశాలల్లో టేకుచెట్లేగా.. నరికేద్దాం!

పాఠశాలల్లో టేకుచెట్లేగా.. నరికేద్దాం!

ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో టేకు చెట్లకు రక్షణ కొరవడింది. రాత్రికి రాత్రే మాయమవుతున్నాయి. వాస్తవంగా పాఠశాలల్లో టేకు చెట్లను విక్రయించాలంటే పాఠశాల కమిటీ ఆమోదంతో పాటు ముందుగా ప్రకటన చేయాల్సి ఉంది. కానీ అవేమీ జరగడం లేదు.

ఉపాధ్యాయుల సర్దుబాటుకు రంగం సిద్ధం

ఉపాధ్యాయుల సర్దుబాటుకు రంగం సిద్ధం

జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు విద్యాశాఖాధికారులు కసరత్తు ప్రారంభించారు.

గిరిజన విద్యార్థికి మలేరియా

గిరిజన విద్యార్థికి మలేరియా

గుమ్మలక్ష్మీపురం మండలం టిక్కబాయి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కె.అఖిల్‌ అనే విద్యార్థి మలేరియా, రక్తహీనతతో విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు శుక్రవారం ఏటీడబ్ల్యూవో రజని కేజీహెచ్‌కు వెళ్లి విద్యార్థిని పరామర్శించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి