When Will Those Posts Be Filled? జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు ఇంజనీర్ల కొరత వేధిస్తోంది. ఏళ్లు గడుస్తున్నా పోస్టులను భర్తీ చేయడం లేదు. దీంతో ప్రాజెక్టుల పర్యవేక్షణ కష్టతర మవుతోంది. మరోవైపు ప్రతి 1500 ఎకరాలకు ఒక లస్కర్ను నియమించాల్సి ఉన్నా.. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. పంట భూములకు సాగునీటి సరఫరాలో కీలకంగా వ్యవహరించే లస్కర్లు లేకపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో ఇంజనీర్లకు అవస్థలు తప్పడం లేదు.
Teaching with International Standards జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థు లకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో బోధన అందించాలని కలెక్టర్ ప్రభాకర్రెడ్డి ఆదేశిం చారు. ప్రతి విద్యార్థి తెలుగు, ఇంగ్లీషు, హిందీతో పాటు గణితంలో కూడా పట్టు సాధించేలా చర్యలు చేపట్టాలన్నారు.
Panchayat Special Officers Assume Charge జిల్లాలోని పలు పంచాయతీల్లో శనివారం ప్రత్యేకాధికారులు బాధ్యతలు స్వీకరించారు. సర్పంచ్ల పదవీ కాలం ఈ నెల 2తో ముగిసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో కలెక్టర్ ప్రభాకర్రెడ్డి ఆమోదంతో 451 పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ.. డీపీవో కొండలరావు ఉత్తర్వులు జారీ చేశారు.
How to 'cultivate' without staff జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు సిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. దాదాపు అన్ని ప్రధాన ప్రాజెక్టుల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. పాత ఖాళీలు భర్తీ చేయకపోగా, ఉద్యోగ విరమణ కారణంగా ఏర్పడే పోస్టులు కూడా అలాగే ఉండిపోతున్నాయి. దీంతో ప్రతి సంవత్సరం ఖాళీల సంఖ్య పెరిగిపోతోంది. విధుల్లో ఉన్న వారు అదనపు భారాన్ని మోయాల్సి వస్తోంది.
Drinking water should not be a problem జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. తాగునీటి వనరుల వద్ద కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం మరింత ముఖ్యమని చెప్పారు. శనివారం గ్రామీణ నీటి సరఫరా, ఉపాధి పనులపై టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
Water planning in four steps భూగర్భ, ఉపరితల నీటిమట్టం పెంచాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. జలధార పేరుతో ఆ పనులు చేపట్టాలని ఆదేశిస్తూ జీవో నంబర్ 10 విడుదల చేసింది.
To withstand the pressure.. విజయనగరంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను తట్టుకునేలా ఆ శాఖ అధికారులు ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు. కొత్త ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్ డిమాండ్ ప్రస్తుతం 70 మెగావాట్లు ఉండడంతో రాబోయే రోజుల్లో ఇబ్బందులు తలెత్తకుండా రెండు సబ్స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
Beer.. Joss భానుడు ప్రతాపం చూపుతుండడంతో మద్యం ప్రియులు వేసవితాపం నుంచి సేదదీరేందుకు బీర్లు బాట పడుతున్నారు. కొద్దిరోజులుగా పెరుగుతున్న అమ్మకాలే ఇందుకు నిదర్శనం. సాధారణ మద్యం కన్నా బీర్లే అధికంగా అమ్ముడవుతున్నాయి. 2025 మార్చిలో 80,322 కేసుల బీర్లు అమ్ముడుపోగా, 2026 మార్చిలో లక్షా 4వేల 397కేసుల బీర్లు విక్రయాలు జరిగాయి. అంటే 24,075 కేసులు అధికమన్న మాట. 30 శాతం పెరిగినట్టు వెల్లడవుతోంది.
ప్రస్తుతం పదో తరగతిలో మంచి మార్కులు వస్తే చాలు అనుకునే రోజులు పోయాయి. పది తరగతి తర్వాత తీసుకునే ప్రతి అడుగు విద్యార్థి భవిష్యత్ను నిర్మిస్తుంది.
జియ్యమ్మవలస మండలాన్ని ఏనుగులు వదల డం లేదు. గత వారం రోజులుగా ఇక్కడి నుం చి కదలకుండా తిష్ఠవేశాయి.