• Home » Andhra Pradesh » Vizianagaram

విజయనగరం

 berm! చెరువు మట్టి తవ్వి.. బెర్ము వేసి!

berm! చెరువు మట్టి తవ్వి.. బెర్ము వేసి!

Dig up the pond soil and add a berm! గరుగుబిల్లి నుంచి బీవీ పురం వరకు చేపడుతున్న బీటీ రహదారి నిర్మాణంలో నిబంధనలు పాటించడం లేదు. పనుల్లో నాణ్యత లోపాలు కనిపిస్తున్నాయి. సాగునీటి చెరువుకు నష్టం కలిగించేలా రోడ్డు నిర్మాణం చేపడుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై సంబంఽధిత అధికారులకు వారు ఫిర్యాదు చేశారు.

We Are First in Teaching బోధనలో మనమే ఫస్ట్‌

We Are First in Teaching బోధనలో మనమే ఫస్ట్‌

We Are First in Teaching విద్యా బోధనలో జిల్లాకు అరుదైన గుర్తింపు లభించింది. పాఠశాల పిల్లలకు పాఠాలు బోధించడంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. మధ్యాహ్నం భోజనం రుచిలోనూ ఒకటో స్థానం దక్కించుకుంది. ఇటీవల మంత్రులు, హెచ్‌వోడీలతో ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు నిర్వహించిన సమవేశంలో ఈ ర్యాంకులను ప్రకటించారు. ఈ మేరకు మధ్యాహ్న భోజనం నాణ్యతలో మన్యం మూడో స్థానంలో నిలిచినట్లు వెల్లడించారు.

Inter Examinations   పకడ్బందీగా ఇంటర్‌ పరీక్షలు

Inter Examinations పకడ్బందీగా ఇంటర్‌ పరీక్షలు

Inter Examinations to Be Conducted in a Strict and Foolproof Manner జిల్లాలో ఇంటర్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిం చాలని కలెక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 23నుంచి జిల్లా వ్యాప్తంగా 33 కేంద్రాల్లో జరిగే ఇంటర్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.

టీడీపీ నేత దుర్భాషలపై కార్యదర్శుల నిరసన

టీడీపీ నేత దుర్భాషలపై కార్యదర్శుల నిరసన

మండలంలోని చిన్నశిర్లాం పంచాయతీ కార్యదర్శి వి.బిందుశేఖర్‌ను ఇదే గ్రామ టీడీపీ నేత, తెలుగు యువత మండల అధ్యక్షు డు మజ్జి శ్రీనివాసరావు అసభ్య పదజాలంతో దుషించ టంపై మండల పంచాయతీ కార్యదర్శుల అసోసియేష న్‌ తీవ్రంగా ఖండించింది.

కాలువలు పూడ్చేసి.. లేఅవుట్లా?

కాలువలు పూడ్చేసి.. లేఅవుట్లా?

సాగునీటి కాలువలు పూడ్చేసి, లేఅవుట్లు వేయడం ఏమిటని భోగాపురం, నందిగాం గ్రామాలకు చెందిన పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భూములు వదులుకునేది లేదు

భూములు వదులుకునేది లేదు

ప్రైవేటు హోటల్‌ రహదారి కోసం తమ భూము లను వదులుకునేది లేదని దిబ్బలపాలెం గ్రామా నికి చెందిన రైతులు తెగించిచెప్పారు.

రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలు

ఆర్టీసీ బస్సు, మినీవ్యానును ఢీకొన్న ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి.

‘పకడ్బందీగా టెన్త్‌ పరీక్షలకు చర్యలు’

‘పకడ్బందీగా టెన్త్‌ పరీక్షలకు చర్యలు’

వచ్చేనెల 15 నుంచి పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిం చేందుకు చర్యలు చేపడుతున్నామని తహసీల్దారు మలపురెడ్డి శ్రీను అన్నారు.

పరిశుభ్ర బొబ్బిలికి కృషి చేద్దాం

పరిశుభ్ర బొబ్బిలికి కృషి చేద్దాం

పరిశుభ్రమైన బొబ్బిలి-ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేద్దాం అని మున్సి పల్‌ చైర్మన్‌ రాంబార్కి శరత్‌బాబు పిలుపు నిచ్చారు.

If you borrow to repay the debt.. అప్పు తీర్చేందుకు అప్పు చేస్తే..

If you borrow to repay the debt.. అప్పు తీర్చేందుకు అప్పు చేస్తే..

If you borrow to repay the debt.. ప్రతి ఏటా అప్పుల వ్యవసాయమే. అయినా సాగు విడిచిపెట్టని రైతు అతను. చేసిన అప్పలు తీర్చడానికి తన భార్య నగలు బ్యాంకులో తాకట్టు పెట్టాడు. నగదు తీసుకుని ఇంటికి వస్తుండగా దొంగలు ఎత్తుకెళ్లారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి