మండలంలోని కొటారుబిల్లి కూడలిలో ఓ షాపు వద్ద తాపీ పనిచేస్తున్న మేస్త్రి ప్రమాదవశా త్తు ఒక్కసారిగా కిందపడ్డారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎస్.కో ట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు.
Steps to Protect Water Resources జిల్లాలో జలవనరులు, చెరువు గర్భాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ వైశాలి ఆదేశించారు. శనివారం తన చాంబర్లో జిల్లా స్థాయి పరిరక్షణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.
Uproar at Kurupam Eklavya School కురుపాం ఏకలవ్యలో కలకలం రేగింది. ఈ పాఠశాలలో ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థినికి అబార్షన్ అయినట్లు ఆలస్యంగా తెలిసింది.
Efforts to Realize Alluri's Vision స్వాతంత్య్ర సమరయోధుడు , మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ ప్రభాకర్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్లో అల్లూరి జయంతిని ఘనంగా నిర్వహించారు.
క్షేత్రస్థాయిలో శిక్షణ పొందిన వారు విజ్ఞానాన్ని, నైపుణ్యాలను మెరుగుపరిచి డ్రోన్ల ఉపయోగాలను తెలియపరచాలని ఉల్లిభద్ర లోని ఉద్యాన కళాశాల అసోసియేషన్ డీన్ డాక్టర్ ఆర్.రాజ్యలక్ష్మి తెలిపారు.
స్వచ్ఛమైన గ్రామాలుగా తీర్చిది ద్దేందుకు ప్రజలంతా సహకరించాలని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ కోరారు. గిరిజనుల ఆశాజ్యోతి అల్లూరి సీతరామరాజు అని తెలిపారు. సీతంపేట బస్టాండ్ ఆవరణలో విప్లవవీరుడు అల్లూరి సీతరామరాజు 129వ జయంతి పురస్కరించుకొని అల్లూరి సీతరామరాజు విగ్రహానికి పూలమాలను వేసి నివాళుర్పించారు.
Suppression of those who question ప్రశ్నించే మేధావులు, ప్రజాసంఘాల నాయకులను పాలకులు ఉక్కుపాదంతో అణిచేస్తున్నా రని విరసం రాష్ట్ర అధ్యక్షుడు అరసవెల్లి కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక గంటి ప్రసాదం స్మారక భవనంలో కమిటీ ఆధ్వర్యంలో గంటి ప్రసాదం 13వ వర్ధంతి సభను శనివారం నిర్వహించారు.
not accepted jagan decession వైసీపీ అధినేత జగన్ రాజధానిగా మావిగన్ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికలు అమరావతి వర్సెస్ మావిగన్ అజెండాగా జరుగుతాయని.. మావిగన్ రాజధానిగా నచ్చిన వారు వైసీపీకి ఓటు వేస్తారని స్పష్టం చేశారు.
విద్యార్థుల భవిష్యత్తో చెలగాటం అడొద్దని, సవరసిద్దమనుగు ఆశ్రమ పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాబ యోగి కోరారు.