girijen people seriou action పుణ్యగిరి ఆలయ మెట్లదారి వద్ద నుంచి రేగ పుణ్యగిరి గ్రామానికి నిర్మిస్తున్న రోడ్డు పనులు సగంలో ఆపేయడంతో గిరిజనులు కుటుంబాలతో సహా నిరసనకు దిగారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయం వద్ద మండుటెండను లెక్కచేయకుండా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలంటూ భీష్మించుకుకూర్చున్నారు.
mango price hike మధుర ఫలం మామిడి పండును చూస్తే ఎవరికైనా నోరూరుతుంది. కిలో కొనాలని మార్కెట్కు వెళ్లేవారు రంగు, వాసన చూసి రెండు లేదా మూడు కిలోలు కొనుగోలు చేస్తుంటారు. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. గతంలో వేసవిలో విరివిగా కనిపించే పండ్లు నేడు అక్కడక్కడే కంట పడుతున్నాయి. ధరలు కూడా అమ్మో అనిపిస్తున్నాయి.
మండల కేంద్రం జామిలో సోమవా రం రాత్రి స్థానిక ఎస్సీ కాలనీకి చెం దిన సూరప్పడు ఇంట్లో అగ్నిప్ర మాదం చోటుచేసు కుంది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో దళితులకు రక్షణే లేకుండా పోయిందని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అన్నారు.
వైసీపీ ప్రభుత్వంలోనే దళితులపై దాడులు పెద్దఎత్తున జరిగాయని ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి విమర్శించారు.
వైసీపీ అధినేత జగన్రెడ్డి దళిత ద్రోహి అని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు.
పెదపెంకి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే విజయచంద్ర హామీ ఇచ్చారు.
Irregularities in Land Registrations! సాలూరు సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో ఒక క్రిస్టియన్ సంస్థకు చెందిన భూముల రిజిస్ర్టేషన్లో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు అందింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.
Crossing Rocks for 5 Kilometres… Down the Hill! గిరిశిఖర గ్రామస్థులకు డోలీ మోతలు తప్పడం లేదు. అత్యవసర వేళల్లో వైద్య సేవల కోసం నానా అవస్థలు పడాల్సి వస్తోంది. సాలూరు మండలం కొదమ పంచాయతీలో సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Prices Are Hitting Hard! పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా ఎరువుల ధరలు భగ్గుమంటున్నాయి. యూరియా, డీఏపీ మినహాయిస్తే.. అధిక శాతం కాంప్లెక్స్ ఎరువుల ధరలు భారీగా పెరిగాయి.