రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడు ల శాఖా మంత్రి బీసీ జనార్దన్రెడ్డి ఆదివారం భోగాపురం(అల్లూరి సీతారామరాజు) అంతర్జా తీయ విమానాశ్రయ నిర్మాణ పనులు పరిశీ లించనున్నారు.
మండలంలోని సంకిలి రేషన్ డిపో-1 డీలరు పానింగిపల్లి నర్సింగరావు(70) గత కొద్దిరోజులుగా అదృశ్యం అయినట్టు కుటుం బీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ బాలకృష్ణ శని వారం తెలిపారు.
దత్తి గ్రామంలో వేంకటేశ్వరస్వామి ఆల య వార్షికోత్సవంలో భాగంగా శుక్రవారం రాత్రి నిర్వహించిన ఊరేగింపులో అప శృతి చోటుచేసుకుంది.
ఎల్.కోట మండలం రంగరా యపురం జంక్షన్లో శనివారం అక్రమం గా తరలిస్తున్న 55 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మండలంలోని వెదుళ్లపాలెం హైవే జంక్షన్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారని ఎస్ఐ సన్నిబాబు తెలిపారు.
Urban Development Only If Put Back on Track… జిల్లాలోని పురపాలక సంఘాల్లో అనేక సమస్యలు తిష్ఠవేశాయి. ప్రధానంగా తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Show the ‘Way’ to Resolve Problems… జిల్లాలో పలుచోట్ల ఆర్అండ్బీ రహదారుల పరిస్థితి దయనీయంగా ఉంది. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా .. అవి కనీస మరమ్మతులకు నోచుకోలేదు. కొన్నాళ్లుగా నిర్వహణకు నోచుకోకపోవడంతో పలుచోట్ల రహదారులు అధ్వానంగా మారాయి. రాళ్లు తేలి.. భారీ గుంతలతో దర్శనమిస్తున్నాయి.
అమరావతి రాజధానికి చట ్టబద్ధతపై ప్రభుత్వ విప్ జగదీశ్వరి హర్షం వ్యక్తం చేశారు.
“Child… Let’s Go Home! ఎంతో హుషారుగా ఇంటి నుంచి స్కూల్కు వెళ్లిన ఆ గిరిజన విద్యార్థి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. విద్యుదాఘాతానికి గురై పాఠశాల సమీపంలోనే మరణించాడు. కన్న బిడ్డ విగతజీవిగా మారడం చూసి.. ఆ తల్లి కన్నీరుమున్నీ రైంది. ‘కొడుకా .. ఇంటికెళ్దాం రా!’ అంటూ భోరున రోదించింది.
మారు తున్న కాలానికి అనుగుణంగా ప్రతీ రైతు ప్రకృ తి సాగుపై మొగ్గు చూపాలని ఎమ్మెల్యే బేబీ నాయన కోరారు.