house tax target reach పంచాయతీల్లో ఇంటి పన్ను వసూలుకు ఈసారి పంచాయతీరాజ్ విభాగం పెద్ద కసరత్తే చేసింది. కార్యదర్శులకు టార్గెట్ విధించింది. నిత్యం పర్యవేక్షణకు మండల పరిషత్ అధికారులు, పంచాయతీ విస్తరణ అధికారులకు బాధ్యతలు అప్పగించింది.
మద్యం తాగి 25 మంది ప్రయాణికులను ఎక్కించుకుని ఇన్సూరెన్స్ లేకుండా ఆటో నడుపుతున్న డ్రైవర్కు 14 రోజుల జైలు శిక్షను గజపతినగరం ఫస్ట్క్లాస్ మున్సిబు కోర్టు న్యాయాధికారి ఎ.విజయ్రాజ్ కుమార్ సోమవారం తీర్పు ఇచ్చినట్టు ఎస్ఐ యు.మహేష్ తెలిపారు.
మండలంలోని శివ్వాం గ్రామానికి చెందిన ఉప్పాడ గణేష్(26) తన తల్లిదండ్రులు మద్యానికి డబ్బులు ఇవ్వలేదని సోమవా రం ఆత్మహత్య చేసుకున్నాడు.
Jaladhara in 100 Days భవిష్యత్లో నీటి సమస్య రాకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన జలధార కార్యక్రమాన్ని పక్కాగా చేపట్టాలని కలెక్టర్ ప్రభాకర్రెడ్డి ఆదేశించారు. జల సంరక్షణ పనులను వందరోజుల్లో పూర్తిచేయాలన్నారు.
tenth papers evaluation పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియ సోమవారం నగరంలోని పీఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో ప్రారంభమైంది. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మూల్యాంకనం జరగనుంది.
que for urination విద్యాభ్యాసం అక్కడ సమస్య కాదు. సరిపడినంత మంది ఉపాధ్యాయులున్నారు. వసతికి కూడా కొరత లేదు. తరగతి గదులు పుష్కలంగానే ఉన్నాయి. మూత్ర విసర్జనే పెద్ద సమస్య. మూత్రానికి వెళ్లాల్సిన సమయంలో ఏం చేయాలో తెలియక, బయటికి చెప్పలేక విద్యార్థినీవిద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు సిగ్గుతో కుమిలిపోతున్నారు. 7
జిల్లాలోని ఉపాధి వేతనదారులకు ఎంఎంఎస్ (మొబైల్ మోనటరింగ్ సిస్టం) ఫేస్ యాప్ బాధలు ఎక్కువయ్యాయి.
రాష్ట్రంలో గుంతలు లేని రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం కంకణం కట్టుకుందని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి అన్నారు.
‘ప్రతి ఇంటికీ కొళాయి ఏర్పాటు చేసి తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం.
Hunt for admissions జిల్లాలో ఇటీవలే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ముగిశాయి. అప్పుడే కార్పొరేట్ కాలేజీలు అడ్మిషన్ల వేట ప్రారంభించాయి. దాదాపు అన్ని కార్పొరేట్ కాలేజీలకు చెందిన పీఆర్వోలు విద్యార్థుల తల్లిదండ్రులను కలుస్తున్నారు. రకరకాలుగా ప్రలోభపెడుతున్నారు. తల్లిదండ్రులపై అన్నిరకాలుగా ఒత్తిడి పెంచి చేర్చుకుంటున్నారు.