• Home » Andhra Pradesh » Vizianagaram

విజయనగరం

‘విద్యార్థులు తగ్గితే పోస్టుల కుదింపు’

‘విద్యార్థులు తగ్గితే పోస్టుల కుదింపు’

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గితే ఉపాధ్యాయ పోస్టులు కుదింపు తప్పదని రాష్ట్ర బడిబాట పరిశీల కులు ఎం.జోజప్ప, డి.పూర్ణచంద్రరావు, టి.సతీష్‌కుమార్‌, ఈవీ నాగకృష్ణ స్పష్టం చేశారు.

over heat నిప్పుల కొలిమి

over heat నిప్పుల కొలిమి

over heat జిల్లా నిప్పుల కొలిమిలా మారిందా.. అగ్ని వర్షం కురుస్తోందా.. అన్నట్లు వాతావరణం మారిపోయింది. ఉష్ణోగ్రత గురువారం ఏకంగా 44 డిగ్రీలు నమోదైంది. గుర్లలో 45 డిగ్రీలకు చేరింది. ఈ ఏడాది ఇదే అత్యధికం. ఒక్కసారిగా పెరిగిన ఎండలకు జనం బెంబేలెత్తిపోయారు. గురువారం ఉదయం 10 గంటల తర్వాత ఎవరూ బయటకు రాలేదు. పలు మండలాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడదెబ్బతో జిల్లాలో వేర్వేరు చోట్ల ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.

బెడ్లు ఎక్కువ.. సేవలు తక్కువ

బెడ్లు ఎక్కువ.. సేవలు తక్కువ

గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం రూ.19.07కోట్ల నాబార్డు నిధులతో సీతంపేటలో 100 పడకల ఆసుపత్రిని నెలకొల్పింది.

కార్మికుల సమస్యలు పరిష్కరించండి

కార్మికుల సమస్యలు పరిష్కరించండి

జిల్లా కేంద్రంలోని పౌరసరఫరాల సంస్థ గోదాంలో పని చేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

బాబోయ్‌ ఎండలు

బాబోయ్‌ ఎండలు

జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.

 గిరిజన కళాకారుల కోసమే

గిరిజన కళాకారుల కోసమే

గిరిజన కళాకారుల నైపుణ్యాలను ప్రోత్సహించి వారి సంప్రదాయ కళలకు మార్కెట్‌ కల్పించే లక్ష్యంతో నిర్వహిస్తున్న జన జాతీయ గరిమా ఉత్సవ్‌ 2026ను విజయవంతం చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్‌.వైశాలి అన్నారు.

‘వెలుగు’పై సభ్యుల ఆగ్రహం

‘వెలుగు’పై సభ్యుల ఆగ్రహం

మండలంలోని వెలుగు అధికారుల పనితీరుపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Number one in employment ఉపాధిలో నంబరువన్‌

Number one in employment ఉపాధిలో నంబరువన్‌

Number one in employment ఉపాధి హామీ పథకం అమలులో జిల్లా రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. అధిక సంఖ్యలో వేతనదారులకు పని కల్పించడం ద్వారా ఈ గుర్తింపు సాధించింది. రోజూ సుమారు 2.43 లక్షల మంది పనులకు హాజరవుతున్నారు. జలధార-జలహారతి కింద పనులను ముమ్మరంగా చేపడుతున్నారు. ఫిష్‌ పాండ్ల అభివృద్ధి భవిష్యత్‌లో వ్యవసాయానికి ఇతోధికంగా దోహదపడనుంది.

Robbery of jewelry  మెడపై కత్తిపెట్టి నగల దోపిడీ

Robbery of jewelry మెడపై కత్తిపెట్టి నగల దోపిడీ

Robbery of jewelry నగల కోసం అమానవీయంగా ప్రవర్తించారు. వృద్ధురాలు అన్న జాలి కూడా లేకుండా దారుణానికి తెగించారు. మెడపై కత్తి పెట్టి నగలను డిమాండ్‌ చేశారు. ఆపై చెవుల కమ్మలను బలవంతంగా తెంపేశారు. నొప్పిపుడుతోందని ప్రాధేయపడినా వదలకుండా తెంపుకుని పారిపోయారు. దుండగుల దాడిని ఆమె కన్నీరు పెడుతూ స్థానికులకు తెలిపింది. మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో జరిగిన ఈ ఘటన గురించి ఆమె తెలిపిన వివరాల మేరకు..

 రీసర్వే వేగవంతంగా పూర్తి చేయాలి: ఆర్డీవో

రీసర్వే వేగవంతంగా పూర్తి చేయాలి: ఆర్డీవో

రీసర్వే వేగవంతంగా పూర్తి చేయాలని చీపురుపల్లి ఆర్డీవో సుధారాణి కోరారు. మండలంలో లచ్చన్నవలస గ్రామంలో నిర్వహించిన రీ-సర్వేను బుధవారం ఆమె క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి