Resolutions Yet to Reach జిల్లాలో ఆవాస్ ప్లస్ యోజన గృహ నిర్మాణాలకు గ్రామ సభల తీర్మానాలు అందడం లేదు. ఈ నెల ఏడో తేదీలోగా వాటిని అందించాల్సి ఉన్నా.. క్షేత్రస్థాయి సిబ్బంది స్పందించడం లేదు.
లింగాలవలస గ్రామం వద్ద గత నెల 30న గుర్తు తెలియని వాహనం ఢీకొని గాయపడిన బోర చిన్న(26) అనే యువకుడు చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు.
Just Nine Days Left జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పక్రియకు మరో 9 రోజులు మాత్రమే గడువుంది. ఇప్పటివరకు ఎన్యూమరేషన్ ఫారం(ఈఎఫ్)ల పంపిణీ వంద శాతం పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే శనివారం నాటికి ఓటర్ల వివరాలు డిజిటలైజేషన్ జరిగింది మాత్రం కేవలం 44.36 శాతమే.
మండలంలోని వేచలవానిపాలెం గ్రామంలో వేచలపు ఈశ్వరమ్మ(58) అనే మహిళ శనివారం విద్యుదాఘాతంతో మృతిచెందింది.
మండలంలోని కొటారుబిల్లి కూడలిలో ఓ షాపు వద్ద తాపీ పనిచేస్తున్న మేస్త్రి ప్రమాదవశా త్తు ఒక్కసారిగా కిందపడ్డారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎస్.కో ట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు.
Steps to Protect Water Resources జిల్లాలో జలవనరులు, చెరువు గర్భాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ వైశాలి ఆదేశించారు. శనివారం తన చాంబర్లో జిల్లా స్థాయి పరిరక్షణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.
Uproar at Kurupam Eklavya School కురుపాం ఏకలవ్యలో కలకలం రేగింది. ఈ పాఠశాలలో ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థినికి అబార్షన్ అయినట్లు ఆలస్యంగా తెలిసింది.
Efforts to Realize Alluri's Vision స్వాతంత్య్ర సమరయోధుడు , మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ ప్రభాకర్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్లో అల్లూరి జయంతిని ఘనంగా నిర్వహించారు.
క్షేత్రస్థాయిలో శిక్షణ పొందిన వారు విజ్ఞానాన్ని, నైపుణ్యాలను మెరుగుపరిచి డ్రోన్ల ఉపయోగాలను తెలియపరచాలని ఉల్లిభద్ర లోని ఉద్యాన కళాశాల అసోసియేషన్ డీన్ డాక్టర్ ఆర్.రాజ్యలక్ష్మి తెలిపారు.