Illicit Liquor Rife in the Agency Area జిల్లాలో నాటుసారా తయారీ, విక్రయాలకు అడ్డుకట్ట పడడం లేదు. అక్రమ రవాణాకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఏవోబీ సరిహద్దు ఒడిశా నుంచి జిల్లాకు యథేచ్ఛగా సారా దిగుమతి అవుతుంది. సారా నివారణకు ప్రభుత్వం నవోదయం 2.0 కార్యక్రమాన్ని అమలు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో సంబంఽధిత అధికారుల అలసత్వం వల్ల ఆశించిన మార్పు కానరావడం లేదు.
Dairy Units for Tribal Communities గిరిజనులకు మంచి రోజులు వచ్చాయి. చాలా ఏళ్ల తర్వాత సబ్సిడీపై వారికి పశు యూనిట్ల మంజూరుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో సుమారు 451 మంది లబ్ధిదారులకు పాడి పశువుల యూనిట్లను మంజూరు చేయనున్నారు.
Still Living Between Mud Walls! దశాబ్దాలు గడుస్తున్నా... గిరిశిఖర గ్రామాల ప్రజలు పక్కా ఇళ్లకు నోచుకోవడం లేదు. మక్కువ మండలంలో నేటికీ అనేక మంది గిరిజనులు పూరి గుడిసెల్లోనే జీవనం సాగిస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా.. ఎంతమంది ప్రజాప్రతి నిధులు మారినా.. వారి బతుకులు మాత్రం మారడం లేదు.
No Negligence in Discharging Duties విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ యశ్వంత్కుమార్రెడ్డి హెచ్చరించారు. ఆసుపత్రికి వచ్చే రోగులతో వైద్యసిబ్బంది మర్యాదగా మెలగాలని, సత్వరమే చికిత్స అందించాలని ఆదేశించారు.
Ganjai Guttu Rattu గంజాయి గుట్టును మరోసారి పోలీసులు రట్టు చేశారు. ఈసారి రాయగడ నుంచి బొబ్బిలి మండలానికి తెస్తుండగా పట్టుకున్నారు. పక్కా సమాచారంతో నిఘా పెట్టి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
50 percent tax concession on vacant plots ఖాళీ జాగాలపై వీఎల్టీ(వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్) 50 శాతం రాయితీని ప్రకటిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
care less officers to itukabatti ఇటుక బట్టి నుంచి వచ్చిన వేడికి మాడిపోయిన చింత చెట్టుది. శృంగవరపుకోట నుంచి జామి వెళ్లే రోడ్డులో ఈ చెట్టు ఉంది. ఎస్.కోట నుంచి విజయనగరం వెళ్లే రహదారిలో వయా ధర్మవరం, జామిలో అడుగడుగునా ఈ ఇటుక బట్టీలు కనిపిస్తాయి.
కొత్తవలస మండల కేంద్రంలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి శుక్రవారం స్వచ్ఛ రథాన్ని ప్రారంభించారు.
తమ భూముల్లోని టేకు, కొబ్బరిచెట్లను కొట్టేశారని, దీనిపై ప్రశ్నిస్తే.. పోలీసులు వచ్చి భయపెడుతున్నారని కిల్తంపాలెం రెవెన్యూలో భూములు ఉన్న పెదఖండేపల్లి పంచాయతీ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
హిందూ సమా జం తలదించుకునేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వైసీ పీ సభ్యులు క్షమాపణ చెప్పాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు డిమాండ్ చేశారు.