They Are Leaving… But Who Is Coming Back? జిల్లా ఏర్పడి సుమారు నాలుగేళ్లవుతున్నా.. ఇంకా ఇన్చార్జిల పాలనే సాగుతోంది. కీలక శాఖలకు అధికారులు కరువయ్యారు. కొన్నేళ్లుగా ప్రధాన కార్యాలయాల్లో కుర్చీలు ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. దీంతో ఒక్కో అధికారి రెండు నుంచి మూడు శాఖల బాధ్యతలను చూసుకోవాల్సి వస్తోంది.
A Bond That Didn’t End Even in Death మరణంలోనూ వారి బంధం వీడలేదు. తల్లీకొడుకు అనారోగ్య సమస్యలతో ఒకేసారి మృతిచెందారు. వారికి కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరూ లేకపోవడంతో స్థానికులే అంత్యక్రియలు పూర్తిచేశారు.
సంతకవిటి ప్రాంతంలో గంజాయి తీసు కుంటున్న ఆరుగురిని సంతకవిటి పొలీసులు శుక్రవారం సాయంత్రం అరెస్టు చేశారు.
Open School Supplementary Exams from 25th ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈనెల 25 నుంచి టెన్త్, ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్, సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని డీఆర్వో హేమలత తెలిపారు.
పున్నపురెడ్డిపేట గ్రామానికి చెందిన ఉపాధ్యాయు డు పి.రామారావుతో పాటు మరో ముగ్గురిపై రౌడీషీట్ తెరిచినట్టు ఎస్ఐ నారా యణరావు శుక్రవారం విలేకర్లకు తెలిపారు.
Measures to Tackle El Niño Effects ఎల్నినో ముప్పు ఎదుర్కొనేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రభాకర్రెడ్డి ఆదేశించారు. జిల్లాస్థాయి ఎల్నినో ఉపశమన చర్యల ప్రణాళిక బుక్లెట్ను శుక్రవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు.
పూసపాటిరేగ గ్రామానికి చెందిన పచ్చిగుర్ల శ్రీనివాసరావు(52) గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్ఐ దుర్గాప్రసాదు శుక్రవారం తెలిపారు.
కొఠియా వివాదాస్పద 21 గ్రామాల్లో ఒకటైన గంజాయిభద్ర పంచాయతీ ఎగువసెంబి నుంచి గురువారం ఒడిశా అధికారుల తీసు కెళ్లిన సూర్యఘర్ సామగ్రిని ఆంధ్రా పోలీసులు శుక్రవారం రికవరీ చేశారు.
కోనాడ పంచాయతీ బొడ్డు గురవయ్యపేటలో గృహాల మధ్య ఖాళీ స్థలాన్ని బాగుచేసుకునే క్రమంలో ఇరు కుటుంబాల మధ్య జరిగిన కొట్లాటలో బొడ్డు రాములు(61) అనే మత్స్యకారుడు మృతిచెందినట్లు ఎస్ఐ దుర్గాప్రసాదు శుక్రవారం తెలిపారు.
ప్రజా ఫిర్యాదుల్లో ప్రతి సమస్యనూ పరిష్కరిస్తామని ఎమ్మెల్యే బేబీనాయన హామీ ఇచ్చారు.