Swift Arrangements for CM’s Tour ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లా పర్యటన నేపథ్యంలో అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 5న భామిని ఆదర్శ పాఠశాలలో నిర్వహించనున్న మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశంలో సీఎం పాల్గొనున్నారు. దీంతో అధికారులు ఏర్పాట్లలో బిజీబిజీగా ఉన్నారు.
Ready for Mega PTM మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ (పీటీఎం)కు జిల్లా అధికారులు సన్నద్ధమవుతున్నారు. మూడోసారి జిల్లాలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబునాయుడు రానున్నారు. భామిని ఆదర్శ పాఠశాలలో నిర్వహించనున్న పీటీఎంలో పాల్గొనున్నారు. దీంతో జిల్లా అధికారులు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా నాలుగో తేదీన రానున్న నేపథ్యంలో భామినితో పాటు జిల్లాలోని మిగతా పాఠశాలల్లోనూ పీటీఎం నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్నారు.
Works Remain Unfinished… Irrigation Water Won’t Reach! పార్వతీపురం మండలంలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు మోక్షం లభించడం లేదు. వాటి పనులు ఎప్పటికి పూర్తవుతాయో.. ఇంకెప్పటికి సాగునీరు అందిస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది.
Deadline Extended for Awas Plus ప్రధానమంత్రి ఆవాస్ ప్లస్ యోజన పథకానికి గడువు పొడిగించారు. ఈ మేరకు గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారులు గృహ నిర్మాణాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. గతనెల 30వ తేదీ వరకు గ్రామాల్లో సర్వే నిర్వహించారు. అర్హులైన వారికి గృహాలు మంజూరుకు ఇంటింటా సర్వే చేశారు.
Health Surveys Must Be Conducted Transparently ఆరోగ్య సర్వేలు పారదర్శకంగా నిర్వహించాలని డీఎంహెచ్వో భాస్కరరావు ఆదేశించారు. వ్యాధి లక్షణాలు స్పష్టంగా గుర్తించాలన్నారు. మంగళ వారం ప్రోగ్రాం అధికారులతో కలిసి భామిని పీహెచ్సీని ఆకస్మికంగా సందర్శించారు. ఆసుప త్రిలో సేవలు, మందులు, వైద్య పరీక్షలపై ఆరా తీశారు.
Dumma of doctors in dialysis block ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని డయాలసిస్ బ్లాక్లో డాక్టర్లు విధులకు సక్రమంగా హాజరుకావడం లేదని, సమయపాలన పాటించడం లేదని కొంతకాలంగా ఆరోపణలు వస్తున్నాయి.
A Bridge Over the Vamsadhara! భామిని మండలం లివిరి వద్ద వంశధార నదిపై వంతెన నిర్మాణానికి ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు 46 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనిపై ఏపీ నుంచి అనుమతులు మంజూరు కావల్సి ఉంది.
విజయనగరం నియోజకవర్గంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యతతో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అన్నారు. నగర పార్టీ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన గంటా రవి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు.
Do Not Be Negligent రైతుసేవా కేంద్రాల పరిధిలోని సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్కుమార్రెడ్డి హెచ్చరించారు. మంగళవారం ఉల్లిభద్రలో రైస్ మిల్లుతో పాటు సంతోషపురంలోని రైతుసేవా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు
More than three years of waiting!