Hoping they all return safely... విశాఖలో నివాసముంటున్న ముక్కాం గ్రామానికి చెందిన మత్స్యకారులు కారి సీతోడు, కారి గరగయ్య, అమర అప్పలరాజు, మేడ చిన్న అమ్మోరు, కారి చిన్నయ్యల క్షేమ సమాచారం కోసం ఇక్కడి వారి బంధువులు ఎదురుచూస్తున్నారు.
if face a deep problem in ocean సంద్రంలో మత్స్యకారుల చేపల వేట ఓ సహస యాత్ర. తిరిగి తీరానికి చేరే వరకు ఏం జరుగుతుందో తెలియదు. సంద్రంలో వచ్చే ప్రతికూల మార్పులకు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటూ ధైర్యంగా ముందుకు వెళ్లాల్సిందే. ఆ ప్రయాణంలో ఎన్నో ఒడుదుడుకులు. నడిసంద్రంలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా భారీ కెరటాలు వచ్చి బోటును ఢీకొడితే మరింత ధైర్యంగా కెరటానికి ఎదురెళ్లాల్సిందే.
Collectorate Staff Strength Reduced to 85 కలెక్టరేట్లలో అధికారులు, సిబ్బంది సంఖ్య పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జీవో 402 ప్రకారం జిల్లా కలెక్టరేట్లో ఇకపై ఉద్యోగుల సంఖ్య 85కు పరిమితం చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు కలెక్టర్ సహా అధికారులు మొదలు చివరి పోస్టు అయిన వాచ్మన్ వరకు 85 మందే ఉంటారు.
Work Done, But Where Are the Payments? ప్రాజెక్టుల పరిధిలోని కాలువల్లో పిచ్చి మొక్కలు, పూడికలు తొలగించి.. శివారు భూములకు నీరందించడమే నీటి సంఘాల కర్తవ్యం. ఇందు కోసం ప్రభుత్వం ఏటా ఆపరేషన్స్ అండ్ మెంటైనెన్స్ (ఓఅండ్ఎం) నిధులు విడుదల చేస్తోంది. అయితే గతేడాది చేసిన పనులకు ఇంతవరకూ బిల్లులు మంజూరు కాకపోవడంతో నీటి సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి.
జిల్లాలోని పలు శాఖల్లో మహిళా ఉన్నతాధి కారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తూ.. సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారంలో తమ మార్కు చూపుతున్నారు.
జిల్లాలో నాటు సారా తయారీ, అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తామని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె. సహదేవ్ తెలిపారు. తిరుపతిలో ఏఈఎస్గా పనిచేసిన ఆయన ఈఎస్గా పదోన్నతిపై జిల్లాకు వచ్చారు. ఈ మేరకు సోమవారం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో జిల్లా ముందంజలో ఉందని, రాష్ట్ర స్థాయిలో 11వ స్థానంలో ఉందని కలెక్టర్ ప్రభాకర్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Villages must become plastic-free. ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ చీమలపాటి రవికుమార్ ఆకాంక్షించారు. మండలంలోని బైరిపురం గ్రామంలో ఆదివారం ఆయన పర్యటించారు.
No Water Flow, No Irrigation! జంఝావతి ప్రాజెక్టు నుంచి ఈ ఏడాది ఖరీఫ్ సాగుకు సంబంధించి ఐదు మండలాలకు ఇటీవల సాగునీటిని విడుదల చేశారు. అయితే పార్వతీపురం మండలం అడ్డాపుశీల, పిన్నింటిరామినాయుడువలస ప్రాంతాల్లోని కాలువల నుంచి దిగువకు నీరు వెళ్లడం లేదు. ఇటీవల కురిసిన వర్షాలకు కాలువల్లో మట్టి పేరుకుపోవడమే ఇందుకు కారణం.
Companions who walk by your side మనుషులతో కలిసిపోతాయి. విశ్వాసంతో ఉంటాయి. పిలిస్తే పలుకుతాయి. కష్టమొస్తే వెంటే ఉంటాయి. మనం బాధపడితే అవి కూడా నీరసపడతాయి. అందుకే ఆత్మీయ నేస్తాలయ్యాయి. అవే మన పెంపుడు జంతువులు. వాటికీ ఓ రోజు ఉందండోయ్. అంతర్జాతీయ జూనోసిస్ దినోత్సవంగా ఏటా జరుపుకుంటున్నాం. వాటి పెంపకాన్ని ఎంతగా ఇష్టపడతామో.. సంరక్షణ, వాటి నుంచి మన ఆరోగ్య రక్షణా కీలకం. దీని గుర్తించిన ప్రభుత్వాలు ఈ ప్రత్యేక రోజున పెంపుడు జంతువులకు టీకాలు వేస్తుంటాయి.