పారాదిలో ప్రేమ విఫలమై ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది.
బొబ్బిలి ఏపీఐఐసీ గ్రోత్సెంటర్లోని బెర్రీ పరిశ్రమలో శుక్రవారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది.
అగ్రహారం భూకబ్జా పెద్ద దుమారమే లేపింది. ఎట్టకేలకు కలెక్టర్ రామసుందర్రెడ్డి ఆదేశాలతో సమస్య కొలిక్కి వచ్చింది.
లిఫ్ట్ అడిగి ఎక్కిన బైకులో పెట్రోల్ అయిపోవడంతో స్వగ్రామానికి నడిచివెళ్తున్న అతన్ని వెనుక నుంచి బైకుతో వస్తున్న ఓ యువకుడు బలంగా ఢీకొట్టాడు.
విశాఖపట్నం నుంచి భోగాపురం విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికుల కోసం ఎనిమిది ప్రాంతాల్లో బస్ బేలు నిర్మించనున్నట్టు రాష్ట్ర రవాణా, క్రీడల శాఖల మంత్రి ఎం.రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
‘డీఎస్సీపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారానికి నిరసనగా వచ్చే నెల 10న విజయవాడలో నిర్వహించనున్న ఆత్మ గౌరవ ర్యాలీలో మీ గొంతును బలంగా వినిపించాల’ని ఎమ్మెల్యే కోండ్రు మురళీ మోహన్.. ఇటీవల డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులను కోరారు.
ఉమ్మడి జిల్లా చెరకు రైతులకు చేదు కబురు. విజయనగరం జిల్లాలో ఉన్న ఏకైక చక్కెర పరిశ్రమ సంకిలి ఇఐడీప్యారీ(ఇండియా) లిమిటెడ్లో వచ్చే ఏడాది క్రషింగ్ నిలిచిపోనుంది. రైతులు ఊహించినట్లే చెరకు సాగుకు బ్రేక్ వేయనున్నట్లు ప్రకటించింది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం సాయంత్రం 4.20 గంటలకు లక్కవరపుకోట మండల కేంద్రంలో ఉన్న శృంగవరపుకోట శాసన సభ్యురాలు కోళ్ల లలితకుమారి నివాసానికి రానున్నారు.
జానపదాలకు ప్రఖ్యాతిగా విజయనగరం జిల్లా బాసిల్లుతోంది. బుర్రకథలు.. హరికథలు.. సాంఘిక నాటికలు.. నాటకాలు.. రేలారే రేలా... తప్పెటగుళ్లు.. తూర్పుభాగవతం తదితర ప్రదర్శనలతో జిల్లాకు ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. మరోవైపు సోషల్ మీడియా పుణ్యమా అని జిల్లాలో ఎంతోమంది వర్దమాన కళాకారులు విశేష ప్రాచుర్యం పొందుతున్నారు. షేర్లు, లైక్లు, సబ్స్రైబ్లతో జనాధరణ సొంతం చేసుకుంటున్నారు.
స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. మరోవైపు అధికార యంత్రాంగం కూడా క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబరు లోపు ఎన్నికలు నిర్వహించేందుకు సమాయత్తమవుతుండడంతో మన్యంలోని పట్టణ, గ్రామీణ ప్రాం తాల్లో రాజకీయ వేడి మొదలైంది. నాలుగు నియోజకవర్గాల్లోని ఆశావహులు అధిష్ఠానం ఆశీస్సుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.