కుమార్తె కనిపించడం లేదని ఆందోళన చెందిన తల్లి చెంతకు.. బాలికను మహిళా పోలీసులు చేర్పించారు.
రైతాంగానికి మరింత సాయంగా పాడి పోషణ ఉంటుంది. ఆ రంగంలో వారు రాణించేందుకు ప్రభుత్వ ప్రోత్సాహకా లు అందిస్తుంది.
భర్త ఏదైనా కారణంతో మరణిస్తే ఆయన నుంచి వారసత్వంగా వచ్చిన భూములను భార్య పేరున మార్చాలంటే ఫ్యామిలీ మెంబరు సర్టిఫికెట్(ఎఫ్ఎంసీ) ఆధారంగా మీసేవలో మ్యుటేషన్ దరఖాస్తు చేసుకోవాలి.
ఓటరు నమోదు ప్రక్రియలో సేకరించిన ఎన్యు మరేషన్ ఫారాల డిజిటలైజే షన్ను వేగవంతం చేయా లని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రామసుందరరెడ్డి ఆదేశించారు.
రాష్ట్ర గిరిజన శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శుక్రవారం విజయనగరంలోని పైడిమాంబ ఆలయాన్ని సందర్శించుకున్నారు.
అర్హులందరికీ పింఛన్లు అందిస్తామని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఫార్మా ఉద్యోగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు.
మడ్డువల స రిజర్వాయర్ దిగువ భాగంలోని నదిలో పడి ఓ వ్యక్తి పడి మృతిచెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది.
Agency Area Laid Low సీతంపేట ఏజెన్సీలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. మలేరియా, టైఫాయిడ్, విషజ్వరాలు గిరిజనులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏ గిరిజన గ్రామంలో చూసిన పదులసంఖ్యలో జ్వరపీడితులు కనిపిస్తున్నారు.
Monsoon Season: జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల రాకతో మున్ముందు భారీగా పడే అవకాశం ఉంది. అయితే పార్వతీపురంలో తాగునీటి సరఫరాపై మాత్రం ఇంజనీరింగ్ అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వడం లేదు.