Even though the yield has decreased... the 'worry' has been resolved! సీతంపేట ఏజెన్సీలో ఈఏడాది చింతపండు ధర ఆశాజనకంగా ఉంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఒక్కో కేజీకి రూ.40వరకు అదనంగా ధర పలకడంతో గిరిజన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ వ్యవస్థాపక దినోత్సవాన్ని విజయనగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఆదివారం ఘనంగా నిర్వహించారు.
వ్యవహారిక భాషపై పట్టు సాధించిన గురజాడ అప్పారావు, గిడుగు రామ్మూర్తి వంటి మహనీయులు పుట్టిన నేలపై పుట్టడం మన అదృష్టమని కేంద్ర సాహి త్య అకాడమీ పురస్కార గ్రహీత, పద్మభూషణ్ యార్లగ డ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు.
To boost the future of students! జిల్లాలో అక్షరాస్యత పెంపుతో పాటు విద్యార్థులు ఉన్నత విద్య వైపు అడుగులు వేసేలా జిల్లా అధికార యంత్రాంగం వినూత్న చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా గిరిజన యువత టెన్త్, ఇంటర్ వరకే ఆగిపోకూడదనే ఉద్దేశంతో కలెక్టర్ ప్రభాకర్రెడ్డి మన్యం ఆణిముత్యం పేరిట కెరీర్ ఫెస్ట్ రథాలు అనే ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
మండలంలోని హట్టగుడ గ్రామ సమీపాన ఉన్న రూపా రిసార్ట్స్ వద్ద ఈ నెల 24న జరిగిన యువకుడి హత్య కేసు మిస్టరీ వీడింది.
ఏపీ చరిత్రలో జాబ్ క్యాలెండర్ ప్రకటించిన ఘనత కూట మి ప్రభుత్వం, మంత్రి లోకేశ్కే దక్కుతుందని ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు అన్నారు.
మండలంలోని రామభద్రపురం, ఆరికతోట, పారాపురం, కొట్టిక్కి తదితర గ్రామాల్లో టి దుకాణాలు, టిఫిన్, భోజనం హోటళ్ల నిర్వాహకులు వాణిజ్య గ్యాస్ అందుబాటులో లేక, కట్టెలు లభ్యం కాక నిర్వహణకు అగచాట్లకు గురవుతున్నారు.
గ్రామాల్లో మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సీతానగరం ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ షరీఫ్ కోరారు. ఆదివారం మండలంలోని చిలకాం పంచాయతీ పరిధిలోగల దత్తివలసలో మత్తు పదా ర్థాలపై అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు.
Activists are the strength of TDP తెలుగుదేశం పార్టీకి కష్టపడి పనిచేసే కార్యకర్తలే బలమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. టీడీపీ 44వ ఆవిర్భావ దినం పురస్కరించుకొని ఆదివారం గజపతినగరంలోని ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.
Purchase ok.. any other charges? గత ఏడాది ఖరీఫ్ సీజన్లో చేపట్టిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఆదివారంతో విజయవంతంగా ముగిసింది కానీ రైతులకు రవాణా, గన్నీ, హమాలీ చార్జీలు పెండింగులో ఉండిపోయాయి. వాటిని విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు రూ.24 కోట్లు చెల్లించాల్సి ఉంది.