In the Lands of the Poor… the Grip of the Powerful! జియ్యమ్మవలస మండల పరిధి చింతలబెలగాం పంచాయతీలో దళితుల పరిస్థితి దయనీయంగా మారింది. వారి డీ పట్టా భూములు లీజుదారుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. గతంలో వారికి కేటాయించిన ఇళ్ల స్థలాలు సైతం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న లేఅవుట్లుగా మారిపోయాయి.
Farmers’ Welfare Is the Prime Goal రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. బుధవారం పాచిపెంట మార్కెట్ యార్డులో ‘అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్’ కార్యక్రమం నిర్వహించారు.
Tribal Youth Must Achieve Economic Stability గిరిజన యువత చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా స్థిరపడాలని ఐటీడీఏ ఇన్చార్జి పీవో పవార్స్వప్నిల్ జగన్నాథ్ సూచించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో బుధవారం ‘ప్రభుత్వ పథకాలు, జీవనోపాధులు’ అనే అంశంపై వర్క్షాప్ నిర్వహించారు.
No Maoist Influence in the Forest Region జిల్లాలో మావోయిస్టుల ప్రభావం లేదని ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు.
Collector Angered Over Hostel Uncleanliness పాచిపెంట మండలం పి.కోనవలసలోని గిరిజన సంక్షేమ బాలుర వసతిగృహం అపరిశుభ్రతపై కలెక్టర్ ప్రభాకర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి వసతిగృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగదిలో పరిస్థితిని చూసి ప్రిన్సిపాల్పై మండిపడ్డారు.
Avoid Using Plastic Materials పంచాయతీల పరిధిలో ప్లాస్టిక్ వస్తువులు, పాలిథిన్ కవర్లను ఎవరూ వాడరాదని జిల్లా పంచాయతీ అధికారి టి.కొండలరావు సూచించారు. బుదవారం గొట్టివలస, మరుపెంట పంచాయతీల్లో పర్యటించారు.
Steps Towards Cleanliness స్వచ్ఛ జిల్లాయే లక్ష్యంగా కలెక్టర్ ప్రభాకర్రెడ్డి మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘నా ఊరు నా బాధ్యత’ అనే నినాదంతో గ్రామాల పరిశుభ్రతకు నడుం బిగించారు. మొదటి దశలో జిల్లాలో ప్రతి మండలం నుంచి ఒక గ్రామాన్ని సూపర్పైలెట్గా ఎంపిక చేయాలని నిర్ణయించారు.
Can't you provide drinking water? పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుంది రాజాం మునిసిపాల్టీ దుస్థితి. పేరుమోసిన పట్టణంలో పురవాసులు ఎప్పటికప్పుడు తాగునీటి కష్టాలు పడుతున్నారు. ఈ విషయంలో యంత్రాంగం విఫలమవుతోంది. దశాబ్దాల కిందట ఏర్పాటుచేసిన పైపులైన్లు, రక్షిత నీటి పథకాలతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
Income-generating crops should be cultivated. ఆదాయాన్ని ఇచ్చే పంటలు పండించాలని కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి రైతులకు సూచించారు. వేపాడ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అధ్యక్షతన బుధవారం అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ రెండో విడత నిధులను రైతుల ఖాతాలో జమచేసే కార్యక్రమం జరిగింది.
అనధికార నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ నల్లనయ్య తెలిపారు. బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయం లో ప్రణాళిక కార్యదర్శులతో సమీక్షించారు.ఈ సంద ర్భంగా మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్, బీపీఎస్ దరఖా స్తులను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవా లని కోరారు.