Women Must Achieve Financial Self-Reliance మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని కలెక్టర్ ప్రభాకర్రెడ్డి తెలిపారు. శనివారం పి.కోనవలస గిరిజన సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
జిల్లాలో సోమవారంనుంచి ఇంటర్మీయట్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి.
‘తిరుపతి వేంకటేశ్వరస్వామి అన్నా.. హిందువుల మనోభావాలన్నా వైసీపీకి లెక్కలేదన్న విషయం మరోసారి స్పష్టమైంది.
ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ప్రాంగణంలో యూత్ కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేయడంపై నిరసనగా నగరంలోని తోటపాలెం వద్దనున్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై శనివారం బీజేపీ నాయకులు దాడి చేశారు
రాజాం లో ఆదివారం నుంచి జరుగనున్న పోలిపల్లి పైడితల్లి అమ్మవారి శత వసంత మహోత్సవాలను పకడ్బంధీగా నిర్వహించాలని ఏఎస్పీ సౌమ్యలత అధికారులను ఆదేశించారు.
శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీల తీరుకు వ్యతిరేకంగా జిల్లాలోని పలుచోట్ల కూటమి ఎమ్మెల్యేలు శనివారం నిరసన చేపట్టారు.
జిల్లాలోని పోలీసు స్టేషన్ల పరిధిలో గంజాయి విక్రయించినా, వినియోగించినా, రవాణా చేసినా జైలు శిక్ష తప్పదని ఎస్పీ దామోదర్ హెచ్చరించారు.
చెవి నొప్పికి చికిత్స పొందేందుకు తాతతో కలిసి వెళ్తున్న యువకుడిని మృత్యువు కబళించింది.
మహిళలు, విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని బొబ్బిలి డీఎస్పీ భవ్యరెడ్డి హెచ్చరించారు.
ఈ-నారి సర్వేలో గ్రామ స్థాయిలో ప్రతి కుటుంబ వాస్తవ వివరాలనే నమోదు చేయాలని డీఆర్డీఏ పీడీ ఎం.సుధారాణి ఆదేశించారు.