• Home » Andhra Pradesh » Vizianagaram

విజయనగరం

Resolve Public Issues  గ్రామస్థాయిలోనే ప్రజా సమస్యలను పరిష్కరించాలి

Resolve Public Issues గ్రామస్థాయిలోనే ప్రజా సమస్యలను పరిష్కరించాలి

Resolve Public Issues at the Village Level Itself గ్రామస్థాయిలోనే ప్రజా సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. పల్లెల్లో పారిశుధ్య మెరుగుకు శుభ్రత అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు.

ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటాం: కిమిడి

ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటాం: కిమిడి

ఆపదలో ఉన్న ప్రతిఒక్కరిని ఆదుకుం టామని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు తెలిపారు.

‘బీజేపీని బలోపేతం చేయాలి’

‘బీజేపీని బలోపేతం చేయాలి’

బీజేపీని బలోపేతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేష్‌వర్మ కోరా రు. బుధవారం రాజాంలో బీజేపీ కార్యా లయాన్ని ప్రారంభించారు.

గ్యాస్‌ అందుబాటులోకి తేవాలి

గ్యాస్‌ అందుబాటులోకి తేవాలి

ww

కొలిక్కివచ్చిన మరుగుదొడ్ల వివాదం

కొలిక్కివచ్చిన మరుగుదొడ్ల వివాదం

భోగాపురం నీళ్లట్యాంకు సమీపంలో మార్కెట్‌ కమిటీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న రైతుబజారు మరుగుదొడ్ల వివాదం బుధవారం కొలిక్కివచ్చింది. ఇక్కడ నీటి ట్యాంకు సమీపంలో మార్కెట్‌ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేస్తున్న రైతుబజారుకు సంబందించి మరుగుదొడ్ల ట్యాంకు నిర్మాణానికి కాంట్రాక్టర్‌ గోతులు తవ్వకం పనులు చేపట్టారు.

రుణాల రికవరీలపై దృష్టి సారించాలి

రుణాల రికవరీలపై దృష్టి సారించాలి

: స్ర్తీనిధి రుణాలు రికవరీలపై ప్రత్యేక దృష్టి సారించాలని డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసపాణి కోరారు. మహిళా సంఘ సభ్యులు జోవనోపాధి మెరుగుపరచుకోవాలని తెలిపారు.

  మూడు చోరీ కేసుల్లో ఒకరి అరెస్టు

మూడు చోరీ కేసుల్లో ఒకరి అరెస్టు

కొత్తవలస కుమ్మరి వీధితోపాటు మరో రెండు దేవాలయాల్లో బంగారం, వెండి వస్తువుల చోరీకి సంబంధించి ఒక నిందితుడను అరెస్టు చేసి, చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామని కొత్తవలస సీఐ షణ్ముఖరావు తెలిపారు.

ప్రజల ఆరోగ్యంతో చెలగాటమా?

ప్రజల ఆరోగ్యంతో చెలగాటమా?

ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడడం తగదని చిన్నయ్యపేటకు చెందిన ఉపాధి వేతనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

 కోళ్లఫారం తొలగించాలని వినతి

కోళ్లఫారం తొలగించాలని వినతి

మండలంలో ని భవానీనగర్‌కు చెందిన ఒక మహిళ తమ నివాసాల వద్ద కోళ్లఫారం పెట్టి.. తమను జబ్బులపాలు చేస్తోందని రామన్నపాలెం మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.

ఉపాధి కల్పనే ప్రభుత్వ లక్ష్యం

ఉపాధి కల్పనే ప్రభుత్వ లక్ష్యం

యువతకు ఉపాధి కల్పనే ప్రధాన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచే స్తోందని ఎమ్మెల్యే లోకం నాగమాధవి అన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి