• Home » Andhra Pradesh » Vizianagaram

విజయనగరం

Will dog bites be controlled? కుక్కల బెడదకు   చెక్‌ పడనుందా?

Will dog bites be controlled? కుక్కల బెడదకు చెక్‌ పడనుందా?

Will dog bites be controlled? వీధి కుక్కల బెడద నుంచి త్వరలో ఉపశమనం లభించే అవకాశం ఉంది. వాటి సంఖ్య భవిష్యత్‌లో తగ్గనుంది. నియంత్రణకు కీలక అడుగు పడింది. సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలతో యంత్రాంగం కదులుతోంది. బొబ్బిలి కేంద్రంగా మూడు మున్సిపాలిటీల కుక్కలకు సంతాన నిరోధక ఆపరేషన్లు చేయనున్నారు. హర్యానాకు చెందిన స్నేహ ఏజెన్సీతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం మేరకు సంబంధిత ఏజెన్సీ ప్రతినిధులు పరిశీలనకు నేడో రేపో బొబ్బిలి రానున్నారు.

  Let’s Shift It!  వారు పట్టించుకోరులే..  తరలించేద్దాం!

Let’s Shift It! వారు పట్టించుకోరులే.. తరలించేద్దాం!

They Don’t Care Anyway… Let’s Shift It! భామిని మండలం దిమ్మిడిజోల గ్రామ సమీపంలోని వంశధార నదీతీరంలో ఉన్న వివాదాస్పద ఇసుక నిల్వలపై కొందరు కన్నేశారు. వాటి తరలింపునకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం రీచ్‌ల వద్ద రహదారి మరమ్మతులు చేపడుతున్నారు.

  Gramakantam  గ్రామకంఠాల రిజిస్ట్రేషన్‌కు గ్రీన్‌సిగ్నల్‌

Gramakantam గ్రామకంఠాల రిజిస్ట్రేషన్‌కు గ్రీన్‌సిగ్నల్‌

Green Signal for Registration of Gramakantam Lands పల్లె, పట్టణవాసులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. గ్రామ కంఠంలోని ఇళ్లు, భూములు, వారసత్వంగా వచ్చిన స్థలాలకు రిజిస్ర్టేషన్‌ చేయాలని నిర్ణయించింది.

రామతీర్థం దేవస్థానానికి ప్రాధాన్యం కల్పిస్తాం

రామతీర్థం దేవస్థానానికి ప్రాధాన్యం కల్పిస్తాం

రామతీర్థం దేవస్థానానికి ఆధ్యాత్మికంగా ప్రాధాన్యత కల్పి స్తామని ఎమ్మెల్సీ, జనసేన పార్టీ నాయకుడు కొణిదెల నాగబాబు అన్నారు.

టీటీడీకి మన్యం జీడిపప్పు

టీటీడీకి మన్యం జీడిపప్పు

పార్వతీపురం మన్యం జిల్లా నుంచి తిరు మల తిరుపతి దేవస్థానానికి జీడిపప్పు సరఫరా చేసేందుకు అడుగులు పడుతు న్నాయి.

 Pension Funds పింఛ‌న్ల‌ మిగులు నిధుల జమలో నిర్లక్ష్యం

Pension Funds పింఛ‌న్ల‌ మిగులు నిధుల జమలో నిర్లక్ష్యం

Negligence in Depositing Surplus Pension Funds జిల్లాలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల మిగులు నిధులు జమ చేయడంలో కొంతమంది సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రతి నెలా ఆరో తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయడం లేదు. దీంతో జిల్లా అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 సేవ చేసే వారికే గుర్తింపు

సేవ చేసే వారికే గుర్తింపు

‘చాలా మంది దగ్గర డబ్బు ఉన్నా సేవా గుణం ఉండదు. సేవ చేసే వారికే సమాజంలో గుర్తింపు ఉంటుంది. ఈ విషయాన్ని ప్రతిఒక్కరూ తెలుసుకోవాలి.’ అని హర్యానా మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు.

Interrogation  రోజంతా విచారణ

Interrogation రోజంతా విచారణ

Interrogation Throughout the Day సాలూరు సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో ఒక క్రిస్టియన్‌ సంస్థకు చెందిన భూముల రిజిస్ర్టేషన్‌లో అక్రమాలు జరిగినట్టు ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై ఉన్నతాధికారులు స్పందించారు. ఈ మేరకు శనివారం ఉదయమే జిల్లా రిజిస్ర్టార్‌ పార్వతి సాలూరు కార్యాలయానికి చేరుకున్నారు. రోజంతా ఎటువంటి రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ చేపట్టకుండా ఆమె ఆధ్వర్యంలో విచారణ ప్రక్రియ చేపట్టారు.

 Strong Winds  గాలులతో అపార నష్టం

Strong Winds గాలులతో అపార నష్టం

Heavy Damage Due to Strong Winds జియ్యమ్మవలస మండలంలో శుక్రవారం సాయంత్రం వీచిన ఈదురుగాలులకు వందలాది ఎకరాల్లో అరటి, చెరకు పంటలు దెబ్బతిన్నాయి. కొన్ని గ్రామాల్లో ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి. అయితే ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి శనివారం చినతోలుమండ గ్రామాన్ని సం దర్శించారు. దెబ్బతిన్న రేకిళ్లను పరిశీలించిన బాధిత కుటుంబాలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

Devastation Caused by Gale Storms  గాలివాన బీభత్సం

Devastation Caused by Gale Storms గాలివాన బీభత్సం

Devastation Caused by Gale Storms జిల్లావ్యాప్తంగా పలుచోట్ల గాలివాన బీభత్సం సృష్టించింది. పిడుగుల శబ్దాలకు జనం బెంబేలెత్తిపోయారు. గాలులకు ఎక్కడికక్కడ చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నెలకొరిగాయి. ఫ్లెక్సీలు, బోర్డులు విద్యుత్‌ వైర్లపై పడడంతో కరెంట్‌ సరఫరా నిలిచిపోయింది. జీడి, మామిడి, ఇతర రబీ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి