• Home » Andhra Pradesh » Vizianagaram

విజయనగరం

పారదర్శకంగా ‘సర్‌’

పారదర్శకంగా ‘సర్‌’

జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) పారదర్శంగా జరుగుతుందని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 14 వరకూ ఈ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు.

Thotapalli తోటపల్లికి జలకళ

Thotapalli తోటపల్లికి జలకళ

Thotapalli Springs to Life with Water తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. ఎగువ ప్రాంతం ఒడిశాతో పాటు ఇటీవల జిల్లాలో కురిసిన వర్షాల కారణంగా నాగావళికి వరద పోటెత్తుతోంది.

రైతులకు శాశ్వత భూహక్కులు

రైతులకు శాశ్వత భూహక్కులు

రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలతో శాశ్వత భూ హక్కులు కల్పించామని ఎమ్మెల్యే బేబీనాయన అన్నారు

230 మందికి పైగా విద్యార్థినులకు  కేజిన్నర పప్పుతో సాంబారా?

230 మందికి పైగా విద్యార్థినులకు కేజిన్నర పప్పుతో సాంబారా?

సీతంపేట కేజీబీవీలో 230కి పైగా విద్యార్థినులు ఉండగా.. కేవలం కేజిన్నర కందిపప్పుతో సాంబారు ఎలా తయారు చేస్తారని వార్డెన్‌, కుక్‌ను రాష్ట్ర ఆహార కమిషన్‌ సభ్యుడు బి.కాంతారావు ప్రశ్నించారు. బాలికలు పెట్టే మెనూ ఇలా ఉంటే ఎలా? అని అసహనం వ్యక్తం చేశారు. జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం తొలుత సీతంపేట ఐటీడీఏ సమీపంలో ఉన్న సివిల్‌ సప్లైస్‌ గోడౌన్‌ను పరిశీలించారు.

కౌలు రైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యం

కౌలు రైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యం

జిల్లాలో కౌలు రైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌ వైశాలి ఆదేశించారు. సీసీఆర్‌ కార్డులు బ్యాంకు రుణాల మంజూరులో నిర్లక్ష్యం తగదన్నారు. అర్హులైన కౌలు రైతులకు అండగా నిలవాలని సూచించారు.

దేశంలోనే అత్యంత బెస్ట్ ఎయిర్‌పోర్ట్‌గా భోగాపురం: రామ్మోహన్ నాయుడు

దేశంలోనే అత్యంత బెస్ట్ ఎయిర్‌పోర్ట్‌గా భోగాపురం: రామ్మోహన్ నాయుడు

భోగాపురం ఎయిర్‌పోర్టు పనులను వేగంగా పూర్తి చేశామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. అనుకున్న సమయానికే జీఎంఆర్‌ సంస్థ ఎయిర్‌పోర్టును నిర్మించిందని చెప్పారు.

గుర్తుతెలియని లారీ ఢీకొని ఒకరు మృతి

గుర్తుతెలియని లారీ ఢీకొని ఒకరు మృతి

పట్టణ సమీపం బైపాస్‌ రోడ్డులో సోమవారం గుర్తుతెలియని లారీ పట్టణంలోని బంగార మ్మ కాలనీకి చెందిన పాలవలస సూర్యనారాయణ (50)ను బలంగా ఢీకొట్టింది.

బస్సు ఢీకొని వృద్ధుడి మృతి

బస్సు ఢీకొని వృద్ధుడి మృతి

సీతంపేటలోని పీఎంఆర్‌సీ కూడలి లో సోమవారం ఆర్టీసీ బస్సు డీకొన్న ఘటనలో వృద్ధుడు మృతిచెందాడు.

నా భర్తను చంపేశారు..

నా భర్తను చంపేశారు..

అన్నదమ్ముల కుటుం బాల మధ్య ఏర్పడిన చిన్నపాటి వివాదం.. చిలికి చిలికి గాలివాన గా మారింది. తోపులాటకు దారితీసింది.

నెల్లిమర్ల ప్రజల్లో   మూడోలైన్‌ గుబులు

నెల్లిమర్ల ప్రజల్లో మూడోలైన్‌ గుబులు

నెల్లిమర్ల మీదుగా వెళుతున్న చెన్నై-హౌరా ప్రధాన రైలు మార్గంలో విజయనగరం నుంచి ఒడిశా రాష్ట్రంలోని ఖుర్దా వరకు మూడో లైను వేయాలని రైల్వేశాఖ తీసుకున్న నిర్ణయంతో రైలు పట్టాలకు సమీపంలో నివసిస్తున్న వారిలో గుబులు రేగింది. ఎన్నో ఏళ్ల నుంచి నివాసం ఉంటున్న ప్రాంతాన్ని, ఇంటిని వీడాల్సి వస్తుందేమోనని భయపడుతున్నారు. భూసేకరణపై ప్రాథమికంగా మాత్రమే సర్వే చేశారు. ఇంకా స్పష్టత రాలేదు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి