• Home » Andhra Pradesh » Vizianagaram

విజయనగరం

ముక్కోటి ఏకాదశికి తోటపల్లిలో ఏర్పాట్లు పూర్తి

ముక్కోటి ఏకాదశికి తోటపల్లిలో ఏర్పాట్లు పూర్తి

ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి శ్రీవెంకటేశ్వర, కోదండరామస్వామి దేవస్థానాల పరిధిలో ముక్కోటి ఏకాదశికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.

గిరిజన సంస్కృతికి నిలువుటద్దం

గిరిజన సంస్కృతికి నిలువుటద్దం

గిరిజన సంస్కృతికి నిలువుటద్దం కందికొత్తలు పండుగ అని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి అన్నారు.

 ప్రయాణం సాఫీగా సాగేలా..

ప్రయాణం సాఫీగా సాగేలా..

సంక్రాంతి నాటికి రహదారులన్నీ బాగు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించడంతో జిల్లా యంత్రాంగం కదిలింది.

 రైలు కూత వినపడేనా?

రైలు కూత వినపడేనా?

సాలూరు రైల్వే స్టేషన్‌కు రైలు ఎప్పుడు వస్తుందా అని స్థానికులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

పల్లె పండుగతో గ్రామాలకు మహర్దశ

పల్లె పండుగతో గ్రామాలకు మహర్దశ

పల్లెప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించే దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె పండుగ కార్యక్రమం తో పల్లెలకు మహర్దశ కానవచ్చిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు.

Move ahead with coordination సమన్వయంతో ముందుకువెళ్లాలి

Move ahead with coordination సమన్వయంతో ముందుకువెళ్లాలి

Move ahead with coordination జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు, రెవెన్యూ సిబ్బంది సమన్వయంతో ముందుకు వెళ్లాలని కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి సూచించారు. పోలీసు కల్యాణ మండపంలో నార్కోటిక్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ సమావేశం కలెక్టర్‌, ఎస్పీ దామోదర్‌ ఆధ్వర్యంలో శనివారం జరిగింది.

స్పందించకపోతే కాలువ పూడ్చేస్తాం

స్పందించకపోతే కాలువ పూడ్చేస్తాం

మరో 48 గంటల్లో సిద్ధార్థ కాలనీ సమస్య పరిష్కా రం కాకపోతే నిర్మించిన కాలువను పూడ్చేస్తామని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ హెచ్చరించారు.

Cyber ​​crime is a challenge for the police సైబర్‌ నేరాలు  పోలీసులకు సవాలే

Cyber ​​crime is a challenge for the police సైబర్‌ నేరాలు పోలీసులకు సవాలే

Cyber ​​crime is a challenge for the police సైబర్‌ నేరాలు పోలీసులకు సవాల్‌గా తయారయ్యాయి. సాంకేతిక పరిజ్ఞానంతో వాటిని కట్టడి చేయలేకపోతున్నారు. ఆయా ఘటనలతో వేర్వేరు ప్రాంతాలకు లింకులు ఉండడంతో ఛేదించడం కత్తిమీద సామె అవుతోంది.

  రోడ్డు ప్రమాదంలో 35 గొర్రెల మృతి

రోడ్డు ప్రమాదంలో 35 గొర్రెల మృతి

మండల పరిధిలోని జొన్నవలస హైవే మీద శనివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 35 గొర్రెలు అక్కడిక్కడే మృతిచెందగా, 15 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి.

  రెండు ఆటోలు ఢీ

రెండు ఆటోలు ఢీ

మండల పరిధిలోని కొత్తపేట జంక్షన్‌ వద్ద శనివారం ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీకొన్న ప్రమా దంలో ఎనిమిది మంది గాయపడ్డారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి