నరపాం సమీపంలో ఉన్న గ్రీన్ఫీల్డ్ హైవేపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
Tribal Girl Becomes Pregnant సీతంపేట ఏజెన్సీలోని ఓ మారుమూల గిరిజన గ్రామంలో నివసిస్తున్న బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సంతా నం లేదనే మనస్తాపంతో ఓ మహిళ సముద్రంలో దూకి ఆత్మహత్యకు యత్నించగా, సకాలంలో లైఫ్ గార్డులు రక్షించి తీరానికి తీసుకొచ్చారు.
Youth Creates Ruckus at Palakonda Hospital పాలకొండ ఏరియా ఆసుపత్రిలో ఓ యువకుడు హల్చల్ చేశాడు. చేతిపై గాయంతో వచ్చి.. వీరంగం సృష్టించాడు. ప్రధాన ద్వారం వద్ద ఉన్న అద్దాలను విరగ్గొట్టి రోగులు, ఆసుపత్రి వర్గాలను భయభ్రాంతు లకు గురి చేశాడు.
Set up the venture... lay the road... అనగనగా ఓ రియల్ వ్యాపారి. చీపురుపల్లిలో అనుమతుల్లేని వెంచర్ వేశాడు. బ్రిడ్జి కోసం రైతుల పేరిట దరఖాస్తు చేశాడు. అధికారులు గుడ్డిగా అనుమతి ఇచ్చారు. ఇంకేం.. సదరు రియల్టర్ తోటపల్లి కాలువపై బ్రిడ్జినే కట్టించాడు. నీటిప్రవాహానికి అడ్డుగా పిల్లర్ నిర్మించాడు. కస్టమర్ల సౌలభ్యం కోసం మట్టిరోడ్డునూ వేశాడు.
Prepare for Local Elections స్థానిక ఎన్నికల షెడ్యూల్ త్వరలో వెలువడనున్న నేపథ్యంలో అధికారులు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ప్రభాకర్రెడ్డి ఆదేశించారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులు, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లపై చర్చించారు.
Pressure isn't right, 'Guru'. విశాఖలోని ఓ ప్రైవేటు పాఠశాలలో హోంవర్క్ చేయలేదని టీచర్ కాస్తా కఠినంగా అడిగేసరికి ఆరేళ్ల చిన్నారి కుప్పకూలిపోయాడు. గుండెపగిలి చనిపోయాడు. అయితే ఇక్కడ టీచర్ వేధింపులు అని చెప్పలేం కానీ.. తీవ్ర ఒత్తిడికి గురై ఆ చిన్నారి ఆరేళ్ల ప్రాయంలోనే గుండెపోటుకు గురికావడం అనేది గుర్తించాల్సిన విషయం.
Always encouragement for those who work hard. కష్టపడి పనిచేసేవారిని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తానని, అటువంటి వారికి ఇటు పార్టీలోనూ విలువ ఉంటుందని సీఎం నారా చంద్రబాబునాయుడు అన్నారు. శనివారం సాయంత్రం లక్కవరపుకోట మండల కేంద్రంలో వున్న తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు కోళ్ల బాలాజీ అప్పల రామప్రసాద్, శృంగవరపుకోట శాసన సభ్యురాలు కోళ్ల లలితకుమారి నివాసంలో ఈ నెల 27న వివాహం కానున్న వీరి కుమార్తె అస్మిత నాయుడు, చప్ప ఎర్ని పవన్ మౌళిలకు ఆశీర్వాదం అందించారు.
Be prepared for the local elections. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో ఈ ఏడాది డీఎస్సీ ద్వారా మరో 3వేల పోస్టులు భర్తీ చేయబోతున్నామని ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు.