ee
If he give a false report..! తలకు గాయమైనా, మెదడు వద్ద రక్తస్రావం అయినా, శరీరంలో గడ్డలు ఉన్నా, ప్రమాదాల్లో అవయవాలు విరిగినా నిర్ధారణకు సిటీస్కాన్ కీలకం. ఆ యంత్రాన్ని ఆపరేట్ చేసే వ్యక్తికి దీనిపై పరిజ్ఞానం లేకపోతే.. అదిచ్చే తప్పుడు ఫలితాలతో వైద్యులు తప్పుడు చికిత్స చేసే ప్రమాదం ఉంది.
No traffic problems విజయనగరం-శ్రీకాకుళం-పార్వతీపురం మన్యం-ఒడిశాలోని రాయగడను కలిపే స్టేట్హైవే దశ త్వరలో మారనుంది. 131 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు విస్తరించనుంది. డీపీఆర్ కూడా సిద్ధమవ్వడంతో ఇక టెండర్ ఖరారై పనులు మొదలుకావడమే ఆలస్యం. ఇదే జరిగితే ఆ రోడ్డులో ట్రాఫిక్ చిక్కులు ఉండవు. ప్రశాంతంగా, సౌకర్యవంతంగా ప్రయాణం సాగించవచ్చు.
they have 69 acres but... గజపతినగరంలోని సీతారామస్వామి ఆలయం అంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతో పేరు. పండుగ రోజుల్లో వేలాదిగా భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు. స్వామి పేరున ఆస్తులు కూడా బాగానే ఉన్నాయి. 69 ఎకరాలు, ఆరు దుకాణాలు ఆలయ సొంతం. అయినా కూడా కొంతకాలంగా ఆలయ వైభవం తగ్గింది. ఆదాయం లేకపోవడమే ఈ దయనీయతకు కారణం. భూములు, దుకాణాల నుంచి ఆదాయం రావడం లేదు. దీంతో విరాళాలతోనే స్వామికి దీపధూపనైవేద్యాలు అందిస్తున్నారు.
మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులు వైద్యసేవలు పొందేందుకు వీలుగా విజయనగరం సైనిక సంక్షేమ కార్యాల యంలో ఈసీహెచ్ఎస్ పోలీ క్లినిక్ సేవలు ప్రారంభమయ్యాయని మాజీ సైనిక సంక్షేమసంఘం అఽధ్యక్షు డు రేవళ్ల కిరణ్కుమార్ తెలిపారు.
tortoise Into the sea తీరం నుంచి పిల్ల తాబేళ్లు సముద్రం బాట పడుతున్నాయి. హేచరీల్లో కొద్దిరోజులు పెరిగాక నీటిలోకి పరుగులు తీస్తున్నాయి. అటవీశాఖ సిబ్బంది చొరవతో విడతల వారీగా సంద్రంలోకి వెళ్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 1800 పిల్లలను పంపారు. దాదాపు 50వేల పిల్లలను సముద్రంలోకి విడుదల చేస్తామని వారు చెబుతున్నారు.
if go to betting after big problem క్రికెట్ బెట్టింగ్ వల్ల జిల్లాలో ఎన్నో జీవితాలు అర్ధాంతరంగా కడతేరిపోయాయి. వారి కుటుంబాలు వీధిన పడ్డాయి. కటకటాలపాలైన వారి జీవితాలు నాశనమయ్యాయి. అయినా ఇంకా బెట్టింగ్ మానడం లేదు.
This salary is not enough! పంచాయతీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వడం లేదు. వీధిదీపాల నిర్వాహకుడు, వాహన డ్రైవర్కు అందించే వేతనాల కంటే తక్కువ జీతం ఇస్తున్నారు.
Be accountable to the people ప్రజలకు జవాబుదారీగా పనిచేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా ఇన్చార్జి మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఉన్నప్పుడే ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతం అవుతాయన్నారు.
రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ సూపర్సిక్స్ పథకాలు అమలు చేస్తామని జిల్లా ఇన్చా ర్జి మంత్రి వంగలపూడి అనిత అన్నారు.