వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మాట తప్పం మడమ తిప్పం’ అనే మాయ మాటలతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ఘరానా మోసగాడు జగన్ అని ఎద్దేవా చేశారు.
నేరస్థులకు సరైన శిక్షలు పడాలంటే పోలీసులు బలమైన సాక్ష్యాలను సేక రించాలని.. దీనిలో క్లూస్ టీం, ఫోరెన్సిక్ సైన్స్ నిపుణుల పాత్ర ఎంతో కీలకమని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు.
Muhurtham on July 3rd? జిందాల్ భూముల్లో ఇండస్ర్టీయల్ పార్కుల నిర్మాణానికి వచ్చే నెల 3న భూమి పూజ చేసేందుకు ముహూర్తం ఖరారు చేసారా? కడప నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్గా శ్రీకారం చుడతారా? అధికారికంగా ప్రకటన లేనప్పటికీ కూటమి నేతలు, స్థానిక రెవెన్యూ అధికారులు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నారు.
నీలకంఠరాజపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఈనెల 23న అర్ధరాత్రి ఐఎఫ్బీ ప్యానల్ బోర్డు చోరీకి గురైన విషయం తెలిసిందే.
Went out to play... తన ఇద్దరు అక్కలు తోడు ఉండడంతో రోజూ ఆ వాటర్ టబ్బులోనే చిన్నారి కేరింతలు కొట్టేది. ముగ్గురూ కలిసి ఆడుకుంటున్నారన్న ధైర్యంతో తల్లిదండ్రులు కూడా తోట పనుల్లో ఉండేవారు. కానీ ఆ రాత్రి భద్రంగా చూసుకునే అక్కలు నిద్రలోకి జారిపోయారు.
విద్యుదాఘాతంతో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
Ensure that 50 votes are registered per day. ప్రతి ఒక్కరికీ ఓటు ఉండేలా, బూత్ లెవల్లో రోజుకు 50 ఓట్లు నమోదు అయ్యేలా చూడాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున అధ్యక్షతన పార్టీ పార్లమెంటరీ నాయకుల సమావేశం శనివారం విజయనగరంలో జరిగింది.
కారు ఢీకొన్న ఘటనలో సైకిలిస్టు మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది.
maining in wrong rute జిల్లాలో అక్రమ మైనింగ్ తవ్వకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఖనిజ నిక్షేపాలను గుట్టుగా కొల్లగొడుతున్నారు. రెండోకంటికి తెలియకుండా తవ్వకాల ప్రాంతాల్లో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గరివిడి, మెరకముడిదాం, రాజాం మండలాల్లో భారీగా తవ్వకాలు జరుగుతున్నాయి.
No One Will Ask… Build as You Please! సాలూరు మున్సిపాల్టీలో నిబంధనలకు విరుద్ధంగా షాపుల నిర్మాణం చేపట్టినా.. స్థలాలు ఆక్రమించుకున్నా పట్టించుకునే వారేకరువయ్యారు.