సాహిత్యానికి పుట్టినిల్లు విజయనగరం అని, ఇక్కడ మహాకవి గురజాడ వంటి మహానుభావులు పుట్టారని సెంచూరియన్ యూని వర్సిటీ వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ డీఎన్ రావు కొనియాడారు.
కొత్త జాబ్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో ఐ. సురేష్ సూచించారు.
కార్మికులు, ఉద్యోగులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు బి.వాసుదేశ రావు డిమాండ్ చేశారు.
ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
Rising pollution నగర, పట్టణాల్లో వాయు కాలుష్యం హెచ్చుతోంది. విస్తృతంగా పెరుగుతున్న వాహన వినియోగం, ఇళ్లలో ఏసీ, ఫ్రిజ్ తదితర వాటి నుంచి విడుదలయ్యే వాయువులు, ప్లాస్టిక్.. ఇతర వ్యర్థాలు, కాలం చెల్లిన వాహనాలు, రోడ్లుపై పోగుబడే దూళి తదితర అంశాలు వాయు కాలుష్యం పెరగడానికి ప్రఽధాన కారణాలుగా ఉన్నాయి.
IT companies to Vijayanagar జిల్లాకు అనేక పరిశ్రమలు వస్తున్నాయని, విజయనగరానికి ఐటీ కంపెనీలు రాబోతున్నాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుతో యువతకు భారీగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు. తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో చదువుకున్న నిరుద్యోగ యువతకు ఇక్కడే ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.
danger to uriya జిల్లాలో వరి సాగు అత్యధికంగా ఉంది. దిగుబడుల కోసం యూరియాను పోటాపోటీగా చల్లుతున్నారు. భూమిని కెమికల్తో నింపేస్తున్నారు. దీనివల్ల క్యాన్సర్ నిశబ్దంగా వ్యాపిస్తుంది. వ్యవసాయాధారిత రాష్ట్రాలు పంజాబ్, హర్యానాలో ఇదే జరిగింది.
Pola Padayami Observed with Devotion and Reverence జిల్లావాసులు శుక్రవారం భక్తిశ్రద్ధలతో పోలిపాడ్యమిని జరుపుకున్నారు. కార్తీకమాసం ముగింపు కావడంతో వేకువజామునే నదీ స్నానాలు ఆచరించి దీపారాధన చేశారు. అనంతరం ఆలయాలకు చేరుకున్నారు. శివయ్యకు విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు చేశారు.
Natural Farming Must Be Encouraged ప్రకృతి వ్యవసాయం దిశగా రైతులను ప్రోత్సహిం చాలని జిల్లా ఇన్చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి మండలి సమావేశం నిర్వహించారు.
Will They Reach the Target? జిల్లాలో ఖరీఫ్ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియ వేగవంతంగా పూర్తిచేయాలని అధికా రులు భావిస్తున్నారు. అయితే మిల్లర్లు మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో బ్యాంకు గ్యారెంటీ (బీజీ)లు ఇవ్వలేదు. దీంతో వాటి కోసం అధికారులు ఎదురుచూడాల్సి వస్తోంది.