మండలంలోని మదుపాడ, మరుపల్లి గ్రామాల మధ్య జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు.
Intelligence Probe into Misuse of ZP School Funds గరుగుబిల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలోని పీఎంశ్రీ నిధుల దుర్వినియోగంపై ఇంటెలిజెన్స్ సిబ్బంది విచారణకు సన్నద్ధమవుతున్నారు. ‘ నిధుల మంజూరెంత.. ఖర్చు ఎంత?’ శీర్షికతో ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురిత కథనంపై ఉన్నతాధికారులు స్పందించి విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
Notices Issued to Fertilizer Shops జిల్లాలో సాలూరు, పార్వతీపురం మండలాల్లో మామిడిపల్లి, పుట్టూరు గ్రామాల్లో రెండు ఎరువుల దుకాణాలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఎరువుల విక్రయాలు నిలిపివేయాలని ఆదేశించారు.
అష్టకష్టాలు పడి పండించిన పైనాపిల్ పంటకు మద్దతు ధర లేక గిరిజన రైతులు దిగాలు చెందుతున్నారు.
పోలియో రహిత సమాజ నిర్మాణమే లక్ష్యమని అధికారులు, ప్రజాప్రతినిధులు తెలిపారు. ఆదివారం జిలాలో ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
New look for ITIs ప్రభుత్వ ఐటీఐల రూపురేఖలు మారనున్నాయి. వీటిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. ఆధునీకరణకు భారీగా నిధులు కేటాయిస్తోంది. జిల్లాలో విజయనగరం ఐటీఐను హబ్గా చేసి మూడు ఐటీఐలను స్పోక్స్గా ఉంచనున్నారు.
If you participate in the Olympics, the whole world watches. ఒలింపిక్స్లో ఒకసారి పాల్గొంటే ప్రపంచమే మీవైపు చూస్తుందని, విజయనగరంలో ఎంతోమంది ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారని, వారంతా లక్ష్యంతో సాధన చేసి జిల్లా ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో చాటాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు.
Focus on controlling seasonal diseases. వర్షాకాలంలో ప్రజలను వేధించే డెంగ్యూ, మలేరియా, చికున్ గున్యా, వైరల్ జ్వరాలను సమర్థంగా నియంత్రించేందుకు ముందస్తు కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్యాదవ్ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామం, వార్డు స్థాయిలో యాక్టివ్ సర్వైలెన్స్ నిర్వహించి, జ్వరాల కేసులను ప్రారంభదశలోనే గుర్తించి, తక్షణ వైద్యసేవలు అందించాలన్నారు.
ప్రజా సమస్యలు పరిష్కారమే లక్ష్యమని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు.
How to get Kharif season? ఖరీఫ్ సీజన్ వచ్చేసింది.. పంట కాలువలు సాగునీటి గలగలతో కళగా కనిపించాల్సిన సమయమిది. కనీసం సాగునీటి ప్రవాహానికి అనుకూలంగా అయినా ఉండాలి.