• Home » Andhra Pradesh » Vizianagaram

విజయనగరం

ఆశ్రమ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ

ఆశ్రమ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ

కేడీ కాలనీ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను గురువారం ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో సి.యశ్వంత్‌కుమార్‌ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు.

Whose argument is theirs...! ఎవరి వాదన వారిదే...!

Whose argument is theirs...! ఎవరి వాదన వారిదే...!

Whose argument is theirs...! జిందాల్‌ భూముల వ్యవహారం అధికార తెలుగుదేశం పార్టీలో విబేధాలు సృష్టిస్తోంది. న్యాయం కోసం పోరాటం చేస్తున్న భూ నిర్వాసితులకు మద్దతుగా ఓ వర్గం, యువతకు ఉపాధి పేరుతో యాజమాన్యానికి అండగా మరో వర్గం మాట్లాడుతోంది.

The safety of devotees is important భక్తుల భద్రత ముఖ్యం

The safety of devotees is important భక్తుల భద్రత ముఖ్యం

The safety of devotees is importantమహాశివరాత్రి సమయంలో పుణ్యగిరి ఉమా కోటి లింగేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, వారి భద్రతే ముఖ్యమని కలెక్టర్‌ ఎస్‌.రామసుందర్‌రెడ్డి ఆదేశించారు.

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి

తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయులు, ఉద్యోగులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు పోస్టుకార్డుల ద్వారా లేఖలను పంపించారు.

పారామెడికల్‌ విద్యార్థుల నిరసన

పారామెడికల్‌ విద్యార్థుల నిరసన

నగరంలోని మహారాజా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వద్ద గురువారం పారామెడికల్‌ విద్యా ర్థులు నిరసన తెలిపారు.

 Who's wrong? తప్పెవరిది?

Who's wrong? తప్పెవరిది?

Who's wrong? ఉన్నఫలంగా దిగొస్తారు.. సన్నిహితులుగా కలిసిపోతారు. ఆత్మీయులుగా నాటకమాడతారు. ఆపై మనుషుల ప్రాణాలకు విలువ కడతారు. ప్రాణాపాయస్థితిలో ఆసుపత్రిలో చేరిన రోగి ప్రాణాలు కోల్పోతే తీవ్ర దుఃఖంలో ఉండే బంధువులను కలిసేందుకు ఆత్మీయులుగా కొందరు వ్యక్తులు అవతారమెత్తి ఓదార్చుతున్నారు. అయ్యిందేదో అయ్యింది..

హ్యూమన్‌ రైట్స్‌, ఆర్టీఐ పేరుతో దోపిడీకి పాల్పడితే చర్యలు: ఎస్పీ

హ్యూమన్‌ రైట్స్‌, ఆర్టీఐ పేరుతో దోపిడీకి పాల్పడితే చర్యలు: ఎస్పీ

నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమి షన్‌, ఆర్టీఐ అధికారుల పేరుతో దోపిడీకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుం టామని ఎస్పీ దామోదర్‌ గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు.

Does the budget provide assurance? బడ్జెట్‌ భరోసా ఇస్తుందా!

Does the budget provide assurance? బడ్జెట్‌ భరోసా ఇస్తుందా!

Does the budget provide assurance? జిల్లాలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు రైతులకు భరోసాగా నిలువకపోగా కన్నీటి ఘోషకు దర్పణం పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం కాంట్రాక్టర్లకు పాత బకాయిలు చెల్లించి పనులకు నిధులు కేటాయించినా.. పెరిగిన వ్యయంతో ఏ మూలకూ చాలడం లేదు. వెరసి వ్యవసాయాధారిత జిల్లాలో సాగునీటి కోసం రైతులు యాతన పడాల్సిందే.

 మన్యంపై కరుణ చూపిస్తారా?

మన్యంపై కరుణ చూపిస్తారా?

జిల్లాలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టుల పనులు పూర్తికాకపోవడంతో ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందడం లేదు.

అనుమానాస్పదంగా విద్యార్థి మృతి

అనుమానాస్పదంగా విద్యార్థి మృతి

స్థానిక ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ విద్యార్థి అనుమానాస్పదంగా మృతిచెందిన ఘటన గురువారం చోటు చేసుకుంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి