Work Without Supervision? గిరిశిఖర గ్రామాల్లో చేపడుతున్న సీసీ రహదారుల నిర్మాణాల్లో నాణ్యతాలోపం కనిపిస్తోంది. ఈనెల 30వ తేదీ నుంచి ఉపాధి హామీ పథకం వీబీ జీ రామ్జీగా (వీబీ జీ రామ్జీ-వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్, ఆజీవిక మిషన్ ) మారనుండడంతో కాంట్రాక్టర్లు ఆదరాబాదరాగా పనులు చేపడుతున్నారు. పనులు సగంలో ఉండగానే బిల్లులు రికార్డింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Farmer Welfare is the Top Priority రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. మక్కువ సమీపంలోని చెముడు రోడ్డులో సోమవారం ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించారు.
విజయనగరంలో వైసీపీ కార్యాలయ నిర్మాణానికి సంబంధించిన భూ వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
పల్స్ పోలి యోలో భాగంగా ఆదివారం స్థానిక ఏరియా ఆసుపత్రి లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు.
Patients' Plight in Hospitals జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు వసతి సమస్య వేధిస్తోంది. పూర్తిస్థాయిలో భవనాలు లేక, నిర్మాణాలు పూర్తయినవి ప్రారంభానికి నోచుకోకపోవడంతో రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు.
అమరావతి రాజధాని పేరు తలిచే అర్హత వైసీపీ ఏనాడో కోల్పో యిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
When Will It Be Given? మహిళల స్వయం ఉపాధి కల్పనకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత కుట్టు శిక్షణకు సంబంధించిన మిషన్ల పంపిణీలో తీవ్ర జాప్యం నెలకొంది. శిక్షణ పూర్తయి మూడు నెలలు దాటుతున్నా.. ఇంకా లబ్ధిదారులకు మిషన్లు అందించలేదు. దీంతో వారంతా ఆశగా ఎదురుచూస్తున్నారు.
A Polio-Free Society Is the Goal పోలియో రహిత సమాజమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఆదివారం సాలూరు డబ్బీవీధి కేహెచ్ స్కూల్లోని కేంద్రంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఐదేళ్లలోపు చిన్నారులకు తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆమె సూచించారు.
మండల పరిధిలోని నందిగాం గ్రామ సమీపం లో ఆదివారం మధ్యాహ్నం పిడుగుపాటుకు 26 గొర్రెలు, 6 మేకలు మృతిచెం దాయి.
Two BLOs Suspended ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇద్దరు బీఎల్వోలను కలెక్టర్ ప్రభాకర్రెడ్డి సస్పెండ్ చేశారు. ఆ మేరకు ఆదివారం ఆదేశాలు జారీ చేశారు.