• Home » Andhra Pradesh » Vizianagaram

విజయనగరం

Will It Be Completed This Time? ఈసారైనా పూర్తయ్యేనా?

Will It Be Completed This Time? ఈసారైనా పూర్తయ్యేనా?

Will It Be Completed This Time? ప్రభుత్వ పథకాలు పక్కతోవ పట్టకుండా ఉండేందుకు చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వే గడువును పొడిగించారు. ఈ నెల 25లోగా పూర్తి చేయాలని శుక్రవారం కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇది పూర్తయితే కుటుంబాలకు ఫ్యామిలీ కార్డులను అందించనున్నారు.

పచ్చకామెర్లతో యువకుడి మృతి

పచ్చకామెర్లతో యువకుడి మృతి

గత ఆరేళ్ల కిందట భర్త.. ఇప్పుడు కొడు కు ఒకే జబ్బుతో మృతిచెందారు.

  Development Works   అభివృద్ధి పనులు వేగవంతం

Development Works అభివృద్ధి పనులు వేగవంతం

Speed Up Development Works జిల్లాలోచేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిపై చర్చించారు.

తీర్థయాత్రకు వెళ్లి వస్తుండగా..

తీర్థయాత్రకు వెళ్లి వస్తుండగా..

జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన 40 మంది ఓ టూరిస్టు బస్సులో తీర్థయాత్రకు వెళ్లారు.

ఏమైందో ఏమో?

ఏమైందో ఏమో?

గజపతినగరంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్న బొత్స రాజేష్‌(17) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

 జైల్లో కలిసి.. ప్రణాళిక వేసి

జైల్లో కలిసి.. ప్రణాళిక వేసి

వారిద్దరూ పాత నేరస్థులే. జైల్లో ఒకే దగ్గర ఉండడంతో అక్కడే కలిసి దొంగతనాలకు ప్రణాళిక సిద్ధం చేశారు.

  Devotees భక్తులకు అసౌకర్యం కలగనీయొద్దు

Devotees భక్తులకు అసౌకర్యం కలగనీయొద్దు

Ensure No Inconvenience to Devotees ఆలయాల వద్ద భక్తులకు అసౌకర్యం కలగనీయకుండా చర్యలు చేపట్టాలని ఎస్పీ మాధవరెడ్డి ఆదేశించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.

 one-Minute Delay నిమిషం ఆలస్యమైనా అనుమతించం

one-Minute Delay నిమిషం ఆలస్యమైనా అనుమతించం

No Entry Even for a One-Minute Delay జిల్లాలో ఈనెల 23 నుంచి మార్చి 18 వరకు జరగనున్న ఇంటర్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి (డీఐఈవో) వై.నాగేశ్వరరావు తెలిపారు.

నో హెల్మెట్‌..  నో పెట్రోల్‌!

నో హెల్మెట్‌.. నో పెట్రోల్‌!

హెల్మెట్‌ ధరించకుండా పెట్రోల్‌ బంకులకు వెళ్తున్నారా!.. అయితే అక్కడ మీ ద్విచక్ర వాహనాల్లో పెట్రోల్‌ పోయారు.

రూ.14 కోట్ల ఫీజు వసూలే లక్ష్యం

రూ.14 కోట్ల ఫీజు వసూలే లక్ష్యం

విజయనగరం జిల్లాలో మొత్తం 8 వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు ఉన్నాయని, వాటి ద్వారా రూ. 14 కోట్లు మార్కెట్‌ ఫీజు వసూలు లక్ష్యం అని జిల్లా మార్కెటింగ్‌ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టరు రవికిరణ్‌ తెలిపారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి