• Home » Andhra Pradesh » Vizianagaram

విజయనగరం

Is the school bus safe? స్కూల్‌ బస్సు భద్రమేనా?

Is the school bus safe? స్కూల్‌ బస్సు భద్రమేనా?

Is the school bus safe? పాఠశాల బస్సులకు సంబంధించి అన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు. కానీ ప్రమాదాలు జరిగినప్పుడు కారణాలు పరిశీలిస్తే అనేక లోపాలు ప్రస్ఫుటమవుతున్నాయి.

Om Namashivaya ఓం నమశ్శివాయ

Om Namashivaya ఓం నమశ్శివాయ

Om Namashivaya మహా శివరాత్రి పర్వదినాన్ని జిల్లా ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు. ఉదయం నుంచి పూజలు, రుద్రాభిషేకాలు నిర్వహించనున్నారు. ఉపవాస దీక్షలు ఆచరిస్తారు. పుణ్యగిరి, రామతీర్థంలోని శివాలయాలు, ధర్మవరం సన్యాసేశ్వర ఆలయం, సారిపల్లిలోని దిబ్బేశ్వరస్వామి ఆలయం, రేగిడి మండలం సంగాం, మెంటాడ మండలం జయంతి, విజయనగరం పశుపతి నాథేశ్వర స్వామి, గజపతినగరం మండలం గంగచోళ్ల పెంటలోని పురాతన శివాలయం తదితర క్షేత్రాలను భక్తులు అధికంగా సందర్శించనున్నారు.

Budget Bash! బడ్జెట్‌ భేష్‌!

Budget Bash! బడ్జెట్‌ భేష్‌!

Budget Bash! రాష్ట్ర బడ్జెట్‌ భేష్‌ అనిపించింది. జిల్లాకు మేలు జరుగనుందన్న సంకేతాన్ని ఇచ్చింది. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ జిల్లాకు ప్రత్యేక కేటాయింపుల గురించి చెప్పనప్పటికీ ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులను ప్రముఖంగా ప్రస్తావించారు.

ఆర్టీసీ కండక్టర్లకు పవర్‌ బ్యాంకులు

ఆర్టీసీ కండక్టర్లకు పవర్‌ బ్యాంకులు

ఆర్టీసీ కండక్టర్లకు పవర్‌ బ్యాంకులను మన్యం జిల్లా ప్రజా రవాణాధికారి కె.శ్రీనివాసరావు అందజేశారు.

We Will Bring in Funds నిధులు తీసుకొస్తాం

We Will Bring in Funds నిధులు తీసుకొస్తాం

We Will Bring in Funds ‘జిల్లాలోని సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తుతాం.. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తాం.. నిధుల మంజూరుకు కృషి చేస్తాం..’ మంత్రి, ఎమ్మెల్యేలు తెలిపారు. శనివారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

థాంక్యూ సీఎం సార్‌

థాంక్యూ సీఎం సార్‌

ఎన్నో ఏళ్లుగా 108 వాహనం ద్వారా పనిచేస్తున్న తమకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జీతాలు పెంచడంపై ఈఎంటీ, పైలేట్‌లు హర్షం వ్యక్తంచేశారు.

తెలుగు భాషపై మక్కువ పెంపొందించండి

తెలుగు భాషపై మక్కువ పెంపొందించండి

విద్యార్థులకు కేవలం పాఠ్య పుస్తకాలకే పరిమితం చేయకుండా, వారిలో తెలుగుపై మక్కువ పెంచేలా సృజనాత్మకతను పెంపొందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే అని కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకర్‌ రెడ్డి అన్నారు.

 Still Lying Vacant కోట్లు వెచ్చించినా .. ఇంకా ఖాళీగానే..

Still Lying Vacant కోట్లు వెచ్చించినా .. ఇంకా ఖాళీగానే..

Despite Spending Crores… Still Lying Vacant గత వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల కోట్లాది రుపాయల నిధులు వృథా అయ్యాయి. జగనన్న కాలనీల పేరిట గ్రామాలు, పట్టణాలకు దూరంగా.. నిర్మాణాలకు అనువుగా లేని స్థలాలను అప్పట్లో పెద్ద మొత్తంలో చెల్లించి కొనుగోలు చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంటు విడుదలపై హర్షం

ఫీజు రీయింబర్స్‌మెంటు విడుదలపై హర్షం

ఫీజు రీయింబర్స్‌మెంటుని విడుదల చేయడం పట్ల టీఎన్‌ఎస్‌ఎఫ్‌ హర్షం వ్యక్తం చేసింది.

జీవనాధారం లేకుండా చేయొద్దు

జీవనాధారం లేకుండా చేయొద్దు

తమకు జీవనాధార మైన భూములను ఇచ్చేది లేదని ముంజేరు గ్రామంలోని రైతు లు శుక్రవారం భారీఎత్తున నిరసన చేపట్టారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి