• Home » Andhra Pradesh » Vizianagaram

విజయనగరం

ప్రత్యేక విభాగం ఉన్నా..అదుపులోకి రావట్లే!

ప్రత్యేక విభాగం ఉన్నా..అదుపులోకి రావట్లే!

పార్వతీపురం, సీతంపేట ఐటీడీల పరిధిలో రెండు ప్రత్యేక మలేరియా నివారణ విభాగాలు ఉన్నా.. జ్వరాలు అదుపులోకి రావడం లేదు. రోజురోజుకూ మలేరియా విజృంభిస్తోంది.

5 నెలలుగా చెల్లింపుల్లేవ్‌!

5 నెలలుగా చెల్లింపుల్లేవ్‌!

No Payments for Five Months! కేంద్రం ఉపాధి హామీ పథకంలో మార్పులు చేస్తూ తీసుకొచ్చిన వీబీ జీ రామ్‌జీ (వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌, ఆజీవిక మిషన్‌) పథకాన్ని జిల్లాలో బుధవారం నుంచి అమలు చేయనున్నారు. అయితే జూన్‌ నెలాఖరు వరకు ఉపాధి హామీ పథకంలో పూర్తయిన నిర్మాణాలు, వివిధ దశల్లో ఉన్న పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపు కాలేదు.

మాదకద్రవ్యాలపై నిఘా

మాదకద్రవ్యాలపై నిఘా

మాదకద్రవ్యాలపై నిఘా పెంచాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్తు పదార్థాల వినియోగంతో కలిగే అనర్థాలపై గ్రామస్థాయిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

అశోక్ గజపతిరాజు స్థలం తిరిగి అప్పగించాలి.. అధికారులకు మంత్రి కొండపల్లి ఆదేశాలు

అశోక్ గజపతిరాజు స్థలం తిరిగి అప్పగించాలి.. అధికారులకు మంత్రి కొండపల్లి ఆదేశాలు

గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజుకు చెందిన స్థలం వివాదంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. రికార్డులను పరిశీలించి ఆ స్థలాన్ని తిరిగి అశోక్ గజపతిరాజుకే అప్పగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఏపీ విద్యా వ్యవస్థపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసలు

ఏపీ విద్యా వ్యవస్థపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసలు

విజయనగరం జిల్లా భోగాపురంలో పీఎం శ్రీ ఏపీ మోడల్ స్కూల్‌ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌, ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సందర్శించారు. అనంతరం వారు భోగాపురం నుంచి విశాఖపట్నానికి బయలుదేరారు.

 రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయమని గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి తెలిపారు.

 గిరిజన విశ్వవిద్యాలయాన్ని పూర్తిచేయాలి

గిరిజన విశ్వవిద్యాలయాన్ని పూర్తిచేయాలి

రాష్ట్ర ప్రభుత్వం గిరిజన విశ్వవిద్యాలయ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి డి.రాము డిమాండ్‌ చేశారు.

  రైతన్నలకు తొలి పండగ ఏరువాక

రైతన్నలకు తొలి పండగ ఏరువాక

రైతులు ఏరువాక పౌర్ణమిని తొలి పండగగా భావించి వ్యవసా య పనులు చేపట్టడం సంతోషదాయకమని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యురాలు గంట్యాడ శ్రీదేవి అన్నారు.

ఆలయాలకు శ్రీవాణి ట్రస్టు నిధులు

ఆలయాలకు శ్రీవాణి ట్రస్టు నిధులు

గ్రామీణ ప్రాంతాల్లో ఆల యాల నిర్మాణం, అభివృద్ధికి శ్రీవాణి ట్రస్టు నిధులు విని యోగిస్తున్నట్లు పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తెలి పారు.

గంజాయి కేసులో ఒకరికి మూడేళ్ల జైలు

గంజాయి కేసులో ఒకరికి మూడేళ్ల జైలు

నగరంలోని వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో 2023లో నమోదైన గంజాయి కేసులో నగరంలోని గోక పేటలో నివాసం ఉంటున్న బొంతు వెంకటేశ్వరరావుకు మూడేళ్లు కఠిన కారాగార శిక్షతో పాటు, రూ.30వేలు జరిమానా విధిస్తూ ఏడీజే, ఎన్‌డీపీఎస్‌ యాక్టు స్పెషల్‌ న్యాయాధికారి కె.విజయకళ్యాణి సోమవారం తీర్పు వెల్లడించినట్టు ఎస్పీ దామోద ర్‌ తెలిపారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి