Welfare of Weavers Is the Goal నేతన్నల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ప్రతి చేనేత కుటుంబానికి నెలకు 200 యూనిట్లు, మర మగ్గాలకైతే 500 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో బుధవారం నెలిపర్తి గ్రామంలో నేతన్నల ఇళ్లకు వెళ్లి మగ్గం నేశారు.
We Will Not Tolerate Encroachment of Government Lands ఎవరైనా ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదని , కఠిన చర్యలు తీసుకుంటామని పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ అన్నారు. బుధవారం చింతలబెలగాం గ్రామాన్ని సందర్శించారు.
Women's leadership should come గ్రామస్థాయి నుంచి రాష్ట్ర రాజకీయాల వరకు మహిళలు నాయకత్వం వహించాలని కోరుకుంటున్నానని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
Number of Salaried Employees Must Be Increased జిల్లాలో వేతనదారుల సంఖ్య పెంచి.. పూర్తిస్థాయిలో పనులు కల్పించాలని డ్వామా పీడీ కె.రామచంద్రరావు ఆదేశించారు. లేకుంటే సంబంధిత సిబ్బందిపై వేటు తప్పదని హెచ్చరించారు. బుధవారం రావుపల్లిలో ఉపాధి హామీ పనులను ప్రారంభించారు.
Trade 'Rule' on Maize మొక్కజొన్న మార్కెట్లో వ్యాపారులు చెప్పిందే రేటు. వారు వేసిందే తూకం. కాదని అడ్డుపడితే, కొనుగోలు వాయిదా పడి, పండిన పంట కల్లానికే పరిమితమవుతోంది. ఇంతలో అకాల వర్షం పడితే.. పంటంతా నీటి పాలై, రైతులకు కన్నీటిని మిగిల్చుతుంది. ఇదీ జిల్లాలోని మొక్కజొన్న రైతుల పరిస్థితి. చెమటోడ్జి ఆరుగాలం పండించిన పంట దళారులు, ప్రైవేటు వ్యాపారుల పాలవుతోంది.
Women are queens! మహిళలు రాజకీయాల్లో కీలకంగా మారే రోజులు రాబోతున్నాయా.. వారి నిర్ణయమే ప్రభుత్వాలకు అంతిమం కాబోతుందా.. అసెంబ్లీకి, పార్లమెంట్కు వారే అధికంగా ఎన్నికవుతారా.. ఈ ప్రశ్నలకు పరిశీలకులు అవుననే చెబుతున్నారు.
``Right Right'' despite being in trouble జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకుల ఇష్టారాజ్యానికి అంతులేకుండా పోతోంది. అధికారుల అండ, అలసత్వం చూసుకొని పేట్రేగిపోతున్నారు. ప్రయాణ అవసరాలను అవకాశంగా తీసుకుని నచ్చినట్లు వ్యాపారం చేస్తున్నారు. ఒక బస్సుకి బుక్ చేస్తే వేరేదానికి టికెట్ను బదిలీ చేయడం, గమ్యస్థానానికి ఆలస్యంగా చేర్చడం, కనీస సౌకర్యాలను విస్మరించడం చేస్తున్నారు.
రాజధాని అమరావతి పూర్తయి సీఎం చంద్రబాబుకు పేరు రావడం వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్కు ఇష్టం లేదని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
Crammed into Containers! జిల్లాలో పశువుల అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. స్థానిక సంతల్లో కొనుగోలు చేస్తున్న పశువులను కంటైనర్లలో కుక్కి.. యథేచ్ఛగా తమిళనాడు, కర్ణాటక, తెలంగాణా రాష్ర్టాలకు తరలిస్తున్నారు. ప్రధానంగా పార్వతీపురం, సాలూరు పట్టణాల్లో ప్రతి వారం జరిగే సంతల నుంచి వందలాది పశువులు కబేళాలకు తరలివెళ్తున్నాయి.
Bravo, Santosh! పాలకొండ నగర పంచాయతీ పరిధి వడమ కాలనీకి చెందిన బొద్దాన కల్యాణ్ ప్రసాద్ (అప్పన్న), పార్వతిల చిన్న కుమారుడైన బొద్దాన సంతోష్ ఏఐ విభాగంలో ప్రతిభ కనబర్చారు. రూ.కోటికి పైగా ప్యాకేజీతో గూగుల్ ఏఐ/ఎంఎల్ విభాగంలో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగాన్ని సంపాదించారు. దీంతో కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.