Licences to Be Cancelled for Rule Violations ఎరువుల పంపిణీ, విక్రయాల్లో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్లు రద్దు చేస్తామని జిల్లా వ్యవసాయాధికారి భవానీ శంకర్ హెచ్చరించారు. పార్వతీపురం పట్టణంతో పాటు మండల కేంద్రంలోని పలు ఎరువుల దుకాణాల్లో డీఏవో ఆధ్వర్యంలో వ్యవసాయాధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
Manyam Students Shine in AP EAPCET Results ఏపీ ఈఏపీ సెట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు మెరిశారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మా విభాగంలో ఉత్తమ మార్కులు దక్కించుకున్నారు.
యోగా శారీరక, మానసిక ఉల్లాసానికి, ఏకాగ్రతకు దోహదపడుతుందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.
Talks successful..! జిందాల్ భూ నిర్వాసిత రైతులు, యాజమాన్యంకు మధ్య నడుస్తున్న వివాదానికి చెక్ పడింది. జిల్లా ఇన్చార్జి మంత్రిగా వ్యవహరిస్తున్న రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మంగళవారం సాయంత్రం విశాఖపట్నంలో నిర్వాసిత రైతులు, వారి తరుపున పోరాటం చేస్తున్న ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి.
Tribal University Convocation: A Grand Affair కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. విశాఖపట్నంలోని నోవాటెల్ హోటల్ దీనికి వేదికగా నిలిచింది.
Union Minister surprise భోగాపురం పీఎంశ్రీ ఏపీ మోడల్స్కూల్ను మంగళవారం సందర్శించిన కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అక్కడి విధానాలు, పరిసరాలు, బోధనా పరికరాలు, ఉత్తీర్ణత, వసతులు, ఏపీ ప్రభుత్వ చొరవను స్వయంగా తెలుసుకుని అబ్బురపడ్డారు.
ఒడిశా రాష్ట్రం రాయగడకు చెందిన పారసిల్లి నర్సింగరావు (24) రహదారి ప్రమాదంలో గత నెల 17న మృతి చెందిన ఘటన 13 రోజుల తర్వాత మంగళవారం వెలుగులోకి వచ్చింది.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ భూ నిర్వాసితుల సమస్యల ను దశలవారీగా పరిష్కరిస్తా మని రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు అన్నారు.
డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ చట్టం నిబంధనలు ఉల్లంఘించిన కేసులో హోల్సేల్ మెడికల్ షాపు యజమానికి జిల్లా కోర్టు ఏడాది జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించినట్టు జిల్లా ఔషధ నియంత్రణ శాఖ సహాయ సంచాలకురాలు(ఏడీ) కె.రజిత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆగిఉన్న లారీని కారు ఢీకొట్టిన ఘటనలో విశాఖ వాసి బాడిద ఉమా మహేశ్వర రావు(49) మృతిచెందారు.