• Home » Andhra Pradesh » Vizianagaram

విజయనగరం

సుస్థిర ఆర్థికాభివృద్ధికి చర్యలు చేపట్టండి: కలెక్టర్‌

సుస్థిర ఆర్థికాభివృద్ధికి చర్యలు చేపట్టండి: కలెక్టర్‌

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపరచడానికి సుస్థిర ఆర్థికాభివృద్ధికి అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి ఆదేశించారు.

నేటి నుంచి పంచాయతీల్లో  ప్రత్యేకాధికారుల పాలన

నేటి నుంచి పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన

జిల్లా పరిధిలోని పంచాయతీల సర్పంచ్‌ల పదవీ కాలం గురువారంతో ముగిసింది.

ముగిసిన పదో తరగతి పరీక్షలు

ముగిసిన పదో తరగతి పరీక్షలు

జిల్లాలో పదో తరగతి పరీక్షలు గురువారం ముగిశాయి. గత నెల 16న 68 కేంద్రాల్లో ఈ పరీక్షలు ప్రారంభమయ్యాయి.

పనులు చేపట్టి.. కష్టాలు తీర్చి

పనులు చేపట్టి.. కష్టాలు తీర్చి

జిల్లాలోని పలు దీర్ఘకాలిక సమస్యలకు మోక్షం కలిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే వంతెనలు, అనేక రహదారుల నిర్మాణం పూర్తయింది.

   కష్టకాలంలో నేనున్నానంటూ!

కష్టకాలంలో నేనున్నానంటూ!

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల కొరత తీవ్రంగా ఉంది.

జయహో అమరావతి

జయహో అమరావతి

రాష్ట్ర రాజధాని అమరావతి బిల్లు పార్లమెంట్‌ ఉభయ సభల్లో ఆమోదం పొందడంతో గురువారం జిల్లా వ్యాప్తంగా ప్రజలు సంబరాలు జరుపుకొన్నారు.

పీహెచ్‌సీల్లో మలేరియా పరీక్షలు చేయాలి

పీహెచ్‌సీల్లో మలేరియా పరీక్షలు చేయాలి

జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మలేరియా పరీక్షలు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి భాస్కరరావు ఆదేశించారు.

‘నారాయణపురం చీరల గిరాకీకి కృషి చేస్తా’

‘నారాయణపురం చీరల గిరాకీకి కృషి చేస్తా’

నారాయణపురం చీరలకు విదేశాల్లో గిరాకీకి కృషి చేస్తానని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు.

సిరిమానోత్సవాలకు సౌకర్యాలు కల్పించండి

సిరిమానోత్సవాలకు సౌకర్యాలు కల్పించండి

బొబ్బిలి పట్టణ పరిధిలోని గొల్లపల్లి దాడితల్లి, పాత బొబ్బిలి సరేపోలమ్మ సిరిమానోత్సవాలు ఈ నెలాఖరున జరగనున్న నేపథ్యంలో భక్తులకు ఎక్కడా ఎటువంటి అసౌకర్యం కలగనీయవద్దని ఎమ్మెల్యే బేబీనాయన ఆదేశించారు.

 బొత్స వాస్తవాలు గ్రహించాలి

బొత్స వాస్తవాలు గ్రహించాలి

అవాకులు చవాకులు మాట్లాడుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స అండ్‌ పార్టీ ఇకనైనా, వాస్తవాలు గ్రహించాలని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు హితవుపలికారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి