every work with bribe జిల్లాలో అనేక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తీరు ఇలాగే ఉంది. ఎప్పటికప్పుడు ఏసీబీ దాడులు జరుగుతున్నా, మీ పనిమీదే... మా పనిమాదే అన్నట్టుగా అధికారులు, సిబ్బంది వ్యవహరిస్తున్నారు.
రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు మేలు చేసేదిగా ఉందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.
స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం ఎంపీడీవో నీలం అప్పలనాయు డు ఆధ్వర్యంలో మండల సర్వ సభ్య సమావేశం నిర్వహించారు.
మండలంలోని అలమండ గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కళ్లెంపూడి రాములమ్మ(55) అనే మహిళ మృతి చెందింది.
వ్యాను ఢీకొని బాలుడు మృతిచెందిన ఘటన ఇప్పిలిపేట గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.
బలిజిపేట మండలం అంపావల్లి వాటర్ పంపు హౌస్లో ఆదివారం మధ్యాహ్నం క్లోరిన్ గ్యాస్ లీకైంది.
ఒడిశాకు చెందిన ఆర్టీసీ బస్సు సాలూరు వద్ద ఆదివారం వేకువజామున బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు గాయపడ్డారు.
సీతంపేట మండలం తాడిపాయి, మానాపురం గ్రామాల మధ్యలో ఉన్న కొండల వద్ద మినీ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది.
Strong Focus on Development and Welfare అభివృద్ధి , ప్రజా సంక్షేమమే లక్ష్యంగా శనివారం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రూ.3,32,205 కోట్లతో ప్రవేశ పెట్టిన బడ్జెట్లో జిల్లాకు పెద్దపీట వేశారు.
Preparations Underway for Village Merger in Parvathipuram