• Home » Andhra Pradesh » Vizianagaram

విజయనగరం

వ్యాను ఢీకొని యువకుడి మృతి

వ్యాను ఢీకొని యువకుడి మృతి

మండలంలోని రంగరాయపురం జంక్షన్‌ సమీపంలో బుధవారం ద్విచక్ర వాహనాన్ని వ్యాను ఢీకొట్టిన ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు.

let's encroach upon them.చెరువులే కదా.. కబ్జా చేద్దాం

let's encroach upon them.చెరువులే కదా.. కబ్జా చేద్దాం

let's encroach upon them. ఒకరు అధికార పార్టీ అండ చూసి రెచ్చిపోతున్నారు. మరొకరు నిరుపేదలమంటూ నెపం నెడుతున్నారు. ఇంకొకరు సంతానం ఎక్కువ.. బతకడం కష్టమంటూ సాకులు వెతుకుతున్నారు. కారణాలు ఏవైతేనేం...ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు పాగా వేస్తున్నారు.

The EV Path ఈవీ బాట

The EV Path ఈవీ బాట

The EV Path ప్రజలు ఎలక్ర్టిక్‌ వెహికల్స్‌(ఈవీ) బాట పడుతున్నారు. వారి అభిరుచులకు అనుగుణంగా వివిధ రకాల మోడళ్లలో వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. ధరలు అటుఇటుగా ఉన్నా కూడా కొనేందుకే ఆసక్తి చూపుతున్నారు.

Dengue Scare డెంగ్యూ కలకలం

Dengue Scare డెంగ్యూ కలకలం

Dengue Scare జిల్లాలో ఇప్పటికే మలేరియా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. చాలా గ్రామాల్లో జనం మంచాన పడ్డారు. ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా సీతంపేట ఆసుపత్రి ఐపీవో రెండొందలు దాటుతోంది. బెడ్లు చాలక ఇద్దరు చొప్పున చికిత్స తీసుకోవాల్సి వస్తోంది

మలేరియా రహిత జిల్లాయే లక్ష్యం

మలేరియా రహిత జిల్లాయే లక్ష్యం

Malaria-Free District Is the Goal మలేరియా రహిత జిల్లాయే లక్ష్యంగా వైద్యశాఖ ముమ్మర చర్యలు చేపడుతోందని డీఎంహెచ్‌వో ఎస్‌.భాస్కరరావు స్పష్టం చేశారు. మొండెంఖల్‌, నీలకంఠాపురం పీహెచ్‌సీల పరిధిలోని మలేరియా హైరిస్క్‌ గిరిజన గ్రామాల్లో నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను బుధవారం ఆకస్మికంగా సందర్శించారు.

Who Will Get It?  ఎవరికి దక్కేనో?

Who Will Get It? ఎవరికి దక్కేనో?

Who Will Get It? ఖరీఫ్‌ పనులు ప్రారంభమైన నేపథ్యంలో రాయితీపై అందించే వ్యవసాయ యంత్ర పరికరాల కోసం రైతుల ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 1129 మంది వాటి కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే జిల్లాకు రూ. 2.58 కోట్లతో 534 యూనిట్లే (వివిధ రకాల యంత్ర పరికరాలు) మంజూరయ్యాయి. దరఖాస్తులు ఎక్కువగా ఉండడం.. యూనిట్లు తక్కువగా ఉండడంతో అన్నదాతలు టెన్షన్‌ పడుతున్నారు.

Deputy Chief Minister  6న ఉపముఖ్యమంత్రి రాక

Deputy Chief Minister 6న ఉపముఖ్యమంత్రి రాక

Deputy Chief Minister to Visit on July 6 రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ పర్యటన ఖరారైంది. ఈ నెల 6న జిల్లాకు రానున్నారు. బలిజిపేట మండలం పెదపెంకి గ్రామంలో పర్యటిం చనున్నారు.

 Eligible Beneficiaries అర్హులందరికీ సంక్షేమ పథకాలు

Eligible Beneficiaries అర్హులందరికీ సంక్షేమ పథకాలు

Welfare Schemes for All Eligible Beneficiaries అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. బుధవారం సాలూరు పట్టణంలో ఆమె విస్తృతంగా పర్యటించారు. ముందుగా శ్యామలాంబ ఆలయాన్ని సందర్శించారు.

  Achieving Targets   లక్ష్య సాధనలో నిర్లక్ష్యం వద్దు

Achieving Targets లక్ష్య సాధనలో నిర్లక్ష్యం వద్దు

No Room for Negligence in Achieving Targets ప్రభుత్వ లక్ష్యాల సాధనలో నిర్లక్ష్యం వహించరాదని ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌, ఐటీడీఏ పీవో వైశాలి అన్నారు. క్షేత్రస్థాయిలో అర్హులైన వారందరికీ సకాలంలో సంక్షేమ పథకాలు అందించాలని ఆదేశించారు. బుధవారం పెదపెంకిలో ఆమె విస్తృతంగా పర్యటించారు. గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.

‘Mustabu’   ప్రతి పాఠశాలలో ‘ముస్తాబు’ తప్పనిసరి

‘Mustabu’ ప్రతి పాఠశాలలో ‘ముస్తాబు’ తప్పనిసరి

‘Mustabu’ Mandatory in Every School జిల్లాలోని ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో ముస్తాబు కార్యక్రమాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఎంఈవోలు, హెచ్‌ఎంలతో సమీక్షించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి