They Rocked the Mock Assembly అమరావతిలో బుధవారం నిర్వహించిన మాక్ అసెంబ్లీలో మన్యం విద్యార్థులు అదరగొట్టారు. తమ ప్రసంగాలతో అందర్నీ ఆకట్టుకున్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సీఎం చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ తదితరులు హాజరయ్యారు.
Will They Recognize… Will They Support? గిరిశిఖర గ్రామాల్లోని పలు పంచాయతీల్లో కుష్ఠు వ్యాధిగ్రస్థుల పరిస్థితి దయనీయంగా మారింది. వారికి ఎటువంటి వైద్య సేవలు, సంక్షేమ పథకాలు అందడం లేదు. దీంతో తోటి గిరిజనుల సాయంతోనే కాలం నెట్టుకొస్తున్నారు.
Measures for Tribal Livelihoods గిరిజనుల జీవనోపాధి మెరుగుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర నోడల్ అధికారి డా.సుజాతశర్మ ఆదేశించారు. ఆస్పిరేషన్ బ్లాక్ ప్రోగ్రాంలో భాగంగా సీతంపేట ఏజెన్సీలో బుధవారం పర్యటించారు.
No Stock Records… No Bills! పట్టణంలో చెక్పోస్టు వద్ద ఉన్న ఎరువుల (శ్రీసాయి రైతు డిపో) దుకాణాన్ని సాలూరు, పాలకొండ ఏడీఏలు జి.సత్యవతి, రత్నకుమార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. షాపులో లైసెన్స్ ఒకటే ఉన్నట్లు గుర్తించారు.
Totapalli Water Flows Into Town Panchayat Streets తోటపల్లి ప్రధాన ఎడమ కాలువ నీరు బుధవారం నగర పంచాయతీ పరిధిలోని పలు వీధుల్లోకి చేరింది. దీంతో నీలమ్మకాలనీ, టీచర్స్ కాలనీ, సీఎల్నాయుడు నగర్, ఆదిత్యనగర్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
No Negligence in Survey Work గ్రామాల్లో చేపట్టే గృహ నిర్మాణాల సర్వేపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హౌసింగ్ ఈఈ జి.సోమేశ్వరరావు హెచ్చరించారు. బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, సచివాలయ సిబ్బందితో సమీక్షించారు. పీఎంఏవై గ్రామీణ ఆవాస్ ప్లస్ సర్వే కోసం 34 బృందాలను నియమించామని వెల్లడించారు.
Is this so careless? మహారాజా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. ఒకరికి ఎక్కించాల్సిన రక్తం మరొకరికి ఎక్కించారు.
egg Rs.8 కోడి గుడ్డు ధర రికార్డు సృష్టిస్తోంది. సామాన్య, మధ్యతరగతి ప్రజలు మాంసాహారంగా భావించే గుడ్డు ధర రోజురోజుకూ పైకి ఎగబాకుతోంది.
5 kilos at Quinta! జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేశారు. అయితే ఆ కేంద్రాల్లో ఇంకా కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. అక్కడ షెడ్యూల్ ఇచ్చేవారు లేరు. శాంపిళ్లు సేకరించేవారు లేరు. తేమను నిర్ధారించే యంత్రాలు లేవు. దీంతో చాలామంది రైతులు నేరుగా మిల్లులకు ధాన్యం ఇస్తున్నారు. వారు రూ.100లు తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. ఆపై క్వింటా ధాన్యం దగ్గర ఐదు కిలోలు చొప్పున తరుగు కింద అదనంగా తీసుకుంటున్నారు.
Storm tension