• Home » Andhra Pradesh » Vizianagaram

విజయనగరం

 సమస్యలు పరిష్కారమయ్యేనా?

సమస్యలు పరిష్కారమయ్యేనా?

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం అమరావతిలో మన్యం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు.

‘సుప్రీంకోర్టు ఆదేశాలతోనే సదస్సులు’

‘సుప్రీంకోర్టు ఆదేశాలతోనే సదస్సులు’

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే గ్రామాలలో న్యాయ అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తున్నట్టు కొత్తవలస కోర్టు న్యాయాధికారి సముద్రాల విజయ్‌చందర్‌ అన్నారు.

  గంట్లాంలో రెండు పూరిళ్లు దగ్ధం

గంట్లాంలో రెండు పూరిళ్లు దగ్ధం

మండ లంలోని గంట్లాం గ్రామంలో సోమ వారం జరిగిన అగ్ని ప్రమాదంలో జి. చిట్టిరాజు, ఎం. బంగారయ్యలకు చెందిన రెండు పూరిళ్లు దగ్ధమయ్యాయి.

మెటల్‌ వేశారు.. తారు మరిచారు

మెటల్‌ వేశారు.. తారు మరిచారు

మండలంలోని శేషపుపేట నుంచి వల్లా పురం మెయిన్‌ రోడ్డు వరకూ మెటల్‌ వేసినా తారువేసి రోడ్డు పనులు పూర్తి చేయకపోవడంతో వాహనచోదకులు, ప్రయాణికులు అగచాట్లకు గురవుతు న్నారు.

ఓవర్‌లోడ్‌తో ప్రమాదాలు

ఓవర్‌లోడ్‌తో ప్రమాదాలు

పాలకొండ- రాజాం రూట్‌లో సంకిలి చెక్కర కర్మాగారానికి నిత్యం ఓవర్‌లోడ్‌తో చెరకును తరలి స్తుండడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఈ ఒక్క కర్మాగారమే నడుస్తోంది.

పర్యవేక్షణ లేక.. వసూలు కాక

పర్యవేక్షణ లేక.. వసూలు కాక

గజపతినగరం, పురిటిపెంట పంచాయ తీల్లో ఆశీలు బకాయిలు పేరుకుపోతున్నాయి. పంచాయతీ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వసూళ్లు కావడంలేదన్న విమర్శలొస్తున్నాయి. పాలకులు, అధికారులు మారినా బకాయిలపై దృష్టి సారించ డంలేదు. ఏటా పాట నిర్వహిస్తున్నా పాత బకాయిలు చెల్లించాలని పాటదారులపై ఒత్తిడి తీసుకురావడంలేదు.

harom hara హరోంహర

harom hara హరోంహర

harom hara శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. శివ నామస్మరణతో మారుమోగాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకూ భక్తులు శివాలయాలకు క్యూ కట్టారు. ధ్వజస్తంభం ముందు దీపాలు వెలిగించారు.

Don't call me Cory కోరి నన్ను పిలవద్దు

Don't call me Cory కోరి నన్ను పిలవద్దు

Don't call me Cory వాహనదారులారా బాధ్యతాయుతంగా వ్యవహరించండి.. మీ కుటుంబ సభ్యులను గుర్తు పెట్టుకుని జాగ్రత్తగా బండి నడపండి.. ముఖ్యంగా హెల్మెట్‌ ధరించండి.. కోరి నన్ను పిలవకండి’ అంటూ యమధర్మరాజు వేషధారి గేదెల కరుణ్‌కుమార్‌ కోరడం అందరినీ ఆకట్టుకుంది.

 రణభేరిని జయప్రదం చేయాలి

రణభేరిని జయప్రదం చేయాలి

పీఆర్సీతోపాటు ఇతర ఆర్థిక డిమాం డ్లపై యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో చేపట్టబోయే రణభేరి 2.0 కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని యూటీఎఫ్‌ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు కె.కృష్ణారావు పిలుపు నిచ్చారు.

danger with led lights కంటిపై పడితే అంతే

danger with led lights కంటిపై పడితే అంతే

danger with led lights జిల్లాలో వాహనాలకు ఎల్‌ఈడీ లైట్ల వినియోగం ఎక్కువైంది. ఈ లైట్లు అధిక కాంతి ఇస్తుండడంతో వాహనాలకు ఇష్టారాజ్యంగా అమర్చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలు, లారీలు, బస్సులు, ఆటోలు ఇలా ప్రతి వాహనానికీ ఎల్‌ఈడీ లైట్లు దర్శనమిస్తున్నాయి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి