• Home » Andhra Pradesh » Vizianagaram

విజయనగరం

 జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి

జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి

జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధిని మరింత వేగవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని రాష్ట్ర పారిశ్రామిక వాణిజ్యశాఖ ప్రధాన కార్యదర్శి యువరాజ్‌ తెలిపారు.

all are interest to anna centeens ‘అన్న’ర్తుల క్యాంటీన్లు

all are interest to anna centeens ‘అన్న’ర్తుల క్యాంటీన్లు

all are interest to anna centeens అన్న క్యాంటీన్లు అన్నార్తుల పాలిట వరంగా నిలుస్తున్నాయి. గ్యాస్‌ కొరతతో కొందరు పేదలు ఒక పూట భోజనం అన్న క్యాంటీన్లలో చేస్తూ రెండో పూట మాత్రమే వంట చేసుకుంటున్నారు. విద్యార్థులు, కూలీలు, కార్మికులు, ప్రైవేటు ఉద్యోగులు కూడా ఇటీవల కాలంలో అన్నక్యాంటీన్ల బాట పట్టారు.

See you again friend.. మళ్లీ కలుద్దాం మిత్రమా..

See you again friend.. మళ్లీ కలుద్దాం మిత్రమా..

See you again friend.. జీవితంలో మొదటిసారిగా పబ్లిక్‌ పరీక్షలు ఎదుర్కొని విజయవంతంగా ముగిసిన ఆనందంలో ఉన్న ఆ విద్యార్థులు స్నేహితులను వీడుతున్నందుకు బాధపడ్డారు.

Jai Amaravati జై అమరావతి

Jai Amaravati జై అమరావతి

Jai Amaravati పార్లమెంట్‌లో అమరావతిని శాశ్వత రాజధానిగా ఆమోదిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడంపై జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. టీడీపీ శ్రేణులు సంబరాలు చేశాయి. నాయకులు, కార్యకర్తలు వాడవాడలా ర్యాలీలు చేపట్టారు. మందుగుండు కాల్చుతూ మద్దతు తెలిపారు.

రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు.

మద్యం అమ్మకాలతో రూ.1344కోట్ల ఆదాయం

మద్యం అమ్మకాలతో రూ.1344కోట్ల ఆదాయం

గత ఆర్థిక సంవత్సరం(2025-2026)లో జిల్లాలో మద్యం అమ్మకాలతో రూ.1344 కోట్ల ఆదాయం వచ్చిందని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌ డిప్యూటీ కమిషనర్‌ వై.శ్రీనివాస చౌదరి తెలిపారు.

మోసంపై ఫిర్యాదు

మోసంపై ఫిర్యాదు

ఓ యాప్‌లో పల్సర్‌ బైక్‌ను చూసి.. సంబంధిత నెంబర్‌కు రూ.75వేలు ఆన్‌లైన్‌లో సెండ్‌ చేసి, మోసపోయానని గరు గుబిల్లి మండలం రావులపల్లి గ్రామానికి చెందిన ఉండేటి సాయిరాం అనే వ్యక్తి ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అనుమానంతో చెట్లు నరికివేత

అనుమానంతో చెట్లు నరికివేత

మామిడిపల్లి గ్రామానికి చెంది న సవలాపురపు జోగులు అనే వ్య క్తి ఇటీవల కాలిన గాయాలతో మృతిచెందిన విషయం తెలిసిందే.

గెడ్డం గీసే కత్తితో గొంతు కోసేశాడు

గెడ్డం గీసే కత్తితో గొంతు కోసేశాడు

మండల కేంద్రం వేపాడలో బుధవారం జరిగిన హత్యాయత్నం ఘటనపై వల్లంపూడి ఎస్‌ఐ సుదర్శన్‌ గురువారం కేసు నమోదు చేయగా.. విజయనగరం ఎస్సీ, ఎస్టీ సెల్‌ డీఎస్పీ వీరాకుమార్‌ దర్యాప్తు చేపట్టారు.

రిజిస్ట్రేషన్లలో పారదర్శకత అవసరం’

రిజిస్ట్రేషన్లలో పారదర్శకత అవసరం’

రిజిస్ర్టేషన్‌ ప్రక్రియలో పారదర్శకత పాటించాలని జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి