జిల్లాలోని పలు రహదారులపై వందేళ్ల పైబడి చరిత్ర ఉన్న బ్రిడ్జిలు, నాణ్యతా లోపంతో నిర్మించిన బ్రిడ్జిలు చాలా ఉన్నాయి.
సీతంపేట మన్యంలో గిరిజనులపై జ్వరాలు పంజా విసిరాయి.
ఉపాధి వేతనదారుల నుంచి కొంతమంది సిబ్బంది వసూళ్లకు పాల్పడుతున్నారంటూ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.
: వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి రాజకీయాలకు పనికిరారని, ఆయన స్థిరత్వం లేని వ్యక్తి అని ఎమ్మెల్సీ, అరకు పార్లమెంట్ జనసేన ఇన్చార్జి కె.నాగబాబు అన్నారు.
రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరేలా గట్టు మీద చెట్టు కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేయాలని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అధికారులను ఆదేశించారు.
పాత పద్ధతిలోనే ఉపాధి పనులను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తొత్తడి పైడిపునాయుడు డిమాండ్ చేశారు.
మండలంలోని కొట్టాం గ్రామదేవత కోటమ్మతల్లికి ఆ గ్రామ ఉపాధి హామీ వేతనదారులు బుధవారం మొక్కలు చెల్లించుకున్నారు.
Jashwanth Naidu secures first rank. ఏపీఈఏపీసెట్ ఫలితాల్లో బొబ్బిలికి చెందిన జశ్వంత్నాయుడుకు అగ్రికల్చర్ అండ్ ఫార్మా విభాగంలో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు వచ్చింది.
ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని అరాచకాల కు అడ్డాగా మార్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఈ రోజు ప్రజాస్వామ్యంపై మా ట్లాడటం ఈ శతాబ్దపు అతి పెద్ద జోక్ అని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఎద్దేవా చేశారు.
Urban forests need to be developed. అటవీ విస్తీర్ణం పెంచడంతోపాటు అటవీ శాఖ స్థలాల్లో నగరవనాలను ఏర్పాటు చేయాలని, అందుకు ప్రతి జిల్లాలో 50 హెక్టార్లను కేటాయించాలని ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ సూచించారు.