• Home » Andhra Pradesh » Vizianagaram

విజయనగరం

 ప్రతిపాదించినా నిధులివ్వలే!

ప్రతిపాదించినా నిధులివ్వలే!

జిల్లాలోని పలు రహదారులపై వందేళ్ల పైబడి చరిత్ర ఉన్న బ్రిడ్జిలు, నాణ్యతా లోపంతో నిర్మించిన బ్రిడ్జిలు చాలా ఉన్నాయి.

 బాబోయ్‌ జ్వరాలు

బాబోయ్‌ జ్వరాలు

సీతంపేట మన్యంలో గిరిజనులపై జ్వరాలు పంజా విసిరాయి.

వేతనదారుల నుంచి డబ్బులు వసూళ్లా?

వేతనదారుల నుంచి డబ్బులు వసూళ్లా?

ఉపాధి వేతనదారుల నుంచి కొంతమంది సిబ్బంది వసూళ్లకు పాల్పడుతున్నారంటూ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్‌ రాజకీయాలకు పనికిరారు

జగన్‌ రాజకీయాలకు పనికిరారు

: వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి రాజకీయాలకు పనికిరారని, ఆయన స్థిరత్వం లేని వ్యక్తి అని ఎమ్మెల్సీ, అరకు పార్లమెంట్‌ జనసేన ఇన్‌చార్జి కె.నాగబాబు అన్నారు.

భూసారాన్ని కాపాడటమే ధ్యేయం

భూసారాన్ని కాపాడటమే ధ్యేయం

రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరేలా గట్టు మీద చెట్టు కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేయాలని కలెక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అధికారులను ఆదేశించారు.

పాత పద్ధతిలోనే ఉపాధి పనులను కొనసాగించాలి

పాత పద్ధతిలోనే ఉపాధి పనులను కొనసాగించాలి

పాత పద్ధతిలోనే ఉపాధి పనులను కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తొత్తడి పైడిపునాయుడు డిమాండ్‌ చేశారు.

ఎటువంటి ఆపదలు రాకుండా రక్షించాలని..

ఎటువంటి ఆపదలు రాకుండా రక్షించాలని..

మండలంలోని కొట్టాం గ్రామదేవత కోటమ్మతల్లికి ఆ గ్రామ ఉపాధి హామీ వేతనదారులు బుధవారం మొక్కలు చెల్లించుకున్నారు.

Jashwanth Naidu secures first rank. జశ్వంత్‌నాయుడుకు ఫస్ట్‌ ర్యాంకు

Jashwanth Naidu secures first rank. జశ్వంత్‌నాయుడుకు ఫస్ట్‌ ర్యాంకు

Jashwanth Naidu secures first rank. ఏపీఈఏపీసెట్‌ ఫలితాల్లో బొబ్బిలికి చెందిన జశ్వంత్‌నాయుడుకు అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మా విభాగంలో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు వచ్చింది.

 జగన్‌ ప్రజాస్వామ్యంపై మాట్లాడడం అతిపెద్ద జోక్‌

జగన్‌ ప్రజాస్వామ్యంపై మాట్లాడడం అతిపెద్ద జోక్‌

ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని అరాచకాల కు అడ్డాగా మార్చిన వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి.. ఈ రోజు ప్రజాస్వామ్యంపై మా ట్లాడటం ఈ శతాబ్దపు అతి పెద్ద జోక్‌ అని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఎద్దేవా చేశారు.

Urban forests need to be developed. నగరవనాలను అభివృద్ధి చేయాలి

Urban forests need to be developed. నగరవనాలను అభివృద్ధి చేయాలి

Urban forests need to be developed. అటవీ విస్తీర్ణం పెంచడంతోపాటు అటవీ శాఖ స్థలాల్లో నగరవనాలను ఏర్పాటు చేయాలని, అందుకు ప్రతి జిల్లాలో 50 హెక్టార్లను కేటాయించాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సూచించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి