Shortage of VROs భోగాపురం మండలంలో 16 సచివాలయాలు ఉండగా 8 సచివాలయాలకు మాత్రమే గ్రామ రెవెన్యూ కార్యదర్శులు ఉన్నారు. మిగిలిన 8 సచివాలయాలకు పక్క సచివాలయ అధికారులు ఇన్చార్జి బాధ్యతలు చూస్తున్నారు. ప్రతి గ్రామ రెవెన్యూ అధికారి మరో సచివాలయ విధులు నిర్వహిస్తున్నారు. దీంతో వారిపై అదనపు పనిభారం ఉంటోంది.
poor god దేవుడు భూములకే రక్షణ కరువైంది. 42 ఎకరాలుంటే పైసా శిస్తు రావడం లేదు. ఆక్రమణదారులు చెల్లించాలనుకోవడం లేదు. పైగా పూర్తిగా స్వాధీనం చేసుకునే ఎత్తుగడలో ఉన్నట్లు తెలిసింది. రికార్డులు మార్చే పనిలో నిమగ్నమయ్యారు.
మునిసిపల్ కాంట్రాక్టు కార్మికులను హైకోర్టు తీర్పు ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించి పర్మినెంట్ చేయాలని సీఐటీయూ నాయకుడు జీవీ రమణ డిమాండ్ చేశారు
22
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. శనివారం సాలూరులో నిర్వహించిన స్వచ్ఛాం ద్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఆమె తన కారును వాడలేదు. అధికారులు, శ్రేణులతో కలిసి స్కూటీపై ఇంటి నుంచి మున్సిపల్ కార్యా లయం వరకు వెళ్లారు. పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ప్రతిఒక్కరూ వాహనాల వినియోగాన్ని తగ్గించాలని సూచిం చారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు.
22
Is Quality Just a Hollow Promise? జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న రహదారుల నిర్మాణంలో నాణ్యతా లోపాలు కనిపిస్తున్నాయి. దశాబ్ద కాలం పాటు చెక్కుచెదరకుండా ఉండాల్సిన రోడ్లు మూణ్నాళ్ల ముచ్చటగానే మారుతున్నాయి.
Traditional Treatment Turns Tragic అనారోగ్యంతో ఓ గిరిజన విద్యార్థిని మృతి చెందింది. దీంతో తల్లిండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. అయితే బాలిక మృతికి నాటు వైద్యమే కారణమని అధికారులు చెబుతున్నారు.
Traditional Quack Treatments Can Be Fatal నాటు వైద్యం ప్రాణాంతకమని డీఎంహెచ్వో భాస్కరరావు తెలిపారు. శాస్ర్తీయ ఆధారాలు లేని నాటు వైద్యాన్ని ఆశ్రయించి ప్రాణాల మీదకు తెచ్చుకోవదని సూచించారు. ‘ నాటు వైద్యానికో నమస్కారం, లార్వావేట’ కార్యక్రమాలపై గొరడ గ్రామంలో శనివారం అవగాహనా సదస్సు నిర్వహించారు.
Fuel Conservation is Everyone’s Responsibility ఇంధన పొదుపు అందరి బాధ్యత అని కలెక్టర్ ప్రభాకర్రెడ్డి తెలిపారు. స్వచ్ఛాంద్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పార్వతీపురంలో శనివారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ ప్రభాకర్రెడ్డి, జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్రెడ్డి, ఐటీడీఏ పీవో వైశాలి తదితరులు సైకిల్ తొక్కి ఇంధన పొదుపుపై అవగాహన కల్పించారు.