బంగారం దొంగతనం కేసులో అరెస్టు అయిన ఓ వ్యక్తి మృతి చెందడం కలకలం రేపింది. పోలీసులు కొట్టిన దెబ్బలకే మృతి చెందాడని కుటుంబీకులు ఆరోపిస్తుండగా.. తాము 41 నోటీసు ఇచ్చి విడిచిపెట్టామని పోలీసులు చెబుతున్నారు.
ఏపీ జూనియర్ స్టేట్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో జిల్లా క్రీడాకారులు 11 స్వర్ణ, 9 రజిత, ఒక కాంస్య పతకాలు సాధించడం గర్వకారణమని కలెక్టర్ ప్రభాకర్రెడ్డి అన్నారు.
happy for start airport services
సీతంపేట ఐటీడీఏ పరిధిలో ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణతతో పాటు మంచి మార్కులు సాధించి రాష్ట్రస్థాయి అవార్డులు సాధించిన పాఠశాలల హెచ్ఎం, ప్రిన్సిపాల్స్ను ఐటీడీఏ ఇన్చార్జి పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ సత్కరించారు.
బక్కుపేట గ్రామ సమీపంలో ఓ జంతువు అడుగు జాడలు కనిపించడంతో గ్రామస్థులు, పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
భోగాపురం విమానాశ్రయంలో ఈ రోజు నుంచి కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభించామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఎయిర్పోర్ట్కు వచ్చిన ప్రయాణికులు చాలా ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు.
గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అమ్మ, నాన్నతో మాట్లాడాలనిపిస్తే ఇకపై ఎలాంటి ఇబ్బందీ లేదు. వారి కోసం ప్రభుత్వం ఫోన్లను అందుబాటులోకి తెచ్చింది. ఇదివరకు ఈ సదుపాయం లేదు.
గొర్లె శ్రీరాములు నాయుడు మడ్డువ లస రిజర్వాయర్ నీటి మట్టం గణనీయంగా పడిపోవండంతో నాలుగు మండలాల రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సాగులో డ్రోన్ల వినియోగం పెరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 100 వరకూ డ్రోన్లు సాగు సేవలో ఉన్నాయి.
గడిచిన 15 ఏళ్లుగా మరమ్మతులకు గురైన రోడ్డులో ప్రయాణి స్తూ ప్రమాదాల బారిన పడుతున్నామని మండలం లోని కృష్ణాపురం వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.