రాష్ట్ర రాజధానిగా అమరావతి బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే బేబీనాయన ఆధ్వర్యంలో కూటమి పార్టీల శ్రేణులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
సిమెంట్ రోడ్ల పనుల్లో నాణ్యత లోపిస్తే బిల్లులు చెల్లించేది లేదని రాజాం మున్సిపల్ కమిషనర్ ఎ.రామచంద్రరావు హెచ్చరించారు.
మండలంలోని ఎస్ ఎస్ఆర్ పేట నుంచి వల్లాపురం వరకు స్టీల్ప్లాంట్ ఏర్పాటు కోసం ఉన్న భూములను విజయనగరం జేసీ సేతుమాధవన్, రాష్ట్ర పారిశ్రామిక వాణిజ్యశాఖ ప్రధాన కార్యదర్శి యువరాజ్తో కలిసి శుక్రవారం పరిశీలించా రు.
ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజాదర్బార్లో భాగం గా ప్రజలిచ్చే వినతులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఎమ్మెల్యే అదితి గజపతిరాజు తెలిపారు.
మామిడిపల్లి గ్రామంలో కొన్నిరోజుల కిందట ఓ వృద్ధుడు అనుమానాస్పదంగా మృతిచెందిన విషయం తెలిసిందే.
మండలంలోని పెదమేరంగి, రామి నాయుడువలస గ్రామాల మధ్య గజరాజులు సంచరిస్తున్నాయి.
ఉమ్మడి జిల్లాలో ప్లాస్టిక్ నిషేధం కానరావడం లేదు. నగరాలు, పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ప్లాస్టిక్ వినియోగం విచ్చలవిడిగా పెరిగింది.
విజయనగరం నగరపాలక సంస్థ స్వరూపం మారనుంది. ఇప్పటి వరకు 50 డివిజన్లు ఉండగా, ఇప్పుడు కొత్తగా మరో 12 డివిజన్లు పెరిగాయి.
జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు ప్రతాపం చూపుతున్నాడు.
వాణిజ్యేతర ప్రైవేటు వాహనాలకు సంబంధించి ఫాస్టాగ్ వార్షిక పాస్ ఫీజును నేషనల్ హైవేస్ అథర్టీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) పెంచేసింది.