• Home » Andhra Pradesh » Vizianagaram

విజయనగరం

మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి

మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి

పొదుపు సంఘాల మహి ళలు ఆర్థికంగా బలోపేతం కావాలని ప్రభుత్వ విప్‌, కురుపాం నియోజ కవర్గ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.ప్రభాకరరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం సుంకి ప్రాంతంలోని తోటపల్లి ప్రాజెక్టుకు ఆనుకుని ఉన్న పార్వతీపురం ఐటీడీఏ పార్క్‌ ప్రాంతంలోని ఎనిమిది దుకాణ గదులను ప్రారంభించారు.

చెక్‌పోస్టులో నిరంతరం తనిఖీలుచేయాలి: డీఎస్పీ

చెక్‌పోస్టులో నిరంతరం తనిఖీలుచేయాలి: డీఎస్పీ

సరిహద్దు చెక్‌పోస్టు వద్ద నిరంతరం పటిష్టమైన తనిఖీలు నిర్వహించాలని పార్వతీపురం డీఎస్పీ మనీషారెడ్డి ఆదే శించారు. గురువారం మండలంలోని పి.కోనవలస సమీపంలో గల ఆంధ్రా - ఒడిశా సరిహద్దు చెక్‌పోస్టును పరిశీలించారు.తొలుత పాచిపెంట పోలీస్‌స్టేషన్‌ను సందర్శిం చి రికార్డులను పరిశీలించారు.

అక్విడక్ట్‌ పూర్తికాక.. సాగునీరు అందక

అక్విడక్ట్‌ పూర్తికాక.. సాగునీరు అందక

వెంగళరాయసాగర్‌ ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ పరిధిలోని అక్విడక్ట్ట్‌ పనులు సంవత్సరాలుగా నిలిచిపోవడంతో సాగునీరందక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

నిబంధనల మేరకే ఇళ్లు మంజూరు

నిబంధనల మేరకే ఇళ్లు మంజూరు

ప్రభుత్వ నిబం ధనల మేరకే ఆవాస్‌ యోజన పథకం కింద ఇళ్లను మంజూరు చేయనున్నట్లు పార్వతీపురం గృహ నిర్మాణశాఖ ఈఈ జి.సోమేశ్వరరావు తెలిపారు.

పర్యాటక కేంద్రంగా తోటపల్లి

పర్యాటక కేంద్రంగా తోటపల్లి

తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ప్రభుత్వ విప్‌, కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే తోయక జగ దీశ్వరి, కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి

మాదకద్రవ్యాలు, మత్తు పదార్దాల వినియోగానికి విద్యార్థులు దూరంగా ఉండాలని ఏపీ మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ కర్రోతు బంగార్రాజు అన్నారు.

కాంగ్రెస్‌ బలోపేతానికి చర్యలు

కాంగ్రెస్‌ బలోపేతానికి చర్యలు

ఏపీలో రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని ఏఐసీసీ పరి శీలకుడు, ఒడిశాకు చెందిన ఎమ్మెల్యే దేబాషిస్‌ పట్నాయక్‌ తెలిపారు. గురువారం పార్వతీపురంలో విలేకరులతో మాట్లాడుతూ జిల్లాల్లో పర్యటించి బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రజలసమస్యలు పరిష్క రించడంలో విఫలమయ్యిందని ఆరోపించారు.

 ఉత్సాహంగా ఎస్‌ఎఫ్‌ఐ మహాసభలు

ఉత్సాహంగా ఎస్‌ఎఫ్‌ఐ మహాసభలు

జిల్లా కేంద్రంలో ఎస్‌ఎఫ్‌ఐ 33వ జిల్లా మహాసభలు ఉత్సాహభరితంగా ప్రారంభమయ్యాయి.

  పరిశుభ్రత లేకపోతే నిధులు నిలిపివేస్తాం

పరిశుభ్రత లేకపోతే నిధులు నిలిపివేస్తాం

పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టని పంచాయతీలకు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను నిలిపివేస్తామని మన్యం జిల్లా పంచాయతీ అధికారి టి.కొండలరావుహెచ్చరించారు.

Will They Leave It Like This? ఇలానే వదిలేస్తారా..?

Will They Leave It Like This? ఇలానే వదిలేస్తారా..?

Will They Leave It Like This? గిరిజన ప్రాంతాల్లో వన్‌ధన్‌ వికాస్‌ కేంద్రాల (వీడీవీకే) పరిస్థితి దయనీయంగా మారింది. అధికారుల పర్యవేక్షణ లేక ఎక్కడికక్కడ ఈ కేంద్రాలు మూతపడే స్థితికి చేరుతున్నాయి. మరోవైపు యంత్ర పరికరాలు కూడా మరమ్మతులకు గురై మూలకు చేరాయి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి