వైమానిక దళం సాహస విన్యాసాలతో అదరహో అనిపించింది.
ఐఎఫ్ఆర్ కార్యక్రమంలో పాల్గొనడానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, హైకోర్టు చీఫ్ జస్టిస్ థీరజ్సింగ్ ఠాగూర్ సోమవారం రాత్రి నగరానికి చేరుకున్నారు.
ఆదివాసీలకు శతశాతం రిజర్వేషన్ కల్పించేందుకు జీవో నంబరు-3కి ప్రత్యామ్నాయం తీసుకొస్తామని, దీనికి ప్రభుత్వం కట్టుబడి వుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు.
ఒడిశా నుంచి బూదరాళ్ల మీదుగా రాజమహేంద్రవరం, అనపర్తి, తమిళనాడుకు రవాణా చేస్తున్న 186 కిలోల గంజాయిని సోమవారం కొయ్యూరు, మంప పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో స్వాధీనం చేసుకుని, నలుగురిని అరెస్టు చేశారు.
అరకులోయ- చొంపి మధ్య ఉన్న రైల్వే గేటు వద్ద రైల్వే అధికారుల పర్యవేక్షణలో అండర్ పాస్వే పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
మండలంలోని మఠం పంచాయతీలో గల మత్స్యలింగేశ్వరస్వామి ఆలయానికి సోమవారం భక్తులు పోటెత్తారు. శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.
మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతుండడంతో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. సోమవారం ముంచంగిపుట్టులో 9.7, అరకులోయలో 9.8, పెదబయలులో 11.1, చింతపల్లిలో 13.8, జి.మాడుగులలో 14.5, కొయ్యూరులో 16.2, అనంతగిరిలో 17.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మన్యంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా గిరిజన రైతులు తమ భూముల్లోని పసుపును తవ్వి తీస్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. వరి, రాగుల కోతలు, కాఫీ పండ్ల సేకరణ పూర్తయిన తర్వాత గిరిజన రైతులు పసుపు సేకరణపై దృష్టి సారిస్తారు.
మహాశివరాత్రి సందర్భగా ఆదివారం జిల్లా వ్యాప్తంగా శైవక్షేత్రాలు కిటకిటలాడాయి.
ప్రభుత్వ అనుమతిలో నగరంలో మూడు చోట్ల ఏర్పాటు చేసిన ఇసుకడిపోల నిర్వహణ భారంగా మారుతోందని నిర్వాహకులు వాపోతున్నారు.