కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సోమవారం వెల్లడించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వివరించింది.
ఇటీవల కాలంలో చాలా మంది చిన్న కారణాలకే చిరాకు, కోపం తెచ్చుకోవం జరుగుతోంది. ఆ సమయంలో ఎదుటి వారిని దూషించడం, కొన్నిసార్లు దాడులు చేయడం లాంటివి చేస్తున్నారు. విశాఖపట్నంలోని పెదగదిలి జంక్షన్ పరిధిలో ఆదివారం దారుణ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలను మరింత బలోపే తం చేయడంపై ప్రభుత్వం దృష్టిసారించింది.
మండలంలోని పెద గొల్లలపాలెంలో అక్రమార్కులు బరితెగిస్తున్నారు. రెవెన్యూ అధికారులు గతంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలను అడ్డుకొని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయగా, కబ్జాదారులు వాటిని పీకిపడేశారు. అంతేకాక రెండు రోజుల నుంచి గ్రావెల్, మట్టి తీసుకువచ్చి ఆయా స్థలాలను ఎత్తు చేస్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో పనుల జోరును పెంచేశారు. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి.
క్రికెట్ ఆడుతుండగా రేగిన వివాదం ఓ యువకుడి హత్యకు దారితీసింది.
అనకాపల్లి నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరలో భాగంగా ఎన్టీఆర్ స్టేడియంలో ఆదివారం రాత్రి నిర్వహించిన స్వరాభిషేకం కార్యక్రమంలో సినీ గాయకులు మల్లికార్జున్, గోపిక పూర్ణిమ ఆలపించిన పలు గేయాలు ఆహూతులను అలరింపజేశాయి.
నగరంలో గూడులేని పేదల కోసం సెంటు స్థలాల్లో నిర్మిస్తున్న ఇళ్ల వ్యవహారం రోజుకో మలుపుతిరుగుతోంది.
వీధి కుక్కలు వింత వ్యాధిబారిన పడ్డాయి. గ్రామాల్లో ఎక్కడ చూసినా చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న శునకాలు కనినిపిస్తున్నాయి. వెంట్రుకలు మొత్తం ఊడిపోయి, శరీరం కమిలిపోయి పుండ్లు పడ్డాయి. వ్యాధి తీవ్రత అధికంగా వున్న కుక్కలు తీవ్రంగా నీరసించి, ఆహారం తినలేక కదల్లేని స్థితిలో వున్నాయి. ఈ తరహా కుక్కలు కొద్ది రోజులకే మృత్యువాత పడుతున్నాయి. వీటి పరిస్థితిని చూసి పలువురు ఆవేదన చెందుతున్నారు.
శ్రీహరిపురంలోని కోరమాండల్ ఇంటర్నేషనల్ ఎరువుల కర్మాగారంలో జిప్సం కొండలా పేరుకుపోయింది.
పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న పరవాడ ప్రాంతంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు కలగానే మిగిలింది. ఇక్కడ ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులు సాధారణ డిగ్రీ కోర్సులు చదవాలంటే గాజువాక, విశాఖపట్నం, అనకాపల్లి వెళ్లాల్సి వస్తున్నది. అమ్మాయిలను అంత దూరంలో చదివించడానికి తల్లిదండ్రులు ఇష్టపడకపోవడంతో ఇంటర్తోనే చదువు మానేయాల్సి వస్తున్నది.