ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీల లీలలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
వైసీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాల కోసం లబ్ధిదారులకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) మంజూరుచేసిన రుణాలు వసూలు కావడం లేదు.
జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ సోమవారం 98వ వార్డులోని 524, 523, 529 సచివాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా వేసవిలో చేపల వేటపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
‘‘ఆంధ్ర విశ్వవిద్యాలయం ఖ్యాతి ఇనుమడించేలా శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాం. గడిచిన ఏడాదికాలంగా విభిన్నమైన కార్యక్రమాలతో ఎంతోమంది ప్రముఖులను వేడుకల్లో భాగస్వామ్యులను చేశాం.
జీకేవీధి మండలం అమ్మవారి ధారకొండ గ్రామంలో సోమవారం భారీ విష సర్పం కలకలం రేపింది. ఒక గిరిజన రైతును కాటు వేయడానికి ప్రయత్నించగా, అతను త్రుటిలో తప్పించుకొని ప్రాణాలను కాపాడుకున్నాడు.
జిల్లాలో చాలా చోట్ల సచివాలయ భవనాలు అసంపూర్తి నిర్మాణాలతో దర్శనమిస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రాధాన్యతా భవనాలుగా పేర్కొన్నప్పటికీ నిధులు సక్రమంగా విడుదల చేయక పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి.
మన్యంలో సోమవారం భిన్న వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండకాయగా, కొన్నిచోట్ల మధ్యాహ్నం నుంచి వర్షం కురిసింది.
తాగు, సాగునీటి అవసరాలతో పాటు భావితరాల కోసం భూగర్భ జలాల సంరక్షణ అందరి బాధ్యతగా భావించాలని కలెక్టర్ టి.నిశాంతి అన్నారు.
మండలంలోని పినకోట పంచాయతీ సమీపంలో అడవిదున్నలు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. చింతపాక, బొర్రాపాలెం, పినకోట సమీపంలో అధిక సంఖ్యలో అడవిదున్నలు తిరుగుతున్నాయని స్థానిక గిరిజనులు సోమవారం విలేకరులకు తెలిపారు.