• Home » Andhra Pradesh » Visakhapatnam

విశాఖపట్టణం

మెయిన్స్‌లో మెరిశారు

మెయిన్స్‌లో మెరిశారు

దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, తత్సమాన విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం గత నెల చివరి వారంలో నిర్వహించిన జేఈఈ మెయిన్స్‌ తొలి దశ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి.

సాగరతీరంలో సందడి

సాగరతీరంలో సందడి

వైమానిక దళం సాహస విన్యాసాలతో అదరహో అనిపించింది.

నగరానికి చేరుకున్న గవర్నర్‌, హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌

నగరానికి చేరుకున్న గవర్నర్‌, హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌

ఐఎఫ్‌ఆర్‌ కార్యక్రమంలో పాల్గొనడానికి రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ థీరజ్‌సింగ్‌ ఠాగూర్‌ సోమవారం రాత్రి నగరానికి చేరుకున్నారు.

జీవో-3కి ప్రత్యామ్నాయం తీసుకొస్తాం

జీవో-3కి ప్రత్యామ్నాయం తీసుకొస్తాం

ఆదివాసీలకు శతశాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు జీవో నంబరు-3కి ప్రత్యామ్నాయం తీసుకొస్తామని, దీనికి ప్రభుత్వం కట్టుబడి వుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు.

186 కిలోల గంజాయి స్వాధీనం

186 కిలోల గంజాయి స్వాధీనం

ఒడిశా నుంచి బూదరాళ్ల మీదుగా రాజమహేంద్రవరం, అనపర్తి, తమిళనాడుకు రవాణా చేస్తున్న 186 కిలోల గంజాయిని సోమవారం కొయ్యూరు, మంప పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో స్వాధీనం చేసుకుని, నలుగురిని అరెస్టు చేశారు.

శరవేగంగా రైల్వే అండర్‌ పాస్‌వే పనులు

శరవేగంగా రైల్వే అండర్‌ పాస్‌వే పనులు

అరకులోయ- చొంపి మధ్య ఉన్న రైల్వే గేటు వద్ద రైల్వే అధికారుల పర్యవేక్షణలో అండర్‌ పాస్‌వే పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

మత్స్యలింగేశ్వరా నమోనమః

మత్స్యలింగేశ్వరా నమోనమః

మండలంలోని మఠం పంచాయతీలో గల మత్స్యలింగేశ్వరస్వామి ఆలయానికి సోమవారం భక్తులు పోటెత్తారు. శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.

కమ్మేసిన పొగమంచు

కమ్మేసిన పొగమంచు

మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతుండడంతో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. సోమవారం ముంచంగిపుట్టులో 9.7, అరకులోయలో 9.8, పెదబయలులో 11.1, చింతపల్లిలో 13.8, జి.మాడుగులలో 14.5, కొయ్యూరులో 16.2, అనంతగిరిలో 17.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ముమ్మరంగా పసుపు సేకరణ

ముమ్మరంగా పసుపు సేకరణ

మన్యంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా గిరిజన రైతులు తమ భూముల్లోని పసుపును తవ్వి తీస్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. వరి, రాగుల కోతలు, కాఫీ పండ్ల సేకరణ పూర్తయిన తర్వాత గిరిజన రైతులు పసుపు సేకరణపై దృష్టి సారిస్తారు.

హరహర మహాదేవ

హరహర మహాదేవ

మహాశివరాత్రి సందర్భగా ఆదివారం జిల్లా వ్యాప్తంగా శైవక్షేత్రాలు కిటకిటలాడాయి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి