మండల పరిధిలో ప్రధానమైన భీమిలి- నర్సీపట్నం (బీఎన్) రహదారి అభివృద్ధి పనుల్లో కదలిక వచ్చింది. వివిధ కారణాలతో నత్తనడక సాగుతున్న రహదారి విస్తరణ, అభివృద్ధి పనులు మళ్లీ ఊపందుకున్నాయి. వెంకన్నపాలెం నుంచి సబ్బవరం మండలం లింగాల తిరుగుడు వరకు పునరుద్ధరణ అయిన పనులు ఈ నెలాఖరునాటికి పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. వెంకన్నపాలెం- చోడవరం రోడ్డు పని కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా నిరంతరాయంగా నిర్వహిస్తే వచ్చే నెల చివరినాటికి పూర్తయ్యే అవకాశం వుంది.
పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా వార్డులవారీగా పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను ఆదివారం విడుదల చేశారు.
నీటికష్టాలతో కొట్టుమిట్టాడుతున్న విశాఖ నగరానికి సాంత్వన కలిగించేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆదివారం నగరంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది.
మార్వాడీల కావడి యాత్ర ఆదివారం వైభవంగా సాగింది. మాధవదార వద్ద ఉదయాన్నే ప్రారంభమైన యాత్ర కంచరపాలెం, తాటిచెట్లపాలెం, అక్కయ్యపాలెం, గురుద్వార మీదుగా బీచ్ రోడ్డులోని పాండురంగస్వామి ఆలయానికి చేరుకుంది.
నగరంలోని ప్రభుత్వ మానసిక వైద్యశాలను సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్గా అప్గ్రేడ్ చేయడంతో పలు కోర్సుల నిర్వహణకు అవకాశం లభించింది.
క్రీడలతో మెరుగైన సమాజం రూపుదిద్దవచ్చునని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖా మంత్రి డా.మన్సుఖ్ మాండవీయపేర్కొన్నారు.
‘కేంద్రం నుంచి వచ్చే 16వ ఆర్థికసంఘం నిధులను దక్కించుకోవాలంటే అక్టోబరు నెలాఖరులోగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగాలి.
ఉత్తరాంధ్ర పెద్దాస్పత్రి కేజీహెచ్లో ఇటీవలి పరిణామాలపై ఉద్యోగుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
ఆదివాసీ రైతులకు రాయితీపై పంపిణీ చేయనున్న రాజ్మా విత్తనాలకు రెండో దశ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు స్థానిక వ్యవసాయ సహాయక సంచాలకులు(ఏడీఏ) బీవీ తిరుమలరావు తెలిపారు.