• Home » Andhra Pradesh » Visakhapatnam

విశాఖపట్టణం

Ditwah Cyclone: దిత్వా తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు

Ditwah Cyclone: దిత్వా తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు

దిత్వా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వాహణ సంస్థ అధికారులు తెలిపారు. తుఫాను దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

భయపెడుతున్న స్క్రబ్‌ టైఫస్‌

భయపెడుతున్న స్క్రబ్‌ టైఫస్‌

జిల్లాలో స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధి చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది.

నేడు జీవీఎంసీ ఆవిర్భావ  వేడుక

నేడు జీవీఎంసీ ఆవిర్భావ వేడుక

సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని మేయర్‌ పీలా శ్రీనివాసరావు, కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ నిర్ణయించారు.

పర్యాటకుల సందడి

పర్యాటకుల సందడి

ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలు పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులు ఆదివారం సందడి చేశారు. గొలుగొండ మండలంలోని దారమఠం పర్యాటక కేంద్రం వద్ద పర్యాటకుల కోలాహలం కనిపించింది.

మానిపండు తెగులుతో కలవరం

మానిపండు తెగులుతో కలవరం

మండలంలోని వరి రైతులను మానిపండు తెగులు కలవరపెడుతోంది. మరో వారం, పది రోజుల వ్యవధిలో పండిన పంట చేతికి అందుతుందన్న గంపెడు ఆశతో ఉన్న రైతులను పంట చివర దశలో ఈ తెగులు ఆందోళనకు గురిచేస్తోంది.

రైలు పట్టాలపై ప్రయాణికుల రాకపోకలకు చెక్‌

రైలు పట్టాలపై ప్రయాణికుల రాకపోకలకు చెక్‌

ప్రమాదాల నివారణలో భాగంగా స్థానిక రైల్వే స్టేషన్‌లో పట్టాలపై ప్రయాణికులు రాకపోకలు సాగించకుండా రైల్వే అధికారులు చెక్‌ పెట్టారు.

నూకాంబిక ఆలయం కిటకిట

నూకాంబిక ఆలయం కిటకిట

ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు నూకాంబిక అమ్మవారి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజామున బాలాలయంలోని అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.

ముగిసిన రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు

ముగిసిన రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు

పరవాడ మండలం లంకెలపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 69వ అండర్‌- 14 రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి.

రైతుల్లో గుబులు

రైతుల్లో గుబులు

దిత్వా తుఫాన్‌ రైతుల్లో గుబులు రేపుతోంది. చేతికొచ్చిన పంట ఎక్కడ నేలపాలవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కోతలు పూర్తి చేసిన రైతులు వరి పనలను కుప్పలుగా పెట్టారు.

కానరాని మావోయిస్టుల బంద్‌

కానరాని మావోయిస్టుల బంద్‌

మావోయిస్టులు పిలుపునిచ్చిన భారత్‌ బంద్‌ జీకేవీధి మండలం సీలేరులో కానరాలేదు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి