మండలంలోని శెట్టిపాలెంలో ఏర్పాటు చేయనున్న కాఫీ ప్రొసెసింగ్ యూనిట్కు సెప్టెంబరు 4వ తేదీన శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు శంకుస్థాపన చేయనున్నట్టు గిరిజన సహకార సంస్థ (జీసీసీ) జీఎం దేవరాజ్ తెలిపారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సెప్టెంబరు 3వ తేదీన జిల్లాకు రానున్నారు. గోదావరి జలాలను పోలవరం ఎడమ కాలువకు విడుదల చేసి, పాయకరావుపేట వద్ద నిర్వహించే జలహారతి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.
అనకాపల్లి మండలంలో ప్రభుత్వ స్థలాలు, భూముల ఆక్రమణ రోజు రోజుకి పెరిగిపోతున్నది.
అనకాపల్లి- అచ్యుతాపురం రోడ్డు విస్తరణకు సంబంధించి ప్రధానమైన అచ్యుతాపురం జంక్షన్లో ఫ్లైఓవర్ వంతెన పనులు మందకొడిగా సాగుతున్నాయి.
రాష్ట్ర మానవ వనరులు (విద్య) శాఖ మంత్రి నారా లోకేశ్ విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తెస్తున్నారు.
కనకమహాలక్ష్మి ఆలయంలో పరిపాలన సరిగ్గా సాగడం లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంది.
నిరుపేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు తీసుకువచ్చిన ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు సొమ్ము చేసుకుంటున్నాయి.
మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ)లో నాలుగు గ్రామీణ మండలాల విలీనానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.
పారదర్శకమైన ఓటర్ల జాబితా తయారీకి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని, ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు ఉంటే తగిన ఆధారాలతో రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని ‘సర్’ పరిశీలకులు ఎస్.భార్గవి కోరారు.
స్థానిక ఐటీడీఏ పరిధిలో ఉండే గిరిజన సంక్షేమ విద్యా శాఖ(ఉప సంచాలకుల కార్యాలయం) నాలుగు దశాబ్దాలుగా ఎదుగూ బొదుగూ లేకుండా ఉండిపోయింది. 1976లో అప్పటి అవసరాలకు అనుగుణంగా మంజూరు చేసిన పోస్టులతోనే గత 50 సంవత్సరాలుగా కాలం వెల్లదీస్తున్నారు.