దిత్వా తుఫాన్ ప్రభావంతో మన్యంలో ముసురు వాతావరణం కొనసాగుతూ మంగళవారం జల్లులతో కూడిన వర్షం కురిసింది.
విత్తన మార్పిడితో బర్లీ పొగాకు రైతులు, వాతావరణం అనుకూలించక పత్తి రైతులు నష్టాలను చవిచూసే పరిస్థితులు నెలకొన్నాయి. పెట్టుబడి డబ్బులైనా వస్తాయో రావోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లా అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను రూపొందించి సమష్టిగా కృషి చేయాలని అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్కుమార్ ఆదేశించారు.
నైరుతి బంగాళాఖాతంలో నెలకొన్న ‘దిత్వా’ తుఫాన్ తీవ్ర వాయుగుండంగా బలహీనపడినప్పటికీ, రానున్న రెండు రోజులు వర్షాల కురుస్తాయన్న వాతావరణ శాఖ సమాచారంతో వరి రైతులు ఆందోళన చెందుతున్నారు.
నర్సీపట్నం నియోజకవర్గంలో ఏటా రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేయనున్నట్టు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.
జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద మొదటి రోజైన సోమవారం 91.62 శాతం మందికి డబ్బులు పంపిణీ చేశారు.
మొంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో నగరం, పరిసర ప్రాంతాల్లో భూగర్భజలాలు సమృద్ధిగా పెరిగాయి.
నగరానికి పర్యాటకంగా మరో మణిహారం అందుబాటులోకి వచ్చింది.
దేశంలో ప్రతిఒక్కరూ అక్షరాస్యులు కావాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ‘అక్షర ఆంధ్ర’ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలు సోమవారం అంగరంగ వైభవంగా జరిగాయి.