సహజసిద్ధ ప్రకృతి అందాలకు నిలయం సీలేరు. ఎత్తైన పచ్చని కొండలు, లోయలు, జలపాతాలు, రిజర్వాయర్లు, జల విద్యుత్ కేంద్రాలు.. ఇలా ఎన్నో అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. జీకే వీధి మండలం సీలేరులో సినిమా షూటింగ్లకు అనువైన ఎన్నో అద్భుతమైన లొకేషన్లు ఉన్నాయి.
ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో గిరిజన గ్రామాల్లో చోడి(రాగులు) నాట్లు ముమ్మరంగా వేస్తున్నారు. ఏజెన్సీలో వరి సాగు తర్వాత చోడి సాగుకే గిరిజనులు అధిక ప్రాధాన్యం ఇస్తారు. దీంతో ఏ గిరిజన పల్లెలో చూసినా చోడి నాట్లు వేస్తున్న పనుల్లో ఉన్న గిరిజనులే కనిపిస్తున్నారు.
ఐటీడీఏ కార్యాలయం వద్ద బుధవారం సాయంత్రం మారికవలస ఏపీ గిరిజన గురుకులం పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది.
ఆంధ్ర- తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ర్టాలకు తరలించడానికి సిద్ధంగా ఉన్న గంజాయిని ఒడిశాలోని కలిమెల పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 1.2 కోట్లు ఉంటుందని కలిమెల సీఐ ప్రభుదత్తవిశ్వాలు తెలిపారు.
మండలంలోని గన్నెలకు ఈ నెల 29న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రానున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లను బుధవారం సాయంత్రం సీఎం ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ వెంకటేశ్, కలెక్టర్ నిషాంతి, జేసీ శ్రీపూజ, జీసీసీ చైర్మన్ శ్రావణ్కుమార్, అధికారులు పరిశీలించారు.
గ్రేటర్ విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ)లో విలీనంపై పంచాయతీల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది.
ప్రయాణికుల భద్రతకు, సరకును సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని దక్షిణ కోస్తా రైల్వే జోన్ జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ సూచించారు.
ఆతిథ్య రంగంలో పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి.
లారీ డ్రైవర్పై రవాణా శాఖ అధికారి కారు డ్రైవర్ దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సెప్టెంబరు 3న అనకాపల్లి జిల్లాకు రానున్నారు.