దేశ నిర్మాణంలో విద్యావంతులైన యువతదే అత్యంత కీలక భూమిక అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే అసలైన విద్య అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. నాణ్యమైన విద్య సమాజంలోని ప్రతి వర్గానికి చేరాలని ఆకాంక్షించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓ చిన్నారిపై జరిగిన అమానుష ఘటన కలకలం రేపుతోంది. రూ.10 వేలు దొంగతనం చేసిందనే అనుమానంతో 8 ఏళ్ల బాలిక చేతులపై అట్లకాడతో వాతలు పెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది.
దైవదర్శనానికి భర్తతో కలిసి బయలుదేరిన ఆమె దారిలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
ఈ ఏడాది ఖరీఫ్ సాగుపై రైతులు ఆందోళన చెందుతున్నారు. నైరుతి రుతుపవనాలు ప్రవేశించి రెండు వారాలు దాటినప్పటికీ భారీ వర్షాలు కురిసిన దాఖలాలు లేవు.
మండలంలో కట్టువాని అగ్రహారం గ్రామానికి అనుకొని బొడ్డేరు నదిపై ఉన్న వంతెన బలహీనంగా మారి రెండేళ్ల క్రితం కుంగిపోయింది.
వైసీపీ అధికారంలో వున్నప్పుడు ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు భూకబ్జాలకు పాల్పడ్డారు.
జనసేన ఆవిర్భావం నుంచి పార్టీకి సేవలు అందిస్తున్న జనసైనికులు, వీర మహిళలకు తగిన గుర్తింపు కల్పించేందుకు పార్టీ నిర్మాణ సాధన సమాచార సేకరణ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకులు పెండం దొరబాబు పేర్కొన్నారు.
నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు దారుణంగా పడిపోతున్నాయి.
విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) చాలాకాలం తరువాత మళ్లీ మధ్య తరగతి ప్రజల కోసం అఫర్డబుల్ (సరసమైన) హౌసింగ్ నిర్మాణానికి ముందుకు వచ్చింది.