బూదరాళ్ల పంచాయతీ ముకుడుపల్లి నుంచి మంగళవారం సాయంత్రం కూలీలను కొయ్యూరు తీసుకు వస్తున్న ఆటో దొడ్డవరం సమీప సుద్దలమెట్ట ఘాట్లో అదుపు తప్పి లోయలో బోల్తా పడింది.
పారిశ్రామిక ప్రగతిలో అనకాపల్లి జిల్లా దూసుకుపోతున్నది.
అచ్యుతాపురం- పూడిమడక రోడ్డులో కోనెంపాలెం వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతిచెందాడు.
గ్రామాలను చెత్త రహితంగా తీర్చి దిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు.
నగరంలో ట్రాఫిక్ పోలీసులు తమ విధులను పక్కనపెట్టేసి చలాన్లు కట్టించే పనిలో పడ్డారు.
లాభాలు ఆర్జిస్తున్నప్పటికీ స్టీల్ ప్లాంటు యాజమాన్యం విభాగాల ప్రైవేటీకరణ ప్రక్రియను మాత్రం ఆపలేదు.
పెందుర్తి మండల పరిషత్ అధ్యక్షురాలు మధుపాడ నాగమణి (వైసీపీ)పై కూటమి నాయకులు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది.
ఆస్తి పన్ను బకాయిల వసూలు దిశగా జీవీఎంసీ రెవెన్యూ అధికారులు దూకుడుపెంచారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘రూఫ్టాప్ సోలార్ ప్రాజెక్టు’ల ఏర్పాటులో జాప్యం జరుగుతోందని, ఇబ్బందులు ఎదురవుతున్నాయని వినియోగదారులు పలువురు ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్కు ఫిర్యాదు చేశారు.
తలసరి ఆదాయంలో విశాఖపట్నం జిల్లా అగ్రస్థానంలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశంసించారు.