జీవీఎంసీ పరిధిలోని 30 లేఅవుట్లలో నిర్మించిన 3,600 టిడ్కో ఇళ్లను సోమవారం లబ్ధిదారులకు అందజేశారు.
స్థానిక సంస్థల నుంచి సెస్ బకాయిలు రాబట్టడంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.
జిల్లా కలెక్టర్గా నియమితులైన ఎం.అభిషిక్త్ కిషోర్ బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించనున్నారు.
మండల కేంద్రం రామాలయం సమీపంలో ఒక గిరిజన యువతి సోమవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించి ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.
పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం పసుపు ధరలపై పడింది. విదేశీ ఎగుమతులు నిలిచిపోవడంతో గత వారం రోజులుగా ధరలు తగ్గుముఖం పట్టాయి.
ఎట్టకేలకు మండలంలోని చిలకలగెడ్డ పంచాయతీ దాసరితోట నుంచి మెట్టపాలెం పీవీటీజీ గ్రామానికి రహదారి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
మన్యంలో సోమవారం వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. వాతావరణంలో మార్పుల కారణంగా కొన్ని రోజులుగా గిరిజన ప్రాంతంలో విభిన్న వాతావరణం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సోమవారం కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎండకాసింది.
దేశంలో మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ గడువు ఈ నెల 31తో ముగియనుండగా, అనుకున్న మేర లక్ష్యాన్ని చేరుకుంది.
జిల్లాలోని గిరిజనులకు గృహ యోగం కలిగింది. పీఎం జన్మన్ యోజనలో మంజూరైన ఇళ్లలో సోమవారం 1,,002 ఇళ్లకు ఘనంగా గృహ ప్రవేశాలు చేశారు.
మండలంలో సోమవారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం కురవడంతో పిడుగుపాటుకు ఒక గిరిజనుడి మృతి చెందాడు.