పెందుర్తి మండలం గుర్రంపాలెంలో గల ఏపీఐఐసీ లేఅవుట్ను ఆనుకుని రెవెన్యూ భూముల్లో అక్రమంగా గ్రావెల్, మెటల్ తవ్వకాలు జరిగినట్టు అధికారుల తనిఖీల్లో నిర్ధారణ అయ్యింది.
భూ సమస్యలకు పారదర్శకంగా, వేగంగా పరిష్కారం చూపాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన రెవెన్యూ క్లినిక్లకు జిల్లాలో స్పందన బాగానే ఉన్నప్పటికీ అర్జీల పరిష్కారంలో మాత్రం వెనుకబడినట్టు తెలుస్తోంది. రీసర్వే లోపాలు, సరిహద్దు వివాదాలు, భూ వర్గీకరణ, కబ్జాలు వంటి దీర్ఘకాలిక సమస్యలపై అందిన అర్జీల్లో చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి. అధికారుల అలసత్వం, సిబ్బంది కొరత వల్ల అర్జీలకు సత్వర పరిష్కారం దక్కడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
భూ సమస్యలకు పారదర్శకంగా, వేగంగా పరిష్కారం చూపాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన రెవెన్యూ క్లినిక్లకు జిల్లాలో స్పందన బాగానే ఉన్నప్పటికీ అర్జీల పరిష్కారంలో మాత్రం వెనుకబడినట్టు తెలుస్తోంది. రీసర్వే లోపాలు, సరిహద్దు వివాదాలు, భూ వర్గీకరణ, కబ్జాలు వంటి దీర్ఘకాలిక సమస్యలపై అందిన అర్జీల్లో చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి. అధికారుల అలసత్వం, సిబ్బంది కొరత వల్ల అర్జీలకు సత్వర పరిష్కారం దక్కడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఎవరికి వారు తమకు నచ్చిన పదార్థాలను ఎంత కావాలంటే అంత వడ్డించుకుని సంతృప్తిగా తినే క్యాంటీన్ త్వరలో నర్సీపట్నంలో ప్రారంభం కాబోతోంది. కస్టమర్ అరటి ఆకు వేసిన ప్లేటు పట్టుకొని వెళ్లి అక్కడ వరుసగా హాట్ డిష్ల్లో ఉంచిన వైట్ రైస్ , కూరలు, సాంబారు, ఫ్రై, పెరుగు కావల్సినంత స్వయంగా వడ్డించుకొని తినొచ్చు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మునిసిపాలిటీ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్ ఎదురుగా తృప్తి క్యాంటీన్లో తొలిసారి అధునాత బఫే విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నారు.
జాతీయ స్థాయిలో గ్రామ పంచాయతీల విభాగంలో గుడ్ గవర్నెన్స్- 2026 జాతీయ అవార్డును నాతవరం మండలం శృంగవరం పంచాయతీకి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రదానం చేశారు.
అంతర్ జిల్లా దొంగల ముఠాను అరెస్టు చేసినట్టు ఎస్పీ తుహిన్సిన్హా తెలిపారు. ఇటీవల మునగపాక మండలం వెంకటాపురం గ్రామంలో జరిగిన చోరీకి సంబంధించిన వివరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. ఈ నెల రెండో తేదీన మునగపాకలోని వెంకటాపురం గ్రామంలో ఒక ఇంట్లో చోరీ జరిగింది.
చెత్త నుంచి సంపద సృష్టికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ టి.నిషాంతి అన్నారు.
అందరి సహకారంతో జిల్లాను ఆర్గానిక్గా తీర్చిదిద్దేందుకు కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ టి.నిషాంతి పిలుపునిచ్చారు.
మోదకొండమ్మ ఉత్సవాల నేపథ్యంలో అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు.
మన్యం వాసుల ఆరాధ్య దేవతమోదకొండమ్మ ఉత్సవాలు ఆదివారం నుంచి పాడేరులో ఘనంగా ప్రారంభం కానున్నాయి. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా కొలిచే మోదకొండమ్మ ఉత్సవాలు మూడు రోజులు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. మోదకొండమ్మను దర్శించుకునేందుకు మారుమూల గిరిజన గూడెల్లో నివసించే వారితోపాటు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలిరానున్నారు. ఉత్సవాలకు సంబంధించినఏర్పాట్లన్నీ ఉత్సవ కమిటీ, అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.