ఆంధ్ర విశ్వవిద్యాలయం దూరవిద్య విభాగంలో నిర్వహించే పలు కోర్సులకు టీచింగ్ అరేంజ్మెంట్స్లో భాగంగా ఏయూలోని వివిధ విభాగా లకు చెందిన ఫ్యాకల్టీ తోపాటు వర్సిటీ అనుబంధ కాలేజీల నుంచి కొందరు అధ్యాపకులను పాఠాలు బోధించేందుకు తీసుకుంటారు.
విశాఖపట్నం విమానాశ్రయం పౌర సేవలకు వీడ్కోలు పలికింది.
జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. వారం రోజులుగా తేలికపాటి వర్షాలు కురుస్తుండడం, వాతావరణంలో మార్పురావడంతో లంబసింగి , పరిసర ప్రాంతాల ప్రకృతి అందాలు అమితంగా ఆకట్టుకుంటున్నాయి.
జిల్లాలో అధ్వానంగా ఉన్న రహదారుల పునర్నిర్మాణానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మండలంలోని పెద్దగెడ్డ- కొండవంచుల పరిసర 24 గ్రామాలను కలుపుతూ రూ.2 కోట్ల నాబార్డు నిధులతో కూటమి ప్రభుత్వం తారురోడ్డు నిర్మించింది.
మన్యంలో ఎత్తిపోతల పథకాలకు ఎట్టకేలకు కూటమి ప్రభుత్వ పాలనలో మోక్షం కలిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. చాలా ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్న ఆయా పథకాలకు మరమ్మతులు చేపట్టి, రానున్న పదేళ్ల పాటు నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మండలంలోని మారుమూల పైనంపాడు పంచాయతీ పరిధిలోని కాకరపాడు గుహ బాహ్య ప్రపంచానికి పరిచయం కాకపోవడంతో వెలుగులోకి రాకుండాపోయింది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహార శైలిపై, అసెంబ్లీని బహిష్కరిస్తున్న ఆ పార్టీ ఎమ్మెల్యే తీరుపై బీజేపీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్ రాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీపై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
నైరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభమై రెండున్నర నెలలైనా ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో నగరంలో తాగునీటి సమస్య తలెత్తింది.
నాలుగు డివిజన్లతో కొత్తగా ఏర్పడిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ అతి తక్కువ కాలంలో గణనీయమైన పురోగతి దిశగా వెళుతోందని జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ పేర్కొన్నారు.