జిల్లాలో సోమవారం ప్రారంభమైన పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ కె.రామకృష్ణారావు, ప్రభుత్వ పరీక్షల జిల్లా విద్యా అసిస్టెంట్ కమిషనర్ ఆర్.శశికుమార్ తెలిపారు.
మండలంలోని జీడిమామిడి తోటలకు స్టెమ్ బోరర్ (నియోప్లోకేడెరస్) బెడద ఎక్కువగా ఉంది. చెట్టు కాండాన్ని తొలిచే స్టెమ్ బోరర్ పురుగు వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
మన్యంలో సోమవారం భిన్న వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ ఠారెత్తించింది. దీంతో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. మధ్యాహ్నం మూడు గంటల తరువాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
తూర్పుకనుముల్లో పూర్వం ఆదివాసీలు సాగు చేసిన సంప్రదాయ(దేశవాళి) వరి రకాలపై స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు చేపట్టిన ప్రయోగాత్మక సాగు విజయవంతమైంది.
మహిళల రక్షణకు ఉన్న చట్టాలు, హక్కులపై అవగాహన ఉండాలని కలెక్టర్ టి.నిషాంతి సూచించారు.
భానుడి భగభగలతో నగరవాసులు అల్లాడిపోయారు.
ఆనందపురం మండలం శొంఠ్యాం సర్వేనంబరు 347లో ప్రభుత్వ భూములు కొట్టేయడానికి గ్రామానికి చెందిన కొందరు స్కెచ్ వేశారు.
ఆఫ్రికా దేశాలను వణికిస్తున్న ఎబోలా వైరస్పై జిల్లా ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది.
‘‘మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి. రెండు నెలలపాటు మా ఉపాధ్యాయుల బోధనను పరిశీలించండి. చదువు బాగోలేదని అనిపిస్తే.. మీ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చేర్పించుకోండి’’ అని జిల్లా విద్యా శాఖాధికారి గిడ్డి అప్పారావునాయుడు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత ్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికపై ఆదివారం పట్టణంలోని పలు వార్డుల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
మండలంలోని ఆర్.భీమవరంలో ఏర్పాటు కానున్న ఎంఎస్ఎంఈ పార్కుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారని ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నరసింహారావు తెలిపారు.