రోగులకు నాణ్యమైన వైద్య సేవలను అందించడమే ఆస్పత్రుల ప్రధాన లక్ష్యంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ పేర్కొన్నారు.
విశాఖ-చెన్నై ఇండస్ర్టియల్ కారిడార్ కోసం నక్కపల్లి మండలంలో సేకరించిన భూముల్లో ప్రైవేటు స్టీల్ ప్లాంట్, బల్క్డ్రగ్ పార్కుకు మౌలిక సదుపాయాల కల్పన పనులు శరవేగంగా సాగుతున్నాయి. స్టీల్ ఉత్పత్తిలో దిగ్గజ సంస్థలైన ఆర్సెలార్ మిట్టల్, నిప్పన్ స్టీల్ కంపెనీలు ఇక్కడ సుమారు లక్షన్నర కోట్ల రూపాయల వ్యయంతో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. ఈ కంపెనీకి కేటాయించిన భూముల్లో రహదారులు, డ్రైనేజీలు, తాగునీటి సరఫరా, విద్యుత్ లైన్లఏర్పాటు పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి.
స్థానిక ఆర్అండ్బీ ఏఈ సత్యప్రసాద్పై ఆ శాఖ ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలు చేపట్టినట్టు సమాచారం. గత నెల 29వ తేదీన స్థానిక జిల్లా కోర్టు సముదాయంలో కక్షిదారుల కోసం నిర్మిస్తున్న టాయిలెట్ల నిర్మాణ పనులను, 9వ అదనపు జిల్లా కోర్టు జడ్జి ఎం.హరినారాయణ, బార్ అసోసియేషన్ న్యాయవాదులు ఆర్అండ్బీ ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు.
సేంద్రీయ పంటల సాగులో సత్తాచాటుతున్న సంతపాలెం మహిళ రైతు సాధికార సంస్థ గుర్తింపు ఐరోపాలో పర్యటించే రాష్ట్ర బృందంలో చోటు ఏడు దేశాల్లో అధ్యయనానికి పయనమైన లాలం జ్యోతి రాంబిల్లి, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి):
ఆదివాసీ రైతులు వినూత్న పద్ధతిలో పసుపు ఉత్పత్తి చేస్తున్నారు. థింసా ఆర్గానిక్ రైతు ఉత్పత్తిదారుల సంఘం సహకారంతో శాస్త్రీయ పద్ధతులను పాటిస్తూ స్లైసింగ్ రూపంలో పసుపును తయారు చేస్తున్నారు.
మండలంలోని మాకవరం పంచాయతీ కేంద్రానికి సమీపంలో డుడుమ వెళ్లే ప్రధాన రహదారిలో మంగళవారం వనుగు సుమిత్ర(17) అనే గిరిజన యువతి అనుమానాస్పదస్థితిలో మృతి చెంది ఉన్నట్టు గురించామని ఎస్ఐ పి.నాని తెలిపారు.
మండలంలోని కోటగున్నలు గ్రామంలో పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి చేయడానికి సిద్ధం చేసిన 308 కిలోల గంజాయిని అన్నవరం పోలీసులు స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్టు స్థానిక ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా తెలిపారు.
ఉమ్మడి అల్లూరి జిల్లాలో గిరిజన రైతుల ఆదాయాన్ని పెంచేలా ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచాలని అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్కుమార్ ఆదేశించారు.
మన్యంలో పొగమంచు తీవ్రత తగ్గలేదు. కనిష్ఠ ఉష్ణోగ్రతలు కాస్త పెరిగినప్పటికీ చలి తగ్గుముఖం పట్టలేదు.
మండలంలోని పాడి- రత్నంపేట గ్రామాల మధ్య గల వంతెన శిథిలమైనా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు.