• Home » Andhra Pradesh » Visakhapatnam

విశాఖపట్టణం

పీజీ హాస్టల్‌ భవనం పైనుంచి పడి యువకుడి మృతి

పీజీ హాస్టల్‌ భవనం పైనుంచి పడి యువకుడి మృతి

పెయింగ్‌ గెస్ట్‌ (పీజీ) హాస్టల్‌ భవనం మూడో అంతస్థు నుంచి కింద పడి ఓ యువకుడు మృతిచెందాడు. ఇతను సెజ్‌లోని ఒక ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్టు స్థానికులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి.

కేంద్రీయ విద్యాలయం స్థలం పరిశీలన

కేంద్రీయ విద్యాలయం స్థలం పరిశీలన

అనకాపల్లి మండలం సుందరయ్యపేట పంచాయతీ అచ్చియ్యపేట గ్రామ పరిధిలో కేంద్రీయ విద్యాలయానికి కేటాయించిన భూమిని కేవీ భవన నిర్మాణ సంస్థ ఇంజనీర్‌ ప్రసాద్‌, ప్రిన్సిపాల్‌ గౌరీశంకర్‌, సర్వేయర్‌ అశ్విని మంగళవారం పరిశీలించారు.

రేషన్‌ పక్కదారి

రేషన్‌ పక్కదారి

ఏప్రిల్‌ నెల రేషన్‌ సరుకుల పంపిణీ ప్రారంభం కాకముందే పాయకరావుపేటలోని ఒక రేషన్‌ డిపో డీలర్‌ సరుకులను పక్కదారి పట్టించారు.

తోడు దొంగలు

తోడు దొంగలు

జిల్లాలో అత్యధిక మండలాల్లో అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైసీపీ నాయకులు రాజకీయంగా ఉప్పు, నిప్పు అన్నట్టుగా వుంటారు.

పంచాయతీలకు ప్రత్యేకాధికారులు

పంచాయతీలకు ప్రత్యేకాధికారులు

గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీ కాలం మరో రెండు రోజుల్లో ముగియనుండడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టింది.

1,108 కిలోల గంజాయి దహనం

1,108 కిలోల గంజాయి దహనం

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) స్వాధీనం చేసుకున్న 1,108 కిలోల గంజాయిని సోమవారం ఫార్మాసిటీలో శాస్త్రీయ పద్ధతిలో దహనం చేశారు.

బీఎన్‌ రోడ్డుకు మోక్షం లేదా?

బీఎన్‌ రోడ్డుకు మోక్షం లేదా?

ఉమ్మడి విశాఖ జిల్లాలో కీలకమైన భీమిలి- నర్సీపట్నంం (బీఎన్‌ రోడ్డు) అభివృద్ధి, విస్తరణ పనులు ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

పీవీసీ ధరలు పైపైకి...

పీవీసీ ధరలు పైపైకి...

యుద్ధం వల్ల క్రూడాయిల్‌, ఎల్‌పీజీ సరఫరా తగ్గడంతో సగటు వినియోగదారులంతా ఇబ్బంది పడుతున్నారు.

పంచాయతీలకు ప్రత్యేకాధికారులపై కసరత్తు

పంచాయతీలకు ప్రత్యేకాధికారులపై కసరత్తు

సర్పంచుల పదవీకాలం వచ్చే నెల రెండో తేదీతో ముగియనున్నది.

విశాఖకు  హై-టెక్‌, హై-పవర్‌ లోకోలు

విశాఖకు హై-టెక్‌, హై-పవర్‌ లోకోలు

కొత్తవలస-కిరండూల్‌ (కేకే) మార్గంలో గూడ్స్‌ రైళ్లు మరింత వేగంగా పరుగు తీయనున్నాయి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి