జిల్లాలోని హుకుంపేట, పెదబయలులో సోమవారం భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రం పాడేరు, పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచి జల్లులు మాత్రమే పడగా, ఒడిశాకు సరిహద్దున ఉన్న ముంచంగిపుట్టు, పెదబయలు, జి.మాడుగుల, జీకేవీధి మండలాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది.
రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనలతో స్థానిక సంస్థల ఎన్నికలకు యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే పంచాయతీల వారీగా ఓటరు జాబితాలను అధికారులు సిద్ధం చేశారు.
పట్టుదలతోనే పోటీ పరీక్షల్లో విజయం సాధ్యమవుతుందని కలెక్టర్ టి.నిషాంతి అన్నారు. డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు స్థానిక ఎస్ఆర్.శంకరన్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ఒక్క రోజు అవగాహన సదస్సులో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
మన్యంలో డ్రాగన్ ఫ్రూట్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఆదివాసీలు డ్రాగన్ ఫ్రూట్ను సంప్రదాయేతర పంటగా సాగు చేస్తున్నారు. సీజన్ కావడంతో ఒక్కసారిగా అధిక దిగుబడులు మార్కెట్కి వస్తున్నాయి.
మండలంలోని పలు శాఖలకు సొంత భవనాలు లేకపోవడంతో పరాయి పంచన కొనసాగుతున్నాయి. కనీస సదుపాయాలు లేక ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు.
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ కార్యకలాపాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఎయిర్పోర్టుకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖపట్నం నుంచి ఏరో ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ASR-1, ASR-2 పేర్లతో రెండు మార్గాల్లో ఈ సర్వీసులను నడపనున్నారు.
ఆనందపురం మండలం వేములవలస హౌసింగ్ కాలనీ అభివృద్ధి నుంచి నిర్మాణం వరకు వివాదాలు కొనసాగుతున్నాయి.
జీవీఎంసీ ప్రజారోగ్య విభాగంలోని ఒక అధికారి తీరు చర్చనీయాంశంగా మారింది.
ఆహార ఉత్పత్తులకు ప్రచారాన్ని నిర్వహించే సెలబ్రిటీలు, సోషల్ మీడి యా ఇన్ఫ్లూయెన్సర్లు అప్రమత్తంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారి టీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) స్పష్టం చేసింది.
స్టేట్ ఫుడ్ లేబోరేటరీ సేవలు వినియోగించుకోవడంపై అధికారుల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది.