తన తల్లి చింతకుంట రత్నమ్మ ఆరోగ్య పరిస్థితిపై దుష్ప్రచారం జరుగుతోందని అనకాపల్లి ఎంపీ రమేష్ పేర్కొన్నారు. ఈ వార్తలను ఎవరూ నమ్మవద్దని తెలిపారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం నిర్వహించే పరీక్షలపై గతంలో అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్కు అవసరమైన భూ సేకరణకు అడుగులు వేగంగా పడుతున్నాయి.
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) విభిన్నమైన కార్యకలాపాలకు కేంద్రంగా మారుతోంది.
ప్రభుత్వ స్థలాం కనిపిస్తే చాలు అక్రమార్కులు వాలిపోతున్నారు.
నగరంలో వాహన చోదకులకు ట్రాఫిక్ పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు.
మండలంలోని వరి పంటలు దాదాపు కోత దశకు వచ్చాయి. ఈ సమయంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ప్రముఖ పర్యాటక కేంద్రం బొజ్జన్నకొండ వద్ద ఆదివారం పర్యాటకులు సందడి చేశారు.
అనకాపల్లిలోని ఎన్టీఆర్ వైద్యాలయం ఆవరణలో రూ.22 కోట్లతో చేపట్టిన క్రిటికల్ కేర్ యూనిట్ భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. 50 పడకల సామర్థ్యంతో నిర్మించిన ఈ భవనం ప్రారంభానికి సిద్ధమైంది.
మండలంలోని కల్యాణపులోవ పోతురాజుబాబు గుడి వద్దకు ఆదివారం సహచర కూలీలతో కలిసి పిక్నిక్కు వెళ్లిన ఒక యువకుడు జలాశయంలో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తూ గల్లంతయ్యాడు.