• Home » Andhra Pradesh » Visakhapatnam

విశాఖపట్టణం

పదింతల ఫలితాలకు కసరత్తు

పదింతల ఫలితాలకు కసరత్తు

పదవ తరగతిలో శత శాతం ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో విద్యాశాఖ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా అధికారులు పదవ తరగతి విద్యార్థుల కోసం గతేడాది డిసెంబరు ఆరో తేదీ నుంచి 100 రోజుల ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నారు.

షెడ్లున్నా.. రోడ్డుపైౖనే!

షెడ్లున్నా.. రోడ్డుపైౖనే!

మండల కేంద్రంలో రూ.25 లక్షల నాబార్డు, పంచాయతీ నిధులతో నిర్మించిన సంత షెడ్లు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి.

మత్స్యగెడ్డలో పడి ఒకరి మృతి

మత్స్యగెడ్డలో పడి ఒకరి మృతి

మండలంలోని మత్స్యగెడ్డలో ప్రమాదవశాత్తూ ఒక వ్యక్తి బుధవారం మృతి చెందాడు. దీనికి సంబంధిం చి అతని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

సమన్వయంతో అటవీ భూ సమస్యల పరిష్కారం

సమన్వయంతో అటవీ భూ సమస్యల పరిష్కారం

జిల్లాలో అటవీ భూ సమస్యలను ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ ఆదేశించారు.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

మన్యంలో రోజు రోజుకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నప్పటికీ చలి తీవ్రత మాత్రం తగ్గడం లేదు.

మహిళా హాస్టళ్ల నిర్మాణంలో జాప్యం

మహిళా హాస్టళ్ల నిర్మాణంలో జాప్యం

జిల్లాలో మహిళల వసతి గృహాల నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చిన నిధులు సకాలంలో వాడకపోతే మురిగిపోయే ప్రమాదం ఉంది.

ఉక్కు కార్మికుల సమ్మె రేపు

ఉక్కు కార్మికుల సమ్మె రేపు

స్టీల్‌ప్లాంటు కార్మికులు గురువారం సార్వత్రిక సమ్మెలో పాల్గొననున్నారు.

సేమ్‌ సీన్‌

సేమ్‌ సీన్‌

విధులను పక్కనపెట్టి ఈ-చలాన్‌ల వసూల పేరుతో గుంపుగా ఒకచోట చేరి వాహనాలను ఆపితే శాఖాపరమైన చర్యలు తప్పవని నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చి హెచ్చరించినా ట్రాఫిక్‌ పోలీసుల తీరు మారలేదు.

ఐఎఫ్‌ఆర్‌కు ముమ్మర ఏర్పాట్లు

ఐఎఫ్‌ఆర్‌కు ముమ్మర ఏర్పాట్లు

తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న మిలాన్‌-2026, ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూలకు బీచ్‌రోడ్డులో ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

తుదిదశకు ఈఎస్‌ఐ ఆస్పత్రి

తుదిదశకు ఈఎస్‌ఐ ఆస్పత్రి

ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) షీలానగర్‌లో నిర్మిస్తున్న సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి భవన నిర్మాణం చివరి దశకు చేరుకుంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి