• Home » Andhra Pradesh » Visakhapatnam

విశాఖపట్టణం

ప్రపంచ చాంపియన్‌షిప్‌ పోటీల్లో దైవజ్ఞ ప్రతిభ

ప్రపంచ చాంపియన్‌షిప్‌ పోటీల్లో దైవజ్ఞ ప్రతిభ

మలేషియా రాఽజధాని కౌలాలంపూర్‌లో మంగళవారం నిర్వహించిన ప్రపంచ యోగా చాంపియన్‌షిప్‌ పోటీల్లో స్థానిక పతంజలి యోగా కేంద్రం విద్యార్థిని ముత్యాల దైవజ్ఞ ద్వితీయ స్థానంలో నిలిచి రజత పతకం సాధించింది.

పేదరిక నిర్మూలనలో పరిశ్రమలు భాగస్వామ్యం కావాలి

పేదరిక నిర్మూలనలో పరిశ్రమలు భాగస్వామ్యం కావాలి

పేదరిక నిర్మూలనలో పరిశ్రమల యాజమాన్యాలు భాగస్వాములు కావాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ పేర్కొన్నారు.

పోలీస్ వ్యవస్థను మరింత ఆధునికీకరిస్తాం: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

పోలీస్ వ్యవస్థను మరింత ఆధునికీకరిస్తాం: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

ప్రజలకు చేరువగా ఉండేందుకు హైవే పక్కన పోలీసుస్టేషన్‌లను ప్రారంభించామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వ్యాఖ్యానించారు. ట్రాఫిక్ నియంత్రణకు అధునాతన సాంకేతిక పద్ధతులను వినియోగిస్తామని పేర్కొన్నారు.

ఉక్కులో వివక్ష

ఉక్కులో వివక్ష

స్టీల్‌ప్లాంటులో విచిత్రమైన పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఉక్కు మంత్రిత్వ శాఖ ఆదేశించిందంటూ ఉన్నతాధికారులు గత రెండేళ్లలో సుమారు ఏడు వేల మంది ఉద్యోగులను తగ్గించారు.

గాజువాక సీఐ బదిలీపై పంచాయితీ

గాజువాక సీఐ బదిలీపై పంచాయితీ

గాజువాక సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టింగ్‌ అంశంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు, నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చీకి మధ్య వివాదం తలెత్తిందనే ప్రచారం జరుగుతోంది.

పశు సంవర్ధక శాఖలో పోస్టుమార్టం

పశు సంవర్ధక శాఖలో పోస్టుమార్టం

సచివాలయ వ్యవస్థ ఏర్పాటులో భాగంగా నియమితులైన పశుసంవర్ధక శాఖ గ్రామ సహాయకుల ధ్రువపత్రాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

మహా నిర్లక్ష్యం

మహా నిర్లక్ష్యం

జీవీఎంసీ రూ.కోట్లు వెచ్చించి చేపట్టిన ప్రాజెక్టుల నిర్వహణలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వార్డుల పునర్విభజన

వార్డుల పునర్విభజన

గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) పరిధిని 120 వార్డులుగా విభజిస్తూ తయారుచేసిన ముసాయిదాను కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ సోమవారం విడుదల చేశారు.

విమానాలు తగ్గింపు

విమానాలు తగ్గింపు

విశాఖపట్నం విమానాశ్రయం నుంచి సర్వీస్‌లు క్రమంగా తగ్గిపోతున్నాయి.

లంబసింగిలో తాగునీటి కష్టాలు

లంబసింగిలో తాగునీటి కష్టాలు

పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందిన లంబసింగిలో ఆదివాసీలు తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. జాతీయ రహదారి నిర్మాణంలో రక్షిత మంచినీటి పథకం పైపులైన్లు దెబ్బతిన్నాయి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి