• Home » Andhra Pradesh » Visakhapatnam

విశాఖపట్టణం

అర్ధరాత్రి వేళా చలానాల యావే!

అర్ధరాత్రి వేళా చలానాల యావే!

సిటీ పోలీసులు ట్రాఫిక్‌ చలాన్ల వసూళ్ల కోసం అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు.

గూగుల్‌కు భూ సేకరణలో బ్రోకర్‌ మాయాజాలం!

గూగుల్‌కు భూ సేకరణలో బ్రోకర్‌ మాయాజాలం!

ఆనందపురం మండలం తర్లువాడ సర్వేనంబరు-1లో గూగుల్‌ డేటా సెంటర్‌కు కేటాయించిన భూముల వ్యవహారంలో కొందరు రైతులను ఒక బ్రోకర్‌ అనేక రకాలుగా మాయలో పడేస్తున్నాడు.

ముందుకుసాగని మాస్టర్‌ ప్లాన్‌

ముందుకుసాగని మాస్టర్‌ ప్లాన్‌

భోగాపురం విమానాశ్రయం మార్గంలో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించడానికి విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) ప్రతిపాదించిన మాస్టర్‌ ప్లాన్‌ రహదారుల నిర్మాణ పనులు ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు’గా ఉన్నాయి.

సింహాచలం దేవస్థానంలో ప్రధాన అర్చకత్వంపై వివాదం

సింహాచలం దేవస్థానంలో ప్రధాన అర్చకత్వంపై వివాదం

సింహాచలం దేవస్థానంలో ప్రధాన అర్చక పోస్టుపై మూడేళ్లుగా వివాదం నడుస్తోంది.

జోరుగా వరి కోతలు

జోరుగా వరి కోతలు

ప్రస్తుతం మన్యంలో ఎక్కడ చూసినా వరి కోతలు, నూర్పులు చేపడుతున్న గిరిజనులే కనిపిస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు అనుకూలించడంతో పంట సైతం ఆశాజనకంగానే చేతికి వస్తున్నది.

గల్లంతైన యువకుల కోసం ముమ్మరంగా గాలింపు

గల్లంతైన యువకుల కోసం ముమ్మరంగా గాలింపు

మండలంలోని జీనబాడు పంచాయతీ బోటురేవ్‌కు కూతవేటు దూరంలో ఆదివారం నాటు పడవ బోల్తా పడిన ఘటనలో గల్లంతైన ఇద్దరు యువకుల కోసం సోమవారం ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

సచివాలయ భవనం పూర్తయ్యేనా?

సచివాలయ భవనం పూర్తయ్యేనా?

మండలంలోని మాలమాకవరం గ్రామంలో సచివాలయ భవన నిర్మాణ పనులు ఆరేళ్ల క్రితం నిలిచిపోయాయి.

మరింతగా సేంద్రీయ సాగు

మరింతగా సేంద్రీయ సాగు

గిరిజన రైతులు సేంద్రీయ సాగును మరింతగా పెంచాలని ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌, ఐటీడీఏ పీవో టి.శ్రీపూజ అన్నారు.

విద్యా బోధనలో బెస్ట్‌

విద్యా బోధనలో బెస్ట్‌

స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానానికి అనుబంధంగా నిర్వహిస్తున్న అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇస్తోంది.

అర్హులకు అన్నదాత సుఖీభవ అందాలి

అర్హులకు అన్నదాత సుఖీభవ అందాలి

అర్హులైన రైతులకు అన్నదాత సుఖీభవ పథకం వర్తించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి