అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు మరింత పగడ్బంధీగా అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఏకీకృత కుటుంబ సర్వే ఉమ్మడి అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎట్టకేలకు జోరందుకుంది.
ఏజెన్సీలో చలి మాత్రం తగ్గలేదు. శుక్రవారం కూడా కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతుండడంతో చలి ప్రభావానికి జనం వణుకుతున్నారు. ప్రధానంగా శీతలగాలులు వీస్తుండడంతో చలి తీవ్రత కొనసాగుతున్నది.
ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు మండల స్థాయిలో ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ(మీకోసం) కార్యక్రమాన్ని నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్కుమార్ అధికారులను ఆదేశించారు.
పచ్చని కొండల నడుమ కొలువైన మత్స్యలింగేశ్వరస్వామి సన్నిధిలో మహాశివరాత్రి ఉత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామాల్లో సౌకర్యాల మెరుగుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండగతో గిరిజన గ్రామాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.
మండలంలోని మత్స్యగుండంలో శనివారం నుంచి మొదలయ్యే మహాశివరాత్రి ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను ఇన్చార్జి జేసీ, ఐటీడీఏ పీవో తిరుమని శ్రీపూజ శుక్రవారం పరిశీలించారు.
బెంగళూరులో జరిగిన ఇండియన్ అంతర్జాతీయ కాఫీ ఫెస్ట్లో అరకు కాఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం చేపట్టిన సార్వత్రిక సమ్మెలో ఉద్యోగులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నిరుపేద గర్భిణులకు యాంటినేటల్ స్కానింగ్ను ఉచితంగా నిర్వహించాలన్న నిబంధనను నగర పరిధిలోని ప్రైవేటు స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు పట్టించుకోవడం లేదు.
కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే త్వరలో ప్రారంభం కాబోతోంది.