• Home » Andhra Pradesh » Visakhapatnam

విశాఖపట్టణం

తర్లువాడలో సెమీకండక్టర్‌ యూనిట్‌

తర్లువాడలో సెమీకండక్టర్‌ యూనిట్‌

విశాఖపట్నం జిల్లాలో సెమీ కండక్టర్‌ అసెంబ్లింగ్‌ పరిశ్రమ ఏర్పాటుకానుంది.

ట్రాఫిక్‌ పోలీసింగ్‌లో సమూల మార్పులు

ట్రాఫిక్‌ పోలీసింగ్‌లో సమూల మార్పులు

విశాఖ మెట్రో నగరంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ట్రాఫిక్‌, పోలీసింగ్‌ వ్యవస్థలో సమూల మార్పులు చేయనున్నట్టు డీజీపీ హరీష్‌కుమార్‌గుప్తా పేర్కొన్నారు.

ధరల పెంపునకు ముందు పెట్రోల్‌ బంకుల మూసివేత!

ధరల పెంపునకు ముందు పెట్రోల్‌ బంకుల మూసివేత!

పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతూ సోమవారం అర్ధరాత్రి ఆయిల్‌ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.

పనులు పంచేసుకుందాం

పనులు పంచేసుకుందాం

జీవీఎంసీ ఇంజనీరింగ్‌, అకౌంట్స్‌ విభాగాల్లో కాంట్రాక్టర్ల సంఘం నేత ఒకరు చక్రం తిప్పుతున్నారు.

అసంపూర్తిగా అంగన్‌వాడీ భవనాలు

అసంపూర్తిగా అంగన్‌వాడీ భవనాలు

మండలంలోని ఈదటం, పాయకరావుపేట ఇందిరా కాలనీ, పాల్మన్‌పేట, కొర్లయ్యపేట, తదితర గ్రామాల్లో ఆరు అంగన్‌వాడీ కేంద్రాల భవనాలు సుమారు దశాబ్ద కాలం నుంచి అసంపూర్తిగా వుండిపోయాయి. వీటిని అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ప్రారంభించకుండానే శిథిలావస్థకు చేరుకునేలా వున్నాయి. 2014-19 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద అంగన్‌వాడీ కేంద్రాలకు భవనాలు నిర్మించడానికి నిధులు మంజూరయ్యాయి.

సాధారణ ప్రసవాలకు కేరాఫ్‌ ఘోషాస్పత్రి

సాధారణ ప్రసవాలకు కేరాఫ్‌ ఘోషాస్పత్రి

కొన్నేళ్లుగా సిజేరియన్‌ ప్రసవాలు పెరుగుతూ వస్తున్నాయి.

వెలపాలెంలో దారుణ హత్య

వెలపాలెంలో దారుణ హత్య

మద్యానికి బానిసైన ఒక వ్యక్తి పింఛన్‌ సొమ్ము కోసం తండ్రిని దారుణంగా హత్య చేసిన సంఘటన సోమవారం రాత్రి మండలంలోని వెలపాలెం గ్రామంలో జరిగింది. దీనికి సంబంధించి పెదబయలు ఎస్‌ఐ వెంకటేశ్‌ మంగళవారం తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. మండలంలోని సీకరి పంచాయతీ వెలపాలెం గ్రామానికి చెందిన లకే సింహాచలం(55) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

మత్స్యకారులకు భృతి

మత్స్యకారులకు భృతి

చేపల వేట నిషేధకాలంలో భృతి కింద జిల్లాలో 13,597 మంది మత్స్యకారుల ఖాతాలకు రూ.27.19 కోట్లు ప్రభుత్వం జమ చేసిందని కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిషోర్‌ తెలిపారు.

శిథిలావస్థకు చేరడంతో ఎప్పుడు కూలుతుందోనని ఆందోళన

శిథిలావస్థకు చేరడంతో ఎప్పుడు కూలుతుందోనని ఆందోళన

మూడు దశాబ్దాల క్రితం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జీసీసీ బ్రాంచి కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరింది. శ్లాబ్‌ పెచ్చులు ఊడి, గోడలు బీటలు బారి, వర్షాలకు శ్లాబ్‌ లీకవుతూ ఏ క్షణాన కూలుతుందో తెలియని దుస్థితిలో ఉంది. ఈ భవనంలోనే గత దశాబ్ద కాలంగా భయాందోళనతోనే సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.

జనగణనలో జిల్లా ముందంజ

జనగణనలో జిల్లా ముందంజ

జనగణన- 2027లో జిల్లా ముందంజలో ఉంది. సెన్సస్‌ డైరెక్టర్‌ జె.నివాస్‌ మంగళవారం రాష్ట్రంలోని కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. జిల్లాలో సెన్సస్‌కు సంబంధించిన ప్రక్రియను జిల్లా యంత్రాంగం 95 శాతం పూర్తి చేసిందని, దీంతో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని సెన్సస్‌ డైరెక్టర్‌ జె.నివాస్‌ పేర్కొన్నారు. అందుకు కృషి చేసిన కలెక్టర్‌ నిషాంతి, జేసీ శ్రీపూజ, డీఆర్‌వో లోకేశ్వరరావు, యంత్రాంగాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి