• Home » Andhra Pradesh » Visakhapatnam

విశాఖపట్టణం

145 కిలోల గంజాయితో ముగ్గురి అరెస్టు

145 కిలోల గంజాయితో ముగ్గురి అరెస్టు

అనంతగిరి సంతబయలు వద్ద కారులో తరలిస్తున్న 145 కిలోల గంజాయితో ముగ్గురిని అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ కె.శంకరరావు తెలిపారు.

అరకొర నిర్మాణాలు.. చిన్నారుల అవస్థలు

అరకొర నిర్మాణాలు.. చిన్నారుల అవస్థలు

మండలంలోని పాఠశాలల్లో అరకొర సౌకర్యాల నడుమ చిన్నారులు విద్యాభ్యాసం చేస్తున్నారు. అసంపూర్తి భవనాలు, కారిపోతున్న రేకుల షెడ్లు, శిథిల భవనాల్లో చదువులు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. తాగునీరు, ఫర్నీచర్‌, మరుగుదొడ్లు తదితర మౌలిక సౌకర్యాలు కూడా పాఠశాలల్లో ఉండడం లేదు. అరకొర నిర్మాణాలతో ఉన్న భవనాలను పూర్తిచేయించడంలో విద్యా శాఖ అధికారులు, ఇంజనీరింగ్‌ అధికారులు విఫలమయ్యారు. కొన్ని ప్రాథమిక పాఠశాలల దుస్థితిపై అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది.

ఆరోగ్య శాఖ డిజిటలైజేషన్‌

ఆరోగ్య శాఖ డిజిటలైజేషన్‌

రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య శాఖను డిజిటలైజేషన్‌ చేస్తున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జి.వీరపాండ్యన్‌ అన్నారు.

అనకాపల్లికి గోదావరి నీళ్లు.. సెప్టెంబర్ నాటికి తీసుకొస్తాం: సీఎం చంద్రబాబు

అనకాపల్లికి గోదావరి నీళ్లు.. సెప్టెంబర్ నాటికి తీసుకొస్తాం: సీఎం చంద్రబాబు

అనకాపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. రాబోయే రోజుల్లో దేశంలోనే అనకాపల్లి జిల్లా నం.1 అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

జడ్పీటీసీలకు జగన్‌ మొండిచేయి

జడ్పీటీసీలకు జగన్‌ మొండిచేయి

వైసీపీ ప్రభుత్వ హయాంలో జడ్పీటీసీ సభ్యులకు గౌరవ వేతనం కూడా సరిగా ఇవ్వలేదు.

వీఎంఆర్‌డీఏ గాడిన పడేనా?

వీఎంఆర్‌డీఏ గాడిన పడేనా?

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) ఇప్పట్లో గాడిన పడేలా కనిపించడం లేదు.

వచ్చే నెలలో నగరానికి పోలవరం

వచ్చే నెలలో నగరానికి పోలవరం

గోదావరి జలాలు వస్తే విశాఖపట్నంలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పురపాలక శాఖా మంత్రి పి.నారాయణ చెప్పారు.

వెనుకబడిన చంద్రంపాలెం

వెనుకబడిన చంద్రంపాలెం

రాష్ట్రంలో విద్యార్థుల పరంగా సుమారు పదేళ్లపాటు అగ్రపథాన కొనసాగిన చంద్రంపాలెం జడ్పీ ఉన్నత పాఠశాల ఈ ఏడాది రెండో స్థానానికి పడిపోయింది.

విదేశీ ఉద్యోగాల పేరిట మోసం

విదేశీ ఉద్యోగాల పేరిట మోసం

విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి కోట్లాది రూపాయలు దోచుకొని మోసం చేసిన ఫ్లయింగ్‌ బోర్డర్స్‌ కన్సల్టెన్సీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముసునూరి సౌజన్య(43)ను నగరంలోని ద్వారకా స్టేషన్‌ పోలీసులు అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు.

అనకాపల్లి జిల్లాలో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన

అనకాపల్లి జిల్లాలో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం ఎ.కోడూరులో పర్యటించనున్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి