• Home » Andhra Pradesh » Visakhapatnam

విశాఖపట్టణం

186 కిలోల గంజాయి స్వాధీనం

186 కిలోల గంజాయి స్వాధీనం

ఒడిశా నుంచి బూదరాళ్ల మీదుగా రాజమహేంద్రవరం, అనపర్తి, తమిళనాడుకు రవాణా చేస్తున్న 186 కిలోల గంజాయిని సోమవారం కొయ్యూరు, మంప పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో స్వాధీనం చేసుకుని, నలుగురిని అరెస్టు చేశారు.

శరవేగంగా రైల్వే అండర్‌ పాస్‌వే పనులు

శరవేగంగా రైల్వే అండర్‌ పాస్‌వే పనులు

అరకులోయ- చొంపి మధ్య ఉన్న రైల్వే గేటు వద్ద రైల్వే అధికారుల పర్యవేక్షణలో అండర్‌ పాస్‌వే పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

మత్స్యలింగేశ్వరా నమోనమః

మత్స్యలింగేశ్వరా నమోనమః

మండలంలోని మఠం పంచాయతీలో గల మత్స్యలింగేశ్వరస్వామి ఆలయానికి సోమవారం భక్తులు పోటెత్తారు. శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.

కమ్మేసిన పొగమంచు

కమ్మేసిన పొగమంచు

మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతుండడంతో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. సోమవారం ముంచంగిపుట్టులో 9.7, అరకులోయలో 9.8, పెదబయలులో 11.1, చింతపల్లిలో 13.8, జి.మాడుగులలో 14.5, కొయ్యూరులో 16.2, అనంతగిరిలో 17.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ముమ్మరంగా పసుపు సేకరణ

ముమ్మరంగా పసుపు సేకరణ

మన్యంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా గిరిజన రైతులు తమ భూముల్లోని పసుపును తవ్వి తీస్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. వరి, రాగుల కోతలు, కాఫీ పండ్ల సేకరణ పూర్తయిన తర్వాత గిరిజన రైతులు పసుపు సేకరణపై దృష్టి సారిస్తారు.

హరహర మహాదేవ

హరహర మహాదేవ

మహాశివరాత్రి సందర్భగా ఆదివారం జిల్లా వ్యాప్తంగా శైవక్షేత్రాలు కిటకిటలాడాయి.

సందిగ్ధంలో ఇసుక డిపోలు

సందిగ్ధంలో ఇసుక డిపోలు

ప్రభుత్వ అనుమతిలో నగరంలో మూడు చోట్ల ఏర్పాటు చేసిన ఇసుకడిపోల నిర్వహణ భారంగా మారుతోందని నిర్వాహకులు వాపోతున్నారు.

అబ్బురపరిచిన విన్యాసాలు

అబ్బురపరిచిన విన్యాసాలు

సాగరతీరం ఆదివారం సాయంత్రం రణరంగాన్ని తల పించింది.

నగరం ముస్తాబు

నగరం ముస్తాబు

సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌రివ్యూ, మిలాన్‌, ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌ కోసం నగరం సర్వాంగసుందరంగా ముస్తాబయింది.

జిల్లాకు మరో ఫార్మా దిగ్గజం

జిల్లాకు మరో ఫార్మా దిగ్గజం

అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలో మరో ఫార్మా కంపెనీ ఏర్పాటు కానున్నది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి