• Home » Andhra Pradesh » Visakhapatnam

విశాఖపట్టణం

సమన్వయంతోనే సంపూర్ణ విజయం

సమన్వయంతోనే సంపూర్ణ విజయం

పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు.

ట్రాఫిక్‌ పద్మవ్యూహం

ట్రాఫిక్‌ పద్మవ్యూహం

నియోజకవర్గంలో ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా ఉంది. రహదారులకు ఇరువైపులా ఆక్రమణలు పెరిగిపోవడంతో తరచూ ట్రాఫిక్‌ స్తంభిస్తోంది. ముఖ్యంగా కొత్తూరు జంక్షన్‌ నుంచి దేవరాపల్లి వె ళ్లే రహదారితో పాటు మెయిన్‌ రోడ్డు నుంచి లక్ష్మీపురం వెళ్లే రహదారిలో నిత్యం వాహనాల రద్దీతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.

హోటళ్లలో తనిఖీలు

హోటళ్లలో తనిఖీలు

హోటళ్లలో పరిశుభ్రత, ఆహార నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ హెచ్చరించారు.

జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలన్నీ గెలుచుకోవాలి

జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలన్నీ గెలుచుకోవాలి

తెలుగుదేశం పార్టీకి నాడు, నేడు కార్యకర్తలే అండగా నిలుస్తున్నారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను కూటమి కైవసం చేసుకునేలా ప్రతి కార్యకర్త కృషిచేయాలని పిలుపునిచ్చారు.

ఖరీఫ్‌ ఆశలు ఆవిరి

ఖరీఫ్‌ ఆశలు ఆవిరి

తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది ఖరీఫ్‌ వరి పంటపై అన్నదాతలు ఆశలు వదులుకున్నారు. ఆగస్టు రెండో వారంలో వరి నాట్లు పడి పచ్చగా కళకళలాడాల్సిన పొలాలు జీవం కోల్పోయి బీడువారి ఉన్నాయి.

నంబర్‌వన్‌గా అనకాపల్లి

నంబర్‌వన్‌గా అనకాపల్లి

భవిష్యత్తులో రాష్ట్రంలోనే నంబర్‌ వన్‌గా అనకాపల్లి జిల్లాను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. గోదావరి జలాలు జిల్లాకు రావడంతో పాటు భారీ పరిశ్రమలు, డేటా సెంటర్లు, ఫార్మా, అల్యూమినియం తదితర రంగాల్లో పెట్టుబడులు రానున్నాయని చెప్పారు.

మెడికల్‌ కాలేజీలో సంపూర్ణ వసతులు

మెడికల్‌ కాలేజీలో సంపూర్ణ వసతులు

పాడేరు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో సంపూర్ణంగా వసతులను కల్పించేందుకు చర్యలు చేపడతామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వీరపాండ్యన్‌ అన్నారు.

మన్యంలో వర్షం

మన్యంలో వర్షం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏజెన్సీలో ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.

పీడీ యాక్టుపై అన్నదమ్ముల అరెస్టు

పీడీ యాక్టుపై అన్నదమ్ముల అరెస్టు

గంజాయి రవాణా, నిల్వ, విక్రయాలకు పాల్పడుతున్న అన్నదమ్ములను పీడీ యాక్టుపై అరెస్టు చేసి జైలుకు తరలించినట్టు కొయ్యూరు సీఐ బి.శ్రీనివాసరావు తెలిపారు.

మన్యంలో వలిసెల సాగుకు ప్రోత్సాహం

మన్యంలో వలిసెల సాగుకు ప్రోత్సాహం

మన్యం ప్రకృతి అందాలకు వన్నె తెచ్చిన వలిసెల సాగును కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ఈ ఏడాది రబీలో జిల్లాలో 2,500 ఎకరాల్లో సాగు చేపట్టేందుకు వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. రైతులకు వ్యాల్యూ క్లస్టర్‌ చైన్‌(వీసీసీ) పథకం ద్వారా శతశాతం రాయితీపై విత్తనాలు పంపిణీ చేయనుంది. మేలిజాతి వంగడాలను ఒడిశా సునాబెడ నుంచి తీసుకొస్తున్నది. నెలాఖరు నాటికి రైతులకు విత్తనాలు పంపిణీ చేసేందుకు కార్యాచరణ ప్రారంభించింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి