Two members dead in road accident పలాస మండలం పాత జాతీయరహదారి గరుడఖండి గ్రామం సమీపంలో గురువారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
Inquiry into difficulties in purchasing grain ధాన్యం కొనుగోలులో అదనం పేరిట రైతులను ఇబ్బందులు పెడుతున్న వ్యవహారంపై సీఎంవో కార్యాలయం అధికారులు దృష్టి సారించారు. నరసన్నపేట మండలం కంబకాయి గ్రామానికి తంగి రవీంద్ర, సి.రాజారావు అనే రైతులు పంపించే ధాన్యాన్ని దేశవానిపేటలోని బాలాజీ రైస్ మిల్లర్ దించకుండా.. వారికి అదనంగా ఆరు కేజీల ధాన్యం లేదా నగదు ఇవ్వాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాల్లో ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
పట్టణంలో పారిశుధ్యం లోపిస్తే కఠిన చర్యలు తప్పవని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ స్పష్టం చేశారు.
విద్యార్థులు చదు వుతో పాటు క్రీడల్లో విద్యార్థులు రాణించాలని ఎమ్మెల్యే నడు కుదిటి ఈశ్వరరావు అన్నారు.
PM Janman Scheme: జిల్లాలో పీఎం జన్మన్ పథకం కింద మంజూరైన ఇళ్ల పనులు నత్తనడకన సాగుతున్నాయి.
Development of temples: జిల్లాలోని ఎండల మల్లన్న, కొత్తమ్మతల్లి ఆలయాలకు మహర్దశ పట్టింది.
BC loans: బీసీ రుణాలు మంజూరైతే ఏదైనా వ్యాపారం చేసుకొని స్వయం ఉపాధి పొందుదామని భావిస్తున్న దరఖాస్తుదారులకు నిరాశే ఎదురవుతోంది.
Purchase of grain: ఈ రైతు పేరు తంగి రవీంద్ర. కంబకాయి గ్రామం. ఈయన తాను పండించిన ధాన్యం బుధవారం కొనుగోలు కేంద్రానికి తీసుకుని వెళ్లాడు.
Republic Day: విలువలతో కూడిన విద్యను విద్యార్థు లకు అందించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఉపాధ్యాయులకు సూచించారు.