• Home » Andhra Pradesh » Srikakulam

శ్రీకాకుళం

అమరావతి దేవతల రాజధాని

అమరావతి దేవతల రాజధాని

రాజధానిగా గుర్తిస్తూ చట్టం చేయబడిన అమరావతి దేవతల రాజధాని అని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.

ఓఎల్‌ఎక్స్‌లో బైక్‌లు పెట్టి.. మోసాలకు పాల్పడి

ఓఎల్‌ఎక్స్‌లో బైక్‌లు పెట్టి.. మోసాలకు పాల్పడి

ఆన్‌లైన్‌ ఫ్లాట్‌పాం ఓఎల్‌ఎక్స్‌లో ద్విచక్ర వాహనాలను అమ్మకానికి పెట్టడం.. కొనుగోలుదారులు డబ్బులు చెల్లించిన తరువాత వారిని మోసం చేస్తున్న తిరుపతి జిల్లాకు చెందిన చల్లా శంకర్‌ అలియాస్‌ చరణ్‌ను జిల్లా పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

జై అమరావతి

జై అమరావతి

Celebrations over the approval of the 'Capital' bill రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ పార్లమెంట్‌లో బిల్లు ఆమోదించడంతో జిల్లావాసులు సంబరాలు చేసుకున్నారు. గురువారం సాయంత్రం జిల్లా అంతటా కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు విజయోత్సవాలు నిర్వహించారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

మందస మండలం కల్లాడ వద్ద జరిగిన ద్విచక్రవాహనం ప్రమాదంలో గాయపడిన సవర ప్రదీప్‌ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్‌ఐ కృష్ణప్రసాద్‌ చెప్పారు.

కేసులు కొట్టివేతపై హర్షం

కేసులు కొట్టివేతపై హర్షం

వంశధార నిర్వాసితులపై పెట్టిన కేసులను కొత్తూరు కోర్టు కొట్టివేయడంపై నిర్వాసితులు, సీపీఎం నాయ కులు హర్షం వ్యక్తం చేశారు.

ఆదుకుంటున్న అన్న క్యాంటీన్లు

ఆదుకుంటున్న అన్న క్యాంటీన్లు

Hotels closing down.. prices rising ఇరాన్‌-ఇజ్రాయెల్‌, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా దేశవ్యాప్తంగా గ్యాస్‌ నిల్వలపై తీవ్ర ప్రభావం పడింది. ఈ దెబ్బకు వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో.. జిల్లాలో హోటళ్ల రంగం కుదేలైంది.

గిరిజన భూములకు రక్షణ కల్పించాలి

గిరిజన భూములకు రక్షణ కల్పించాలి

గిరిజన భూములకు రక్షణ కల్పించాలని ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ జాతీయ కన్వీనర్‌, మాజీ ఎంపీ మిడియం బాబూరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

పలాస ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఏ-గ్రేడ్‌

పలాస ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఏ-గ్రేడ్‌

విద్యా ప్రమా ణాలు, నిర్వహ ణ విధానాలు ఉత్తమంగా ఉండడంతో స్థానిక ప్రభు త్వ డిగ్రీ కళాశాలకు ఏ-గ్రేడ్‌ గుర్తింపు లభించింది.

ఆర్థిక కష్టాల్లోనూ... వరాల జల్లు

ఆర్థిక కష్టాల్లోనూ... వరాల జల్లు

Budget allocation of Rs. 3,455 crores జిల్లా అభివృద్ధి, సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఆర్థిక కష్టాల్లోనూ.. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా.. 2026-27 బడ్జెట్‌లో రూ.3,455 కోట్ల నిధులు కేటాయించింది.

అమరావతిపై జగన్‌ అక్కసు: పిసిని

అమరావతిపై జగన్‌ అక్కసు: పిసిని

అంతర్జాతీయ ప్రమాణాలతో అమ రావతిలో రాష్ట్ర రాజధాని నిర్మాణం జరుగుతుంటే జగన్‌ అక్కసు వెళ్లగక్కారని జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాల అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్‌ తెలి పారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి