• Home » Andhra Pradesh » Srikakulam

శ్రీకాకుళం

నమోదు కాదు.. సాయం అందదు

నమోదు కాదు.. సాయం అందదు

58,800 farmers have opted out of 'PM Kisan' జిల్లాలో 2,79,100 మంది రైతులు ఉన్నారు. ఈ నెల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కో రైతుకు రూ.7వేలు చొప్పున వారి బ్యాంకు ఖాతాలో జమచేశాయి. కాగా.. జిల్లాలో 58,800 మంది రైతులకు పీఎం కిసాన్‌ నిధులు జమకాలేదు.

దువ్వాడ పరార్‌

దువ్వాడ పరార్‌

Duvvada Absent from police inverstigation వైసీపీ బహిష్కృత నేత.. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురి.. ఒకరినిమించి మరొకరు డ్రామా సృష్టించారు. కేసు విచారణ నిమిత్తం కొత్తూరు పోలీస్‌స్టేషన్‌కు హాజరవుతానని చెప్పిన దువ్వాడ ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసి పరారయ్యారు. మాధురిని పోలీసులు హౌస్‌అరెస్టు చేయగా.. ఇంటి వద్దే ఆమె హడావుడి సృష్టించింది.

నడవలేకున్నా.. నాన్న రుణం తీర్చుకుని..

నడవలేకున్నా.. నాన్న రుణం తీర్చుకుని..

To the cemetery in a wheelchair విధి ఆ కుటుంబంపై పగ పట్టింది. తండ్రీ కొడుకు.. ఇద్దరూ కొంతకాలంగా మంచాన పడి లేవలేని స్ధితిలో ఉన్నారు. ఆ కుటుంబానికి జీవానాధారం కష్టంగా మారింది. ఇంతలో తండ్రి మృతి చెందారు. మంచాన పడి లేవలేని స్థితిలో ఉన్న కొడుకు తన తండ్రికి తలకొరివి పెట్టిన దృశ్యం అందరినీ కంటతడి పెట్టించింది.

‘ఉపాధ్యాయులకు న్యాయం చేసిన కూటమి ప్రభుత్వం’

‘ఉపాధ్యాయులకు న్యాయం చేసిన కూటమి ప్రభుత్వం’

పాత పింఛనును తమకు వర్తింపజేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని డీఎస్సీ-2003 ఫోరం ప్రతినిధులు అన్నారు.

సర్‌ ప్రక్రియలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన  చర్యలు

సర్‌ ప్రక్రియలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుం డ్కర్‌ స్పష్టం చేశారు.

‘గుండ’ విగ్రహ దిమ్మల తొలగింపు

‘గుండ’ విగ్రహ దిమ్మల తొలగింపు

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నాయకుడు గుండ అప్పల సూర్యనారాయణ విగ్రహాల ఏర్పాటుకు గాను దిమ్మలను నిర్మించగా వాటిని మంగళ వారం నగరపాలక సంస్థ టౌన్‌ ప్లానింగ్‌ అధి కారులు తొలగించారు.

‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’లో భాగస్వామ్యం కావాలి

‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’లో భాగస్వామ్యం కావాలి

గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వం చేపడుతున్న ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమం లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వర రావు అన్నారు.

మహిళా అక్షరాస్యతతో అభివృద్ధి: డీఆర్‌డీఏ పీడీ

మహిళా అక్షరాస్యతతో అభివృద్ధి: డీఆర్‌డీఏ పీడీ

మహిళా అక్షరాస్యతతోనే అభివృద్ధి సాధ్యమని డీఆర్‌డీఏ పీడీ పి.కిరణ్‌ కుమార్‌ అన్నారు.

శ్రీకాకుళం జిల్లాలో విషాదం.. ఇద్దరు పిల్లల గొంతు కోసిన తల్లి

శ్రీకాకుళం జిల్లాలో విషాదం.. ఇద్దరు పిల్లల గొంతు కోసిన తల్లి

శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస మండలం వెదుళ్లవలస గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన ఇద్దరు చిన్నారుల గొంతు కోసిన అనంతరం తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

కాటేస్తున్నాయ్‌!

కాటేస్తున్నాయ్‌!

Dogs run wild in villages and towns జిల్లాలో వీధికుక్కల సంఖ్య పెరిగిపోయింది. గ్రామాలు, పట్టణాల్లో ఎక్కడికక్కడ సంచరిస్తూ.. ప్రజలపై దాడి చేస్తున్నాయి. దీంతో చాలామంది ఆస్పత్రుల పాలవుతున్నారు. కుక్కలను చూస్తేనే భయాందోళన చెందుతున్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి