58,800 farmers have opted out of 'PM Kisan' జిల్లాలో 2,79,100 మంది రైతులు ఉన్నారు. ఈ నెల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కో రైతుకు రూ.7వేలు చొప్పున వారి బ్యాంకు ఖాతాలో జమచేశాయి. కాగా.. జిల్లాలో 58,800 మంది రైతులకు పీఎం కిసాన్ నిధులు జమకాలేదు.
Duvvada Absent from police inverstigation వైసీపీ బహిష్కృత నేత.. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి.. ఒకరినిమించి మరొకరు డ్రామా సృష్టించారు. కేసు విచారణ నిమిత్తం కొత్తూరు పోలీస్స్టేషన్కు హాజరవుతానని చెప్పిన దువ్వాడ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పరారయ్యారు. మాధురిని పోలీసులు హౌస్అరెస్టు చేయగా.. ఇంటి వద్దే ఆమె హడావుడి సృష్టించింది.
To the cemetery in a wheelchair విధి ఆ కుటుంబంపై పగ పట్టింది. తండ్రీ కొడుకు.. ఇద్దరూ కొంతకాలంగా మంచాన పడి లేవలేని స్ధితిలో ఉన్నారు. ఆ కుటుంబానికి జీవానాధారం కష్టంగా మారింది. ఇంతలో తండ్రి మృతి చెందారు. మంచాన పడి లేవలేని స్థితిలో ఉన్న కొడుకు తన తండ్రికి తలకొరివి పెట్టిన దృశ్యం అందరినీ కంటతడి పెట్టించింది.
పాత పింఛనును తమకు వర్తింపజేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని డీఎస్సీ-2003 ఫోరం ప్రతినిధులు అన్నారు.
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుం డ్కర్ స్పష్టం చేశారు.
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు గుండ అప్పల సూర్యనారాయణ విగ్రహాల ఏర్పాటుకు గాను దిమ్మలను నిర్మించగా వాటిని మంగళ వారం నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధి కారులు తొలగించారు.
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వం చేపడుతున్న ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమం లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వర రావు అన్నారు.
మహిళా అక్షరాస్యతతోనే అభివృద్ధి సాధ్యమని డీఆర్డీఏ పీడీ పి.కిరణ్ కుమార్ అన్నారు.
శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస మండలం వెదుళ్లవలస గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన ఇద్దరు చిన్నారుల గొంతు కోసిన అనంతరం తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
Dogs run wild in villages and towns జిల్లాలో వీధికుక్కల సంఖ్య పెరిగిపోయింది. గ్రామాలు, పట్టణాల్లో ఎక్కడికక్కడ సంచరిస్తూ.. ప్రజలపై దాడి చేస్తున్నాయి. దీంతో చాలామంది ఆస్పత్రుల పాలవుతున్నారు. కుక్కలను చూస్తేనే భయాందోళన చెందుతున్నారు.