రావివలస ఎండల మల్లిఖార్జున స్వామి ఆలయా నికి ఎదురుగా అయ్యప్ప ఆల యం దగ్గర అన్నదానం క్యూ లో తోపులాట ఘటనలో ము గ్గురు వ్యక్తులు గాయపడ్డారు.
Upadhi works problem కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకం అమలులో పలు సంస్కరణలు చేపట్టింది. పథకం పేరును వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్(గ్రామీణ్)గా మార్చేసింది. దీంతోపాటు రాష్ట్రానికి ఇస్తున్న కేంద్రం నిధులను 75 శాతం నుంచి 60 శాతానికి కుదించింది. పంచాయతీకి 20 పనులు దాటరాదని, ఒక్కో పనికి రూ.50 లక్షల కన్నా అంచనాలు మించరాదని కేంద్రం నిబంధన పెట్టింది. దీంతో పనుల నిర్వహణలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
మున్ముందు ప్రముఖ పుణ్యక్షేత్రా ల్లో ఒకటిగా పంచథామ క్షేత్రం పేరొందుతుందని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు.
మహాశివరాత్రి పర్వదినం సందర్బంగా మందసకు సమీపంలోని తూర్పుకనుముల్లో రెండో ఎత్తైన (1501 మీటర్లు) పర్వతాలైన మహేంద్రగిరుల్లో వెలసిన పంచపాండవుల ఆలయాలకు ఆదివారం భక్తులతో కిటకిటలాడింది.
Copper theft in transformers జిల్లాలోని పొలాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలో విలువైన రాగి(కాపర్), అల్యూమినియం చోరీకి గురవుతున్నాయి. కొత్తగా ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్యానళ్లలో సైతం రాగిని దొంగల ముఠాలు దోచేస్తున్నాయి.
Shivaratri celebrations మహాశివరాత్రి పర్వదినం వేళ.. ఆలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. జిల్లా అంతటా వేడుకలతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. జలుమూరు మండలం శ్రీముఖలింగం.. భక్తజన సంద్రమైంది.
Supreme Court judge visited arasavalli అరసవల్లిలో శ్రీ సూర్యనారాయణ స్వామిని, శ్రీకూర్మంలో కూర్మనాథ స్వామిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కరోల్ ఆదివా రం దర్శించుకున్నారు.
గ్రామాలకు మెరు గైన రోడ్ల నిర్మాణం కూటమి ప్రభుత్వం లక్ష్య మని, ఈ దిశగా చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు.
జిల్లాలో పలు గ్రామాల్లో ఆదివారం ఆధ్యాత్మిక సందడి నెలకొంది. శివరాత్రితో పాటు రాజమ్మ, రాములోరి సంబరాలు నిర్వహించారు.
కర్నూలులో ఈనెల 13 నుంచి 15 వరకు జరి గిన రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో కొర్ని గ్రామానికి చెందిన చమళ్ల రాజశేఖర్ 59 కిలోల విభాగంలో బంగారు పతకం సాధిం చాడు.