• Home » Andhra Pradesh » Srikakulam

శ్రీకాకుళం

అయ్యో.. చిన్ని తల్లులూ!

అయ్యో.. చిన్ని తల్లులూ!

మూడేళ్ల భవానీ ముద్దు ముద్దు మాటలు ఇప్పటికీ మర్చిపోలేక పోతున్నారు. నాలుగు నెలల చాందిని బోసినవ్వులు ఇంకా కళ్లలోంచి చెదిరిపోలేదు.

 దేశానికే ఆదర్శం ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌

దేశానికే ఆదర్శం ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌

రాష్ట్రంలో అమలు చేస్తున్న ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధకశాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

రోడ్డు నిర్మించమంటే దాడి

రోడ్డు నిర్మించమంటే దాడి

రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరినందుకు వైసీపీ నేతలు దాడికి దిగారు.

పలాస అభివృద్ధికి అద్భుత వరం మయూరవనం

పలాస అభివృద్ధికి అద్భుత వరం మయూరవనం

పలాస అభివృద్ధికి అద్భుత వరం మయూర వనమని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు.

 శ్రావ్యకు 2వ ర్యాంకు

శ్రావ్యకు 2వ ర్యాంకు

ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. బుధవారం విడుదలైన ఈ ఫలితాల్లో ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌లో పొందూరు పట్టణానికి చెందిన విద్యార్థిని కోరుకొండ శ్రావ్య రాష్ట్రస్థాయిలో 2వ ర్యాంకు సాధించింది.

 సముద్ర తీరంలో.. కాలువల పక్కన

సముద్ర తీరంలో.. కాలువల పక్కన

మండలంలోని బారువ కొత్తూరు, ఎకు వూరు, గొల్లగండి తదితర గ్రామాల్లో శ్మశానవాటికల స్థలాలు కబ్జాకు గురయ్యాయి.

వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

దోమకాటు వల్ల వచ్చే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్‌ కె.అనిత పిలుపునిచ్చారు. బుధవారం శీకాకుళంలోని డీఎంహెచ్‌వో కార్యాలయం నుంచి ఏడురోడ్ల జంక్షన్‌ వరకు డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాల్లో భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఏడురోడ్ల కూడలి వద్ద మానవహారం నిర్వహించి, డెంగ్యూ నివారణా ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా మలే రియా అధికారి పీవీ సత్యనారాయణ, డీఐవో పాల్గొన్నారు.

అధికారులు సమన్వయంతో పనిచేయాలి

అధికారులు సమన్వయంతో పనిచేయాలి

అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పీయూసీ చైర్మన్‌, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ కోరారు.

ఆర్థిక అక్షరాస్యతతోనే సురక్షిత భవిష్యత్‌

ఆర్థిక అక్షరాస్యతతోనే సురక్షిత భవిష్యత్‌

ఆర్థిక అక్షరాస్యతతోనే సురక్షిత భవిష్యత్‌ సాధ్య మని ఆర్‌బీఐ అధికారి రామకృష్ణ తెలిపారు.

అమ్మ చంపేసింది

అమ్మ చంపేసింది

Mother attempts suicide after slitting her children's throats కన్నతల్లే కర్కశంగా మారింది. జన్మనిచ్చి.. అల్లారుముద్దుగా పెంచిన ఆ తల్లి.. ఇద్దరు చిన్నారుల గొంతుకోసి కిరాతకంగా హతమార్చింది. ఆపై తానూ గొంతుకోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. కొన ఊపిరితో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కుటుంబ కలహాల నేపథ్యంలో క్షణికావేశంలో ఆమె తీసుకున్న నిర్ణయం.. లోకం తెలియని ఇద్దరు చిన్నారులను బలిగొంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి