• Home » Andhra Pradesh » Srikakulam

శ్రీకాకుళం

రూ.10 బాదంమిల్క్‌.. ఎంతపని చేసిందీ?

రూ.10 బాదంమిల్క్‌.. ఎంతపని చేసిందీ?

80 people fall ill in two villages శ్రీకాకుళం నగరంలో ఇటీవలే డయేరియా ప్రబలి ఎంతోమంది ఆసుపత్రిపాలయ్యారు. ఒకరు చనిపోయారు కూడా. ఈ వ్యవహారంలో ఒక అధికారిపై వేటు కూడా పడింది. సీఎం చంద్రబాబు కూడా దీనిపై సీరియస్‌ అయ్యారు. ఈ ఘటన మరువకముందే శ్రీకాకుళం మండలంలోని సింగుపురం గ్రామంలో బాదంమిల్క్‌ తాగి 80 మంది దాకా అస్వస్థతకు గురయ్యారు.

అటు చూడరు.. ‘బెల్టు’ తీయరు

అటు చూడరు.. ‘బెల్టు’ తీయరు

Management of belt shops జిల్లాలో పలుచోట్ల బెల్టుషాపులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. కొంతమంది ఎక్సైజ్‌ అధికారులు, పోలీసుల నిర్లక్ష్యంతో జాతీయ రహదారి పక్కన దాబాలు, మారుమూల గ్రామాల్లోని బెల్టుషాపుల్లో మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.

పది రోజుల్లో కుమారుడి వివాహం

పది రోజుల్లో కుమారుడి వివాహం

ఒక్కగానొక్క కుమారుడి వివాహం మరో పది రోజుల్లో జరగనుంది.. ఈ నేపథ్యంలో శుభలేఖలు బంధువులకు పంచేం దుకు వెళుతున్న తల్లి ప్రమాదానికి గురై మృత్యువాత పడింది.

టోల్‌ వడ్డింపు

టోల్‌ వడ్డింపు

Toll fee increase జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులపై టోల్‌చార్జీల భారం పెరిగింది. ఈ నెల 1 నుంచి టోల్‌చార్జీలతోపాటు టోల్‌ప్లాజాల ఫాస్టాగ్‌ పాస్‌ వార్షిక ఫీజు పెరిగాయి.

తేనెటీగల దాడిలో వ్యక్తికి గాయాలు

తేనెటీగల దాడిలో వ్యక్తికి గాయాలు

పోలవరం గ్రామానికి చెందిన కె.లచ్చయ్యపై తేనెటీగలు దాడిచేయడంతో గాయపడ్డాడు.

 ఇళ్ల స్థలాలు కేటాయించండి

ఇళ్ల స్థలాలు కేటాయించండి

ఆఫ్‌షోర్‌ రిజర్వా యర్‌ నిర్వాసితులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని బాధితులు కోరారు.

ఎట్టకేలకు..

ఎట్టకేలకు..

Refund of money paid for Tidco homes టిడ్కో (టౌన్‌షిప్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) గృహ దరఖాస్తుదారుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించనుంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో చెల్లించిన డీడీలకు సంబంధించిన నగదు వెనక్కి ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

విద్యార్థిని పూజిత మృతిపై విచారణ

విద్యార్థిని పూజిత మృతిపై విచారణ

స్థానిక బీఆర్‌ అంబేద్కర్‌ గురుకులంలో 7వ తరగతి విద్యార్థిని చింతల పూజిత మృతిపై ఏపీ బాలల హక్కుల కమిషన్‌ సభ్యులు ఎంజీ సూర్యనారాయణ, సీహెచ్‌ మధుసూదనరావు, పి.నాగ మానస శుక్రవారం విచారణ చేపట్టారు.

తక్కువ ధరకే నాణ్యమైన మందులు అందించాలి

తక్కువ ధరకే నాణ్యమైన మందులు అందించాలి

నాణ్యమైన మందులను తక్కువ ధరలకే ప్రజలకు అందించాలని ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ రిప్స్‌ యూనియన్‌ నాయకులు డిమాండ్‌చేశారు.

ఉత్తరాంధ్ర నాటిక పోటీలు ప్రారంభం

ఉత్తరాంధ్ర నాటిక పోటీలు ప్రారంభం

సమాజ చైతన్యా నికి నాటికలు ప్రతిబింబా లని వక్తలు అన్నారు. బొరివంక గ్రామంలో శుక్రవారం కళింగ సీమ కళాపీఠం ద్వితీయ కళాపరిషత్‌ సందర్భంగా ఉత్తరాంధ్ర నాటిక పోటీలు ప్రారం భమయ్యాయి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి