• Home » Andhra Pradesh » Srikakulam

శ్రీకాకుళం

రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి

రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి

శ్రీకాకు ళం రోడ్డు రైల్వేస్టేషన్‌ సమీపంలో రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్టు జీఆర్పీ ఎస్‌ఐ మధు సూదనరావు తెలిపారు.

పోక్సో కేసులో నిందితుడికి ఏడాది జైలు

పోక్సో కేసులో నిందితుడికి ఏడాది జైలు

పోక్సో కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధిస్తూ శ్రీకాకుళం పోక్సో కోర్టు న్యాయాధికారి ఎన్‌.సునీత తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

జేఈఈ మెయిన్స్‌లో మెరిశారు

జేఈఈ మెయిన్స్‌లో మెరిశారు

JEE Mains results జేఈఈ(జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌) మెయిన్‌ పేపర్‌-1 ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీల్లో బీఈ/ బీటెక్‌ కోర్సులో ప్రవేశాలకు గత నెల 21 నుంచి 28 వరకు జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. జిల్లాలోని మూడు పరీక్షా కేంద్రాల్లో 3,400 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. వీటి ఫలితాలు సోమవారం విడుదల కాగా.. జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు మెరుగైన పర్సంటైల్‌ స్కోరు దక్కించుకున్నారు.

హోరాహోరీగా బలప్రదర్శన పోటీలు

హోరాహోరీగా బలప్రదర్శన పోటీలు

శ్రీకృష్ణాపురంలో శివరాత్రి సందర్భంగా ఆదివారం రాత్రి జిల్లా స్థాయి బలపదర్శన పోటీలు హోరా హోరీగా సాగాయి.

పేదలకు అండగా ప్రభుత్వం

పేదలకు అండగా ప్రభుత్వం

నిరుపేదకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు.

సీఎం సహాయనిధి పేదలకు వరం

సీఎం సహాయనిధి పేదలకు వరం

ఆభాగ్యులకు అండగా సీఎం సహాయనిధి నిలుస్తుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు.

రామకౌండిన్యకు నృత్యశ్రీ పురస్కారం

రామకౌండిన్యకు నృత్యశ్రీ పురస్కారం

జాతీయ, అంతర్జాతీయ వేదికలపై కూచిపూడి, భరత నాట్య ప్రదర్శలు చేస్తూ ప్రశంసలు అందు కుంటున్న రామకౌండిన్యకు నృత్యశ్రీ పురస్కారం లభించింది.

రహదారి భద్రత నిబంధనలు పాటించాలి

రహదారి భద్రత నిబంధనలు పాటించాలి

రహదారి భద్రత నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, అలాగే మత్తు పదార్థాలకు దూరంగా ఉండా లని ఏఎస్పీ కేవీ రమణ అన్నా రు.

బడ్జెట్‌లో జిల్లా అభివృద్ధికి పెద్దపీట

బడ్జెట్‌లో జిల్లా అభివృద్ధికి పెద్దపీట

స్వర్ణాంధ్ర సాధన దిశగా కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులు జరిగాయని, ఉత్తరాంధ్ర అభి వృద్ధికి అన్ని విధాలా ఈ బడ్జెట్‌ దోహదపడుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

కడుపునొప్పి తాళలేక గడ్డి మందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాదుర్లపేటకు చెందిన డోర అజయ్‌ (42) ఆదివారం మృతి చెందినట్టు వన్‌టౌన్‌ ఎస్‌ఐ హరికృష్ణ తెలిపారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి