• Home » Andhra Pradesh » Srikakulam

శ్రీకాకుళం

 ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత వహించాలి

ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత వహించాలి

ప్లాస్టిక్‌ రహిత సామాజంకోసం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత వహించాలని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కోరారు. సోమవారం స్థానిక ఆలాంధ్రరోడ్‌లోని చెత్త నుంచి సందప తయారీకేంద్రంలో ఘనవ్యర్ధాల నిర్వహణా కేంద్రాన్ని ప్రారంభించారు.

 టిడ్కో లబ్ధిదారులకు నగదు చెల్లిస్తాం

టిడ్కో లబ్ధిదారులకు నగదు చెల్లిస్తాం

టిడ్కో లబ్ధిదారులందరికీ పెండింగులో ఉన్న మొత్తం నగదు తిరిగి చెల్లించనున్నట్లు ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. సోమవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో మునిసిపల్‌ కమిషనర్‌, టౌన్‌ప్లానింగ్‌, టిడ్కో సిబ్బందితో సమీక్షించారు.

వైసీపీ పాలనలో రైతుల కుదేలు

వైసీపీ పాలనలో రైతుల కుదేలు

‘గత వైసీపీ ప్రభు త్వంలో రైతాంగం కుదేలైంది. పంటలకు కనీస మ ద్దతు ధర కల్పించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారిని అప్పుల ఊబిలోకి నెట్టేశారు. ఇప్పు డేమో అన్నదాతలపై కపట ప్రేమను చూపిస్తున్నా రు.’

టీడీపీలోకి భారీ చేరికలు

టీడీపీలోకి భారీ చేరికలు

నియోజక వర్గంలోని మెళియాపుట్టి మండలంలో వైసీపీకి గట్టి షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముఖ్యనేత లతో పాటు పెద్దఎత్తున కార్యకర్తలు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సమక్షంలో ఆదివారం టీడీ పీలో చేరారు.

అడుగంటిన జలాలు.. అన్నదాత దిగాలు

అడుగంటిన జలాలు.. అన్నదాత దిగాలు

Problems with drinking and irrigation water ఈ ఏడాది వేసవి ప్రారంభం నుంచే ఎండలు మండుతున్నాయి. జిల్లాలో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. ప్రధానంగా చెరువులు ఎండిపోతున్నాయి. ఫలితంగా ప్రజలకు తాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

‘స్వర్ణాంధ్ర’ను స్ఫూర్తిగా తీసుకోవాలి

‘స్వర్ణాంధ్ర’ను స్ఫూర్తిగా తీసుకోవాలి

నరసన్నపేటలో ముఖ్యమంత్రి చంద్ర బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని పట్టణ ప్రజలు ఆదర్శంగా తీసుకొని పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోరారు.

ఐపీఎల్‌లో టెక్కలి కుర్రోడు

ఐపీఎల్‌లో టెక్కలి కుర్రోడు

ఇండియన్‌ ప్రీమియం లీగ్‌ (ఐసీఎల్‌)లో ఢిల్లీ జట్టుకు ఎంపికైన టెక్కలికి చెం దిన ఆఫ్‌ స్పిన్నర్‌ త్రిపురాన విజయ్‌ ఆదివారం రాజ స్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరంగేట్రం చేశా డు.

వరి విత్తనాలు సిద్ధం!

వరి విత్తనాలు సిద్ధం!

Paddy seeds on subsidy ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు సరిపడా వరి విత్తనాలను పంపిణీ చేసేందుకు వ్యవసాయశాఖ అధికారులు సన్నద్ధమయ్యారు. జిల్లామొత్తంగా 1,54,230 హెక్టార్లలో వరి పండించే ప్రాంతం ఉండగా.. 31,058 క్వింటాళ్ల తొమ్మిది రకాల వరి విత్తనాలను ఏపీ సీడ్స్‌ ద్వారా అందించేందుకు సిద్ధం చేశారు.

కండికపేటలో ట్రాక్టర్‌ బోల్తా.. వ్యక్తి మృతి

కండికపేటలో ట్రాక్టర్‌ బోల్తా.. వ్యక్తి మృతి

మండల పరిధి పెద్దసాన పంచాయతీ కండికపేట వద్ద ఆదివారం టాక్టర్‌ బోల్తాపడి బుడితి ఆనందరావు(56) మృతి చెందాడు.

వచ్చే నెల నుంచి వితంతువులకు కొత్తపింఛన్లు

వచ్చే నెల నుంచి వితంతువులకు కొత్తపింఛన్లు

Pensions for widows కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా జూన్‌ 12 నుంచి అర్హులైన వితంతువులకు కొత్త పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి