• Home » Andhra Pradesh » Srikakulam

శ్రీకాకుళం

సైబర్‌ క్రైంపై ప్రత్యేక దృష్టి సారించండి

సైబర్‌ క్రైంపై ప్రత్యేక దృష్టి సారించండి

పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో పెండింగ్‌లో ఉన్న సైబర్‌ క్రైం నేరాలపై దృష్టి సారించాలని విశాఖ పట్నం రేంజ్‌ ఐజీ గోపీనాథ్‌ జెట్టి అన్నారు.

సాంకేతిక వినియోగంతో నేర నియంత్రణ

సాంకేతిక వినియోగంతో నేర నియంత్రణ

Treat people courteously ‘నేర నియంత్రణలో భాగంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత సమర్థంగా వినియోగించాలి. శాంతిభ ద్రతల పరిరక్షణకు నిరంతరం అప్రమత్తంగా ఉండాల’ని విశాఖపట్నం రేంజ్‌ ఐజీ గోపీనాథ్‌జెట్టి పోలీసులను ఆదేశించారు.

స్థానిక ఎన్నికలకు సిద్ధంకండి

స్థానిక ఎన్నికలకు సిద్ధంకండి

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. గురువారం రణస్థలంలో ఎచ్చె ర్ల టీడీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం విజయనగరం పార్లమెం టరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అధ్య క్షతన జరిగింది.

 శాశ్వత లోక్‌ అదాలత్‌ను వినియోగించుకోండి

శాశ్వత లోక్‌ అదాలత్‌ను వినియోగించుకోండి

ప్రజా ప్రయోజనార్థం నిర్వహిస్తున్న శాశ్వత లోక్‌ అదాలత్‌ సేవలను వినియోగించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు.

‘వీబీ-జీరామ్‌జీ’ ద్వారా 125 పనిదినాలు

‘వీబీ-జీరామ్‌జీ’ ద్వారా 125 పనిదినాలు

‘VB-Jeeramji’ scheme starting ‘వికసిత్‌ భారత్‌ - జీరామ్‌జీ’ పథకం ద్వారా కూలీలకు ఏడాదికి 125 పనిదినాలు కల్పిస్తున్నట్లు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ పేర్కొన్నారు. గురువారం శ్రీకాకుళం మండలం గూడెం గ్రామంలో ‘వీబీ-జీరామ్‌జీ’ పథకాన్ని ఆయన ప్రారంభించారు.

‘కనీస వేతనాల కోసం ఐక్య పోరాటం’

‘కనీస వేతనాల కోసం ఐక్య పోరాటం’

వివిధ పరి శ్రమల కార్మికులు, అంగన్‌ వాడీ, ఆశా, వీవోఏ, మధ్యా హ్న భోజనం కార్మికులు, స్కీం వర్కర్లు, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులకు కనీస వేతనం లేక ఇబ్బం దులు పడుతున్నారని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ అమ్మన్నాయుడు, శ్రామిక మహిళా కన్వీనర్‌ కె.నాగమణి అన్నారు.

విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి

విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి

విద్యా ర్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రభు త్వం ఇచ్చే సౌకరాల్యను సక్రమంగా అందజే యాలని ఎస్సీ కమిషన్‌ సభ్యుడు రావాడ సీతారాం అన్నారు.

త్వరలో ఎచ్చెర్లకు టీడీపీ ఇన్‌చార్జి?

త్వరలో ఎచ్చెర్లకు టీడీపీ ఇన్‌చార్జి?

District In-charge Minister meets party cadre సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి ఎచ్చెర్ల టీడీపీ ఇన్‌చార్జి లేరు. అంతకుముందు ఇన్‌చార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కళా వెంకట్రావు.. ఎన్నికల్లో సర్దుబాటు ప్రక్రియలో భాగంగా విజయనగరం జిల్లా చీపురుపల్లికి వెళ్లారు. అక్కడ పోటీ చేసి వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణపై గెలిచి సంచలనం సృష్టించారు. ఆయన తర్వాత ఎచ్చెర్ల ఇన్‌చార్జి ఎవరన్నది అధినాయకత్వం తేల్చలేదు.

వర్షం పడితే ముంపే

వర్షం పడితే ముంపే

సాధారణంగా జాతీయ రహదారి అంటే ప్రయాణం సాఫీగా సాగిపోవాలి. కానీ, జిల్లాలో మాత్రం హైవేపై ప్రయాణం నరకమే.

యూనిట్లు 198.. దరఖాస్తులు  658

యూనిట్లు 198.. దరఖాస్తులు 658

ప్రభుత్వం సబ్సిడీపై అందించే వ్యవసాయ యంత్రాలు, పరికరాలకు విపరీతమైన డిమాండ్‌ నెలకొంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి