Voters Final list to be released on September 22 ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను పక్కాగా పూర్తి చేస్తామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ జాబితా(సర్) కార్యక్రమంలో భాగంగా శని, ఆదివారాల్లో ప్రత్యేక శిబిరాలను నిర్వహించనున్నట్లు ఆర్డీవో కె.సాయి ప్రత్యూష తెలిపారు.
విశాఖ స్టీల్ప్లాంట్ ప్రమాద బాధితులకు న్యాయం చేయాలని, కార్మికులకు భద్రత కల్పించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.తిరుపతిరావు, ఎస్.కృష్ణవేణి డిమాండ్ చేశారు.
: జిల్లాలోని ఆసుపత్రుల్లో డిజిటల్ సేవలను సమగ్రంగా అమలు చేయాలని జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏ) డైరెక్టర్ పియూష్ సింగ్లా తెలిపారు.
: వర్షాకాలం దృష్ట్యా గ్రామాల్లో సకాలంలో పారిశుధ్య పనులు నిర్వహించి పరిసరాల పరిశుభ్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) స్వరూపారాణి కోరారు.
రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలిపారు.
బారువ-సోంపేట రైల్వేస్టేషన్ల మధ్య గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్టు రైల్వే పోలీసులు గురువారం తెలిపారు.
భూముల రీసర్వేకు సంబంధించి రెవెన్యూ అధికారులకు గ్రామస్థులు సహకరించాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్ అన్నారు.
Singapore's teaching method... beneficial if implemented కూటమి ప్రభుత్వం పాఠశాల విద్యపై ప్రత్యేక దృష్టిసారించింది. అంతర్జాతీయ విద్యా ప్రమాణాలను అందుకోవాలనే లక్ష్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఈ ఏడాది మే 4 నుంచి 8 వరకు సింగపూర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్లో కరిక్యూలమ్, విద్యావిధానం, బోధన పద్ధతులను పరిశీలించేందుకు మొదటి దశలో 37 మంది ఉపాధ్యాయులను అక్కడకు పంపించారు.
Polling stations Proposals జిల్లాలో కొత్తగా 107 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో జేసీ ఫర్మాన్ అహ్మద్ఖాన్తో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణపై సమీక్ష నిర్వహించారు.