ఆదివాసీయుల భూములను పరిరక్షించా లని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి డిమాండ్ చేశారు.
Occupied on both sides of the riverbank ఉద్దానం ప్రాంతంలో అధికశాతం సాగు, తాగునీరు అందిస్తున్న మహేంద్రతనయ నది ఆక్రమణల చెరలో చిక్కి శల్యమవుతోంది. కొంతమంది నాయకులు, బడా రైతులు నదీ తీరప్రాంతాన్ని ఆక్రమిస్తున్నారు.
Deposit funds today సముద్రంపైనే ఆధారపడి జీవిస్తూ.. వేట నిషేధ కాలంలో ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు అండగా నిలిచేలా కూటమి ప్రభుత్వం ‘మత్స్యకారుల సేవలో’ పథకాన్ని అమలు చేస్తోంది.
If you want to pursue a degree, you have to go to Srikakulam జూనియర్, డిగ్రీ కళాశాలలు అందుబాటులో లేకపోవడంతో చాలామంది విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారు. రణస్థలంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నిర్మాణం.. కార్యరూపం దాల్చడం లేదు.
ప్రధాని మోదీ పిలుపు మేరకు ఇంధన పొదుపు చేపట్టడంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని నగర కార్పొరేషన్ కమిషనర్ హనుమంతు కూర్మారావు అన్నారు.
ప్రజా సమస్యలను తెలు సుకుని వాటిని పరిష్కరించేం దుకు చర్యలు తీసుకుంటు న్నామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.
పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.తిరుపతిరావు డిమాండ్ చేశారు.
నగరంలో ఐదు రోజులుగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ చదరంగం పోటీల్లో చాంపియన్గా ధ్రువేష్ దొండపాటి నిలిచాడు.
జలుమూరులో రోడ్డుకు ఇరువైపుల గల ఆక్రమణలను రెవెన్యూ అధికారులు సోమవారం తొలగించారు.
శాఖా గ్రంఽథాలయాలను విద్యార్థులు వినియో గించుకోవాలని జిల్లా గ్రంఽథాలయ సంస్థ కార్యదర్శి వీవీజీఎస్ శంకరరావు కోరారు.