సరైన రహదారి లేక ఏళ్ల తరబడి అక్కడి గిరిజనులు నరకయా తన అనుభవించారు.
Mother and daughter die ఏడాది కిందట భర్త మృతి చెందగా.. కూలీ చేస్తూ ఇద్దరు కుమార్తెలను చదివిస్తోంది. ఇంతలో ఊహించని ప్రమాదం.. పిడుగు రూపంలో ఆమెతోపాటు చిన్నకుమార్తెను బలిగొంది. పెద్దకుమార్తె అనాథగా మిగిలింది.
The son who beat his father to death మద్యానికి డబ్బులు ఇవ్వలేదని కన్నతండ్రినే కొట్టిచంపిన దారుణ సంఘటన మందస మండలం లోహరిబందలో ఆదివారం చోటుచేసుకుంది.
Jagjivan Ram jayanthi స్వేచ్ఛ, సమాత్వం కోసం నిరంతర పోరాటం చేసిన బాబూ జగ్జీవన్రామ్ జీవితం ఆదర్శనీయం. నేటి యువత ఆయన బాటలో నడిచి ఉన్నత శిఖరాలను చేరుకోవాల’ని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.
Marriguda Ashram School Employee.. Drunk at school హిరమండలం మండలం మర్రిగూడ ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఓ ఉద్యోగి ఆదివారం మద్యం మత్తులో అక్కడే నిద్రించాడు. ఎవరు లేపినా.. లేవనంతగా మత్తులో మునిగిపోయాడు.
Kidney transplant surgery successful పలాస కిడ్నీ పరిశోధన కేంద్రం-200 పడకల ఆసుపత్రి నుంచి సోంపేట పట్టణానికి చెందిన హేమశ్రీ ఆదివారం డిశ్చార్జ్ అయింది. గత నెల 13న ఈమెకు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు.
సమస్యల పరిష్కారం కోసం మే 15న విజయవాడలో పాదయాత్ర చేపడుతు న్నటు సమగ్రశిక్షా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, జెఏసీ రాష్ట్ర చైర్మన్ బి.కాంతారావు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. మందస మండలం బి.కేసుపురంలో పిడుగుపాటుకు గురై ఇద్దరు మృతిచెందారు.
Staff shortage in the Irrigation Department జిల్లా జలవనరుల శాఖ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. నీటిపారుదల సర్కిల్ కార్యాలయం పరిధిలో పూర్తిస్థాయి సిబ్బంది లేక సాగునీటి రంగం కుదేలవుతోంది.
water problems ఇచ్ఛాపురం మునిసిపాలిటీలో ఎక్కడ చూసినా తాగునీటి ఇబ్బందులే దర్శనమిస్తున్నాయి. పేరుకే మునిసిపాలిటీ కానీ మేజర్ పంచాయతీ కన్నా తీసికట్టుగా మారుతోందని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.