Today Sri Mukhalingeshwara festival శ్రీముఖలింగేశ్వరస్వామి చక్రతీర్థ స్నానాలకు దేవదాయశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. బుధవారం పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలను నందివాహనంపై ఊరేగించి.. మేళతాళాలు.. మంగళవాయిద్యాల నడుమ మిరియాపల్లి రేవులో(వంశధార నది) చక్రతీర్థ స్నానాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవానికి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు.
Central School in Palasa ‘పలాసలో కేంద్రీయ విద్యాలయం జూన్ నుంచి ప్రారంభం కానుంది. ఒకటి నుంచి ఐదు వరకు తరగతులు నిర్వహించనున్నామ’ని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు ప్రకటించారు.
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్లో బీసీ వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చిందని,
విశాఖ సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో ఇచ్ఛాపురం వరకు ఉన్న అన్ని స్టేషన్లను కలపాలని జడ్ ఆర్యూసీసీ సభ్యుడు శ్రీనివాస రౌలో కోరారు.
ఆరు గాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
‘East Coast Industrial Corridor’ begins from Moolapet వెనుకబాటుకు కేరాఫ్గా ఉన్న సిక్కోలు.. పారిశ్రామిక ప్రగతికి ముఖద్వారంగా మారబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పారిశ్రామిక విధానాల్లో సిక్కోలుకు సింహభాగం దక్కనుంది. ఇటీవల అమరావతిలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయాలు జిల్లా భవిష్యత్తుపై కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి.
Entrance exams for fifth grade and intermediate బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల/ కళాశాలలు నాణ్యమైన బోధనకు, అత్యుత్తమ శిక్షణకు, క్రమశిక్షణకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నాయి. రానున్న విద్యాసంవత్సరంలో (2026-27) ఐదో తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్లకు సంబంధిత అధికారులు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
Chakratirtham.. srimukhalingam మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీముఖలింగం వద్ద వంశధారనదిలో బుధవారం శ్రీముఖలింగేశ్వర స్వామి చక్రతీర్థ స్నానం నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తారు.
50-bed hospital sanctioned at Rs. 15 crore టెక్కలి నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కానుక ప్రకటించింది. టెక్కలిలో రూ.15కోట్లతో 50పడకల సమీకృత ఆయుష్ ఆసుపత్రి ఏర్పాటు చేయనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్మాణ పనులకు తొలివిడతగా రూ.2కోట్లు మంజూరు చేసింది.
Centrak Minister Praja Darbar కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు ప్రజాదర్బార్కు అర్జీలు వెల్లువెత్తాయి. శ్రీకాకుళం 80 అడుగుల రోడ్డులోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు.