• Home » Andhra Pradesh » Srikakulam

శ్రీకాకుళం

 మంటలు ఆర్పేదెలా?

మంటలు ఆర్పేదెలా?

ఇది కొత్తూరు అగ్నిమాపక కేంద్రానికి చెందిన భవనం. దీన్ని 30 ఏళ్ల కిందట నిర్మించారు. ప్రస్తుతం భవనం స్లాబ్‌ పెచ్చులూడి, గోడలకు బీటలు వారి శిథిలావస్థకు చేరింది.

కుమారుడికి తల్లి అంత్యక్రియలు

కుమారుడికి తల్లి అంత్యక్రియలు

అనారోగ్యంతో మృతి చెందిన కుమా రుడికి తల్లే అంత్యక్రియలు చేసిన హృదయ విదారక ఘటన రూర ల్‌ మండలం సానివాడలో బుధవారం సంభవించింది.

సముద్రంలో మునిగిన లంగరు బోటు

సముద్రంలో మునిగిన లంగరు బోటు

ఇసకల పాలెం గ్రామానికి చెందిన మత్స్యకారులు సవడాల డిల్లేసు, బైపల్లి కామరాజులకు చెందిన డబుల్‌ ఇంజన్‌ మోటార్‌ బోటు సము ద్రంలో మునిగి పోయిన ఘటన చోటుచేసుకుంది.

 వైద్యులు అందుబాటులో ఉండాలి: డీసీహెచ్‌ఎస్‌

వైద్యులు అందుబాటులో ఉండాలి: డీసీహెచ్‌ఎస్‌

వైద్యులు ఆసుపత్రిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని డీసీహెచ్‌ఎస్‌ కేఎన్‌ విజయలక్ష్మి కోరారు.

సహకార ఉద్యోగులు సమ్మెకు నోటీస్‌

సహకార ఉద్యోగులు సమ్మెకు నోటీస్‌

ఉద్యోగులు పాలనా పరంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని పోలాకి సహకార సొసైటీ ఉద్యోగులు అధ్యక్షుడు బైరి భాస్కరరావుకు మంగళవారం సమ్మెనోటీస్‌ అందజేశారు.

జీవో-36 అమలు చేయాలిz

జీవో-36 అమలు చేయాలిz

అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించి న్యాయం చేసే వరకూ పోరాటం చేస్తామని పీఏసీఎస్‌ ఉద్యోగులు తెలిపారు. మంగళవారం స్థానిక పీఏసీఎస్‌ ఉద్యోగులు రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా ఇక్కడ కూడా సమ్మెను కొనసాగించారు.

వయోడెక్ట్‌కు నిధుల మంజూరు

వయోడెక్ట్‌కు నిధుల మంజూరు

పాతపట్నంలో ఫ్లైఓవర్‌ వంతెన నమూనా మార్పుతోపాటు వయోడెక్ట్‌కు అదనంగా రూ.8.60కోట్లు మంజూరయ్యాయని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఒక ప్రకటనలో తెలిపారు.

 వంశధారనదిలో చక్రతీర్థ స్నానాలు

వంశధారనదిలో చక్రతీర్థ స్నానాలు

మండలంలోని లుకలాంలో త్రిశూల ఉమాకామేశ్వరి స్వామి చక్రతీర్థస్నానాలు మంగళవారం రుత్వీకులు, కన్నెపల్లి వారి వంశ సభ్యులు ఆధ్వర్యంలో జరిగాయి.

కుటుంబ సర్వే.. 59 శాతమే!

కుటుంబ సర్వే.. 59 శాతమే!

Family survey is slowly అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూనిఫైడ్‌ ఫ్యామిలీ సర్వే జిల్లాలో నత్తనడకన సాగుతోంది. ఓ వైపు సాంకేతిక సమస్యలు.. మరోవైపు వేధిస్తున్న సిబ్బంది కొరత.. ఇంకోవైపు ప్రజల నుంచి ఆశించినస్థాయిలో స్పందనలేక సర్వే సక్రమంగా సాగడం లేదు.

మరో 81

మరో 81

Selection of schools under PMShri ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా తయారు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ముందుకెళ్తున్నాయి. అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలను ప్రధానమంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ (పీఎంశ్రీ) పథకానికి ఎంపిక చేస్తున్నాయి. నూతన విద్యావిధానంలో భాగంగా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నాయి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి