• Home » Andhra Pradesh » Srikakulam

శ్రీకాకుళం

హక్కుల సాధన ఉద్యమంలో భాగస్వామ్యంకండి

హక్కుల సాధన ఉద్యమంలో భాగస్వామ్యంకండి

హక్కుల సాధనకు ఈనెల 12న ‘ఐక్యమే బలం-హక్కుల సాధనే లక్ష్యం’ నినాదంతో ఈనెల 12న శ్రీకాకుళంలో నిర్వహించనున్న ఉద్యమ సన్నద్ధం సభలో ప్రతీ ఉద్యో గి భాగస్వామ్యమై విజయ వంతం చేయాలని ఏపీజేఏసీ జిల్లా చైర్మన్‌ బీవీవీఎన్‌ రాజు కోరారు.

డిపార్ట్‌మెంట్‌ పరీక్షలు పక్కాగా నిర్వహించాలి

డిపార్ట్‌మెంట్‌ పరీక్షలు పక్కాగా నిర్వహించాలి

జిల్లాలో ఈనెల 6 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించనున్న శాఖా పరమైన (డిపార్ట్‌మెంట్‌)పరీక్షలు పక్కా గా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని డీఆర్వో వి.విశ్వేశ్వరరావు ఆదేశించారు.

‘గిరిజన ఆశ్రమ పాఠశాలను కొనసాగించాలి’

‘గిరిజన ఆశ్రమ పాఠశాలను కొనసాగించాలి’

మండలంలోని సవరసిద్ధమణుగు గిరిజన ఆశ్రమ పాఠ శాలను యధావిధిగా కొనసాగించాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి డిమాండ్‌ చేశారు.

 తప్పతాగి యువకుడి హల్‌చల్‌

తప్పతాగి యువకుడి హల్‌చల్‌

పాత జాతీయ రహదారి జామియా మసీదు రోడ్డులో శనివారం సాయంత్రం ఓ యు వకుడు తప్పతాగి హల్‌చల్‌ చేశాడు.

 ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలి

ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలి

ఆరోగ్యంగా ఉన్న ప్రతిఒక్కరూ రక్తదానం చేయాలని ఎమ్మెల్యే గౌతు శిరీష పిలుపునిచ్చారు.

 అమ్మో.. కాశీబుగ్గ బస్టాండ్‌

అమ్మో.. కాశీబుగ్గ బస్టాండ్‌

కాశీబుగ్గ బస్టాండ్‌ నుంచి ప్రతిరోజూ 5 నుంచి 10 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. అటు వంటి బస్టాండ్‌ ప్రమాదకరంగా మారింది.

అంతా.. మా ఇష్టం

అంతా.. మా ఇష్టం

Contractor and employees overacting అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో రాజకీయ జోక్యం మితిమీరుతోంది. దీంతో కొందరు సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. హుండీలు, టిక్కెట్ల విక్రయాల ద్వారా ఆదిత్యుడి ఆదాయం పెరుగుతున్నా.. అందుకు తగ్గట్టు భక్తులకు సౌకర్యాలు కల్పించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

రూ.1.20 లక్షలిస్తే విదేశాల్లో ఉద్యోగం

రూ.1.20 లక్షలిస్తే విదేశాల్లో ఉద్యోగం

Fraud using fake passports విదేశాల్లో ఉద్యోగం. నెలకు రూ.60వేలు సంపాదించే అవకాశం. ఇంకెందుకు ఆలస్యం. నాకు ఒక్కొక్కరు రూ.1.20 లక్షలు చెల్లిస్తే పాస్‌పోర్టుతోపాటు ఎబ్రాయడ్‌ దేశం వెళ్లడానికి అన్నీ ఏర్పాట్లు చేస్తా’నని కోటబొమ్మాళి మండలం బలపురానికి చెందిన బ్రోకరు ముక్కు సురేష్‌ నిరుద్యోగులను నమ్మించాడు.

వంశ‘ధార’ వచ్చేనా?

వంశ‘ధార’ వచ్చేనా?

Gotta Barrage fails to fill to full capacity ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభమైన వేళ.. వంశధార ప్రాజెక్టు ద్వారా సాగునీటి కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి విడుదలకు రెండు తేదీలు మార్పు చేసినా.. ప్రతికూల పరిస్థితులతో సాగునీరందని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అప్పుడు సస్పెన్షన్‌.. ఇప్పుడు ట్రాన్స్‌ఫర్‌

అప్పుడు సస్పెన్షన్‌.. ఇప్పుడు ట్రాన్స్‌ఫర్‌

Kurmarao's Transfer బాధ్యతలు చేపట్టిన 11 రోజులకే సస్పెన్షన్‌! మళ్లీ విధుల్లో చేరిన మూడు నెలలకే ట్రాన్స్‌ఫర్‌! రాజకీయ వివాదాల నేపథ్యంలో శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్‌ కూర్మారావు బదిలీ అయ్యారు. నూతన కమిషనర్‌గా కావలిలో విధులు నిర్వర్తిస్తున్న జి.శ్రవణ్‌ కుమార్‌ నియమితులయ్యారు. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి