జల్జీవన్ మిషన్...ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించింది.
జిల్లాలో సగంలో నిలిచిపోయిన విలేజ్ క్లినిక్ భవనాలను పూర్తి చేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది.
దేశానికి చెందిన కొన్ని ఉత్పత్తులపై గతంలో అమెరికా విధించిన ఆంక్షలను ప్రస్తుతం ఆ దేశం సడలించింది.
శ్రీకూర్మం పంచాయతీ పడపానపేటకి చెందిన బోర తవిటయ్య (60) ఈనెల 7న ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలో తలకు గాయమైంది.
నగరంలోని ఫాజుల్బాగ్ పేట ప్రధాన రహదారి వద్ద ఉన్న లక్కీ వైన్స్లో బుధవారం చోరీ జరిగింది.
రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉం చుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.3.32 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్ కేవలం అంకెల గారడీ కాదని... ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశల మేనిఫెస్టో అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.
ఆర్జీ యూకేటీ శ్రీకాకుళం క్యాంపస్లో ఇంజనీరింగ్ విద్యా ర్థినులను కొంతమంది అధ్యాపక, అధ్యా పకేతర సిబ్బంది వేధిస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు అంతర్గత కమిటీ విచారణ చేపట్టింది.
వంశధార తీరం భక్తజన సంద్రంతో ఉప్పొంగింది. తీరంలో శివనామస్మరణ మార్మోగింది.
ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న పదోతరగతి పరీక్షలకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ నూతన మార్పులకు శ్రీకారం చుట్టింది.
జిల్లా తీర ప్రాంతాల్లో పర్యాటక ప్రాజెక్టులు పట్టాలెక్కడం లేదు. పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు పదేళ్ల కిందట 61 బీచ్లను అధికారులు గుర్తించారు.