• Home » Andhra Pradesh » Srikakulam

శ్రీకాకుళం

   ‘జల్‌జీవన్‌’కు ఊపిరి!

‘జల్‌జీవన్‌’కు ఊపిరి!

జల్‌జీవన్‌ మిషన్‌...ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించింది.

విలేజ్‌ క్లినిక్‌లకు నిధులు

విలేజ్‌ క్లినిక్‌లకు నిధులు

జిల్లాలో సగంలో నిలిచిపోయిన విలేజ్‌ క్లినిక్‌ భవనాలను పూర్తి చేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది.

 ఎగుమతులకు వేళాయే!

ఎగుమతులకు వేళాయే!

దేశానికి చెందిన కొన్ని ఉత్పత్తులపై గతంలో అమెరికా విధించిన ఆంక్షలను ప్రస్తుతం ఆ దేశం సడలించింది.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

శ్రీకూర్మం పంచాయతీ పడపానపేటకి చెందిన బోర తవిటయ్య (60) ఈనెల 7న ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలో తలకు గాయమైంది.

వైన్‌షాప్‌లో చోరీ

వైన్‌షాప్‌లో చోరీ

నగరంలోని ఫాజుల్‌బాగ్‌ పేట ప్రధాన రహదారి వద్ద ఉన్న లక్కీ వైన్స్‌లో బుధవారం చోరీ జరిగింది.

బడ్జెట్‌ ఏపీ ప్రజల ఆశల మేనిఫెస్టో

బడ్జెట్‌ ఏపీ ప్రజల ఆశల మేనిఫెస్టో

రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉం చుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.3.32 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్‌ కేవలం అంకెల గారడీ కాదని... ఇది ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆశల మేనిఫెస్టో అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు.

విద్యార్థినులకు వేధింపులపై విచారణ

విద్యార్థినులకు వేధింపులపై విచారణ

ఆర్జీ యూకేటీ శ్రీకాకుళం క్యాంపస్‌లో ఇంజనీరింగ్‌ విద్యా ర్థినులను కొంతమంది అధ్యాపక, అధ్యా పకేతర సిబ్బంది వేధిస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు అంతర్గత కమిటీ విచారణ చేపట్టింది.

వంశధార తీరం..  భక్తజన సంద్రం

వంశధార తీరం.. భక్తజన సంద్రం

వంశధార తీరం భక్తజన సంద్రంతో ఉప్పొంగింది. తీరంలో శివనామస్మరణ మార్మోగింది.

ఆన్‌లైన్‌లోనే ఇన్విజిలేటర్ల నియామకం

ఆన్‌లైన్‌లోనే ఇన్విజిలేటర్ల నియామకం

ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న పదోతరగతి పరీక్షలకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ నూతన మార్పులకు శ్రీకారం చుట్టింది.

గుర్తించారు.. వదిలేశారు

గుర్తించారు.. వదిలేశారు

జిల్లా తీర ప్రాంతాల్లో పర్యాటక ప్రాజెక్టులు పట్టాలెక్కడం లేదు. పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు పదేళ్ల కిందట 61 బీచ్‌లను అధికారులు గుర్తించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి