జిల్లాలో నిరుద్యోగులకు ఉపాధి కల్పనకు పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకురావాలని కేంద్రమంత్రి కింజారాపు రామ్మెహనానాయుడు పిలుపునిచ్చారు.
చిలకపాలెం, నవభారత్, సింహద్వారం ప్రాంతం లో జాతీయ రహదారి ప్లై ఓవర్ కింద ఆక్రమణ లను ఆదివారం ఎన్హెచ్ఏఐ, పోలీసులు యం త్రాల సాయంతో తొలగించారు.
జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ఏపీ యూడబ్ల్యూజే పనిచేస్తుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు అన్నారు.
సత్యసాయిబాబా వందో పుట్టిన రోజును పురస్కరించు కుని భక్తులు ఈనెల 8వ తేదీ నుంచి 21 రోజుల పాటు దీక్షలు చేపట్టి 29న గురుపౌర్ణమి నాడు విరమిస్తారని సత్యసాయి సంస్థల రాష్ట్ర అధ్యక్షుడు రఘుపాత్రుని లక్ష్మణరావు తెలిపారు.
రాష్ట్రంలో రైతన్నల ప్రయోజనాలే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ఈ దిశగా చర్యలు తీసుకుంటోం దని రాష్ట్ర పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు.
Supply of ration rice to FCI జిల్లాలో కొంతమంది రైస్మిల్లర్ల అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. వందలాది టన్నుల రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి ఫుడ్ కార్పొరేషన్(ఎఫ్సీఐ)కు అప్పగించిన వైనం ఇటీవల బయటపడింది.
Ycp leaders tension with Jagan's new slogan రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తాజాగా లేవనెత్తిన ‘మావిగన్’ పల్లవి.. జిల్లాలోని ఆ పార్టీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. ఇటీవల వైసీపీ అధినేత జగన్.. తాము అధికారంలోకి వస్తే రాజధానిగా మావిగన్(మచిలీపట్నం, విజయవాడ, గుం టూరు)ను ఖరారు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.
Dissatisfaction over flyover construction ‘జాతీయ రహదారి విస్తరణ, ఫ్లైఓవర్ పనులు చేసే విధానం ఇదేనా? పనులు సకాలంలో చేయండి. లేదంటే తప్పుకోండి’ అని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ-1026 (సర్) ప్రక్రియలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తప్ప వని శ్రీకాకుళం ఆర్డీవో కె.సాయి ప్రత్యూష హెచ్చరించారు.
స్వాతంత్య్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు త్యాగం, ధైర్యసాహసాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు.