ఆమదాలవలస రైల్వేస్టేషన్ సమీపంలో 26 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొన్నట్లు పోలీసులు తెలిపారు.
శ్రీకాకుళం రూరల్ మండలం లోని పీజీపేట తీరంలో ఈతకు వెళ్లి గల్లంతైన విద్యార్థుల మృత దేహాలు లభ్యమయ్యాయి.
వాకింగ్ చేస్తున్న మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని వ్యక్తి చైన్స్నాచింగ్కు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది.
Increased sunshine in the srikakulam భానుడు ప్రతాపానికి జిల్లాప్రజలు విలవిల్లాడిపోయారు. నిప్పులకొలిమిని తలపించే ఎండలు.. వేడిగాలులకు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. జిల్లాలో గురువారం గరిష్ఠంగా 42.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకావడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, ఆసుపత్రుల్లో రోగులు ఉక్కపోతకు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
Grama Kantham land registrations ఏళ్ల తరబడి అదే స్థలంలో నివాసం ఉంటున్నా రిజస్ట్రేషన్లు జరగక ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. వెబ్ల్యాండ్లో గ్రామకంఠంగా నమోదై.. ఇంటిపన్ను లేదా ఖాళీస్థలం పన్ను రశీదులు ఉంటే సంబంధిత ఆస్తికి రిజిస్ట్రేషన్ చేయాలని రిజిస్ర్టేషన్ల శాఖకు ఆదేశాలు జారీ చేసింది.
Water conservation structures జల సంరక్షణ నిర్మాణాల లెక్కలు కాగితాలపై ఘనంగానే కనిపిస్తున్నా.. క్షేత్రస్థాయిలో నీటి నిల్వల పరిస్థితి మాత్రం తీవ్ర నిరాశ పరుస్తోంది. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించాలనే లక్ష్యంతో నిర్మించిన చెక్డ్యామ్లు, పంట కుంటలు, ఊట కుంటలు ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వడం లేదు.
గార ఆర్టీసీ బస్టాండ్లో సమస్యలు తిష్ఠవేశాయి. రెండు దశాబ్దాల కిందట నిర్మించిన ఈ బస్టాండ్లో కనీ స సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.
ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని శ్రీకాకుళం ఇన్చార్జి ఆర్డీవో టి.వేణుగోపాల్ కోరారు.
: చిన్న చిన్న వ్యవస్థాగత నిర్లక్ష్యాల వల్లే రహదారులపై పెద్ద పెద్ద ప్రమా దాలు జరుగుతున్నాయని న్యాయసేవా ధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు తెలి పారు.
క్రికెట్ అభివృద్ధికి కృషిచే స్తానని జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలిపారు.