: శ్రీముఖలింగేశ్వరస్వామి మహాశివరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని రు.7,31,098లుఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ఏడుకొండలు తెలిపారు. దేవదాయశాఖ ఏసీ ప్రసాద్ పట్నాయక్ ఆదేశాలు మేరకు మందస గ్రూపు దేవాలయాలు కార్యనిర్వహణాధికారి ఎస్.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం హుండీని తెరచిలెక్కించారు
రీసర్వేను కచ్చితమైన విఽధానాలతో నిర్వ హించాలని ట్రైనీకలెక్టర్ పృథ్వీరాజ్ తెలిపారు. శుక్రవారం మండలంలోని నీలావతిలో జరుగుతున్న రీసర్వేను అధికారులతో కలిసి పరిశీలించారు.
కొద్దిరోజుల్లో కొత్త ఉపాధిహామీ పథకం చట్టం అమలులోకి రానుండడం తో ప్రస్తుతం పెండింగ్లో ఉన్న పనులు బిల్లులు తక్షణమే విడుదలకు చర్యలు తీసుకోవాలని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోరారు.
ఆధ్యాత్మికభావాలే సామాజికశాంతికి మార్గ మని స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు.
లోలుగు గ్రామానికి చెందిన లొట్టి నీలప్పడు(50) ప్రమాదవ శాత్తు కొబ్బరి చెట్టుపై నుంచి జారిపడి మృతిచెందాడు.
జిల్లా కేంద్రం శ్రీకాకుళంలో వచ్చే నెల 13 నుంచి 15వ తేదీ వరకు రెవెన్యూ క్రీడలు నిర్వహించనున్నట్టు ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి తెలిపారు.
రేగులపా డు వద్ద ఆఫ్షోర్ రిజర్వాయరు ని ర్వాసితులకు న్యా యం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఏపీ టీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పీరికట్ల విఠల్రావు అన్నారు.
సహకార ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని డీసీసీబీ చైర్మన్ శివ్వాల సూర్యనారాయణ అన్నారు.
హిందూ ధర్మ పరిరక్షకుడిగా, దేశం కోసం, దైవం కోసం పోరాడిన మహా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ అని, భారతీయుల గుండెల్లో ఆయన ఆరని జ్యోతి అని పలువురు వక్తలు అన్నారు.
జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. పగలూ రాత్రి అనే తేడా లేకుండా చోరీలకు పాల్పడుతూ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.