హైదరాబాద్లోని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ మూకలు దాడికి యత్నించడం మీడియా స్వేచ్ఛను కాలరాయడమేనని జడ్పీటీసీ సభ్యుడు పొగిరి బుచ్చిబాబు అన్నారు.
ప్రజా స్వామ్యంలో నాలుగో స్తంభ మైన పత్రికల పై వైసీపీ నేతలు దాడి చేయడం అప్ర జాస్వామికమని డీసీఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్, టీడీపీ జిల్లా పూర్వ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి అన్నారు.
ఆరోగ్యమే నిజమైన సంపద అని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డా.కె.అనిత అన్నారు.
మందస మండలం పితాతోళి పంచాయతీ పుచ్చపాడు గ్రామంలో చెరువులో స్నానం చేస్తుండగా పిడుగు పడడంతో వృద్ధుడు మృతి చెందాడు.
జిల్లాలో మూడు రోజుల వ్యవధిలోనే పిడుగుపాటుకు నలుగురు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది.
నరసన్నపేట ఏరియా ఆసుపత్రిలో రోగులకు సేవలు మాటున కొందరు వైద్యులు దోపిడీకి పాల్పడుతున్నారు.
కాశీబుగ్గలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. మాస్కులు ధరించి బంగారు దుకాణంలోకి చొరబడ్డారు.
సిక్కోలు ప్రజాప్రతినిధులతో విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్వహించిన సమీక్ష మంగళవారం ముగిసింది.
మర్రిగూడ ఆశ్రమ పాఠశాల డిప్యూటీ వార్డెన్ కె.బాలరాజును ఐటీడీఏ పీవో పవార్ స్పప్నిల్ మంగళవారం సస్పెండ్ చేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే దాడులా? విశ్లేషిస్తే దౌర్జన్యాలా? అని ఫైర్ అయ్యారు.