• Home » Andhra Pradesh » Srikakulam

శ్రీకాకుళం

   శ్రీముఖలింగేశ్వరస్వామి  మహాశివరాత్రి ఆదాయం 7.31 లక్షలు

శ్రీముఖలింగేశ్వరస్వామి మహాశివరాత్రి ఆదాయం 7.31 లక్షలు

: శ్రీముఖలింగేశ్వరస్వామి మహాశివరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని రు.7,31,098లుఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ఏడుకొండలు తెలిపారు. దేవదాయశాఖ ఏసీ ప్రసాద్‌ పట్నాయక్‌ ఆదేశాలు మేరకు మందస గ్రూపు దేవాలయాలు కార్యనిర్వహణాధికారి ఎస్‌.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం హుండీని తెరచిలెక్కించారు

 రీసర్వే కచ్చితంగా నిర్వహించండి

రీసర్వే కచ్చితంగా నిర్వహించండి

రీసర్వేను కచ్చితమైన విఽధానాలతో నిర్వ హించాలని ట్రైనీకలెక్టర్‌ పృథ్వీరాజ్‌ తెలిపారు. శుక్రవారం మండలంలోని నీలావతిలో జరుగుతున్న రీసర్వేను అధికారులతో కలిసి పరిశీలించారు.

పెండింగ్‌ బిల్లులు విడుదల చేయండి

పెండింగ్‌ బిల్లులు విడుదల చేయండి

కొద్దిరోజుల్లో కొత్త ఉపాధిహామీ పథకం చట్టం అమలులోకి రానుండడం తో ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న పనులు బిల్లులు తక్షణమే విడుదలకు చర్యలు తీసుకోవాలని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోరారు.

 ఆధ్యాత్మికత శాంతికి మార్గం

ఆధ్యాత్మికత శాంతికి మార్గం

ఆధ్యాత్మికభావాలే సామాజికశాంతికి మార్గ మని స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు.

చెట్టు పైనుంచి జారిపడి వ్యక్తి మృతి

చెట్టు పైనుంచి జారిపడి వ్యక్తి మృతి

లోలుగు గ్రామానికి చెందిన లొట్టి నీలప్పడు(50) ప్రమాదవ శాత్తు కొబ్బరి చెట్టుపై నుంచి జారిపడి మృతిచెందాడు.

13 నుంచి రెవెన్యూ క్రీడలు: ఆర్డీవో

13 నుంచి రెవెన్యూ క్రీడలు: ఆర్డీవో

జిల్లా కేంద్రం శ్రీకాకుళంలో వచ్చే నెల 13 నుంచి 15వ తేదీ వరకు రెవెన్యూ క్రీడలు నిర్వహించనున్నట్టు ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి తెలిపారు.

‘ఆఫ్‌షోర్‌ నిర్వాసితులకు అండగా ప్రభుత్వం’

‘ఆఫ్‌షోర్‌ నిర్వాసితులకు అండగా ప్రభుత్వం’

రేగులపా డు వద్ద ఆఫ్‌షోర్‌ రిజర్వాయరు ని ర్వాసితులకు న్యా యం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఏపీ టీపీసీ చైర్మన్‌ వజ్జ బాబూరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పీరికట్ల విఠల్‌రావు అన్నారు.

సహకార ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

సహకార ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

సహకార ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని డీసీసీబీ చైర్మన్‌ శివ్వాల సూర్యనారాయణ అన్నారు.

హిందూ ధర్మ పరిరక్షకుడు ఛత్రపతి శివాజీ

హిందూ ధర్మ పరిరక్షకుడు ఛత్రపతి శివాజీ

హిందూ ధర్మ పరిరక్షకుడిగా, దేశం కోసం, దైవం కోసం పోరాడిన మహా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్‌ అని, భారతీయుల గుండెల్లో ఆయన ఆరని జ్యోతి అని పలువురు వక్తలు అన్నారు.

దొంగలు బాబోయ్‌ దొంగలు

దొంగలు బాబోయ్‌ దొంగలు

జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. పగలూ రాత్రి అనే తేడా లేకుండా చోరీలకు పాల్పడుతూ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి