• Home » Andhra Pradesh » Srikakulam

శ్రీకాకుళం

‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’పై దాడి.. మీడియా స్వేచ్ఛను కాలరాయడమే

‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’పై దాడి.. మీడియా స్వేచ్ఛను కాలరాయడమే

హైదరాబాద్‌లోని ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ మూకలు దాడికి యత్నించడం మీడియా స్వేచ్ఛను కాలరాయడమేనని జడ్పీటీసీ సభ్యుడు పొగిరి బుచ్చిబాబు అన్నారు.

‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’పై దాడి అప్రజాస్వామికం

‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’పై దాడి అప్రజాస్వామికం

ప్రజా స్వామ్యంలో నాలుగో స్తంభ మైన పత్రికల పై వైసీపీ నేతలు దాడి చేయడం అప్ర జాస్వామికమని డీసీఎంఎస్‌ చైర్మన్‌ చౌదరి అవినాష్‌, టీడీపీ జిల్లా పూర్వ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి అన్నారు.

 ఆరోగ్యమే నిజమైన సంపద

ఆరోగ్యమే నిజమైన సంపద

ఆరోగ్యమే నిజమైన సంపద అని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డా.కె.అనిత అన్నారు.

చెరువులో స్నానం చేస్తుండగా...

చెరువులో స్నానం చేస్తుండగా...

మందస మండలం పితాతోళి పంచాయతీ పుచ్చపాడు గ్రామంలో చెరువులో స్నానం చేస్తుండగా పిడుగు పడడంతో వృద్ధుడు మృతి చెందాడు.

అమ్మో..పిడుగులు

అమ్మో..పిడుగులు

జిల్లాలో మూడు రోజుల వ్యవధిలోనే పిడుగుపాటుకు నలుగురు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది.

రెఫరల్‌ ఆస్పత్రి

రెఫరల్‌ ఆస్పత్రి

నరసన్నపేట ఏరియా ఆసుపత్రిలో రోగులకు సేవలు మాటున కొందరు వైద్యులు దోపిడీకి పాల్పడుతున్నారు.

బేడీలు వేసి.. తుపాకీతో బెదిరించి

బేడీలు వేసి.. తుపాకీతో బెదిరించి

కాశీబుగ్గలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. మాస్కులు ధరించి బంగారు దుకాణంలోకి చొరబడ్డారు.

 కొందరికి సీఎం అక్షింతలు

కొందరికి సీఎం అక్షింతలు

సిక్కోలు ప్రజాప్రతినిధులతో విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్వహించిన సమీక్ష మంగళవారం ముగిసింది.

 మర్రిగూడ ఆశ్రమ పాఠశాల డిప్యూటీ వార్డెన్‌ సస్పెన్షన్‌

మర్రిగూడ ఆశ్రమ పాఠశాల డిప్యూటీ వార్డెన్‌ సస్పెన్షన్‌

మర్రిగూడ ఆశ్రమ పాఠశాల డిప్యూటీ వార్డెన్‌ కె.బాలరాజును ఐటీడీఏ పీవో పవార్‌ స్పప్నిల్‌ మంగళవారం సస్పెండ్‌ చేశారు.

నిజాలు మాట్లాడితే భౌతిక దాడులా.. వైసీపీపై రామ్మోహన్  ధ్వజం

నిజాలు మాట్లాడితే భౌతిక దాడులా.. వైసీపీపై రామ్మోహన్ ధ్వజం

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే దాడులా? విశ్లేషిస్తే దౌర్జన్యాలా? అని ఫైర్ అయ్యారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి