ఎచ్చెర్ల మండలంలోని నాగావళి నది ఒడ్డున ఉన్న పొన్నాడ, తెప్పరేవు గ్రామాల పరిధిలో నది కోతను నివారించేందుకు గ్రోయిన్ల నిర్మా ణానికి అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు.
బులియన్ మార్కెట్ కళకళాడుతోంది. శ్రావణ మాసం కారణంగా కొద్ది రోజులుగా బంగారు దుకాణాలన్నీ రద్దీగా కనిపిస్తున్నాయి.
పదిరోజుల్లో పెళ్లి మూహూర్తం. నాలుగు అక్షింతలు వేసి ఓ ఇంటికి పంపిస్తాడనుకున్నారు. కానీ ఆకస్మాత్తుగా తండ్రి మృతిచెందడంతో అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది.
మావోయిస్టు అగ్రనేత దున్న కేశవరావు అలియాస్ ఆజాద్ ఎట్టకేలకు జనజీవన స్రవంతిలోకి వచ్చారు.
కూటమి ప్రభుత్వం హయంలో అన్ని విధా లుగా రాష్ట్రం అభివృద్ధి చెందిందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. బుధ వారం చిల్లపేటరాజాంలో రెండేళ్లగా జరిగిన సంక్షేమం, అభివృద్ధి విజయాలను ప్రజల కు వివరించారు.కార్యక్రమంలో కూటమని నాయకులు మండపాక కనకారావు, కలిశెట్టి సూర్యనారాయణ, పిషిని జగన్నాథంనాయుడు, పిన్నింటి భానోజినాయుడు చిల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు.
: ప్రజల సంతృప్తే సమర్థవంతమైన పాలనకు సూచిక అని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు.
పట్టణంలోని జ్యోతీరావుపూలే పాఠశాల సమీపంలో మెయిన్ రోడ్డుపై బుధవారం ఓ ద్విచక్ర వాహనం అగ్నికి ఆహుతైంది.
బావిలో మునిగి మృతి చెందిన మజ్జిల పేటకి చెం దిన సోద రులు మొజ్జాడ విష్ణు, రామ కృష్ణపై గ్రామ యువత,
పోస్టల్ శాఖ ద్వారా ఇతర దేశాలకు పార్సిల్ సేవలను అందించనున్నట్లు సూపరింటెండెంట్ వండాన హరిబాబు చెప్పారు.
మండల కేంద్రం నందిగాం అండర్పాసేజ్ వంతెన వద్ద మంగళవారం సాయంత్రం ద్విచక్ర వాహనం దగ్ధమైంది.